వెబ్ దునియా
ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో మరో మహిళ హతం
వెబ్ దునియా
తమ చెరలో బందీగా ఉన్న అమెరికా మహిళ కయలా జీన్ మ్యుల్లర్ ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమార్చారు. సహాయకురాలుగా అక్కడకు వెళ్లిన 26 యేళ్ల మ్యుల్లర్ ఇలా హతమయ్యారు. తమ కుమార్తెను ఐఎస్ ఉగ్రవాదులు హత్య చేసిన విషయాన్ని మ్యుల్లర్ తల్లిదండ్రులు కార్ల్, మార్షా మ్యుల్లర్ ధ్రువీకరించారు. 26 ఏళ్ల కయలా మ్యుల్లర్ ను 2013 ఆగస్టులో ...
అమెరికా మహిళ హత్యసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమ చెరలో బందీగా ఉన్న అమెరికా మహిళ కయలా జీన్ మ్యుల్లర్ ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమార్చారు. సహాయకురాలుగా అక్కడకు వెళ్లిన 26 యేళ్ల మ్యుల్లర్ ఇలా హతమయ్యారు. తమ కుమార్తెను ఐఎస్ ఉగ్రవాదులు హత్య చేసిన విషయాన్ని మ్యుల్లర్ తల్లిదండ్రులు కార్ల్, మార్షా మ్యుల్లర్ ధ్రువీకరించారు. 26 ఏళ్ల కయలా మ్యుల్లర్ ను 2013 ఆగస్టులో ...
అమెరికా మహిళ హత్య
వెబ్ దునియా
లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి.. 'చింత' పులుసు తీయండి : చిన్నరాజప్ప
వెబ్ దునియా
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను గెలిపించి తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్కు తగిన గుణపాఠం చెప్పాలని ఏపీ హో మంత్రి, ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప తిరుపతి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈనెల 13వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల కోసం సొంత పార్టీ అభ్యర్థి సుగుణమ్మ తరపున టీడీపీ నేతలు, మంత్రులు తిరుపతి పట్టణంలో ...
'లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి 'చింతా'కు బుద్ధి చెప్పాలి'Oneindia Telugu
లక్ష ఓట్ల మెజారిటీతో 'చింతా'కు గుణపాఠంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను గెలిపించి తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్కు తగిన గుణపాఠం చెప్పాలని ఏపీ హో మంత్రి, ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప తిరుపతి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈనెల 13వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల కోసం సొంత పార్టీ అభ్యర్థి సుగుణమ్మ తరపున టీడీపీ నేతలు, మంత్రులు తిరుపతి పట్టణంలో ...
'లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి 'చింతా'కు బుద్ధి చెప్పాలి'
లక్ష ఓట్ల మెజారిటీతో 'చింతా'కు గుణపాఠం
వెబ్ దునియా
నాగసాకి నగరంలో రోబోలతో హోటల్ నిర్మాణం!
వెబ్ దునియా
జపాన్ రోబో సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఒక కొత్త పుంతను తొక్కింది. అది స్టాఫ్ అంతా రోబోలతో ఒక హోటల్ నిర్మించారు. అదెక్కడో కాదు.. నాగసాకి నగరం గుర్తుందా.. అప్పుడెప్పుడో ఆటంబాబు పడి ఎందుకు పనికిరాకుండా పోయిన నాగసాకి నగరం ఆ తర్వాత అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా ప్రపంచమంతా ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ నగరంలోనే ...
రోబోలు స్టాఫ్గా జపాన్ హోటల్తెలుగువన్
అక్కడ అంతా వాళ్లే..!Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జపాన్ రోబో సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఒక కొత్త పుంతను తొక్కింది. అది స్టాఫ్ అంతా రోబోలతో ఒక హోటల్ నిర్మించారు. అదెక్కడో కాదు.. నాగసాకి నగరం గుర్తుందా.. అప్పుడెప్పుడో ఆటంబాబు పడి ఎందుకు పనికిరాకుండా పోయిన నాగసాకి నగరం ఆ తర్వాత అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా ప్రపంచమంతా ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ నగరంలోనే ...
రోబోలు స్టాఫ్గా జపాన్ హోటల్
అక్కడ అంతా వాళ్లే..!
వెబ్ దునియా
ఫ్రాన్స్ లో పోలీసులు దుండగులకు మధ్య కాల్పుల హోరు
వెబ్ దునియా
ఫ్రాన్సు దద్దరిల్లింది. ఒకవైపు దుండగులు మరోవైపు పోలీసులు. ఇరువురి మధ్య తుపాకీ కాల్పులు ఒకటి కాదు రెండు కాదు వందల రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్పెలీ పర్యటనకు నిరసనగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు చివరకు పోలీసులపై కూడా తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్సెలీ పర్యటన సందర్భంగా ...
ఫ్రాన్స్ లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడిసాక్షి
ఫ్రాన్స్ లో తుపాకుల కలకలంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫ్రాన్సు దద్దరిల్లింది. ఒకవైపు దుండగులు మరోవైపు పోలీసులు. ఇరువురి మధ్య తుపాకీ కాల్పులు ఒకటి కాదు రెండు కాదు వందల రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్పెలీ పర్యటనకు నిరసనగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు చివరకు పోలీసులపై కూడా తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్సెలీ పర్యటన సందర్భంగా ...
ఫ్రాన్స్ లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడి
ఫ్రాన్స్ లో తుపాకుల కలకలం
సాక్షి
బాండ్ కొత్త చిత్రంలో జేఎల్ఆర్ కార్ల హల్చల్
సాక్షి
లండన్: ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ ప్రియులను అలరించనున్న కొత్త చిత్రం 'స్పెక్టర్'లో జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) కార్లు హల్చల్ చేయనున్నాయి. ఈ సినిమాలో మూడు జేఎల్ఆర్ మోడల్స్ కనువిందు చేస్తాయని భారతీయ వాహన దిగ్గజం, జేఎల్ఆర్ యాజమాన్య సంస్థ అయిన టాటా మోటార్స్ మంగళవారం ప్రకటించింది. బాండ్ 007(డేనియల్ క్రెయిగ్)తో ...
బాండ్ సినిమాలో టాటాల కార్లు!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
లండన్: ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ ప్రియులను అలరించనున్న కొత్త చిత్రం 'స్పెక్టర్'లో జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) కార్లు హల్చల్ చేయనున్నాయి. ఈ సినిమాలో మూడు జేఎల్ఆర్ మోడల్స్ కనువిందు చేస్తాయని భారతీయ వాహన దిగ్గజం, జేఎల్ఆర్ యాజమాన్య సంస్థ అయిన టాటా మోటార్స్ మంగళవారం ప్రకటించింది. బాండ్ 007(డేనియల్ క్రెయిగ్)తో ...
బాండ్ సినిమాలో టాటాల కార్లు!
వెబ్ దునియా
మాజీ భార్య, ప్రియుడితో పాటు ఇద్దరు కుమార్తెలపై కాల్పులు!
వెబ్ దునియా
అమెరికాలోని అట్లాంటాకు సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురిపై కాల్పులు జరిపాడు. మాజీ భార్య, ఆమె ప్రియుడితో పాటు తన ఇద్దరు కుమార్తెలపై, మరో ఇద్దరు చిన్నారులపై సెడ్రిక్ ఫ్రాథర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, మాజీ భార్య, ఆమె ప్రియుడు మరణించారని, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు పిల్లలకు ...
మాజీ భార్యను, ఆమె ప్రియుడ్ని, పిల్లలను కాల్చేశాడుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలోని అట్లాంటాకు సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురిపై కాల్పులు జరిపాడు. మాజీ భార్య, ఆమె ప్రియుడితో పాటు తన ఇద్దరు కుమార్తెలపై, మరో ఇద్దరు చిన్నారులపై సెడ్రిక్ ఫ్రాథర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, మాజీ భార్య, ఆమె ప్రియుడు మరణించారని, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు పిల్లలకు ...
మాజీ భార్యను, ఆమె ప్రియుడ్ని, పిల్లలను కాల్చేశాడు
Namasthe Telangana
బందీలను చంపిన బొకో హరామ్ ఉగ్రవాదులు
Namasthe Telangana
యవున్డే,కామెరూన్: బస్సును హైజాక్ చేసిన బొకో హరామ్ ఉగ్రవాదులు అందులోని 7 గురు బందీలను చంపివేయగా, 8 మంది బాలికలను తమ చెరలోనే ఉంచుకున్నారు. బస్సుతో పాటు అందులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను అపహరించిన సంఘటన కామెరూన్లో చోటు చేసుకుంది. దేశ ఉత్తర ప్రాంతంలోని నైజీరియా సరిహద్దు సమీపంలోని టౌరౌ అనే పట్టణంలో ఈ ఉదంతం ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
యవున్డే,కామెరూన్: బస్సును హైజాక్ చేసిన బొకో హరామ్ ఉగ్రవాదులు అందులోని 7 గురు బందీలను చంపివేయగా, 8 మంది బాలికలను తమ చెరలోనే ఉంచుకున్నారు. బస్సుతో పాటు అందులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను అపహరించిన సంఘటన కామెరూన్లో చోటు చేసుకుంది. దేశ ఉత్తర ప్రాంతంలోని నైజీరియా సరిహద్దు సమీపంలోని టౌరౌ అనే పట్టణంలో ఈ ఉదంతం ...
Oneindia Telugu
ఇరాక్లో బాంబు పేలుళ్లు:13మంది మృతి
Andhrabhoomi
హైదరాబాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. రెండు వేర్వేరు బాంబు దాడుల్లో 13మంది మృతిచెందగా 46మంది తీవ్రంగా గాయపడ్డారు. Related Article. ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ:25మంది మృతి · ఘనంగా గ్రామీ పురస్కార ప్రదానోత్సవం · ఇరాక్లో జంట బాంబు పేలుళ్లు · ఈసారి దాడి జరిగితే.. పాక్పై సైనిక చర్యే · గాంధీజీ విలువలే స్ఫూర్తి ...
కూతురు చదివే పాఠశాలకు బాంబు పెడతానని తల్లి బెదిరింపుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. రెండు వేర్వేరు బాంబు దాడుల్లో 13మంది మృతిచెందగా 46మంది తీవ్రంగా గాయపడ్డారు. Related Article. ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ:25మంది మృతి · ఘనంగా గ్రామీ పురస్కార ప్రదానోత్సవం · ఇరాక్లో జంట బాంబు పేలుళ్లు · ఈసారి దాడి జరిగితే.. పాక్పై సైనిక చర్యే · గాంధీజీ విలువలే స్ఫూర్తి ...
కూతురు చదివే పాఠశాలకు బాంబు పెడతానని తల్లి బెదిరింపు
వెబ్ దునియా
జూన్ 11 వరకే పెళ్లి సందడి.. ఆపై ఏడాది పాటు పెళ్లిళ్లు ఉండవట!!
వెబ్ దునియా
జూన్ 11వ తేదీ వరకే పెళ్లి సందడి నెలకొంది. ఆపై ఏడాది పాటు పెళ్లిళ్లు ఉండవని జ్యోతిష్యులు అంటున్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి ఊపందుకుంది. వచ్చే సంవత్సరం వివాహం చేసుకోవాలని అనుకున్నవారు కూడా ఈ ఏడాదే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. అది కూడా జూన్ 11లోపే ఏడడుగులు వేయాలని తొందర పడుతున్నారు. గోదావరి పుష్కరాల ...
జూన్ 11 వరకే పెళ్లిసందడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జూన్ 11వ తేదీ వరకే పెళ్లి సందడి నెలకొంది. ఆపై ఏడాది పాటు పెళ్లిళ్లు ఉండవని జ్యోతిష్యులు అంటున్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి ఊపందుకుంది. వచ్చే సంవత్సరం వివాహం చేసుకోవాలని అనుకున్నవారు కూడా ఈ ఏడాదే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. అది కూడా జూన్ 11లోపే ఏడడుగులు వేయాలని తొందర పడుతున్నారు. గోదావరి పుష్కరాల ...
జూన్ 11 వరకే పెళ్లిసందడి
వెబ్ దునియా
ప్రియురాలి బూట్లు తగలబెట్టినందుకు. దుబాయిలో భారతీయుడికి ఏడాది జైలు
వెబ్ దునియా
తనను కాదన్న ప్రియురాలిపై కక్ష తీర్చుకోవాలనుకున్న దుబాయ్ లోని భారతీయ వెయిటర్ ఆమె బూట్లను తగలబెట్టాడు.. ఆమె మంచానికి నిప్పు పెట్టాడు. హోటల్ ఆస్తికి, ప్రియురాలి వస్తువులకు నిప్పుపెట్టడాన్ని కూడా హత్యాయత్నం నేరంగానే పరిగణిచిం దుబాయ్ కోర్టు అతనికి ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. నిందితుడు ఏఆర్(26) జుమీరాహ్ ...
బూట్లు తగులబెట్టినందుకు ఏడాది జైలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనను కాదన్న ప్రియురాలిపై కక్ష తీర్చుకోవాలనుకున్న దుబాయ్ లోని భారతీయ వెయిటర్ ఆమె బూట్లను తగలబెట్టాడు.. ఆమె మంచానికి నిప్పు పెట్టాడు. హోటల్ ఆస్తికి, ప్రియురాలి వస్తువులకు నిప్పుపెట్టడాన్ని కూడా హత్యాయత్నం నేరంగానే పరిగణిచిం దుబాయ్ కోర్టు అతనికి ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. నిందితుడు ఏఆర్(26) జుమీరాహ్ ...
బూట్లు తగులబెట్టినందుకు ఏడాది జైలు
沒有留言:
張貼留言