2015年2月14日 星期六

2015-02-15 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పద్మానాభ స్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయం.. ఆడిట్ లో తేలని లెక్క   
వెబ్ దునియా
అనంత పద్మనాభ స్వామి పేరు చెప్పగానే బంగారు నిధులు.. గుప్త నిధులు దాచిన నేల మాళిగలు గుర్తుకొస్తాయి. వాటిలో భారీ ఎత్తున బంగారం నిల్వ ఉన్న విషయం తెలిసిందే. వాటిని తెరవాలని కోర్టు ఆదేశాలతో బంగారాన్ని వెలికి తీశారు. అయితే అందులో ఇప్పటికే 266 కిలోల బంగారం మాయమైనట్లు ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ట్రావెల్ కోర్ రాజకుటుంబం ఏమాత్రం ...

పద్మనాభస్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సినీ నటి ఆత్మహత్య.. చనిపోయేముందు.... సెల్ఫీ తీసుకుని...   
వెబ్ దునియా
పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించి, టీవీ సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలను ధరిస్తున్న ఒక యువనటి ఆత్మహత్య చేసుకుంది. నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న 30 సంవత్సరాల నటి దీప్తి అలియాస్ రమా లక్ష్మి శుక్రవారం రాత్రి ఫతేనగర్‌లోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ రాడ్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం ...

ఆత్మహత్య చేసుకుంటూ సెల్పి తీసుకున్ననటి   News Articles by KSR
సినీ నటి ఆత్మహత్య.. చనిపోయేముందు....   తెలుగువన్
టీవీ నటి దీప్తి ఆత్మహత్య   Namasthe Telangana
Vaartha   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
జనసంద్రంలా మారిన 'రాంలీలా'   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రామ్‌లీలా మైదానం జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి నగరంతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు తరలివచ్చారు. హర్యానాలోని కేజ్రీవాల్ స్వగ్రామం సివాన్ నుంచే దాదాపు 150 మంది ఇక్కడికి వచ్చారు. తలపై తెల్లటి ...

రాంలీలా మైదానంలో అంబరాన్నంటిన సంబరం   TV5

అన్ని 39 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గవర్నర్ నరసింహన్‌తో సీఎంల భేటీ ఓవర్: సాగర్ ఇష్యూకు తెర!   
వెబ్ దునియా
నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల వివాదాస్పదమైన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాలు సంయమనంతో, సమన్వయంతో ముందుకెళ్లాలని, సమస్యలతో సంబంధం లేకుండా నీటి విడుదలపై చర్చించుకోవాలని, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదని సూచించారు. ఇదే కాకుండా.
సాగర్‌ చర్చలు ఫల ప్రదం నీళ్లొదిలారు   Andhraprabha Daily
చల్లారిన సాగర్   Andhrabhoomi
గవర్నర్‌తో సీఎంల భేటీ ముగిసింది   తెలుగువన్
News4Andhra   
Teluguwishesh   
Namasthe Telangana   
అన్ని 37 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
డైపోర్టులు కావాలి   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలోని అరుదైన, సంప్రదాయ చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రోత్సా#హం, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ...

చేనేతకు ప్రోత్సాహం కల్పించండి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బస్సులో దూరిన తాటి దుంగ.. విద్యార్థిని మృతి   
వెబ్ దునియా
ఓ స్కూలు బస్సు వేగంగా వెళ్లుతూ అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొంది. ఆ తాటి దుంగ బస్సులోకి దూరడంతో దాని ఎదురుగానే ఉన్న విద్యార్థిని తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఇక్కడి మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో విజ్ఞాన్ విహార్ ...

స్కూలు బస్సులోకి తాటిదుంగ   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సాగర్ వివాదానికి కేంద్ర నిర్లక్ష్యమే కారణం: పొన్నాల ఫైర్   
వెబ్ దునియా
తెలుగు రాష్ట్రాల మధ్య లాగర్ జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరినే కారణమని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఏపీ, తెలంగాణల మధ్య సాగర్ జల వివాదం తీవ్రమవుతున్నా, నరేంద్ర మోడీ సర్కారు చోద్యం చూస్తోందే తప్పించి, సమస్య పరిష్కారాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సాగర్ జలాల్లో తెలంగాణ ...

నీటి వివాదాలపై కేంద్రం చోద్యం   Andhraprabha Daily
'సాగర్ జలాల వివాదానికి కేంద్ర ప్రభుత్వమే కారణం'   సాక్షి
నీటి ఘర్షణ: సీఎంలపై గుత్తా, 'ఏపీది దౌర్జన్యం'   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
1 నుంచి ఆధార్‌తో అనుసంధానం   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒక వ్యక్తి పలుచోట్ల ఓటరుగా నమోదు చేసుకొని దొంగఓట్లు వేయడం ఇక చెల్లదు. దొంగ ఓట్లు లేని,స్వేచ్చాయుత ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు భారత ఎన్నికల కమిషన్‌ నడుంకట్టింది. ఈ మేరకు ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. మార్చి 1 న ఈ ప్రక్రియను ప్రారం భించి వచ్చే ...

ఆగస్టుకల్లా ఆధార్‌తో ఓటర్ల జాబితా లింక్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిగ్గు.. సిగ్గు.. కోల్‌కతా బ్రాంచ్ బీజేపీ ఆఫీసులో బాలికపై కీచకపర్వం!   
వెబ్ దునియా
యావత్ భారత్ సిగ్గుతో తలదించుకునే రోజు. సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న జాతీయ పార్టీ బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర కార్యాలయంలో ఓ బాలికపై కీచకపర్వం సాగింది. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... కోల్‌కతా సమీపంలో ఉన్న బెహలా నగరంలోని మండల బీజేపీ ఆఫీసులో ...

బీజేపీ కార్యాలయంలోనే దారుణం   సాక్షి
బిజెపి ఆఫీస్‌లో ఘోరం: బాలికపై యువకుడి లైంగిక దాడి   Oneindia Telugu
బీజేపీ కార్యాలయంలో అత్యాచారం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
చీటింగ్ కేసులో 'డీసీ' వెంకట్రామిరెడ్డి అరెస్టు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై 'దక్కన్ క్రానికల్' ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ టి.వినాయక్ రవి రెడ్డిలను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. బెంగళూరుకు చెందిన సీబీఐ 'బ్యాంకు సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ యూనిట్'కు సంబంధించిన దర్యాప్తు ...

దక్కన్‌ క్రానికల్‌ చైర్మన్‌ అరెస్టు   Andhraprabha Daily
డెక్కన్ క్రానికల్ చైర్మన్ అరెస్ట్.. కొంపముంచిన ఫోర్జరీ..   Teluguwishesh
డెక్కన్ క్రానికల్ ఎండీ వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. రూ.357 కోట్ల..?   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言