వెబ్ దునియా
దక్షిణాసియాలో మరో ఉగ్రవాద సంస్థ... అమెరికా హెచ్చరిక...!
వెబ్ దునియా
ఇప్పటికే ప్రపంచంలో పలు ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ, ప్రాణాలను బలితీసుకుంటుండగా తాజాగా దక్షిణాసియా దేశంలో మరో ఉగ్రవాద సంస్థ విస్తరిస్తున్నట్టు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాసియాలో 'హిజ్బుత్ తెహ్రిర్' అనే ఉగ్రవాద సంస్థ ప్రమాదకరంగా పరిణమిస్తుందని తెలిపింది. ఈ విషయం గురించి అమెరికా ఒక ...
దక్షిణాసియాలో మరో ఉగ్రవాద సంస్థNamasthe Telangana
షాకింగ్: ఐసిస్ కంటే 'హిజ్బుత్ తెహ్రీర్' ప్రమాదకరంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇప్పటికే ప్రపంచంలో పలు ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా నిర్వహిస్తూ, ప్రాణాలను బలితీసుకుంటుండగా తాజాగా దక్షిణాసియా దేశంలో మరో ఉగ్రవాద సంస్థ విస్తరిస్తున్నట్టు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాసియాలో 'హిజ్బుత్ తెహ్రిర్' అనే ఉగ్రవాద సంస్థ ప్రమాదకరంగా పరిణమిస్తుందని తెలిపింది. ఈ విషయం గురించి అమెరికా ఒక ...
దక్షిణాసియాలో మరో ఉగ్రవాద సంస్థ
షాకింగ్: ఐసిస్ కంటే 'హిజ్బుత్ తెహ్రీర్' ప్రమాదకరం
Andhraprabha Daily
భారత్-శ్రీలంక సంబంధాల్లో కొత్త మలుపు
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఇంత్రకితం ఎన్నడూలేని విధంగా ఇండియా, శ్రీలంకల మధ్య మైత్రి నెలకొననున్నదని భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం స్పష్టం చేశారు. వెరసి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరోమెట్టుపైకి చేరనున్నట్లు చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో సమావేశం అనంతరం ప్రధాని తాజా వ్యాఖ్యలు చేశారు.
భారత్-శ్రీలంక మధ్య 'అణు'బంధంసాక్షి
మోదీతో భేటీ అయిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధానితో సమావేశమైన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలVaartha
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఇంత్రకితం ఎన్నడూలేని విధంగా ఇండియా, శ్రీలంకల మధ్య మైత్రి నెలకొననున్నదని భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం స్పష్టం చేశారు. వెరసి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరోమెట్టుపైకి చేరనున్నట్లు చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో సమావేశం అనంతరం ప్రధాని తాజా వ్యాఖ్యలు చేశారు.
భారత్-శ్రీలంక మధ్య 'అణు'బంధం
మోదీతో భేటీ అయిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన
ప్రధానితో సమావేశమైన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల
సాక్షి
అమెరికాలో భారీ పేలుడు
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని వర్జీనియా రాష్ల్రంలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు సోమవారం పట్టాలు తప్పడంతో పశ్చిమ వర్జీనియాలో ఈ పేలుడు జరిగింది. రైలులోని 100 కార్స్(ముడి చమురుతో ఉన్న బోగీలు)లో 30 పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది.
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలోని వర్జీనియా రాష్ల్రంలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు సోమవారం పట్టాలు తప్పడంతో పశ్చిమ వర్జీనియాలో ఈ పేలుడు జరిగింది. రైలులోని 100 కార్స్(ముడి చమురుతో ఉన్న బోగీలు)లో 30 పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది.
సాక్షి
ఆమెకు 115 ఏళ్లు.. అయినా ఒంటరి
సాక్షి
ఇటలీ రాచరిక వ్యవస్థ నుంచి రిపబ్లిక్గా అవతరించడాన్ని ఆమె కళ్లారా చూశారు. ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 70 ప్రభుత్వాలు మారడాన్నీ చూశారు. చరిత్రలో నెత్తుటి మరకల్ని తప్ప మరేమీ మిగ ల్చని ఫాసిజం పెను భూతానికి ఆమె సాక్షీభూతం. రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన భయానక పరిస్థితుల్లోనూ ఆమె జీవించారు. ఇప్పటీకీ ఆమె జీవించే ఉన్నారు. ఆమే.
ఇంకా మరిన్ని »
సాక్షి
ఇటలీ రాచరిక వ్యవస్థ నుంచి రిపబ్లిక్గా అవతరించడాన్ని ఆమె కళ్లారా చూశారు. ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 70 ప్రభుత్వాలు మారడాన్నీ చూశారు. చరిత్రలో నెత్తుటి మరకల్ని తప్ప మరేమీ మిగ ల్చని ఫాసిజం పెను భూతానికి ఆమె సాక్షీభూతం. రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన భయానక పరిస్థితుల్లోనూ ఆమె జీవించారు. ఇప్పటీకీ ఆమె జీవించే ఉన్నారు. ఆమే.
వెబ్ దునియా
మరణశిక్ష పడిన ఆరుగురు ఖైదీలను తప్పించిన ఆల్ఖైదా
వెబ్ దునియా
మరణశిక్ష పడిన ఆరుగురు ఖైదీలను ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ తప్పించింది. ఈ సంఘటన యెమెన్లోని షాబ్వా ప్రావిన్స్లో చోటు చేసుకుంది. ఆల్ఖైదాకు చెందిన తీవ్రవాదులు జైలుపై ఆల్ ఖైదా తీవ్రవాదులు దాడిచేసి బందీలుగా ఉన్న ఆరుగురు ఖైదీలను విడిపించి, తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని భద్రత దళానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు శనివారం వెల్లడించారు.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
మరణశిక్ష పడిన ఆరుగురు ఖైదీలను ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ తప్పించింది. ఈ సంఘటన యెమెన్లోని షాబ్వా ప్రావిన్స్లో చోటు చేసుకుంది. ఆల్ఖైదాకు చెందిన తీవ్రవాదులు జైలుపై ఆల్ ఖైదా తీవ్రవాదులు దాడిచేసి బందీలుగా ఉన్న ఆరుగురు ఖైదీలను విడిపించి, తమతో పాటు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని భద్రత దళానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు శనివారం వెల్లడించారు.
సాక్షి
దుబాయ్లో తయారైన మణల్
సాక్షి
సాధారణంగా కథ డిమాండ్ మేరకు కొన్ని కీలక సన్నివేశాలు, పాటలను విదేశాల్లో చిత్రీకరించడం జరుగుతోంది. అలాంటిది మణల్ నగరం అనే చిత్రం పూర్తిగా దుబాయ్లో చిత్రీకరణ పూర్తి చేసుకోవడం విశేషం. బీజేఎం అసోసియేట్స్ పతాకంపై ఎంఐ వసంతకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఒరుతలై రాగం ఫేం శంకర్ దర్శకత్వం వహించడంతోపాటుగా ముఖ్య పాత్రను పోషించారు.
ఇంకా మరిన్ని »
సాక్షి
సాధారణంగా కథ డిమాండ్ మేరకు కొన్ని కీలక సన్నివేశాలు, పాటలను విదేశాల్లో చిత్రీకరించడం జరుగుతోంది. అలాంటిది మణల్ నగరం అనే చిత్రం పూర్తిగా దుబాయ్లో చిత్రీకరణ పూర్తి చేసుకోవడం విశేషం. బీజేఎం అసోసియేట్స్ పతాకంపై ఎంఐ వసంతకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఒరుతలై రాగం ఫేం శంకర్ దర్శకత్వం వహించడంతోపాటుగా ముఖ్య పాత్రను పోషించారు.
అమెరికా పోలీసుల అరాచకం!: పాస్కోలో ఉద్రిక్తత
సాక్షి
లాస్ ఏంజలిస్: అమెరికా పోలీసుల దుందుడుకు స్వభావానికి తాజాగా మరో ఘటన ఉదాహరణగా నిలిచింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని పాస్కో నగర పోలీసులు ఒక మెక్సికన్ వలసదారుణ్ని తమపై రాళ్లు విసిరాడన్న కారణంతో కాల్చి చంపారు. ఈ ఘటనను ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ వీడియో ద్వారా జరిగిన సంఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం జరిగిన ఈ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లాస్ ఏంజలిస్: అమెరికా పోలీసుల దుందుడుకు స్వభావానికి తాజాగా మరో ఘటన ఉదాహరణగా నిలిచింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని పాస్కో నగర పోలీసులు ఒక మెక్సికన్ వలసదారుణ్ని తమపై రాళ్లు విసిరాడన్న కారణంతో కాల్చి చంపారు. ఈ ఘటనను ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ వీడియో ద్వారా జరిగిన సంఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం జరిగిన ఈ ...
నెల్లూరుకు సింధు భౌతిక కాయం
సాక్షి
నెల్లూరు (అర్బన్) : అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందిన నెల్లూరుకు చెందిన సాయిసింధు (25) భౌతికకాయం ఆదివారం నగరానికి చేరుకుంది. సింధుని ఆమె భర్తే కడతేర్చాడని ఈ నెల 11వ తేదీన ఆమె తల్లిదండ్రులు కిన్నెర కృష్ణయ్య, ఉమామహేశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎంబసీ అధికారులు, స్థానిక తెలుగు అసోసియేషన్ సహకారంతో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
నెల్లూరు (అర్బన్) : అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందిన నెల్లూరుకు చెందిన సాయిసింధు (25) భౌతికకాయం ఆదివారం నగరానికి చేరుకుంది. సింధుని ఆమె భర్తే కడతేర్చాడని ఈ నెల 11వ తేదీన ఆమె తల్లిదండ్రులు కిన్నెర కృష్ణయ్య, ఉమామహేశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎంబసీ అధికారులు, స్థానిక తెలుగు అసోసియేషన్ సహకారంతో ...
沒有留言:
張貼留言