సాక్షి
బీజేపీ మీద పవర్ స్టార్ సంచలన ట్వీట్లు....
తెలుగువన్
పవర్స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందని, ఇప్పుడు ఆ మాట నిలుపుకునే సమయం వచ్చిందని, బీజేపీ మాట తప్పదని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో పోస్ట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్విట్ రాజకీయంగా సంచలనం ...
ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్.. దానిపై ఏమన్నారంటే..వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బిజెపికి సమయం వచ్చింది: ఎపికి ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్Oneindia Telugu
సాక్షి
Palli Batani
News4Andhra
అన్ని 22 వార్తల కథనాలు »
తెలుగువన్
పవర్స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందని, ఇప్పుడు ఆ మాట నిలుపుకునే సమయం వచ్చిందని, బీజేపీ మాట తప్పదని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో పోస్ట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్విట్ రాజకీయంగా సంచలనం ...
ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్.. దానిపై ఏమన్నారంటే..
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది
బిజెపికి సమయం వచ్చింది: ఎపికి ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్
వెబ్ దునియా
ఆంధ్రాకు వంకాయే మిగిలింది... రాష్ట్రపతి ప్రసంగంలో వినిపించని ప్రత్యేక హోదా
వెబ్ దునియా
రాష్ట్రానికి మిగిలేది ఎంపి దివాకర్ రెడ్డి చెప్పినట్లు వంకాయే మిగులేలా ఉంది. పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా ఎక్కడా ఆంధ్రకు ప్రత్యేక హోదాగానీ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లో, కనీసం ఆ సూచనలు కూడా కనిపించలేదు. ఈ వాతావరణం, కేంద్రప్రభుత్వం మాట ముందే తెలిసిన జేసి దివాకర్ రెడ్డి నిర్వేదంలో ప్రత్యేక హోదాపై ...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటమా.. వంకాయా?తెలుగువన్
ప్రత్యేక హోదానా ? వంకాయా.. నమస్కారం తప్ప: జేసీ సంచనల వ్యాఖ్యలుPalli Batani
ప్రత్యేక హోదాపై పోరాటమా? వంకాయా?సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రానికి మిగిలేది ఎంపి దివాకర్ రెడ్డి చెప్పినట్లు వంకాయే మిగులేలా ఉంది. పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా ఎక్కడా ఆంధ్రకు ప్రత్యేక హోదాగానీ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నట్లో, కనీసం ఆ సూచనలు కూడా కనిపించలేదు. ఈ వాతావరణం, కేంద్రప్రభుత్వం మాట ముందే తెలిసిన జేసి దివాకర్ రెడ్డి నిర్వేదంలో ప్రత్యేక హోదాపై ...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటమా.. వంకాయా?
ప్రత్యేక హోదానా ? వంకాయా.. నమస్కారం తప్ప: జేసీ సంచనల వ్యాఖ్యలు
ప్రత్యేక హోదాపై పోరాటమా? వంకాయా?
Oneindia Telugu
మీడియాపై ఆంక్షలు షురూ
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయా.. అంటే అవుననే చెప్పవచ్చు. సోమవారం సచివాలయంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. సెక్రటేరియట్లో మీడియాపై ఆంక్షలు పెడతామని కొద్దిరోజుల కిందట కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సెక్రటేరియట్ నెలకొన్న పరిస్థితులు ఇందుకు బలం ...
జర్నలిస్టులూ 'గెట్ ఔట్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టిడిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్ గాలం: టి సచివాలయంలో మీడియాపై ఆంక్షలుOneindia Telugu
టీ సచివాలయంలో మీడియా పై ఆంక్షలు లేవుTV5
Andhrabhoomi
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయా.. అంటే అవుననే చెప్పవచ్చు. సోమవారం సచివాలయంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. సెక్రటేరియట్లో మీడియాపై ఆంక్షలు పెడతామని కొద్దిరోజుల కిందట కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సెక్రటేరియట్ నెలకొన్న పరిస్థితులు ఇందుకు బలం ...
జర్నలిస్టులూ 'గెట్ ఔట్'
టిడిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్ గాలం: టి సచివాలయంలో మీడియాపై ఆంక్షలు
టీ సచివాలయంలో మీడియా పై ఆంక్షలు లేవు
Oneindia Telugu
ఇంటర్పోల్ గుప్పిట్లో గంగిరెడ్డి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాడి కాలంగా పోలీసు యంత్రాంగాన్ని ముచ్చెమటలు పట్టిస్తూ తప్పించుకొని తురుగుతున్న గంగిరెడ్డిని సినీఫక్కీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదినెల్లపాటు దుబాయిలో అజ్ఞాత జీవితం గడిపి పోలీసులకు సింహస్వప్నం గా ...
స్మగ్లర్ గంగిరెడ్డికి సంకెళ్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎర్రచందనం గంగిరెడ్డి అరెస్టు-వెల్ డన్News Articles by KSR
ఇంటర్ పోల్ సాయం: మారిషస్లో అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాడి కాలంగా పోలీసు యంత్రాంగాన్ని ముచ్చెమటలు పట్టిస్తూ తప్పించుకొని తురుగుతున్న గంగిరెడ్డిని సినీఫక్కీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిదినెల్లపాటు దుబాయిలో అజ్ఞాత జీవితం గడిపి పోలీసులకు సింహస్వప్నం గా ...
స్మగ్లర్ గంగిరెడ్డికి సంకెళ్లు
ఎర్రచందనం గంగిరెడ్డి అరెస్టు-వెల్ డన్
ఇంటర్ పోల్ సాయం: మారిషస్లో అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్
సాక్షి
దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు!
వెబ్ దునియా
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. సాయిబాబా గుడిలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు సరూర్నగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుటిన సాయిబాబా గుడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భక్తులను బయటికి పంపించి, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేశారు.
సాయిబాబా గుడిలో బాంబు లేదు: పోలీసులుNamasthe Telangana
సాయిబాబ ఆలయానికి బాంబు బెదిరింపుNews Articles by KSR
దిల్సుఖ్నగర్కు బాంబు బెదిరింపు (23-Feb-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Vaartha
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు ఫోన్కాల్ వచ్చింది. సాయిబాబా గుడిలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు సరూర్నగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుటిన సాయిబాబా గుడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భక్తులను బయటికి పంపించి, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేశారు.
సాయిబాబా గుడిలో బాంబు లేదు: పోలీసులు
సాయిబాబ ఆలయానికి బాంబు బెదిరింపు
దిల్సుఖ్నగర్కు బాంబు బెదిరింపు (23-Feb-2015)
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీల నిరసన!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ తొలిరోజునే నిరసన సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఇంకా విభజన ...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఆందోళనKandireega
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేAndhraprabha Daily
మోడీ పాలన: పార్లమెంటులో ప్రణబ్, ఏపీకి హోదా కోసం నేతల ధర్నాOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ తొలిరోజునే నిరసన సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని, ఇంకా విభజన ...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఆందోళన
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
మోడీ పాలన: పార్లమెంటులో ప్రణబ్, ఏపీకి హోదా కోసం నేతల ధర్నా
Vaartha
ఉగ్రవాద ఆరోపణలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అరెస్ట్
Vaartha
హైదరాబాద్ : ఉగ్రవాదులోత సంబంధాలున్నాయన్న అరోపణలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ప్రతిపక్ష నేత మహ్మద్ నషీద్ని అరెస్ట్ చేశారు. 2008 సంవ త్సరం నుంచి 5 సంవత్సరాలు ఆయన అధ్యక్షు డుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన ఆదేశాలలో కొన్ని ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. ఆయన అధికారం నుంచి దిగిపోయాక అధికారంలోకి వచ్చిన ...
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మెహమెద్ నషీద్ అరెస్ట్.. ఎందుకో?వెబ్ దునియా
మాల్దీవుల మాజీ అధ్యక్షుడి అరెస్ట్Namasthe Telangana
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ అరెస్టుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : ఉగ్రవాదులోత సంబంధాలున్నాయన్న అరోపణలో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ప్రతిపక్ష నేత మహ్మద్ నషీద్ని అరెస్ట్ చేశారు. 2008 సంవ త్సరం నుంచి 5 సంవత్సరాలు ఆయన అధ్యక్షు డుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన ఆదేశాలలో కొన్ని ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. ఆయన అధికారం నుంచి దిగిపోయాక అధికారంలోకి వచ్చిన ...
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మెహమెద్ నషీద్ అరెస్ట్.. ఎందుకో?
మాల్దీవుల మాజీ అధ్యక్షుడి అరెస్ట్
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ అరెస్టు
సాక్షి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ తన రెండో అభ్యర్థిని కూడా ప్రకటించింది. 'వరంగల్-ఖమ్మం-నల్లగొండ' నియోజకవర్గం నుంచి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈమేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. అంతకుముందు సీఎం కె.చంద్రశేఖర్రావు తన క్యాంపు కార్యాలయంలో మూడు జిల్లాలకు చెందిన ...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లాAndhraprabha Daily
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు మద్దతివ్వండి : పల్లా రాజేశ్వర్ రెడ్డివెబ్ దునియా
Namasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ తన రెండో అభ్యర్థిని కూడా ప్రకటించింది. 'వరంగల్-ఖమ్మం-నల్లగొండ' నియోజకవర్గం నుంచి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈమేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. అంతకుముందు సీఎం కె.చంద్రశేఖర్రావు తన క్యాంపు కార్యాలయంలో మూడు జిల్లాలకు చెందిన ...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు మద్దతివ్వండి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
News4Andhra
నేటి న్యూస్ రౌండప్..!
News4Andhra
బ్లాక్ మనీపై విచారణ చేపడుతున్న ఆదాయం పన్ను (ఐటీ) శాఖ.. మరో 100కు పైగా కేసులు దాఖలు చేయనుంది. హెచ్ఎస్బీసీకి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న శాఖలో బ్లాక్ మనీ దాచుకున్న వారికి సంబంధించి లక్షకు పైగా ఖాతాల వివరాలు వెలుగుచూశాయి. ఇందులో 1000 కి పైగా భారతీయుల పేర్లున్నాయి ...
టిడిపిని చూసి టిఆర్ఎస్ వణుకుతోంది: ఎర్రబెల్లి, కెసిఆర్పై రేవంత్ ఫైర్Oneindia Telugu
అవినీతిపరులపై చర్యలు ఏవి? కేవీపీ డైరెక్షన్లో పని చేస్తున్న సీఎం కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంత్రి హరీష్రావు శాఖలో అవినీతి గుట్టలు : రేవంత్రెడ్డిAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
News4Andhra
బ్లాక్ మనీపై విచారణ చేపడుతున్న ఆదాయం పన్ను (ఐటీ) శాఖ.. మరో 100కు పైగా కేసులు దాఖలు చేయనుంది. హెచ్ఎస్బీసీకి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న శాఖలో బ్లాక్ మనీ దాచుకున్న వారికి సంబంధించి లక్షకు పైగా ఖాతాల వివరాలు వెలుగుచూశాయి. ఇందులో 1000 కి పైగా భారతీయుల పేర్లున్నాయి ...
టిడిపిని చూసి టిఆర్ఎస్ వణుకుతోంది: ఎర్రబెల్లి, కెసిఆర్పై రేవంత్ ఫైర్
అవినీతిపరులపై చర్యలు ఏవి? కేవీపీ డైరెక్షన్లో పని చేస్తున్న సీఎం కేసీఆర్
మంత్రి హరీష్రావు శాఖలో అవినీతి గుట్టలు : రేవంత్రెడ్డి
Vaartha
ప్రతి పల్లెకు రోడ్డు - కేటీఆర్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: సిద్ధిపేట మండలం పొల్లూరులో రూ. 10 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రులు హరీష్రావు, కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని , రోడ్డు లేని గ్రామాల్లో రోడ్లు వేయిస్తామన్నారు. రహదారులను అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపనAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: సిద్ధిపేట మండలం పొల్లూరులో రూ. 10 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రులు హరీష్రావు, కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని , రోడ్డు లేని గ్రామాల్లో రోడ్లు వేయిస్తామన్నారు. రహదారులను అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన
沒有留言:
張貼留言