2015年2月18日 星期三

2015-02-19 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
రచయితగా నిత్యానంద.. ఒకేమారు 28 భాషల్లో   
వెబ్ దునియా
రాసలీలలతో వివాదస్పద స్వామిగా ముద్రపడిన నిత్యానంద తాను రచయిత అవతారం ఎత్తారు. ఆయన ఏది చేసినా కాస్తంత భారీగానే ఉంటుంది. అందుకే ఒకేమారు 28 భాషల్లో పుస్తకాలు ఎడాపెడా రాసేసి జనం ముందుకు వచ్చేశారు. పనిలో పనిగా ఆడియో సీడి, విడియో డివీడీలను కూడా సిద్ధం చేశారు. ఆధ్యాత్మిక రచనలు మాత్రమే చేశారు. వివరాలిలా ఉన్నాయి. నిత్యానంద రాసిన ...

'గ్రంథ'సాంగుడు నిత్యానంద   Namasthe Telangana
28 భాషల్లో 200 పుస్తకాలు రాసిన స్వామి నిత్యానంద   Vaartha

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మోడీ ధరించిన బంద్ గలా సూట్ విలువ ఇప్పటికి రూ.1.21 కోట్లు   
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ రోజను ధరించిన సూటు వేలానికి వచ్చింది. ఈ వేలంలో దీని విలువ దాదాపు రూ.1.21 కోట్లు పలుకుతోంది. దీంతో పాటు ప్రధానికి కానుకలుగా అందిన మొత్తం 455 వస్తువులను వేలం వేయనున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాజకీయపరంగా తీవ్ర వివాదం రేపిన ఈ సూట్‌తోపాటు గడిచిన తొమ్మిది నెలలుగా ప్రధానికి కానుకలుగా అందిన 455 వస్తువులను ...

మోడి కోటా..మజాకా..   10tv
మోడీ సూట్ వేలం-కాంగ్రెస్ వ్యాఖ్య   News Articles by KSR
మొదటి రోజు వేలం పాటలో 1.20 కోట్లు పలికిన వెూడీ సూటు   Andhraprabha Daily
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 22 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాపం రోశయ్య.. అమ్మను పొగడలేక... పొగడకుండా   
వెబ్ దునియా
తమిళనాడు గవర్నర్ రోశయ్య ఎరుక్కపోయి ఇరుక్కుపోయారు. శాసనసభ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రిని ఇటు పొగడలేక, అటు పొగడకుండా ఉండలేక నలిగిపోయారు. చివరకు పొగిడి ప్రతిపక్షాల విమర్శల ధాటికి విలవిలలాడిపోయారు. పాపం రోశయ్య... వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను ...

పాపం!రోశయ్య ఏమి చేస్తారు..జయను పొగడక   News Articles by KSR
అసెంబ్లీలో జయలలితను పొగిడిన రోశయ్య, కరుణానిధి ఆశ్చర్యం   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అత్తింటి ఆరళ్ళకు తోటి కోడళ్లు బలి   
వెబ్ దునియా
వారు అక్కా చెల్లళ్ళుగా పుట్టలేదు... అయినా మెట్టినింట్లో అక్కా చెల్లెళ్ళకంటే ఎక్కవగా మెలిగారు. మురళీరమణమ్మ, ఝాన్సీ, ప్రేమించి అన్నదమ్ములను పెళ్ళిళ్లు చేసుకున్న వీరు తోటికోడళ్ళే అయినా చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇదే అత్తింటి వారికి ఏమాత్రం ఒప్పలేదు. అందుకే వేధింపులు మొదలయ్యాయి. చివరకు ఆత్మహత్యలతో తమ జీవితాన్ని ముగించారు ...

ఆరళ్లకు తోడికోడళ్ల ఆత్మహత్య   సాక్షి
కలిసి మెట్టినింటికి.. కలిసే కాటికి.. అత్తింటి ఆరళ్లతో తోడికోడళ్ల ఆత్మహత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పర్యటన   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో ఈ నెల 23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. పార్టీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలంతా ఆ రోజున రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని మార్చి 7 నుంచి ప్రారంభమవనున్న అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి ...

తుళ్లూరులో రియల్ వ్యాపారం చేస్తే తాట తీస్తాం : వైసీపీ వార్నింగ్!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
రక్షణ దిగుమతులకు స్వస్తి చెబుదాం   
సాక్షి
బెంగళూరు: రక్షణ రంగంలో దిగుమతులకు స్వస్తి పలికాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశ భద్రత దృష్ట్యా ఈ రంగంలో తమ ప్రభుత్వం స్వయంవృద్ధికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 శాతం సైనిక పరికరాలను దేశంలోనే తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. విదేశీ కంపెనీలు కేవలం పరికరాలు అమ్మేందుకే పరిమితం కాకుండా ...

రక్షణలో మేకిన్‌ ఇండియా   Andhraprabha Daily

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తిరిగిరాని లోకాలకు... మూవీ మొఘల్   
వెబ్ దునియా
మూవీ మొఘల్ గా పేరుపొందిన డి. రామానాయుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మరణించారు. ఆయన మృతి తెలుగు సినీ చిత్రపరిశ్రమకు తీరని లోటని పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ గురువారం ఏకంగా సెలవు ప్రకటించింది. ఆయన కడసారి చూపుకోసం సినీ ప్రముఖులు, ...

మూవీ మొఘల్‌ మరిలేరు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రామానాయుడు మృతిపై ప్రధాని సంతాపం   సాక్షి
రామానాయుడు మృతి: ఊరడించిన జగన్, కన్నీరుమున్నీరు (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 102 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు   
Andhrabhoomi
నల్లగొండ, ఫిబ్రవరి 18: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభంకానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్‌ను నేడు అధికారికంగా ప్రకటిస్తారు. నోటిఫికేషన్‌ను అనుసరించి నేటి నుండి ఈ నెల 26వ తేది వరకు నామినేషన్ల ...

ఎమ్మెల్సీ ఎన్నికకు నేడు నోటిఫికేషన్   సాక్షి
మండలి ఎన్నికలకు నేటినుంచి నామినేషన్లు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారతీయుడిపై పోలీసుల దాడి.. పోలీసుల చర్య తప్పే: అలబామా గవర్నర్!   
వెబ్ దునియా
తమ దేశానికి అతిథిగా వచ్చిన భారతీయ వ్యక్తి పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని అలగామా గవర్నర్ రాబర్ట్ బెంట్లీ అన్నారు. ఆయన బాధిత భారతీయుడికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల తన కుమారుడిని చూసేందుకు అమెరికా వెళ్లిన ఓ భారతీయ వృద్ధుడిపై యుఎస్ పోలీసులు తమ ప్రతాపం చూపారు. దీనిపై అలబామా గవర్నర్ ...

భారతీయుడిపై అనుచిత ప్రవర్తనకు క్షమాపణ కోరిన అలబామా గవర్నర్   Namasthe Telangana
అక్కడ గవర్నర్ క్షమాపణ చెప్పారు..ఇక్కడైతే..   News Articles by KSR
క్షమాపణ కోరిన అలబామా గవర్నర్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరుడు మూర్చరోగి అని తెలిసి.. పెళ్లిపీటలపై అతిథిని పెళ్లాడిన వధువు!   
వెబ్ దునియా
ఉత్తర ప్రదేశ్‌లో పెళ్లి తంతు సగం ముగిశాక ఓ పెళ్లి కూతురు వరుడిని కాకుండా అతిథిగా వచ్చిన యువకుడిని పెళ్లి చేసుకున్న సంఘటన జరిగింది. సగం పెళ్లి పూర్తయింది. వరుడుకి ఉన్న అనారోగ్యాన్ని దాచిపెట్టి... పెళ్లి చేసేందుకు ప్రయత్నించిన పెద్దలకు, వరుడికి తగిన గుణపాఠం నేర్పేందుకు వధువు తీసుకున్న నిర్ణయంతో పెళ్లికి అతిథిగా వచ్చిన యువకుడితో ...

దండలు మార్చుకుంటుండగా: వరుడికి నో చెప్పి, గెస్ట్‌ను పెళ్లాడిన యువతి   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言