2015年2月10日 星期二

2015-02-11 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రాష్ట్రపతి ఎదుటకు బీహార్ రాజకీయం   
వెబ్ దునియా
బీహార్ రాజకీయ సంక్షోభం రోజు రోజుకు ముదరుతోంది. గవర్నర్ తో పేచీ రావడంతో నితీశ్ కుమార్ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఎదుటే పరేడ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తంపై బీహార రాజకీయ నిప్పుల కుంపటిపై రగలిపోతోంది. బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించడంలో రాష్ర్ట ...

130 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి నితీశ్   సాక్షి
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధ్దంగా ఉన్నాం...ఆహ్వానంలో జాప్యమేల   Andhraprabha Daily
గవర్నర్‌ వద్దకు బీహార్‌ పోరు   Vaartha

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ధర్నాలతో లాభం లేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : బేడీ   
వెబ్ దునియా
ఢిల్లీ జనం కేజ్రీవాల్ కు పూర్తి మద్దతు ఇచ్చారు. వందకు వంద మార్కులు వేశారు. అరవింద్ కేజ్రీవాల్ కు వందకు వంద మార్కలు వేశారని బీజేపీ నాయకురాలు కిరణ్ బేడీ అన్నారు. ఆయన తాను ఢిల్లీ వాసులకు ఇచ్చన మాట నిలబెట్టుకోవాలని కోరారు. వివరాలిలా ఉన్నాయి. కేజ్రీవాల్ ఆయన పార్టీ ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేస్తారని, ప్రజలకు ఇచ్చిన ...

కేజ్రీవాల్‌కే పూర్తి మార్కులు: బేడీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోరిన కేజ్రీవాల్   
సాక్షి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోరారు. కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆప్ తెలిపింది. కాగా, 2013 ...

మోడీ ప్లాన్‌తో అతనినే కొట్టిన కేజ్రీ, క్షమించేశారు: కేరింతలు (పిక్చర్స్)   Oneindia Telugu
అరవింద్ కేజ్రీవాల్ గెలుపు.. మోడీకి వార్నింగ్.. బీ కేర్ ఫుల్!   వెబ్ దునియా
కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన చంద్రబాబు, కేసిఆర్   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వారికి కనీసం ఓట్లు కూడా రాలేదు.. డిపాజిట్లు దక్కించుకోని లెఫ్ట్ పార్టీలు   
వెబ్ దునియా
ఒకప్పుడు ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడంతో పాత్ర పోషించిన వామపక్షపార్టీలు శాసనసభా ఎన్నికలలో కనీస ఓట్లను కూడా దక్కించుకోలేకపోయాయి. దరావత్తు కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఓడిపోగా బీజేపీ ఖంగు తింది. వామపక్షాలు తమ అడ్రస్సు గల్లంతయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు ఘోర ...

లెఫ్ట్ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పడి లేచిన కెరటం   
సాక్షి
సివిల్స్ వైపు: అఖిల భారత సర్వీసులకు పోటీ పడేందుకు 1992లో ఉద్యోగానికి రాజీనామా. పరీక్షల తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ఎంపిక. సామాజిక కార్యక్రమాలు: ఉద్యోగం చేస్తూనే సామాజిక కార్యకర్తగా గుర్తింపు. ఆర్‌టీఐ చట్టం కోసం అలుపెరగని పోరు. పురస్కారాలు: ఆర్‌టీఐ చట్టం కోసం చేసిన కృషికిగాను 2006లో రామన్‌మెగాసెసే అవార్డు
రాజకీయాలను సవాల్‌గా తీసుకున్న కేజ్రీవాల్: అన్నా చెప్పినా...   వెబ్ దునియా
రాజకీయాలు: అన్నా హజారే ఓడిన చోట కేజ్రీవాల్ గెలిచాడు   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
70లో ఆరుగురంటే ఆరుగురే... ఢిల్లీ అసెంబ్లీకి..   
వెబ్ దునియా
చట్టసభలకు మహిళలు పోటీ చేయడంలోనూ, ఎన్నిక కావడంతోనూ ఏపాటి శ్రద్ధ ఉందో ఢిల్లీ శాసనసభ మరోమారు రుజువుచేసింది. ఇక్కడ నుంచి మహిళా అభ్యర్థులు ఆరుగురంటే ఆరుగురే ఎన్నికయ్యారు. ముగ్గురు ముస్లీం మైనారిటీలకు స్థానం దక్కింది. ఆ ఆరుగురు ఆప్ పార్టీకి చెందిన వారే. మహిళా చట్ట్లాల గురించి తెగ లెక్చర్లిచ్చే పార్టీలు వారికి స్థానం ...

కొత్త సభకు ఆరుగురు మహిళలు, నలుగురు ముస్లింలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తీవ్రవాది అఫ్జల్ ఉరి తప్పు.. ఘోరం.. : శశిథరూర్ ట్వీట్స్   
వెబ్ దునియా
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరితీయడాన్ని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. అఫ్జల్ గురి చాలా తప్పుగానూ, ఘోరంగా తాను భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ అఫ్జల్ గురు కుటుంబానికి ఓ హెచ్చరిక చేసి, అఫ్జల్‌తో చివరిసారి కలిసేందుకు అవకాశం ఇచ్చి ...

అఫ్జల్‌గురు ఉరితీరు సరికాదు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నాకు 130 మంది బలం, మోడీకి ఢిల్లీ తర్వాత బీహారే: నితీష్ సవాల్   
Oneindia Telugu
పాట్నా: బీహార్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తనకు మద్దతుగా 130 మంది ఎమ్మెల్యేలు మంగళవారం నాడు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నట్లు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత నితీష్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ త్రిపాఠి నుండి స్పందన రాకపోవడంతో ఎమ్మెల్యేలతో కలిసి తాము డిల్లీకి వెళ్లి ...

బీహార్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చిత:   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కేజ్రీవాల్ ఘన విజయం: డైనమిక్ డజన్, ఢిల్లీ డైలాగ్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి డజన్ మంది నాయకుల అవిశ్రాంత శ్రమ ఉంది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు డజన్ మంది ప్రచార కమిటీ సభ్యులు నిరంతరం శ్రమించారు. కేజ్రీవాల్ నాయకత్వంలో 11 మంది పురుషులు, రిచా మిశ్రా పాండే అనే ఏకైక మహిళతో ఢిల్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడు నెలల ముందు ప్రచార కమిటీ ఏర్పాటైంది.
డైనమిక్ డజన్..'ఢిల్లీ డైలాగ్'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రచారార్భాటం.. తప్పుడు వ్యూహాలు   
సాక్షి
... ▻ బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైకి చెప్పుకోకపోయినా.. మోదీ పాలనకు రెఫరెండంగానే భావించింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీలోని హేమాహేమీలనందరినీ ప్రచారంలోకి దింపింది. 300 మంది ఎంపీలనూ భాగస్వాములను చేసింది. ▻ క్షేత్రస్థాయి సంబంధాలకు, ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉంది. మోదీ హవానే ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言