2015年2月26日 星期四

2015-02-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
పొన్నంపై జగదీష్ పరువు నష్టం కేసు   
వెబ్ దునియా
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నంత పని చేశారు. పొన్నం ప్రభాకార్ వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగుతూ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పని కేసు పెడతానని చెప్పిన ఆయన కేసు పెట్టనే పెట్టారు. పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు ...

మాజీ ఎంపీ పొన్నంపై మంత్రి జగదీశ్‌రెడ్డి పరువునష్టం దావా   Andhrabhoomi
పొన్నంపై జగదీశ్‌రెడ్డి దావా   సాక్షి
పొన్నం పై పరువునష్టం పిటిషన్ : మంత్రి జగదీశ్‌రెడ్డి   TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రైల్వే బడ్జెట్‌పై బాబు అసంతృప్తి: మాట్లాడలేకపోతున్నారు, కవిత హ్యాపీ   
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు వేర్వేరుగా స్పందించారు. ఏపీకి అన్యాయం జరిగింది, ఇది పూర్తి బడ్జెట్ కాదని చంద్రబాబు వాపోగా, ఉమ్మడితో పోలిస్తే కొంత నమయమని తెరాస ఎంపీలు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం   Andhrabhoomi
రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు అరకొర   సాక్షి
బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
TV5   
వెబ్ దునియా   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విచారణ తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయండి.. మహారాష్ట్రది అదే వాదన   
వెబ్ దునియా
విభజన బిల్లులోని వ్యాకరణాలను పట్టుకుని తిరిగి నీటి పంపిణీ చేపట్టాలనుకుంటే ఎలా? విడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణ కింద కేటాయించిన నీటిని యధాతథంగా ప్రాజెక్టుల వారిగా పంపిణీ చేస్తే సరిపోతుంది. దీంతో మహారాష్ట్రను లాగాల్సిన అవసరమేలేదని ఆ రాష్ట్రం తన ...

'విచారణను ఆ 2 రాష్ట్రాలకే పరిమితం చేయండి'   సాక్షి
కృష్ణా నీటిపై మళ్లీ విచారణా?   Vaartha
కృష్ణా నదీ జలాల పంపిణీ...మమల్ని లాగొద్దు - కర్నాటక   TV5
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆప్‌లా కాదు, టిడిపి పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతే: బాబుపై జగన్ ఫైర్   
Oneindia Telugu
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గురువారం అనంతపురంలో ఐదో రోజు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి పోటీచేసి 70కి 67 ...

జగన్ కు ఎన్నికల యావ ఏర్పడిందా!   News Articles by KSR
టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు దక్కవు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
జగన్‌కు మరో ఝలక్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మనీలాండరింగ్‌ కేసులో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కి మరో ఝలక్‌ తగిలింది. భారతీ సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జగతీ పబ్లికేషన్స్‌కు చెందిన 232.28 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ...

జగన్‌కు మరో షాక్..! మనీ లాండరింగ్ కేసులో రూ. 232 కోట్ల ఆస్తులు అటాచ్..!   వెబ్ దునియా
వైఎస్సార్సీపీ చీఫ్ జగన్‌కు ఝలక్   Andhrabhoomi
మనీలాండరింగ్‌లో జగన్‌కు మరో షాక్: రూ.232 కోట్ల ఆస్తులు అటాచ్   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
జగదీష్ మార్కెట్‌లో 300 దుకాణాల మూసివేత   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 26: మహానగర పాలక సంస్థ అధికారులు ఆస్తిపన్ను వసూళ్లను మరింత ముమ్మరం చేశారు. నిన్నమొన్నటి దాకా వ్యాపార సంస్థలకు రెడ్‌నోటీసులు జారీ చేయటం, సామాగ్రిని జప్తు చేసుకోవటం వంటి చర్యలు చేపట్టిన అధికారులు ఇపుడు ఏకంగా వ్యాపార సంస్థలకు తాళాలు వేస్తున్నారు. దీంతో వ్యాపారవర్గాల్లో తీవ్ర స్థాయిలో నిరసన ...

రూ. కోట్ల బకాయిలు: జగదీష్ మార్కెట్‌కు తాళాలు, ఆందోళన(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


చిన్నారి గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం   
Andhrabhoomi
అశ్వారావుపేట, ఫిబ్రవరి 26: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గృహిణి బ్లేడుతో తన చిన్నారి గొంతుకోసి తానూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని గాండ్లగూడెం గ్రామానికి చెందిన ప్రియాంక గురువారం భర్తతో ఘర్షణ పడి మనస్థాపానికి గురైంది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె తన ...

కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం   సాక్షి
భర్తపై కోపంతో ఆత్మహత్యాయత్నం..   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ పని సింగపూర్ ప్రభుత్వం చేపట్టదు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును తమ ప్రభుత్వం నేరుగా చేపట్టడం లేదని సింగపూర్ విదేశీ వ్యవహారాలు, న్యాయశాఖ మంత్రి కె.షణ్ముగం స్పష్టం చేశారు. కేవలం తమ దేశానికి చెందిన వివిధ కంపెనీలను, ఏజెన్సీలను పురమాయించడానికే పరిమతవుతుందని తెలిపారు. ప్రాజెక్టును చేపట్టడం తమ ప్రభుత్వం పని కాదని తేల్చిచెప్పారు. గురువారం ...

జూన్‌ నాటికి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీలో సింగపూర్ రాయబారిగా గోపినాథ్..   10tv

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూడేళ్లలో తాగునీటి ప్రాజెక్టు పూర్తి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు (వాటర్ గ్రిడ్)ను పూర్తిచేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పురోగతిపై గురువారం సచి వాలయంలో సీఎస్ రాజీవ్ శర్మతో సమీక్షించారు. లైన్ సర్వే జరిగిన తీరును, ప్రాజెక్టు కింద చేపట్టబోతున్న నిర్మాణాల వివరాలను, ఇందుకోసం ప్రభుత్వం నుంచి ...

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీఎస్ రాజీవ్‌శర్మతో మంత్రి కేటీఆర్ భేటీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


10tv
   
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మొండిచేయి   
సాక్షి
దక్షిణమధ్య రైల్వేలో విజయవాడ తరువాత అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లా నెల్లూరే. ఏడాదికి రూ.1500 కోట్లు పైన రాబడి తెచ్చిపెడుతున్న నెల్లూరు జిల్లాపై కేంద్రం కరుణించలేదు. రాష్ట్ర విభజన తరువాత కోస్టల్ కారిడార్‌గా నెల్లూరు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రకటించకపోవడమే కాకుండా.
నెల్లూరు జిల్లాలో పెండింగ్‌లో రైల్వే ప్రాజెక్ట్ లు   10tv

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言