వెబ్ దునియా
రానున్న ఐదేళ్ళలో 2.7 లక్షల మెగా వాట్ల విద్యుత్తు
వెబ్ దునియా
సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక ...
2.7 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం!Andhraprabha Daily
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !సాక్షి
చౌక ధరలకే పవన, సౌర విద్యుత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక ...
2.7 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం!
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !
చౌక ధరలకే పవన, సౌర విద్యుత్
వెబ్ దునియా
ఏపికి ప్రత్యేక హోదా సులువు కాదు.. విభజన బిల్లును సవరిస్తాం : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా అంత సులభం కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు ఎన్నో ఆటంకాలున్నాయి. ఈ విషయాన్ని ఎన్నిమార్లు చెప్పినా అదే చెప్పాల్సి వస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం ఎన్నో తప్పులు ...
ఏపీకి ప్రత్యేక హోదా అంత ఈజీ కాదుAndhraprabha Daily
కెసిఆర్, బాబు కలవడం శుభపరిణామం: వెంకయ్య, ఎన్డీఏలోకి టిఆర్ఎస్..Oneindia Telugu
'ఏపీకి ప్రత్యేక హోదా సులభం కాదని చెప్పాగా'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా అంత సులభం కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు ఎన్నో ఆటంకాలున్నాయి. ఈ విషయాన్ని ఎన్నిమార్లు చెప్పినా అదే చెప్పాల్సి వస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం ఎన్నో తప్పులు ...
ఏపీకి ప్రత్యేక హోదా అంత ఈజీ కాదు
కెసిఆర్, బాబు కలవడం శుభపరిణామం: వెంకయ్య, ఎన్డీఏలోకి టిఆర్ఎస్..
'ఏపీకి ప్రత్యేక హోదా సులభం కాదని చెప్పాగా'
సాక్షి
తెలంగాణ గాంధీ కృష్ణమూర్తి మృతి
వెబ్ దునియా
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి కన్నుమూశారు. 89 ఏళ్ల వయసున్న భూపతి కృష్ణమూర్తి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశారు. తెలంగాణ కోసం మలిదశలో జరిగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న ఆయన భ్రమరాంబ-రాఘవులు దంపతులకు ...
తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి కన్నుమూత10tv
తెలంగాణ గాంధీ ఇక లేరుసాక్షి
తెలంగాణ గాంధీ భూపతి కన్నుమూతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి కన్నుమూశారు. 89 ఏళ్ల వయసున్న భూపతి కృష్ణమూర్తి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశారు. తెలంగాణ కోసం మలిదశలో జరిగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న ఆయన భ్రమరాంబ-రాఘవులు దంపతులకు ...
తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి కన్నుమూత
తెలంగాణ గాంధీ ఇక లేరు
తెలంగాణ గాంధీ భూపతి కన్నుమూత
వెబ్ దునియా
వచ్చే సీజన్కి ముందుగానే నీటి వాటాలు
Andhraprabha Daily
మిర్యాలగూడ, కెఎన్ఎన్: నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో నెలకొన్న వివాదానికి తెరపడింది. ప్రధానంగా వచ్చే పంటల సీజన్ నాటికి సాగర్ నుంచి విడుదల చేసే నీటి వాటాలను ముందుగానే నిర్ణయించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు, ఉద్రిక్తతల దృష్ట్యా ఆంధ్ర ముఖ్యమంత్రి ...
నాగార్జున సాగర్ కుడికాలువకు 7వేల క్యూసెక్కులవెబ్ దునియా
ఏడు వేల క్యూసెక్కుల నీరు విడుదలతెలుగువన్
సాగర్ డ్యాం వద్ద సడలని ఉద్రిక్తతAndhrabhoomi
సాక్షి
Vaartha
TV5
అన్ని 59 వార్తల కథనాలు »
Andhraprabha Daily
మిర్యాలగూడ, కెఎన్ఎన్: నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో నెలకొన్న వివాదానికి తెరపడింది. ప్రధానంగా వచ్చే పంటల సీజన్ నాటికి సాగర్ నుంచి విడుదల చేసే నీటి వాటాలను ముందుగానే నిర్ణయించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు, ఉద్రిక్తతల దృష్ట్యా ఆంధ్ర ముఖ్యమంత్రి ...
నాగార్జున సాగర్ కుడికాలువకు 7వేల క్యూసెక్కుల
ఏడు వేల క్యూసెక్కుల నీరు విడుదల
సాగర్ డ్యాం వద్ద సడలని ఉద్రిక్తత
సాక్షి
ప్రజా సంక్షేమం కోసం తపించిన వైఎస్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ కార్యాలయాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ప్రారంభించారు. లోటస్పాండ్ వద్ద గల వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలోని రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం... హిందూ, ముస్లిం, క్రైస్తవ మత ప్రార్థనలను నిర్వహించారు.
మాటలే.. చేతల్లేవు: కెసిఆర్, బాబులపై విజయమ్మ, టి ఆఫీస్ ప్రారంభంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ కార్యాలయాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ప్రారంభించారు. లోటస్పాండ్ వద్ద గల వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలోని రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం... హిందూ, ముస్లిం, క్రైస్తవ మత ప్రార్థనలను నిర్వహించారు.
మాటలే.. చేతల్లేవు: కెసిఆర్, బాబులపై విజయమ్మ, టి ఆఫీస్ ప్రారంభం
Oneindia Telugu
కేంద్రమంత్రిని కలిసిన జగన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ: ప్రతిపక్షనేత వైఎస్ జగన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఏపీకి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని జైట్లీని, జగన్ కోరారు. జైట్లీతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన జగన్ ప్రతిపక్షనేతగా ఏపీకి నిధులు తెచ్చేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. అయితే రాజధాని నిర్మాణం కోసం ...
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ బృందం భేటీసాక్షి
బాబు చర్మం మందం, మన ఖర్మ: దులిపిన జగన్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీ: ప్రతిపక్షనేత వైఎస్ జగన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఏపీకి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని జైట్లీని, జగన్ కోరారు. జైట్లీతో సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన జగన్ ప్రతిపక్షనేతగా ఏపీకి నిధులు తెచ్చేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. అయితే రాజధాని నిర్మాణం కోసం ...
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ బృందం భేటీ
బాబు చర్మం మందం, మన ఖర్మ: దులిపిన జగన్
గ్యాస్ రాయితీ రద్దు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మీ గ్యాస్ కనెక్షన్ ఆధార్తో అనుసంధానం కాలేదా? అయితే సిలిండర్పై రాయితీ ఆగిపోనుంది.. ఇక నుంచి మార్కెట్ ధరపైనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఆదివారం నుంచే అమలులోకి వచ్చింది. సోమవారం నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా, డీలర్ పేరు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: మీ గ్యాస్ కనెక్షన్ ఆధార్తో అనుసంధానం కాలేదా? అయితే సిలిండర్పై రాయితీ ఆగిపోనుంది.. ఇక నుంచి మార్కెట్ ధరపైనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఆదివారం నుంచే అమలులోకి వచ్చింది. సోమవారం నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా, డీలర్ పేరు అనుసంధానం చేసుకున్న వారికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి ...
Namasthe Telangana
పత్రం ఉంటేనే మాఫీ !
సాక్షి
రుణమాఫీ లబ్ధిదారులకు ప్రభుత్వం మరో పరీక్ష పెట్టింది. అర్హులను వెతికేందుకు వడపోతకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు రుణమాఫీ మేళాలు నిర్వహించి అర్హులకు ధ్రువీకరణపత్రాలు జారీచేసేందుకు రుణమేళాలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్నికల సంఘం అనుమతే ...
రుణమాఫీ ఖాతాలన్నీ రెన్యువల్ చేయాల్సిందేNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
రుణమాఫీ లబ్ధిదారులకు ప్రభుత్వం మరో పరీక్ష పెట్టింది. అర్హులను వెతికేందుకు వడపోతకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు రుణమాఫీ మేళాలు నిర్వహించి అర్హులకు ధ్రువీకరణపత్రాలు జారీచేసేందుకు రుణమేళాలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్నికల సంఘం అనుమతే ...
రుణమాఫీ ఖాతాలన్నీ రెన్యువల్ చేయాల్సిందే
News4Andhra
హోదాపై మూకుమ్మడి ఒత్తిడి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో రాష్ట్రానికి చెందిన ప్రధాన రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక హోదా అంశంలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఆయా రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఉద్యమించేందుకు ప్రణాళికలు ...
ప్రత్యేకహోదా కోసం బాబు ప్రయత్నాలివే..News4Andhra
అన్ని 2 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో రాష్ట్రానికి చెందిన ప్రధాన రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక హోదా అంశంలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఆయా రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఉద్యమించేందుకు ప్రణాళికలు ...
ప్రత్యేకహోదా కోసం బాబు ప్రయత్నాలివే..
Namasthe Telangana
మొండి బకాయిల వసూలుపై బల్దియా దృష్టి
Namasthe Telangana
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్నుకు సంబంధించి పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుపై బల్దియా కమిషనర్ సోమేశ్కుమార్ దృష్టిసారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంకా 45రోజులే గడువు ఉండడంతో బకాయిలను ఈ సారి పూర్తిస్థాయిలో వసూలుచేయాలని నిర్ణయించారు. 1.21లక్షల వాణిజ్య భవనాల ద్వారా రూ. 623కోట్ల బకాయి వసూలుకావాల్సి ఉంది.
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్నుకు సంబంధించి పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుపై బల్దియా కమిషనర్ సోమేశ్కుమార్ దృష్టిసారించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంకా 45రోజులే గడువు ఉండడంతో బకాయిలను ఈ సారి పూర్తిస్థాయిలో వసూలుచేయాలని నిర్ణయించారు. 1.21లక్షల వాణిజ్య భవనాల ద్వారా రూ. 623కోట్ల బకాయి వసూలుకావాల్సి ఉంది.
沒有留言:
張貼留言