వెబ్ దునియా
ధర్నాలతో లాభం లేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : బేడీ
వెబ్ దునియా
ఢిల్లీ జనం కేజ్రీవాల్ కు పూర్తి మద్దతు ఇచ్చారు. వందకు వంద మార్కులు వేశారు. అరవింద్ కేజ్రీవాల్ కు వందకు వంద మార్కలు వేశారని బీజేపీ నాయకురాలు కిరణ్ బేడీ అన్నారు. ఆయన తాను ఢిల్లీ వాసులకు ఇచ్చన మాట నిలబెట్టుకోవాలని కోరారు. వివరాలిలా ఉన్నాయి. కేజ్రీవాల్ ఆయన పార్టీ ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తారని, ప్రజలకు ఇచ్చిన ...
కేజ్రీవాల్కే పూర్తి మార్కులు: బేడీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ జనం కేజ్రీవాల్ కు పూర్తి మద్దతు ఇచ్చారు. వందకు వంద మార్కులు వేశారు. అరవింద్ కేజ్రీవాల్ కు వందకు వంద మార్కలు వేశారని బీజేపీ నాయకురాలు కిరణ్ బేడీ అన్నారు. ఆయన తాను ఢిల్లీ వాసులకు ఇచ్చన మాట నిలబెట్టుకోవాలని కోరారు. వివరాలిలా ఉన్నాయి. కేజ్రీవాల్ ఆయన పార్టీ ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తారని, ప్రజలకు ఇచ్చిన ...
కేజ్రీవాల్కే పూర్తి మార్కులు: బేడీ
వెబ్ దునియా
రాష్ట్రపతి ఎదుటకు బీహార్ రాజకీయం
వెబ్ దునియా
బీహార్ రాజకీయ సంక్షోభం రోజు రోజుకు ముదరుతోంది. గవర్నర్ తో పేచీ రావడంతో నితీశ్ కుమార్ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఎదుటే పరేడ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తంపై బీహార రాజకీయ నిప్పుల కుంపటిపై రగలిపోతోంది. బిహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించడంలో రాష్ర్ట ...
130 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి నితీశ్సాక్షి
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధ్దంగా ఉన్నాం...ఆహ్వానంలో జాప్యమేలAndhraprabha Daily
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ రాజకీయ సంక్షోభం రోజు రోజుకు ముదరుతోంది. గవర్నర్ తో పేచీ రావడంతో నితీశ్ కుమార్ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఎదుటే పరేడ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తంపై బీహార రాజకీయ నిప్పుల కుంపటిపై రగలిపోతోంది. బిహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించడంలో రాష్ర్ట ...
130 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి నితీశ్
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధ్దంగా ఉన్నాం...ఆహ్వానంలో జాప్యమేల
సాక్షి
ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోరిన కేజ్రీవాల్
సాక్షి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోరారు. కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆప్ తెలిపింది. కాగా, 2013 ...
దుమ్మురేపిన కేజ్రీవాల్: మోడికి హెచ్చరిక, ప్రతిపక్ష హోదా కూడా...Oneindia Telugu
ఢిల్లీ కొత్త సీఎం కేజ్రీవాల్కు ఆల్ ది బెస్ట్ : మమతా బెనర్జీవెబ్ దునియా
ఆప్ అధినేత కేజ్రీవాల్కు అన్నా అభినందనలుAndhrabhoomi
అన్ని 29 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోరారు. కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆప్ తెలిపింది. కాగా, 2013 ...
దుమ్మురేపిన కేజ్రీవాల్: మోడికి హెచ్చరిక, ప్రతిపక్ష హోదా కూడా...
ఢిల్లీ కొత్త సీఎం కేజ్రీవాల్కు ఆల్ ది బెస్ట్ : మమతా బెనర్జీ
ఆప్ అధినేత కేజ్రీవాల్కు అన్నా అభినందనలు
వెబ్ దునియా
స్వైన్ ఫ్లూ మందు వికటించి... ఆసుపత్రి పాలైన 200 మంది విద్యార్థులు
వెబ్ దునియా
కొండ నాలుకకు మందిద్దామంటే ఉన్న నాలుక ఊడింది. స్వైన్ ఫ్లూ మాత్రలు వికటించి దాదాపు 200 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి అధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఓ హైస్కూల్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. గీసుకొండ మండలంలోని దర్మారం గ్రామంలో గల జిల్లాపరిషత్ ఉన్నత ...
వైద్యం వికటించి 200 మందిAndhraprabha Daily
ధర్మారం పాఠశాలలో కలకలంసాక్షి
వరంగల్లో 200 మంది విద్యార్ధులకు అస్వస్థతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొండ నాలుకకు మందిద్దామంటే ఉన్న నాలుక ఊడింది. స్వైన్ ఫ్లూ మాత్రలు వికటించి దాదాపు 200 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి అధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఓ హైస్కూల్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. గీసుకొండ మండలంలోని దర్మారం గ్రామంలో గల జిల్లాపరిషత్ ఉన్నత ...
వైద్యం వికటించి 200 మంది
ధర్మారం పాఠశాలలో కలకలం
వరంగల్లో 200 మంది విద్యార్ధులకు అస్వస్థత
వెబ్ దునియా
వారికి కనీసం ఓట్లు కూడా రాలేదు.. డిపాజిట్లు దక్కించుకోని లెఫ్ట్ పార్టీలు
వెబ్ దునియా
ఒకప్పుడు ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడంతో పాత్ర పోషించిన వామపక్షపార్టీలు శాసనసభా ఎన్నికలలో కనీస ఓట్లను కూడా దక్కించుకోలేకపోయాయి. దరావత్తు కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఓడిపోగా బీజేపీ ఖంగు తింది. వామపక్షాలు తమ అడ్రస్సు గల్లంతయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు ఘోర ...
లెఫ్ట్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఒకప్పుడు ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడంతో పాత్ర పోషించిన వామపక్షపార్టీలు శాసనసభా ఎన్నికలలో కనీస ఓట్లను కూడా దక్కించుకోలేకపోయాయి. దరావత్తు కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఓడిపోగా బీజేపీ ఖంగు తింది. వామపక్షాలు తమ అడ్రస్సు గల్లంతయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు ఘోర ...
లెఫ్ట్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు
వెబ్ దునియా
అమ్మే అమ్మేసింది... భర్తకు తెలుస్తుందని కిడ్నాప్ నాటకం
వెబ్ దునియా
ఓ కసాయి తల్లి కన్నకొడుకునే అమ్మేసింది. భర్తకు విషయం తెలిసిపోతుందని కిడ్నాప్ నాటకం మొదలు పెట్టింది. 1.36 లక్షలు బిడ్డను అమ్మేసి అమ్మ ప్రేమను బజారులో తాకట్టు పెట్టింది. అనుమానం వచ్చిన పోలీసులకు తీగెలాగితే డొంక కదిలింది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రం గణేశ్నగర్కాలనీలో ఉంటున్న బుర్ర రాజు భార్య రజిత రెండవ కాన్పులో ...
కిడ్నాప్ కాదు.. తల్లే అమ్మేసిందిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ కసాయి తల్లి కన్నకొడుకునే అమ్మేసింది. భర్తకు విషయం తెలిసిపోతుందని కిడ్నాప్ నాటకం మొదలు పెట్టింది. 1.36 లక్షలు బిడ్డను అమ్మేసి అమ్మ ప్రేమను బజారులో తాకట్టు పెట్టింది. అనుమానం వచ్చిన పోలీసులకు తీగెలాగితే డొంక కదిలింది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రం గణేశ్నగర్కాలనీలో ఉంటున్న బుర్ర రాజు భార్య రజిత రెండవ కాన్పులో ...
కిడ్నాప్ కాదు.. తల్లే అమ్మేసింది
సాక్షి
పడి లేచిన కెరటం
సాక్షి
సివిల్స్ వైపు: అఖిల భారత సర్వీసులకు పోటీ పడేందుకు 1992లో ఉద్యోగానికి రాజీనామా. పరీక్షల తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపిక. సామాజిక కార్యక్రమాలు: ఉద్యోగం చేస్తూనే సామాజిక కార్యకర్తగా గుర్తింపు. ఆర్టీఐ చట్టం కోసం అలుపెరగని పోరు. పురస్కారాలు: ఆర్టీఐ చట్టం కోసం చేసిన కృషికిగాను 2006లో రామన్మెగాసెసే అవార్డు
ఇంకా మరిన్ని »
సాక్షి
సివిల్స్ వైపు: అఖిల భారత సర్వీసులకు పోటీ పడేందుకు 1992లో ఉద్యోగానికి రాజీనామా. పరీక్షల తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపిక. సామాజిక కార్యక్రమాలు: ఉద్యోగం చేస్తూనే సామాజిక కార్యకర్తగా గుర్తింపు. ఆర్టీఐ చట్టం కోసం అలుపెరగని పోరు. పురస్కారాలు: ఆర్టీఐ చట్టం కోసం చేసిన కృషికిగాను 2006లో రామన్మెగాసెసే అవార్డు
Vaartha
ఎపిలోనూ ఫిట్మెంట్
Vaartha
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అం దించింది. ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ రాష్ట్ర ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విధంగానే తమకూ ఈమేరకే వేతనాలు పెంచాలని ఏపి ఉద్యోగులు ప్రభుత్వంపై వత్తిడి చేశారు. ఈ మేరకు కొత్త పిఆర్సీని అమలు ...
మేము కూడా అంతే 43% ఫిట్ మెంట్ ... పిఆర్సీ ప్రకటించిన ఏపి ప్రభుత్వంవెబ్ దునియా
జీతాల థమాకాAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అం దించింది. ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ రాష్ట్ర ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విధంగానే తమకూ ఈమేరకే వేతనాలు పెంచాలని ఏపి ఉద్యోగులు ప్రభుత్వంపై వత్తిడి చేశారు. ఈ మేరకు కొత్త పిఆర్సీని అమలు ...
మేము కూడా అంతే 43% ఫిట్ మెంట్ ... పిఆర్సీ ప్రకటించిన ఏపి ప్రభుత్వం
జీతాల థమాకా
బాబు టూర్ ఎర్రబెల్లి పనే టీఆర్ఎస్ ధ్వజం
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు తన ఉనికి, ప్యాకేజీ కోసమే వరంగల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను ఖరారు చేశారని టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు, వరంగల్ పట్టణ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్రావుకు ఏమీ పని లేకనే తెలంగాణకు కావాలని ...
చంద్రబాబు,లోకేష్ లే సెటిలర్లుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు తన ఉనికి, ప్యాకేజీ కోసమే వరంగల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను ఖరారు చేశారని టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు, వరంగల్ పట్టణ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్రావుకు ఏమీ పని లేకనే తెలంగాణకు కావాలని ...
చంద్రబాబు,లోకేష్ లే సెటిలర్లు
TV5
ఆటోను ఢీకొన్న లారీ
సాక్షి
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆటోను కంది గ్రామ శివారులోని ఐఐటీ వద్ద లారీ వెనుక ...
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం:ఐదుగురి మృతిAndhrabhoomi
మెదక్లో ఘోర రోడ్డు ప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆటోను కంది గ్రామ శివారులోని ఐఐటీ వద్ద లారీ వెనుక ...
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం:ఐదుగురి మృతి
మెదక్లో ఘోర రోడ్డు ప్రమాదం
沒有留言:
張貼留言