2015年2月17日 星期二

2015-02-18 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
సైనికుల గొడవ.. ఒకరి మృతి   
తెలుగువన్
సరిహద్దుల్లో వుండి శత్రు సైనికులను, చొరబాటుదారులను, ఉగ్రవాదులను ఎదుర్కొండయ్యా అని నియమించిన సైనికులలో కొంతమంది ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వాళ్ళలో ఒక సైనికుడు తనమీద తాను అదుపు కోల్పోయాడు. అంతే తన దగ్గరున్న గన్‌తో తోటి సైనికుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక సైనికుడు మరణించగా, మరికొంతమంది సైనికులు తీవ్రంగా ...

మాల్డాలో సైనికుల మధ్య గొడవ.. ఒకరి మృతి   వెబ్ దునియా
సైనిక శిబిరంలో కాల్పులు:   Andhrabhoomi
బిఎస్.ఎఫ్ శిబిరం లో కాల్పులు-ఒకరు మృతి   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
మహారాష్ట్రలో కేసీఆర్ పుట్టినరోజు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్, ముంబై: సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు ముంబైకి వెళ్లిన సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్ర రాజ్‌భవన్‌లోనే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ దంపతులు స్వయంగా కేక్ తెప్పించి కేసీఆర్‌తో కట్ చేయిం ...

నమస్తే మహారాష్ట్ర   తెలుగువన్
మహారాష్ట్ర సీఎంతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ   Namasthe Telangana
'మహా' రాజ్‌భవన్‌లో కేసీఆర్ హంగామా, తినిపించిన విద్యాసాగర్ (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 24 వార్తల కథనాలు »   


News4Andhra
   
1. గాంధీజీ... 2. మండేలా... 3. కేసీఆర్...   
తెలుగువన్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం నాడు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ బర్త్‌డేని వైభవంగా జరుపగా, ప్రస్తుతం ముంబై పర్యటనలో వున్న కేసీఆర్ అక్కడ రాజ్ భవన్‌లో బర్త్ డే కేక్ కట్ చేశారు. కేసీఆర్‌కి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ...

గాంధీ, నెల్సన్ మండేలా తర్వాత కేసీఆరే: జగదీష్ రెడ్డి   వెబ్ దునియా
టిఆర్ఎస్ తో పొత్తుపై చర్చలు జరగలేదు   News Articles by KSR
గాంధీ, మండేలాల తర్వాత కేసీఆర్ ఒక్కడే..   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వెంకయ్య జోకర్‌కి ఎక్కువ, బఫూన్‌కి తక్కువ: హర్షకుమార్ ఎద్దేవా   
వెబ్ దునియా
కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడుపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సెటైర్లు విసిరారు. వెంకయ్య జోకర్‌కి ఎక్కువ, బఫూన్‌కి తక్కువంటూ హర్షకుమార్ ఎద్దేవా చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో హర్షకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలు సమాన పాత్ర ...

'వెంకయ్య జోకర్‌కి ఎక్కువ, బపూన్‌కి తక్కువ'   Oneindia Telugu
వెంకయ్య ను హర్షకుమార్ ఎంత మాట అన్నారు..   News Articles by KSR
'ఆయన జోకర్ కి ఎక్కువ, బఫూన్ కి తక్కువ'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏడుగురు మంత్రులపై జేడీ(యూ) వేటు   
సాక్షి
పట్నా: బిహార్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. మరో రెండు రోజుల్లో శాసనసభలో విశ్వాసపరీక్ష జరగనున్న నేపథ్యంలో.. పార్టీ నుంచి బహిష్కృతుడైన ముఖ్యమంత్రి జితన్‌రామ్‌మాంఝీకి మద్దతు తెలిపిన ఏడుగురు మంత్రులను కూడా జనతదాళ్(యూ) సస్పెండ్ చేసింది. మాంఝీ మంత్రివర్గం నుంచి వైదొలగాల్సిందిగా పార్టీ ఇచ్చిన ఆదేశాలను ...

నితీష్..మాంఝీ కుస్తీ..   10tv
బీహార్‌లో వేడెక్కుతున్న రాజకీయం   Namasthe Telangana
బీహార్ పాలిటిక్స్ : ఏడుగురు మంత్రులపై జేడీయు సస్పెండ్ వేటు   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఈశాన్య జపాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు!   
వెబ్ దునియా
ఈశాన్య జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూప్రకంపనలు 6.9గా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉత్తర జపాన్‌లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభంవించినట్లు సమాచారం.
జపాన్ లో భూకంపం, సునామీ హెచ్చరిక జారీ   TV5
జపాన్ లో మళ్లీ సునామీ   News Articles by KSR
జపాన్‌లో స్వల్ప సునామీ   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడిని అవుతా: రాజయ్య   
వెబ్ దునియా
తెలంగాణ డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ బర్తరఫ్‌కు గురైన తాటికొండ రాజయ్య మహాశివరాత్రి సందర్భంగా రౌద్రావతారం ఎత్తారు. తన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్‌లో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పదవి కోల్పోయిన నాటి నుంచి అభద్రతాభావంలోకి వెళ్లిపోయిన రాజయ్య ఇదే తరహా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ...

నా నియోజకవర్గంలో వేలుపెడితే రౌద్ర శంకరుడినే: రాజయ్య వార్నింగ్   Oneindia Telugu
రాజయ్య రౌద్ర శంకరుడు అవుతారట!   News Articles by KSR
నా నియోజకవర్గంలో ఎవరైనా వేలు పెడితే రౌద్ర శంకరుడిని అవుతా: రాజయ్య   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇచ్చి పుచ్చుకుందాం   
సాక్షి
పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయం.. దీనికోసం నిపుణుల కమిటీల ఏర్పాటు నదీ జలాల సమర్థ వినియోగమే లక్ష్యమని ప్రకటన పలు సాగునీటి ప్రాజెక్టులపై కుదిరిన అవగాహన ప్రాణహిత ముంపుపై మహారాష్ట్ర సర్కారు ఆందోళన ముంపు తగ్గేలా డిజైన్ మారుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం లెండి ప్రాజెక్టు నుంచి 6 టీఎంసీల నీటిని ఉమ్మడిగా ...

తెలంగాణ-మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో   TV5
ప్రాణహిత ఎత్తు తగ్గించాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భేటీ: లెక్క చేయకుండా వచ్చారని ఫడ్నవీస్, డిజైన్‌పై కెసిఆర్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


News4Andhra
   
అమెరికాలో హిందూ ఆలయంపై జాత్యహంకార దుశ్చర్య   
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారం మరోసారి పడగ విప్పింది. హిందువులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా వేడుకలకు సిద్ధమైన ఒక హిందూ దేవాలయం గోడపై ఆగంతుకులు స్వస్తిక్ గుర్తును స్ప్రే చేసి, 'గెట్ అవుట్ (ఇక్కడి నుంచి వెళ్లిపోండి)' అని రాశారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది.
అమెరికాలో ఆలయంపై విద్వేషం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలోని హిందూ టెంపుల్ పై విద్వేష దాడి   News4Andhra

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
హరహర మహాదేవ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
(ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌): శ్రీశైలక్షేత్రాన జ్యోతిర్లింగమూర్తిని మహాశివరాత్రి పర్వదినం నాడు 4.5లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో క్షేత్ర వీధులు ఇసుక వేస్తే రాలనంత భక్తజనంతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణంలో స్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ అశేష భక్తజనం నడుమ వైభవంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా విజయవాడ పవిత్ర కృష్ణానదిలో ...

హర..హర.. మహాదేవ.. శంభో శంకరా!   Andhrabhoomi

అన్ని 36 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言