వెబ్ దునియా
ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీది పూటకోమాట... ఇదేం తీరు : మండిపడ్డ దిగ్విజయ్
వెబ్ దునియా
కేంద్రప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతాపార్టీ మాట మీద నిలిచే తత్వం ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై పూటకోమాట. రోజుకో తీరుగా మాట్లాడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. నాడు తాము కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే ఉన్నామన్నట్లు వ్యవహరించిన బీజేపీ నేడు అప్పటి ...
ఎపికి అప్పుడే ఇచ్చేశాం, బయటపెడ్తాం: వెంకయ్యపై దిగ్విజయ్Oneindia Telugu
'హోదా'పై యూటర్న్సాక్షి
ఏపీకి 'హోదా' ఇచ్చేశాం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్రప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతాపార్టీ మాట మీద నిలిచే తత్వం ఏమాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై పూటకోమాట. రోజుకో తీరుగా మాట్లాడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. నాడు తాము కేవలం ఆంధ్రప్రదేశ్ కోసమే ఉన్నామన్నట్లు వ్యవహరించిన బీజేపీ నేడు అప్పటి ...
ఎపికి అప్పుడే ఇచ్చేశాం, బయటపెడ్తాం: వెంకయ్యపై దిగ్విజయ్
'హోదా'పై యూటర్న్
ఏపీకి 'హోదా' ఇచ్చేశాం!
వెబ్ దునియా
బెంగళూరు విమాన విన్యాసాలలో అపశృతి
వెబ్ దునియా
బెంగళూరు విమానా విన్యాసాలలో అంతా సవ్యంగా జరిగిపోయిందనకుంటున్న సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం మరో విమానాన్ని తాకింది. దీంతో ఓ రెక్క విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ విమానాలు రెండు కూడా సురక్షితంగా భూమికి చేరాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి.
విన్యాసాల్లో అపశ్రుతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బెంగళూరు విమానా విన్యాసాలలో అంతా సవ్యంగా జరిగిపోయిందనకుంటున్న సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం మరో విమానాన్ని తాకింది. దీంతో ఓ రెక్క విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ విమానాలు రెండు కూడా సురక్షితంగా భూమికి చేరాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి.
విన్యాసాల్లో అపశ్రుతి
వెబ్ దునియా
వివక్ష ఉండబోదు... అందరూ తెలంగాణ పౌరులే.
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని ఆంధ్రా ప్రాంత వాసులపై కరుణ చూపారు. సెటిలర్ అనే పదమే లేదని, ఆ పదాన్ని వినలేదన్నట్లు వ్యవహరించారు. ఆంధ్ర,హైదరాబాద్ సెటిలర్ అనే వివక్ష ఉండబోదని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో పుట్టినవారు, ఇక్కడే నివాసం ఉంటున్నవారందరూ హైదరాబాదీలే.. తెలంగాణ పౌరులేనని స్పష్టం చేశారు. వారికి ఏ నొప్పికలిగిన ...
ఇకపై ప్రాంతీయ వివక్ష వుండదట...తెలుగువన్
సెటిలర్స్ లేరు..సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని ఆంధ్రా ప్రాంత వాసులపై కరుణ చూపారు. సెటిలర్ అనే పదమే లేదని, ఆ పదాన్ని వినలేదన్నట్లు వ్యవహరించారు. ఆంధ్ర,హైదరాబాద్ సెటిలర్ అనే వివక్ష ఉండబోదని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో పుట్టినవారు, ఇక్కడే నివాసం ఉంటున్నవారందరూ హైదరాబాదీలే.. తెలంగాణ పౌరులేనని స్పష్టం చేశారు. వారికి ఏ నొప్పికలిగిన ...
ఇకపై ప్రాంతీయ వివక్ష వుండదట...
సెటిలర్స్ లేరు..
వెబ్ దునియా
బెంగళూరులో అసదుద్దీన్ కు అనుమతి నిరాకరణ
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత, ఎంపి అయిన అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరులో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారన్న ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో ఆయనకు అనుమతి నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ...
అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులో నో ఎంట్రీసాక్షి
అసదుద్దీన్కి నోటీసులుతెలుగువన్
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత, ఎంపి అయిన అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరులో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారన్న ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో ఆయనకు అనుమతి నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ...
అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులో నో ఎంట్రీ
అసదుద్దీన్కి నోటీసులు
వెబ్ దునియా
సీఎం చంద్రబాబు... ప్రొక్లెయినర్ డ్రైవర్
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొక్లెయినర్ నడిపారు. గురువారం నాడు ఆయన ప్రొక్లెయినర్ నడుపుతూ చెట్టు - నీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఆయన హెలికాప్టర్లోనుంచి హంద్రీ నీవా కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి. కొత్తకోట మండలం ...
ప్రొక్లెయినర్ నడుపుతూ.. చెట్టు-నీరు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు!వెబ్ దునియా
నీరు- చెట్టు పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబుAndhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొక్లెయినర్ నడిపారు. గురువారం నాడు ఆయన ప్రొక్లెయినర్ నడుపుతూ చెట్టు - నీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఆయన హెలికాప్టర్లోనుంచి హంద్రీ నీవా కాలువ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బి. కొత్తకోట మండలం ...
ప్రొక్లెయినర్ నడుపుతూ.. చెట్టు-నీరు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు!
నీరు- చెట్టు పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
సాక్షి
ఒంటిమిట్ట రామయ్యకి ఏనీ అధికార లాంఛనాలు
తెలుగువన్
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో వైభవంగా జరిగేవి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భద్రాద్రి రామయ్యకి ప్రభుత్వ లాంఛనాలు అందేవి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ జరపాలన్న సందేహం ...
నేడు ఒంటిమిట్టకు అధికార బృందంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో వైభవంగా జరిగేవి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భద్రాద్రి రామయ్యకి ప్రభుత్వ లాంఛనాలు అందేవి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ జరపాలన్న సందేహం ...
నేడు ఒంటిమిట్టకు అధికార బృందం
సాక్షి
మహిళా కార్టూనిస్టు రాగతి పండరి కన్నుమూత
సాక్షి
విశాఖపట్నం: వ్యంగ్య చిత్రాలతో తెలుగు పాఠక లోగిళ్లను దశాబ్దాలపాటు గిలిగింత లు పెట్టిన మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి(50) గురువారం విశాఖపట్నంలో మృతి చెందారు. కొద్ది నెలలుగా ఆమె ఊపిరితి త్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె తల్లి శాంతికుమారి మృతి చెందటంతో సోదరుడు రామరాజు, సోదరి రమాతో కలసి ఉంటున్నారు. రాగతి పం డరి 1965 జూలై ...
రాగతి పండరి కన్నుమూతVaartha
మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి మృతితెలుగువన్
కార్టూనిస్ట్ రాగతి పండరి విశాఖలో కన్నుమూతవెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం: వ్యంగ్య చిత్రాలతో తెలుగు పాఠక లోగిళ్లను దశాబ్దాలపాటు గిలిగింత లు పెట్టిన మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి(50) గురువారం విశాఖపట్నంలో మృతి చెందారు. కొద్ది నెలలుగా ఆమె ఊపిరితి త్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె తల్లి శాంతికుమారి మృతి చెందటంతో సోదరుడు రామరాజు, సోదరి రమాతో కలసి ఉంటున్నారు. రాగతి పం డరి 1965 జూలై ...
రాగతి పండరి కన్నుమూత
మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి మృతి
కార్టూనిస్ట్ రాగతి పండరి విశాఖలో కన్నుమూత
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ గ్రూప్లో చేరేందుకు 14 ఏళ్ల బాలిక.. పెళ్లికి సిద్ధపడి.?
వెబ్ దునియా
ఉన్మాదులతో నిండిపోయిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టు గ్రూపులో 14 ఏళ్ల మైనర్ బాలిక చేరేందుకు సిద్ధమైంది. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్లో చేరడానికి సిద్ధమవుతూ మలేషియా పోలీసులకు చిక్కింది. దక్షిణ మలేషియాకు చెందిన ఆ బాలికను ఎయిర్ పోర్ట్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్లో చేరిన తరువాత అదే ప్రాంతానికి చెందిన 22 ...
ఐఎస్ఐఎస్లో చేరుతున్న టీనేజీ బాలిక అరెస్టుNamasthe Telangana
ముందు పెళ్లి, ఆ తర్వాతే ఐసీస్లో చేరేందుకు 14ఏళ్ల బాలిక సన్నధ్ధంOneindia Telugu
బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఐఎస్ లో చేరేందుకు మైనర్ యత్నం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉన్మాదులతో నిండిపోయిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టు గ్రూపులో 14 ఏళ్ల మైనర్ బాలిక చేరేందుకు సిద్ధమైంది. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్లో చేరడానికి సిద్ధమవుతూ మలేషియా పోలీసులకు చిక్కింది. దక్షిణ మలేషియాకు చెందిన ఆ బాలికను ఎయిర్ పోర్ట్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్లో చేరిన తరువాత అదే ప్రాంతానికి చెందిన 22 ...
ఐఎస్ఐఎస్లో చేరుతున్న టీనేజీ బాలిక అరెస్టు
ముందు పెళ్లి, ఆ తర్వాతే ఐసీస్లో చేరేందుకు 14ఏళ్ల బాలిక సన్నధ్ధం
బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఐఎస్ లో చేరేందుకు మైనర్ యత్నం!
News Articles by KSR
భర్త అక్రమ సంబంధం-భార్య పాలిట క్రూరత్వమెలా!
News Articles by KSR
అక్రమ సంబందం పెట్టుకోవడం అన్నది భార్య పట్ల క్రూరత్వం అవుతుందా అన్నది కోర్టులో చర్చనీయాంశం అవడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం అది క్రూరత్వం గా పరిగణించనవసరం లేదు.గుజరాత్ కు చెందిన ఒక జంట విడిగా ఉంటున్నారు.వారు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.పుట్టింటికి వెళ్లాలని భార్య భావించింది.కాని సడన్ గా ...
'ఆ' సంబంధం ప్రతీసారీ క్రూరత్వం కాబోదుNamasthe Telangana
అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాబోదు: సుప్రీం కోర్టువెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
News Articles by KSR
అక్రమ సంబందం పెట్టుకోవడం అన్నది భార్య పట్ల క్రూరత్వం అవుతుందా అన్నది కోర్టులో చర్చనీయాంశం అవడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం అది క్రూరత్వం గా పరిగణించనవసరం లేదు.గుజరాత్ కు చెందిన ఒక జంట విడిగా ఉంటున్నారు.వారు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.పుట్టింటికి వెళ్లాలని భార్య భావించింది.కాని సడన్ గా ...
'ఆ' సంబంధం ప్రతీసారీ క్రూరత్వం కాబోదు
అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాబోదు: సుప్రీం కోర్టు
వెబ్ దునియా
సంజయ్ దత్ కు అదనంగా నాలుగు రోజుల జైలు
వెబ్ దునియా
ప్రముఖ నటుడు సంజయ్ దత్ శిక్షా కాలాన్ని మరో నాలుగు రోజులు పొడిగించినట్లు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే చెప్పారు. అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఎక్కువ కాలం సెలవు తీసుకోవడం, గడువు ముగిసినప్పటికీ రెండు రోజులు అధికంగా జైలు వెలుపలే గడపడంతో విభిన్న పరిస్థితి నెలకొంది. దీంతో సంజయ్ దత్ అదనపు శిక్ష ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ప్రముఖ నటుడు సంజయ్ దత్ శిక్షా కాలాన్ని మరో నాలుగు రోజులు పొడిగించినట్లు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే చెప్పారు. అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఎక్కువ కాలం సెలవు తీసుకోవడం, గడువు ముగిసినప్పటికీ రెండు రోజులు అధికంగా జైలు వెలుపలే గడపడంతో విభిన్న పరిస్థితి నెలకొంది. దీంతో సంజయ్ దత్ అదనపు శిక్ష ...
沒有留言:
張貼留言