వెబ్ దునియా
ఈశాన్య జపాన్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు!
వెబ్ దునియా
ఈశాన్య జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూప్రకంపనలు 6.9గా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉత్తర జపాన్లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభంవించినట్లు సమాచారం.
జపాన్ లో భూకంపం, సునామీ హెచ్చరిక జారీTV5
జపాన్ లో మళ్లీ సునామీNews Articles by KSR
జపాన్లో స్వల్ప సునామీNamasthe Telangana
Oneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈశాన్య జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూప్రకంపనలు 6.9గా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉత్తర జపాన్లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభంవించినట్లు సమాచారం.
జపాన్ లో భూకంపం, సునామీ హెచ్చరిక జారీ
జపాన్ లో మళ్లీ సునామీ
జపాన్లో స్వల్ప సునామీ
News4Andhra
అమెరికాలో హిందూ ఆలయంపై జాత్యహంకార దుశ్చర్య
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారం మరోసారి పడగ విప్పింది. హిందువులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా వేడుకలకు సిద్ధమైన ఒక హిందూ దేవాలయం గోడపై ఆగంతుకులు స్వస్తిక్ గుర్తును స్ప్రే చేసి, 'గెట్ అవుట్ (ఇక్కడి నుంచి వెళ్లిపోండి)' అని రాశారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది.
అమెరికాలో ఆలయంపై విద్వేషంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలోని హిందూ టెంపుల్ పై విద్వేష దాడిNews4Andhra
సియాటిల్ లో హిందూ దేవాలయంపై దాడిAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకారం మరోసారి పడగ విప్పింది. హిందువులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా వేడుకలకు సిద్ధమైన ఒక హిందూ దేవాలయం గోడపై ఆగంతుకులు స్వస్తిక్ గుర్తును స్ప్రే చేసి, 'గెట్ అవుట్ (ఇక్కడి నుంచి వెళ్లిపోండి)' అని రాశారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది.
అమెరికాలో ఆలయంపై విద్వేషం
అమెరికాలోని హిందూ టెంపుల్ పై విద్వేష దాడి
సియాటిల్ లో హిందూ దేవాలయంపై దాడి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో భారీ పేలుడు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వర్జీనియా, ఫిబ్రవరి 17 : అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఈ పేలుడు జరిగింది. వంద బోగీలు ఉన్న రైలులో 30 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు పెద్ద ఎత్తున రావడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో కనావా, ఫెయెట్ కౌంటీల్లో అధికారులు అత్యవసర ...
అమెరికాలో పట్టాలు తప్పిన ముడి చమురు రైలు.. మంటలు...వెబ్ దునియా
పట్టాలు తప్పిన ముడిచమురు రైలు..భారీగా ఎగసిపడుతున్న మంటలుNamasthe Telangana
అమెరికాలో పేలుడు- పెద్ద ఎత్తున మంటలుNews Articles by KSR
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వర్జీనియా, ఫిబ్రవరి 17 : అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. ముడి చమురు తరలిస్తున్న రైలు పట్టాలు తప్పడంతో ఈ పేలుడు జరిగింది. వంద బోగీలు ఉన్న రైలులో 30 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు పెద్ద ఎత్తున రావడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో కనావా, ఫెయెట్ కౌంటీల్లో అధికారులు అత్యవసర ...
అమెరికాలో పట్టాలు తప్పిన ముడి చమురు రైలు.. మంటలు...
పట్టాలు తప్పిన ముడిచమురు రైలు..భారీగా ఎగసిపడుతున్న మంటలు
అమెరికాలో పేలుడు- పెద్ద ఎత్తున మంటలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో మరో భారతీయుడి హత్య
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఫిబ్రవరి 17 : అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. న్యూజెర్సీలో వైన్ షాపు నిర్వహిస్తున్న అమిత్ పటేల్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇది దోపిడీ దొంగల పనా? లేక ఇతర కారణాలతో హత్య జరిగిందా తెలియరాలేదు. న్యూ జెర్సీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్లోని కేడార్ జిల్లా, నాడియర్కు చెందిన పటేల్ ...
అమెరికాలో భారతీయ వ్యాపారవేత్తపై కాల్పులు: మృతిOneindia Telugu
అమెరికాలో ఎన్నారై యువకుడు కాల్చివేత..వెబ్ దునియా
న్యూజెర్సీలో ప్రవాస భారతీయుడిపై కాల్పులుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఫిబ్రవరి 17 : అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. న్యూజెర్సీలో వైన్ షాపు నిర్వహిస్తున్న అమిత్ పటేల్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇది దోపిడీ దొంగల పనా? లేక ఇతర కారణాలతో హత్య జరిగిందా తెలియరాలేదు. న్యూ జెర్సీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్లోని కేడార్ జిల్లా, నాడియర్కు చెందిన పటేల్ ...
అమెరికాలో భారతీయ వ్యాపారవేత్తపై కాల్పులు: మృతి
అమెరికాలో ఎన్నారై యువకుడు కాల్చివేత..
న్యూజెర్సీలో ప్రవాస భారతీయుడిపై కాల్పులు
Namasthe Telangana
పాక్లో తెహ్రిక్ ఈ తాలిబన్ కమాండర్ కాల్చివేత
Namasthe Telangana
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన భక్తి రాజ్ అనే ప్రధాన కమాండర్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇవాళ భద్రతా దళాలు, పోలీసులు పాకిస్థాన్లోని వాయవ్య రాష్ట్రంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్కు చెందిన ప్రధాన కమాండర్ ...
పాకిస్తాన్లో మళ్లీ పంజా విసిరిన టెర్రిరిస్టులు10tv
లాహోర్లో ఆత్మాహుతి దాడి: 8 మంది మృతి, పక్కనే కాలేజీలుOneindia Telugu
షియా మసీదుపై తాలిబన్ల దాడి: 22 మంది మృతివెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన భక్తి రాజ్ అనే ప్రధాన కమాండర్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇవాళ భద్రతా దళాలు, పోలీసులు పాకిస్థాన్లోని వాయవ్య రాష్ట్రంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్కు చెందిన ప్రధాన కమాండర్ ...
పాకిస్తాన్లో మళ్లీ పంజా విసిరిన టెర్రిరిస్టులు
లాహోర్లో ఆత్మాహుతి దాడి: 8 మంది మృతి, పక్కనే కాలేజీలు
షియా మసీదుపై తాలిబన్ల దాడి: 22 మంది మృతి
సాక్షి
ఆత్మాహుతి దాడి : ఐదుగురు మృతి
సాక్షి
పాకిస్థాన్: లాహోర్ నగరంలోని పోలీసు కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు అక్కడికక్కడే మరణించగా... మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని మెయో, గంగారామ్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ...
లాహోర్ లో ఆత్మాహుతి దాడి... ఐదుగురు మృతిTV5
బాంబు పేలుడులో ఎనిమిదికి చేరిన మృతులుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
పాకిస్థాన్: లాహోర్ నగరంలోని పోలీసు కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు అక్కడికక్కడే మరణించగా... మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని మెయో, గంగారామ్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ...
లాహోర్ లో ఆత్మాహుతి దాడి... ఐదుగురు మృతి
బాంబు పేలుడులో ఎనిమిదికి చేరిన మృతులు
Namasthe Telangana
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడులు
Namasthe Telangana
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లలో తాలిబన్లు మళ్లీ ఆత్మాహుతి దాడులకు దిగారు. రెండు దేశాల్లోని పోలీసులే లక్ష్యంగా తాలిబన్లు జరిపిన ఈ దాడుల్లో 29 మది మృతిచెందారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్కు సమీపంలోని లోగార్ ప్రావిన్స్ ప్రాంతంలో గల పోలీస్ హెడ్క్వార్టర్స్లోకి నలుగురు ఉగ్రవాదులు దూసుకొచ్చి తమనుతాము పేల్చుకోవడంతో 22మంది ...
అఫ్ఘానిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లలో తాలిబన్లు మళ్లీ ఆత్మాహుతి దాడులకు దిగారు. రెండు దేశాల్లోని పోలీసులే లక్ష్యంగా తాలిబన్లు జరిపిన ఈ దాడుల్లో 29 మది మృతిచెందారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్కు సమీపంలోని లోగార్ ప్రావిన్స్ ప్రాంతంలో గల పోలీస్ హెడ్క్వార్టర్స్లోకి నలుగురు ఉగ్రవాదులు దూసుకొచ్చి తమనుతాము పేల్చుకోవడంతో 22మంది ...
అఫ్ఘానిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృతి
వెబ్ దునియా
పెళ్ళయినరోజే పెళ్ళాం పీక నొక్కాడు
తెలుగువన్
అమెరికాకి చెందిన అమీ డాసన్ అనే ఇరవై ఏళ్ళ అందగత్తె గావిన్ గోలిట్లీ అని కుర్రాణ్ణి చూసీ చూడగానే మనసు పారేసుకుంది. అతన్ని పెళ్ళి చేసుకుంటే తన జీవితం అద్భుతంగా వుంటుందని ఆశపడింది. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెళ్ళి కూడా చేసేసుకున్నారు. అయితే పెళ్ళి జరిగిన తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్ళారు.
పెళ్లయిన రోజే గౌనుకున్న హుక్స్ తీయమంటే..?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
అమెరికాకి చెందిన అమీ డాసన్ అనే ఇరవై ఏళ్ళ అందగత్తె గావిన్ గోలిట్లీ అని కుర్రాణ్ణి చూసీ చూడగానే మనసు పారేసుకుంది. అతన్ని పెళ్ళి చేసుకుంటే తన జీవితం అద్భుతంగా వుంటుందని ఆశపడింది. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెళ్ళి కూడా చేసేసుకున్నారు. అయితే పెళ్ళి జరిగిన తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్ళారు.
పెళ్లయిన రోజే గౌనుకున్న హుక్స్ తీయమంటే..?
అమెరికా అధ్యక్షుడికి కొత్త విమానం
సాక్షి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లేప్పుడు ఉపయోగించే విమానాన్ని 'ఎయిర్ ఫోర్స్ వన్' గా వ్యహరిస్తారనే విషయం తెల్సిందే. అమెరికా ఆధ్యక్షుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని సాంకేతికంగా 747-200 బీ జుంబో జెట్గా వ్యవహరిస్తారు. ఇదే విమానంలో బరాక్ ఒబామా ఇటీవల భారత్ పర్యటనకు వచ్చి వెళ్లారు. ఇప్పుడు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లేప్పుడు ఉపయోగించే విమానాన్ని 'ఎయిర్ ఫోర్స్ వన్' గా వ్యహరిస్తారనే విషయం తెల్సిందే. అమెరికా ఆధ్యక్షుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని సాంకేతికంగా 747-200 బీ జుంబో జెట్గా వ్యవహరిస్తారు. ఇదే విమానంలో బరాక్ ఒబామా ఇటీవల భారత్ పర్యటనకు వచ్చి వెళ్లారు. ఇప్పుడు ...
సాక్షి
శ్రీలంక అధ్యక్షుడితో ఈవో భేటీ
సాక్షి
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు బేటీ అయ్యారు. మంగళవారం రాత్రి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన తర్వాత మర్యాదపూర్వకంగా సిరిసేను కలిశారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని, ఆలయ విశిష్టతను, భక్తులకు టీటీడీ కల్పించే సౌకర్యాలను ...
నేడు తిరుమలకు రానున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనవెబ్ దునియా
భారత్-శ్రీలంక సంబంధాల్లో కొత్త మలుపుAndhraprabha Daily
మోదీతో భేటీ అయిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు బేటీ అయ్యారు. మంగళవారం రాత్రి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన తర్వాత మర్యాదపూర్వకంగా సిరిసేను కలిశారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని, ఆలయ విశిష్టతను, భక్తులకు టీటీడీ కల్పించే సౌకర్యాలను ...
నేడు తిరుమలకు రానున్న శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
భారత్-శ్రీలంక సంబంధాల్లో కొత్త మలుపు
మోదీతో భేటీ అయిన శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన
沒有留言:
張貼留言