2015年2月15日 星期日

2015-02-16 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
దాయాదీపై విజయం.. భారత్ అభిమానులకు ఆనందం   
వెబ్ దునియా
ఎప్పుడైనా సరే ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉత్కంఠ, ఉద్వేగం, ఉద్రిక్తత కలబోసి ఇరుదేశాలలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఆడుతున్నది 22 మంది ఆటగాళ్ళే అయినా టెన్షన్ కొన్ని కోట్ల మందికి ఉంటుంది. కానీ ఈ పర్యాయం భారత్ పాకిస్థాన్ పై పూర్తి స్థాయి ఆధిక్యతను కనబరిచింది. ఆది నుంచే పై చేయి సాధించింది. ధోని టాస్ గెలవగానే భారత్ ...

జయహో భారత్   Namasthe Telangana
భారత్ జాతర... పాక్ పాతర   సాక్షి
పాకిస్థాన్ మీద ఇండియా ఘన విజయం   తెలుగువన్
News4Andhra   
Teluguwishesh   
10tv   
అన్ని 43 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పాక్‌పై తిరుగులేని విజయం విరాట్‌ కోహ్లీ సూపర్‌ సెంచరీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోహ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలో అడుగుపెట్టేముందు... కెప్టెన్‌ ధోనీ ఆపాడు! 'కోహ్లీ... నీ గర్ల్‌ఫ్రెండ్‌ అనుష్క శర్మను పీకే సినిమాలో ప్రేమించింది పాకిస్థానీయే!' అంటూ రెచ్చగొట్టాడు! అంతే... కోహ్లీ రెచ్చిపోయాడు! వాట్సప్‌లో విస్తరిస్తున్న ఒక జోక్‌! నిజంగానే కోహ్లీ 'సెంచరీ'తో రెచ్చిపోయాడు. వరల్డ్‌కప్‌లో పాక్‌పై భారత్‌కు వరుసగా ఆరో గెలుపు
ప్రపంచ కప్: పాక్‌పై కోహ్లీ-ధావన్ రికార్డు భాగస్వామ్యం(పిక్చర్స్)   Oneindia Telugu
5 ఓవర్లలో 5 వికెట్లు.. 27 పరుగులు   సాక్షి
రాణించిన కోహ్లీ, ధావన్, రైనాలు... పాక్‌ విజయ లక్ష్యం 301 పరుగులు..!   వెబ్ దునియా
TV5   
అన్ని 33 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... అనుమానాస్పదంగా...   
తెలుగువన్
ప్రేమికుల రోజున ఒక జంట మధ్య జరిగిన గొడవ ఆ జంటలోని యువతి ఆత్మహత్యకు కారణమైంది. అయితే ఆమెది ఆత్మహత్యా, హత్యా అనే విషయం ఇంకా నిర్ధారణ కావలసి వుంది. హైదరబాద్‌లోని యాప్రాల్‌లో నివాసం ఉండే మాజీ సైనికుడు టి.సుదర్శన్ కుమార్తె సుప్రియ (23) మాదాపూర్, సైబర్ పెరల్‌లోని అసెంచర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఏడాదిన్నరగా పనిచేస్తోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రేమికుడితో గొడవ పడి ...   సాక్షి
ప్రేమికుల రోజున టెక్కీ అనుమానస్పద మృతి   TV5
వాలెంటైన్స్ డే రోజునే విషాదాన్ని నింపిన ప్రియురాలు   Teluguwishesh
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
వరల్ట్ కప్‌లో రెండ్రోజుల్లో 2సార్లు వివాదం: పాక్ - భారత్ మ్యాచ్‌లో..   
Oneindia Telugu
అడిలైడ్: పాకిస్తాన్ - భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ కాంట్రోవర్సీ తలెత్తింది. ప్రపంచకప్ ఫిబ్రవరి 14వ తేదీన ప్రారంభమైంది. రెండు రోజుల్లో రెండుసార్లు డీఆర్ఎస్ వివాదం కనిపించింది. శనివారం నాడు ఇంగ్లాండ్ దిగ్గజం జేమ్స్ టేలర్.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే, అంపైర్ తప్పిదంతో తృటిలో శతకం చేజార్చుకున్నాడు. 41 ఓవర్లు ముగిసే ...

వరల్డ్ కప్: తొలిరోజే అంపైరింగ్ తప్పులు   సాక్షి
జేమ్స్ టేలర్ 98 పరుగులు నాటౌట్: 11 ఫోర్లు, 2 సిక్సర్లతో..   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


తొలి బంతికే 5 పరుగులు   
సాక్షి
నెల్సన్: వెస్టిండీస్ తన ముందు ఉంచిన 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐర్లాండ్ బరిలోకి దిగింది. విల్ పోర్టర్ ఫీల్డ్, పాల్ స్టిర్లింగ్ ఓపెనర్లుగా వచ్చారు. వెస్టిండీస్ బౌలర్ హోల్డర్ కొత్త బంతి అందుకున్నాడు. మొదటి బంతికే అతడు 5 పరుగులు ఇచ్చాడు. తొలి బంతినే వెడ్ వేశాడు. ఇది వికెట్ కీపర్ ను తప్పించుకుని నేరుగా బౌండరీని తాకింది.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
పాక్‌తో మ్యాచ్: భారత్ వైపు సానియామీర్జా, భర్త ఇండియాలో ఉన్నందున..   
Oneindia Telugu
హైదరాబాద్: భారత్ - పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే తీవ్ర ఉత్కంఠ. ఏ దేశానికి సంబంధించిన వారు ఆ దేశం గెలవాలని ఆకాంక్షిస్తుంటారు. అయితే, పుట్టినిల్లు భారత్, మెట్టినిల్లు పాకిస్తాన్ అయిన హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన ఫేవరేట్ భారత్ అంటున్నారు. ఇప్పటికే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పైన భారత్ 5-0తో రికార్డ్ సృష్టించింది ...

పాక్ కోడలి ఆశలన్నీ భారత్ పైనే   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇదీ సఫారీ పంచ్   
సాక్షి
83 పరుగులకే నాలుగు వికెట్లు... ఈ స్థితిలో ఏ జట్టైనా 300కు పైగా పరుగులు సాధించగలుగుతుందా..? భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు దీన్ని సుసాధ్యం చేసి చూపించింది. 'కిల్లర్' మిల్లర్, డుమిని కలిసి జట్టు ఇన్నింగ్స్‌కు పునాది వేస్తూనే విధ్వంసం సృష్టించారు. దాదాపు 30 ఓవర్లు క్రీజులో ఉండి అజేయ శతకాలతో రెచ్చిపోయారు. అంతేనా.. ఐదో వికెట్‌కు 265 ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
పొడుగుంటే సరిపోతుందా   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ ఏడు అడుగులకు పైగా ఉంటాడు. అతడి బౌలింగ్‌ గురించి అంతా భయపడ్డారు. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లయితే ప్రత్యేకంగా స్టూలు మీద మనిషిని నిలబెట్టి వాళ్లతో బంతులు వేయించుకుని ప్రాక్టీస్‌ చేారు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మొదటిమ్యాచ్‌లో ఇర్ఫాన్‌ ప్రభావం గొప్పగా చూపంచలేదు.
పొడుగు ఉన్నంత మాత్రాన సరిపోతుందా?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


'టెన్'షన్..!   
సాక్షి
కర్నూలు(జిల్లా పరిషత్): త్వరలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. కొత్త సిలబస్ నేపథ్యంలో ఈసారి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. గత ఏడాది జిల్లాలో 93 శాతం పదోతరగతి ఫలితాలు నమోదయ్యాయి. ఈసారి 60 శాతం మించితే గగనమని ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సిమన్స్ సెంచరీ   
సాక్షి
నెల్సన్: ప్రపంచకప్ లో భాగంగా సోమవారం ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాట్స్ మన్ సిమన్స్ సెంచరీ చేశాడు. 83 బంతుల్లో 9య ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది రెండో శతకం. 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ ను సిమన్స్, స్యామీ ఆదుకున్నారు. ఆరో వికెట్ కు 126 బంతుల్లో 150 పరుగులు జోడించి భారీ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言