2015年2月18日 星期三

2015-02-19 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
అత్తింటి ఆరళ్ళకు తోటి కోడళ్లు బలి   
వెబ్ దునియా
వారు అక్కా చెల్లళ్ళుగా పుట్టలేదు... అయినా మెట్టినింట్లో అక్కా చెల్లెళ్ళకంటే ఎక్కవగా మెలిగారు. మురళీరమణమ్మ, ఝాన్సీ, ప్రేమించి అన్నదమ్ములను పెళ్ళిళ్లు చేసుకున్న వీరు తోటికోడళ్ళే అయినా చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇదే అత్తింటి వారికి ఏమాత్రం ఒప్పలేదు. అందుకే వేధింపులు మొదలయ్యాయి. చివరకు ఆత్మహత్యలతో తమ జీవితాన్ని ముగించారు ...

ఆరళ్లకు తోడికోడళ్ల ఆత్మహత్య   సాక్షి
కలిసి మెట్టినింటికి.. కలిసే కాటికి.. అత్తింటి ఆరళ్లతో తోడికోడళ్ల ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇద్దరు కోడళ్ళ ఆత్మహత్య   తెలుగువన్
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పర్యటన   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో ఈ నెల 23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. పార్టీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలంతా ఆ రోజున రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని మార్చి 7 నుంచి ప్రారంభమవనున్న అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి ...

తుళ్లూరులో రియల్ వ్యాపారం చేస్తే తాట తీస్తాం : వైసీపీ వార్నింగ్!   వెబ్ దునియా
తుళ్లూరుతో వ్యాపారమా: బాబుకు వైసీపీ హెచ్చరిక   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు   
Andhrabhoomi
నల్లగొండ, ఫిబ్రవరి 18: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభంకానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్‌ను నేడు అధికారికంగా ప్రకటిస్తారు. నోటిఫికేషన్‌ను అనుసరించి నేటి నుండి ఈ నెల 26వ తేది వరకు నామినేషన్ల ...

ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్   సాక్షి
మండలి ఎన్నికలకు నేటినుంచి నామినేషన్లు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


గుండెపోటుతో దాస్యం ఉదయ్‌భాస్కర్ మృతి   
Namasthe Telangana
హైదరాబాద్: పార్లమెంటరీ సెక్రటరీ,ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ఉదయ్‌భాస్కర్ ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. ఉదయ్ భాస్కర్ హైదరాబాద్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయ్ భాస్కర్ మృతి పట్ల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ...

ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సోదరుడి మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మంత్రిపదవుల కోసమే తెలంగాణా సాధించారా : ఎర్రబెల్లి దయాకర్   
వెబ్ దునియా
కుటుంబ సభ్యులకు మంత్రిపదవులు కట్టబెట్టించుకునేందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారా? సాధించుకున్నామా? అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌కు టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ కుమార్తె కె కవితకు చోటు దక్కనుందనే వార్తలు మీడియాలో వస్తున్న విషయం ...

కవితకు మంత్రి పదవి అడిగారు, కానీ..: ఎర్రబెల్లి   Oneindia Telugu
కవితకు మంత్రి పదవి బిజెపి ఇవ్వనందా!   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరుడు మూర్చరోగి అని తెలిసి.. పెళ్లిపీటలపై అతిథిని పెళ్లాడిన వధువు!   
వెబ్ దునియా
ఉత్తర ప్రదేశ్‌లో పెళ్లి తంతు సగం ముగిశాక ఓ పెళ్లి కూతురు వరుడిని కాకుండా అతిథిగా వచ్చిన యువకుడిని పెళ్లి చేసుకున్న సంఘటన జరిగింది. సగం పెళ్లి పూర్తయింది. వరుడుకి ఉన్న అనారోగ్యాన్ని దాచిపెట్టి... పెళ్లి చేసేందుకు ప్రయత్నించిన పెద్దలకు, వరుడికి తగిన గుణపాఠం నేర్పేందుకు వధువు తీసుకున్న నిర్ణయంతో పెళ్లికి అతిథిగా వచ్చిన యువకుడితో ...

దండలు మార్చుకుంటుండగా: వరుడికి నో చెప్పి, గెస్ట్‌ను పెళ్లాడిన యువతి   Oneindia Telugu
ఇదో వెరైటీ పెళ్లి!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బెజవాడ తరలింపు యోచనకు చంద్రబాబు స్వస్తి   
Oneindia Telugu
హైదరాబాద్: విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు యోచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విరమించుకున్నట్లు తెలుస్తోంద. తాత్కాలిక రాజధాని నిర్మాణం కూడా ఆఘమేఘాల మీద సాధ్యం కాదని, కనీసం ఏడాది పడుతుందని, అందువల్ల దాన్ని విరమించుకుని శాశ్వత రాజధాని నిర్మాణంపైనే దృష్టి పెడితే మంచిదని ఆయన అనుకుంటున్నట్లు ...

శాశ్వత రాజధానే! ఏపీ సర్కారులో పునరాలోచన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


నవ దంపతులపై దుండగుల దాడి   
సాక్షి
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం-గొల్లప్రోలు వద్ద బుధవారం అర్థరాత్రి దుండగులు బీభత్సం సృష్టించారు. సినిమాకు వెళ్లి వస్తున్న నవ దంపతులను అటకాయించి మద్యం సీసాలతో దాడి చేశారు. భార్యభర్తలను కొట్టి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
టిఆర్ ఎస్ లో మండలి అభ్యర్థుల ఖరారు.. ప్రకటనే తరువాయి.!   
వెబ్ దునియా
మండలి బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపుగా ఖరారు చేసింది. ఊహాగానాలకు చరమగీతం పాడుతూ పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇక అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. ఎన్నిక కమిషన్ మండలి నియోజకవర్గాలకు ...

టీఆర్‌ఎస్ 'మండలి' అభ్యర్థులు ఖరారు?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): 'రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఆనాడు లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ సందర్భంగా ఐదేళ్లు కాదు పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని డిమాండ్‌ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎలా వెనక్కి వెళుతారు? దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ తీసుకుంటున్న చర్యలు, ...

ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యమని చెప్పలేదు : కేంద్ర మంత్రి వెంకయ్య   వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా: 'అసాధ్యమని నేనెప్పుడూ చెప్పలేదు'   Oneindia Telugu
మరోసారి మాట మార్చిన వెంకయ్య   సాక్షి
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言