Vaartha
ఎపిలోనూ ఫిట్మెంట్
Vaartha
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అం దించింది. ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ రాష్ట్ర ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విధంగానే తమకూ ఈమేరకే వేతనాలు పెంచాలని ఏపి ఉద్యోగులు ప్రభుత్వంపై వత్తిడి చేశారు. ఈ మేరకు కొత్త పిఆర్సీని అమలు ...
నవ్యాంధ్రలో సంబరాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మేము కూడా అంతే 43% ఫిట్ మెంట్ ... పిఆర్సీ ప్రకటించిన ఏపి ప్రభుత్వంవెబ్ దునియా
జీతాల థమాకాAndhrabhoomi
Andhraprabha Daily
సాక్షి
News4Andhra
అన్ని 10 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అం దించింది. ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ రాష్ట్ర ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విధంగానే తమకూ ఈమేరకే వేతనాలు పెంచాలని ఏపి ఉద్యోగులు ప్రభుత్వంపై వత్తిడి చేశారు. ఈ మేరకు కొత్త పిఆర్సీని అమలు ...
నవ్యాంధ్రలో సంబరాలు
మేము కూడా అంతే 43% ఫిట్ మెంట్ ... పిఆర్సీ ప్రకటించిన ఏపి ప్రభుత్వం
జీతాల థమాకా
బాబు టూర్ ఎర్రబెల్లి పనే టీఆర్ఎస్ ధ్వజం
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు తన ఉనికి, ప్యాకేజీ కోసమే వరంగల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను ఖరారు చేశారని టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు, వరంగల్ పట్టణ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్రావుకు ఏమీ పని లేకనే తెలంగాణకు కావాలని ...
చంద్రబాబు,లోకేష్ లే సెటిలర్లుNews Articles by KSR
'చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే మేమెందుకు అడ్డుకుంటాం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు తన ఉనికి, ప్యాకేజీ కోసమే వరంగల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను ఖరారు చేశారని టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు, వరంగల్ పట్టణ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్రావుకు ఏమీ పని లేకనే తెలంగాణకు కావాలని ...
చంద్రబాబు,లోకేష్ లే సెటిలర్లు
'చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే మేమెందుకు అడ్డుకుంటాం'
TV5
ఆటోను ఢీకొన్న లారీ
సాక్షి
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆటోను కంది గ్రామ శివారులోని ఐఐటీ వద్ద లారీ వెనుక ...
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం:ఐదుగురి మృతిAndhrabhoomi
మెదక్లో ఘోర రోడ్డు ప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- 5గురు మృతిNews Articles by KSR
TV5
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆటోను కంది గ్రామ శివారులోని ఐఐటీ వద్ద లారీ వెనుక ...
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం:ఐదుగురి మృతి
మెదక్లో ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- 5గురు మృతి
వెబ్ దునియా
అమ్మే అమ్మేసింది... భర్తకు తెలుస్తుందని కిడ్నాప్ నాటకం
వెబ్ దునియా
ఓ కసాయి తల్లి కన్నకొడుకునే అమ్మేసింది. భర్తకు విషయం తెలిసిపోతుందని కిడ్నాప్ నాటకం మొదలు పెట్టింది. 1.36 లక్షలు బిడ్డను అమ్మేసి అమ్మ ప్రేమను బజారులో తాకట్టు పెట్టింది. అనుమానం వచ్చిన పోలీసులకు తీగెలాగితే డొంక కదిలింది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రం గణేశ్నగర్కాలనీలో ఉంటున్న బుర్ర రాజు భార్య రజిత రెండవ కాన్పులో ...
కిడ్నాప్ కాదు.. తల్లే అమ్మేసిందిసాక్షి
చిన్నారి కిడ్నాప్ డ్రామా: కన్నతల్లే నిందితురాలుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ కసాయి తల్లి కన్నకొడుకునే అమ్మేసింది. భర్తకు విషయం తెలిసిపోతుందని కిడ్నాప్ నాటకం మొదలు పెట్టింది. 1.36 లక్షలు బిడ్డను అమ్మేసి అమ్మ ప్రేమను బజారులో తాకట్టు పెట్టింది. అనుమానం వచ్చిన పోలీసులకు తీగెలాగితే డొంక కదిలింది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రం గణేశ్నగర్కాలనీలో ఉంటున్న బుర్ర రాజు భార్య రజిత రెండవ కాన్పులో ...
కిడ్నాప్ కాదు.. తల్లే అమ్మేసింది
చిన్నారి కిడ్నాప్ డ్రామా: కన్నతల్లే నిందితురాలు
Oneindia Telugu
'కేసీఆర్! కేజ్రీ గతే, రోజుకు 2లక్షలు ఖర్చు అవసరమా'
Oneindia Telugu
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీకి చెంపపెట్టులాంటివని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకూ ఒక హెచ్చరికేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం హెచ్చరించారు. ఢిల్లీ ఫలితాలు వెల్లడైన అనంతరం మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో ...
నియంతృత్వం చెల్లదని కేసీఆర్ గమనించాలి : పొన్నంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీకి చెంపపెట్టులాంటివని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకూ ఒక హెచ్చరికేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం హెచ్చరించారు. ఢిల్లీ ఫలితాలు వెల్లడైన అనంతరం మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో ...
నియంతృత్వం చెల్లదని కేసీఆర్ గమనించాలి : పొన్నం
వెబ్ దునియా
అక్రమ మైనింగ్ కేసు: రూ.32కోట్ల జరిమానా.. హైకోర్టు ఆదేశం
వెబ్ దునియా
అక్రమ మైనింగ్ కేసులో అధికారులు విధించిన 32 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన ...
అక్రమ మైనింగ్ కేసులో రూ. 32 కోట్ల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత ...సాక్షి
DKభరతసింహారెడ్డికి 32 కోట్ల జరిమానాTelangana99
డికె అరుణ భర్త అక్రమ మైనింగ్కు హైకోర్టు చెక్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అక్రమ మైనింగ్ కేసులో అధికారులు విధించిన 32 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన ...
అక్రమ మైనింగ్ కేసులో రూ. 32 కోట్ల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత ...
DKభరతసింహారెడ్డికి 32 కోట్ల జరిమానా
డికె అరుణ భర్త అక్రమ మైనింగ్కు హైకోర్టు చెక్
వెబ్ దునియా
పేకాట కేంద్రంగా హైదరాబాద్: టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు!
వెబ్ దునియా
పేకాట కేంద్రంగా హైదరాబాద్ మారిపోయింది. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్పై టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం అర్థరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రీక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట ...
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 52 మంది పేకాట రాయుళ్ల అరెస్టుAndhrabhoomi
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డాసాక్షి
పేకాట ఆడుతున్న 50 మంది నాయకలు అరెస్ట్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పేకాట కేంద్రంగా హైదరాబాద్ మారిపోయింది. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్పై టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం అర్థరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రీక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట ...
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 52 మంది పేకాట రాయుళ్ల అరెస్టు
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డా
పేకాట ఆడుతున్న 50 మంది నాయకలు అరెస్ట్
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శిగా పి. మధు ఎంపిక!
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శిగా పి. మధు మరోసారి ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన మధును ఏపీకి సీపీఎం కార్యదర్శి పదవికి నియమించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న మధు ఒకసారి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎమ్కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడానికి పి. మధు విశేష కృషి చేశారు. కాగా ఏపీ కార్యదర్శివర్గంలో ...
ఘనంగా ముగిసిన సీపీఎం ఎపి రాష్ట్ర మహాసభలు10tv
సిపిఎం కార్యదర్శిగా మధుNews Articles by KSR
సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మధుAndhrabhoomi
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శిగా పి. మధు మరోసారి ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన మధును ఏపీకి సీపీఎం కార్యదర్శి పదవికి నియమించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న మధు ఒకసారి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎమ్కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడానికి పి. మధు విశేష కృషి చేశారు. కాగా ఏపీ కార్యదర్శివర్గంలో ...
ఘనంగా ముగిసిన సీపీఎం ఎపి రాష్ట్ర మహాసభలు
సిపిఎం కార్యదర్శిగా మధు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మధు
వెబ్ దునియా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. కోటి సంతకాల ఉద్యమంతోనే..!
వెబ్ దునియా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ సెగ కేంద్రానికి తగిలిందని ఏపీపీసీసీ అధినేత రఘువీరా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ, శ్రీకాకుళంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడితే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చూస్తూ ...
చంద్రబాబుకు మద్దతు ఇస్తాం: రఘువీరా రెడ్డిOneindia Telugu
'హోదా'పై సిఎంకు మద్దతు ఇస్తాంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ సెగ కేంద్రానికి తగిలిందని ఏపీపీసీసీ అధినేత రఘువీరా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ, శ్రీకాకుళంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడితే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చూస్తూ ...
చంద్రబాబుకు మద్దతు ఇస్తాం: రఘువీరా రెడ్డి
'హోదా'పై సిఎంకు మద్దతు ఇస్తాం
సాక్షి
చెక్పోస్టులపై ఏసీబీ కొరడా
సాక్షి
పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం.. మధ్యవర్తుల ద్వారా వసూళ్లు చేస్తున్న సిబ్బంది పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు నెట్వర్క్: రాష్ట్ర సరిహద్దుల్లోని పలు చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెక్పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో దాడులు చేసి.. పెద్ద ...
తెలంగాణలో చెక్పోస్టులపై ఎసిబి దాడులుVaartha
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు!వెబ్ దునియా
రవాణా చెక్పోస్టులపై ఏసీబీ దాడులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం.. మధ్యవర్తుల ద్వారా వసూళ్లు చేస్తున్న సిబ్బంది పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు నెట్వర్క్: రాష్ట్ర సరిహద్దుల్లోని పలు చెక్పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెక్పోస్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో దాడులు చేసి.. పెద్ద ...
తెలంగాణలో చెక్పోస్టులపై ఎసిబి దాడులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు!
రవాణా చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
沒有留言:
張貼留言