వెబ్ దునియా
వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్: ఆప్ఘన్పై టీమిండియా విన్!
వెబ్ దునియా
వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో భాగంగా ఆప్ఘనిస్థాన్తో మ్యాచ్లో టీమిండియా 153 పరుగులతో ఘన విజయం సాధించింది. గత వార్మప్ మ్యాచ్లో ఆసీస్ పై చావుదెబ్బ తిన్న టీమిండియా ఈ మ్యాచ్లో మాత్రం అన్ని విభాగాల్లో రాణించింది. పెద్ద జట్లపై చెత్తప్రదర్శనతో విమర్శలపాలైన ధోనీసేనకు ఆప్ఘనిస్థాన్పై గెలుపు కాస్త ఊరటనిచ్చింది. టాస్ గెలిచి తొలుత ...
పసికూనలపై ఫుల్ ప్రాక్టీస్సాక్షి
సన్నాహక మ్యాచ్లో భారత్ విజయంNamasthe Telangana
ప్రపంచ కప్ వార్మప్: భారత్ తొలి గెలుపు, ఆఫ్ఘాన్ చిత్తుthatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో భాగంగా ఆప్ఘనిస్థాన్తో మ్యాచ్లో టీమిండియా 153 పరుగులతో ఘన విజయం సాధించింది. గత వార్మప్ మ్యాచ్లో ఆసీస్ పై చావుదెబ్బ తిన్న టీమిండియా ఈ మ్యాచ్లో మాత్రం అన్ని విభాగాల్లో రాణించింది. పెద్ద జట్లపై చెత్తప్రదర్శనతో విమర్శలపాలైన ధోనీసేనకు ఆప్ఘనిస్థాన్పై గెలుపు కాస్త ఊరటనిచ్చింది. టాస్ గెలిచి తొలుత ...
పసికూనలపై ఫుల్ ప్రాక్టీస్
సన్నాహక మ్యాచ్లో భారత్ విజయం
ప్రపంచ కప్ వార్మప్: భారత్ తొలి గెలుపు, ఆఫ్ఘాన్ చిత్తు
Andhraprabha Daily
హమ్మయ్య.. గెలిచాం!
Andhraprabha Daily
అడిలైడ్: ఎట్టకేలకు ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓ గెలుపు నమోదు చేసింది. పసికూనలు ఆఫ్ఘనిస్థాన్తో మంగళవారమిక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా 153 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేయగా.. సురేష్ రైనా, అజింక్యా రహానే అర్ధ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ...
30 ఓవర్ల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ స్కోరు134/2సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhraprabha Daily
అడిలైడ్: ఎట్టకేలకు ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓ గెలుపు నమోదు చేసింది. పసికూనలు ఆఫ్ఘనిస్థాన్తో మంగళవారమిక్కడ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా 153 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేయగా.. సురేష్ రైనా, అజింక్యా రహానే అర్ధ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ...
30 ఓవర్ల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ స్కోరు134/2
డెలివరీ చలానాలే వే బిల్లులు!
సాక్షి
పలాస : జీడి పరిశ్రమలకు కేంద్రమైన శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి జీడిపప్పు రకరకాల మార్గాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోంది. పక్కనున్న ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎటువంటి బిల్లులు లేకుండానే రవాణా చేస్తున్నారు. గతం నుంచీ ఇది జరుగుతున్నా పలాస మార్కెట్ కమిటీ(ఏఎంసీ) అధికారులు ఇటీవల దాడి చేసి రూ.28 ...
ఇంకా మరిన్ని »
సాక్షి
పలాస : జీడి పరిశ్రమలకు కేంద్రమైన శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి జీడిపప్పు రకరకాల మార్గాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోంది. పక్కనున్న ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎటువంటి బిల్లులు లేకుండానే రవాణా చేస్తున్నారు. గతం నుంచీ ఇది జరుగుతున్నా పలాస మార్కెట్ కమిటీ(ఏఎంసీ) అధికారులు ఇటీవల దాడి చేసి రూ.28 ...
పోర్టు సిటీల మధ్య చుక్ చుక్
సాక్షి
విశాఖపట్నం : పోర్టు కార్యకలాపాల కేంద్రాలైన విశాఖ-పారాదీప్ల మధ్య ఓ వీక్లీ రైలు ఎట్టకేలకు నడవనుంది. ఈ రెండు పట్టణాల మధ్య రైలు నడుపుతున్నట్లు గత బడ్జెట్లో రైల్వే శాఖ ప్రకటించింది. బుధవారం ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి రిమోట్ ద్వారా రైలును ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి దాదాపు 554 కిలోమీటర్ల దూరంలోని పారాదీప్కు వెళ్లాలంటే గతంలో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
విశాఖపట్నం : పోర్టు కార్యకలాపాల కేంద్రాలైన విశాఖ-పారాదీప్ల మధ్య ఓ వీక్లీ రైలు ఎట్టకేలకు నడవనుంది. ఈ రెండు పట్టణాల మధ్య రైలు నడుపుతున్నట్లు గత బడ్జెట్లో రైల్వే శాఖ ప్రకటించింది. బుధవారం ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి రిమోట్ ద్వారా రైలును ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి దాదాపు 554 కిలోమీటర్ల దూరంలోని పారాదీప్కు వెళ్లాలంటే గతంలో ...
Oneindia Telugu
ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ:25మంది మృతి
Andhrabhoomi
కైరో:ఈజిప్టులోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియం బయట అభిమానులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల ఘటనలో 25మంది మృతి చెందారు. మరో 35మందికి గాయాలయ్యాయి. టిక్కెట్లు లేకుండా వచ్చిన 10వేల మంది అభిమానులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలు వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో 25మంది ...
ఈజిప్ట్ కైరో ఫుట్ బాల్ స్టేడియంలో ఘర్షణ: 25 మంది మృతివెబ్ దునియా
స్టేడియంలో ఘర్షణ... 25 మంది మృతితెలుగువన్
కైరో ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణలు: 22 మంది దుర్మరణంOneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
కైరో:ఈజిప్టులోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియం బయట అభిమానులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల ఘటనలో 25మంది మృతి చెందారు. మరో 35మందికి గాయాలయ్యాయి. టిక్కెట్లు లేకుండా వచ్చిన 10వేల మంది అభిమానులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలు వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో 25మంది ...
ఈజిప్ట్ కైరో ఫుట్ బాల్ స్టేడియంలో ఘర్షణ: 25 మంది మృతి
స్టేడియంలో ఘర్షణ... 25 మంది మృతి
కైరో ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణలు: 22 మంది దుర్మరణం
వెబ్ దునియా
రంజీ సీజన్: హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా వసీమ్ అక్రమ్!
వెబ్ దునియా
హైదరాబాద్ జట్టుకు వసీమ్ అక్రమ్ బౌలింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ టీమ్కు పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ బౌలింగ్ పాఠాలు చెప్పనున్నాడు. ఈ మేరకు అక్రమ్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సంప్రదించినట్టు సమాచారం. అక్రమ్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని హెచ్సీఏ మీడియా మేనేజర్ విక్రమ్ ...
హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా పాక్ పేసర్ అక్రమ్!thatsCricket Telugu
హెచ్సీఏ బౌలింగ్ కన్సల్టెంట్గా అక్రమ్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ జట్టుకు వసీమ్ అక్రమ్ బౌలింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ టీమ్కు పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ బౌలింగ్ పాఠాలు చెప్పనున్నాడు. ఈ మేరకు అక్రమ్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సంప్రదించినట్టు సమాచారం. అక్రమ్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని హెచ్సీఏ మీడియా మేనేజర్ విక్రమ్ ...
హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా పాక్ పేసర్ అక్రమ్!
హెచ్సీఏ బౌలింగ్ కన్సల్టెంట్గా అక్రమ్!
TV5
ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అదరగొట్టింది
TV5
ఎవడు కొడితే....బౌలర్ల దిమ్మ తిరిగిపోతుందో వాడే వరల్డ్ కప్ హీరో! వన్డే క్రికెట్ పరిణామ క్రమంలో బిగ్ హిట్టర్స్ పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడుతోంది. మరి కొద్ది రోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్లో బ్యాటింగ్ మెరుపులు మెరిపించేందుకు మన కోహ్లీ సహా మరో అరడను మంది విధ్వంసక బ్యాట్స్మెన్ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్ ...
వరల్డ్ వార్మప్ మ్యాచ్: వెస్టిండీస్పై ఇంగ్లండ్ గెలుపు!వెబ్ దునియా
వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘనవిజయంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
ఎవడు కొడితే....బౌలర్ల దిమ్మ తిరిగిపోతుందో వాడే వరల్డ్ కప్ హీరో! వన్డే క్రికెట్ పరిణామ క్రమంలో బిగ్ హిట్టర్స్ పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడుతోంది. మరి కొద్ది రోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్లో బ్యాటింగ్ మెరుపులు మెరిపించేందుకు మన కోహ్లీ సహా మరో అరడను మంది విధ్వంసక బ్యాట్స్మెన్ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్ ...
వరల్డ్ వార్మప్ మ్యాచ్: వెస్టిండీస్పై ఇంగ్లండ్ గెలుపు!
వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘనవిజయం
సాక్షి
రంజీ ట్రోఫీ క్రికెట్.... హైదరాబాద్కు మూడు పాయింట్లు
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 9: హిమాచల్ ప్రదేశ్ (హెచ్పి)తో సోమవారం ఇక్కడ డ్రాగా ముగిసిన రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్లో హైదరాబాద్కు మూడు పాయింట్లు వచ్చాయి. హెచ్పి ఒక పాయింట్ దక్కించుకుంది. కెప్టెన్ హనుమ విహారీ తన కెరీర్లోనే అత్యుత్తమంగా 263 పరుగులు సాధించడంతో, హైదరాబాద్కు అత్యంత కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే ...
ఆంధ్రను ఆదుకున్న హైదరాబాద్సాక్షి
పంజాబ్పై ఢిల్లీ విజయంAndhraprabha Daily
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 9: హిమాచల్ ప్రదేశ్ (హెచ్పి)తో సోమవారం ఇక్కడ డ్రాగా ముగిసిన రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్లో హైదరాబాద్కు మూడు పాయింట్లు వచ్చాయి. హెచ్పి ఒక పాయింట్ దక్కించుకుంది. కెప్టెన్ హనుమ విహారీ తన కెరీర్లోనే అత్యుత్తమంగా 263 పరుగులు సాధించడంతో, హైదరాబాద్కు అత్యంత కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే ...
ఆంధ్రను ఆదుకున్న హైదరాబాద్
పంజాబ్పై ఢిల్లీ విజయం
వెబ్ దునియా
మిస్టర్ కూల్ కుమార్తెకు నామకరణం... వెరైటీ పేరు ఖరారు...!
వెబ్ దునియా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ముద్దుల కూతురుకి వెరైటీ పేరును పెట్టాడు. గత శుక్రవారం గుర్గావ్లోని ఆసుపత్రిలో ధోని సతీమణి సాక్షికి పాప జన్మించిన విషయం తెలిసిందే. మిస్టర్ కూల్ దంపతులు వారి ముద్దుల కుమార్తెకు 'జిబా' అనే పేరును నామకరణం చేశారు. ఇదిలా ఉండగా జీవితంలో తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ మేనేజిమెంట్ ...
ధోనీ-సాక్షిల చిట్టి తల్లికి భలే పేరు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ముద్దుల కూతురుకి వెరైటీ పేరును పెట్టాడు. గత శుక్రవారం గుర్గావ్లోని ఆసుపత్రిలో ధోని సతీమణి సాక్షికి పాప జన్మించిన విషయం తెలిసిందే. మిస్టర్ కూల్ దంపతులు వారి ముద్దుల కుమార్తెకు 'జిబా' అనే పేరును నామకరణం చేశారు. ఇదిలా ఉండగా జీవితంలో తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ మేనేజిమెంట్ ...
ధోనీ-సాక్షిల చిట్టి తల్లికి భలే పేరు!
ఆంధ్ర X మహారాష్ట్ర
సాక్షి
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఈనెల 16 నుంచి ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. మంగళవారం విడుదలైన 'డ్రా' ప్రకారం ఆంధ్ర జట్టు మహారాష్ట్రను ఎదుర్కోనుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న కైఫ్ సేన క్వార్టర్స్లో అదే జోరును చూపాలని తహతహలాడుతోంది. మరోవైపు ఈనెల 25 నుంచి సెమీఫైనల్స్ జరుగుతాయి. తొలి రెండు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఈనెల 16 నుంచి ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. మంగళవారం విడుదలైన 'డ్రా' ప్రకారం ఆంధ్ర జట్టు మహారాష్ట్రను ఎదుర్కోనుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న కైఫ్ సేన క్వార్టర్స్లో అదే జోరును చూపాలని తహతహలాడుతోంది. మరోవైపు ఈనెల 25 నుంచి సెమీఫైనల్స్ జరుగుతాయి. తొలి రెండు ...
沒有留言:
張貼留言