2015年2月13日 星期五

2015-02-14 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
గవర్నర్ నరసింహన్ తో హరీష్ రావు భేటీ   
సాక్షి
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదంపై తెలంగాణ ప్రభుత్వ వాదనను ఆయన ఈ సందర్భంగా గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. కాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ తో ...

పోలీసులే పట్లు బట్టారు.. అధికారులు తోపులాడుకున్నారు... వేడెక్కిన సాగర్   వెబ్ దునియా
సాగర్ డ్యాంపై ఆంధ్రా-తెలంగాణ పోలీసు బలగాల తోపులాట   Andhrabhoomi
సాగర్ వద్ద టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన   TV5
Andhraprabha Daily   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 55 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బస్సులో దూరిన తాటి దుంగ.. విద్యార్థిని మృతి   
వెబ్ దునియా
ఓ స్కూలు బస్సు వేగంగా వెళ్లుతూ అదుపు తప్పి తాటి చెట్టును ఢీకొంది. ఆ తాటి దుంగ బస్సులోకి దూరడంతో దాని ఎదురుగానే ఉన్న విద్యార్థిని తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఇక్కడి మంగళగిరి మండలం నూతక్కి సమీపంలో విజ్ఞాన్ విహార్ ...

స్కూలు బస్సులోకి తాటిదుంగ   సాక్షి
కాల్వలో పడిన స్కూల్ బస్సు, విద్యార్థిని మృతి   Oneindia Telugu
కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు: చిన్నారి మృతి   Namasthe Telangana

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కష్టాల కడలిలో కాంగ్రెస్.. : దిగ్విజయ్   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కష్టా కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ పార్టీని గట్టేక్కించాలంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. అలా కాని పరిస్థితులలో మనుగడ సాగించడం కష్టమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ దిశగా అందరూ ప్రయత్నం చేస్తే పార్టీ వేగంగా ...

క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్   సాక్షి
నేటి న్యూస్ రౌండప్..!   News4Andhra
ఏం చేసిందని: వెంకయ్య ప్రశ్న, విభజనతో అన్యాయం: డిగ్గీ   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హీరో మహేష్ బాబుపై కేసీఆర్‌కు అలాంటి ప్లాన్ లేదా?   
Oneindia Telugu
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, మరో హీరో నితిన్‌లను హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో వాస్తవమెంతో తెలియడం లేదు. అయితే, మహేష్ బాబును హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసే విషయమై పలువురు స్పందించారు! ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. దీని గురించి ...

ప్రిన్స్ వైపు కేసీఆర్ చూపు... హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా...!   వెబ్ దునియా
హైదరాబాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ మహేష్‌బాబు   Andhraprabha Daily
తెలంగాణకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌‌లు...   TV5
News Articles by KSR   
Palli Batani   
అన్ని 20 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సమస్యలుంటే.. కూర్చుని మాట్లాడుకుందాం   
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్‌లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్‌కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...

టీడీపీ సభావేదికకు నిప్పు పెట్టాం.. ఎమ్మార్పీఎస్ : చితక్కొట్టిన టీ తమ్ముళ్లు!   వెబ్ దునియా
సభావేదికకు నిప్పుపెట్టింది మేమే   Andhrabhoomi
టెన్షన్ పుట్టిస్తోన్న బాబు వరంగల్ పర్యటన...   TV5
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటన: హైదరాబాద్ పైలట్ మృతి!   
వెబ్ దునియా
పెళ్లయి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పుడే ఆ పైలట్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. జమ్మూ కాశ్మీర్‌లో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన పైలట్ మేజర్ తాహెర్ హుస్సేన్ ఖాన్ భౌతిక కాయం హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో ఆయన స్వస్థలం సూరారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం ...

హైదరాబాదీ ఆర్మీ మేజర్ మృతి   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయే...చంద్రబాబు...   
తెలుగువన్
వరంగల్ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ప్రజల నుంచి, తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఘన స్వాగతం, విశేష ఆదరణ లభించింది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కి వెళ్ళే దారిలో పలు ప్రాంతాలలో ఆయనకు ప్రజలకు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వరంగల్‌లో తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో, బహిరంగ ...

వరంగల్‌లో బాబు పర్యటన... 500 కార్లతో భారీ ర్యాలీ..!   వెబ్ దునియా
పార్టీ వెన్నంటే కార్యకర్తలు:చంద్రబాబు   Andhrabhoomi
వరంగల్ బయల్దేరిన చంద్రబాబు   సాక్షి
10tv   
Andhraprabha Daily   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శాసన మండలి పోరుకు షెడ్యూల్ విడుదల: మార్చి16న పోలింగ్!   
వెబ్ దునియా
శాసన మండలి పోరుకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లకకు పోలింగ్ జరుగనుంది. ఈ నెల 19న ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 26వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 19న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల నియమావళి అమలులోకి ...

ఎమ్మెల్సీ ఎన్నికల నగారా   Vaartha
పోరు షురూ   సాక్షి
మార్చి 16న ఎమ్మెల్సీ ఎన్నికలు   Andhraprabha Daily
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబుపై వ్యాఖ్యలు: కుండ బద్దలు కొట్టడమే జెసి తత్వం!   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన జెసి దివాకర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు తన తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన జెసి దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల ఎంత ఆశ్చర్యం వ్యక్తమైందో, తెలుగుదేశం పార్టీలో చేరడానికి జెసి ముందుకు రావడం కూడా ...

'జేసీ వ్యాఖ్యలపై చంద్రబాబు నోరు విప్పాలి'   సాక్షి
బాబును కలిసి వివరణ ఇచ్చిన జేసీ   News4Andhra
జెసి దివాకారెడ్డికి చంద్రబాబు క్లాస్   News Articles by KSR
వెబ్ దునియా   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒక్కశాతం ఓట్లతోనే చంద్రబాబు సీఎం అయ్యారు : ఉండవల్లి   
వెబ్ దునియా
వైకాపా కంటే టీడీపీకి ఒక్కశాతం ఓట్లు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ తెలిపారు. ఆయన గుంటూరు జిల్లాలోలో రాజధాని ప్రతిపాదిత గ్రామాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం ...

చంద్రబాబుపై ఉండవల్లి సంచలనం, ఏపీ కోసం రేణుక   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言