వెబ్ దునియా
ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం... ఆప్ ముందంజ
వెబ్ దునియా
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. రాజకీయపార్టీలు ఉదయమే కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు అక్కడ వాలిపోయాయి. తమ ఏజెంట్లకు సూచనలు సలహాలు ఇచ్చి పంపేశారు. మరోవైపు ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. మరోవైపు ...
కౌంటింగ్ కు ముందు ఎవరేమన్నారు ?సాక్షి
ఒంటిగంటకల్లా జాతకం తేలిపోతుందితెలుగువన్
ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపుNamasthe Telangana
10tv
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. రాజకీయపార్టీలు ఉదయమే కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు అక్కడ వాలిపోయాయి. తమ ఏజెంట్లకు సూచనలు సలహాలు ఇచ్చి పంపేశారు. మరోవైపు ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. మరోవైపు ...
కౌంటింగ్ కు ముందు ఎవరేమన్నారు ?
ఒంటిగంటకల్లా జాతకం తేలిపోతుంది
ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు
వెబ్ దునియా
మేము కూడా అంతే 43% ఫిట్ మెంట్ ... పిఆర్సీ ప్రకటించిన ఏపి ప్రభుత్వం
వెబ్ దునియా
సేమ్ టు సేమ్ అదే ఫిట్మెంట్... తెలంగాణ ఉద్యోగులకు ఏమైతే ఆ ప్రభుత్వం ప్రకటించిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అదే చేసింది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఇది 2014 జూన్ 2 నుంచి పీఆర్సీ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త వేతనాలు ఈ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. అంటే మే 1న తీసుకొనే జీతంలో పెంపు కనిపిస్తుంది. బకాయీల ...
ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టారుసాక్షి
ఉద్యోగులకు 'చంద్రో'దయంNews4Andhra
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సేమ్ టు సేమ్ అదే ఫిట్మెంట్... తెలంగాణ ఉద్యోగులకు ఏమైతే ఆ ప్రభుత్వం ప్రకటించిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అదే చేసింది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఇది 2014 జూన్ 2 నుంచి పీఆర్సీ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త వేతనాలు ఈ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. అంటే మే 1న తీసుకొనే జీతంలో పెంపు కనిపిస్తుంది. బకాయీల ...
ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టారు
ఉద్యోగులకు 'చంద్రో'దయం
వెబ్ దునియా
విమాన ప్రమాద మిస్టరీ వీడింది
వెబ్ దునియా
సరిగ్గా 54 యేళ్ళ కిందట అమెరికాకు చెందిన ఓ విమానం మిస్సయింది. ఆ విమాన శకలాలు ఇన్నాళ్ళ తరువాత బయట పడ్డాయి. పర్వతారోహకులు విమాన శకలాలను కనుగొన్నారు. ఆనవాళ్ళను అనుసరించి ఆ విమానం ఫుట్ బాల్ ఆటగాళ్ళ ఉన్న విమానమని తేల్చేశారు. మొత్తంపై ఓ విమాన ప్రమాద మిస్టరీ వీడింది. వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 3, 1961న చిలీ ఫుట్బాల్ జట్టు సభ్యులు ...
విమానం కూలిపోయిన 54 ఏళ్ళ తరువాత...తెలుగువన్
54 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య విమానం మిస్టరీOneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సరిగ్గా 54 యేళ్ళ కిందట అమెరికాకు చెందిన ఓ విమానం మిస్సయింది. ఆ విమాన శకలాలు ఇన్నాళ్ళ తరువాత బయట పడ్డాయి. పర్వతారోహకులు విమాన శకలాలను కనుగొన్నారు. ఆనవాళ్ళను అనుసరించి ఆ విమానం ఫుట్ బాల్ ఆటగాళ్ళ ఉన్న విమానమని తేల్చేశారు. మొత్తంపై ఓ విమాన ప్రమాద మిస్టరీ వీడింది. వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 3, 1961న చిలీ ఫుట్బాల్ జట్టు సభ్యులు ...
విమానం కూలిపోయిన 54 ఏళ్ళ తరువాత...
54 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య విమానం మిస్టరీ
వెబ్ దునియా
వెంకయ్య మన అదృష్టం: కేసీఆర్, విందుభేష్(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం ఉంటుందని, అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సోమవారం హామీ ఇచ్చారు. జేఎన్ఎన్యూఆర్ఎం అమలు బాగుందని, జలహారం అద్భుతమని, సహకరిస్తామని మరో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. కేసీఆర్ ...
వెంకయ్యతో కేసీఆర్ చెట్టాపట్టాల్..వెబ్ దునియా
కేంద్రమంత్రి బీరేంద్రసింగ్తో ముగిసిన సీఎం భేటీNamasthe Telangana
కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్తో సీఎం కేసీఆర్ భేటీAndhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం ఉంటుందని, అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సోమవారం హామీ ఇచ్చారు. జేఎన్ఎన్యూఆర్ఎం అమలు బాగుందని, జలహారం అద్భుతమని, సహకరిస్తామని మరో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. కేసీఆర్ ...
వెంకయ్యతో కేసీఆర్ చెట్టాపట్టాల్..
కేంద్రమంత్రి బీరేంద్రసింగ్తో ముగిసిన సీఎం భేటీ
కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్తో సీఎం కేసీఆర్ భేటీ
వెబ్ దునియా
పోలీసుల చేతికి చిక్కిన చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా.. పలువురికి విముక్తి
వెబ్ దునియా
తెనాలిలో కనిపించకుండా పోయిన పిల్లలు ఏమయ్యారు. మరి చీరాలోని పిల్లలు.. అలాగే గుంటూరు.. ఇలా ప్రతీ చోట కనిపించకుండా పోయిన పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా పోలీసుల చేతికి చిక్కింది. వారి అరెస్టు చేసిన పోలీసులు పిల్లలకు విముక్తి కలిగించారు. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ పార్కులో ఆదివారం రోజు ఆడుకుంటున్న ముగ్గురు ...
కిడ్నాప్ కలకలంAndhrabhoomi
చిన్నారులను తరలిస్తున్న వ్యక్తి అరెస్టుసాక్షి
పిల్లల బూచాడు దొరికాడు..తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెనాలిలో కనిపించకుండా పోయిన పిల్లలు ఏమయ్యారు. మరి చీరాలోని పిల్లలు.. అలాగే గుంటూరు.. ఇలా ప్రతీ చోట కనిపించకుండా పోయిన పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా పోలీసుల చేతికి చిక్కింది. వారి అరెస్టు చేసిన పోలీసులు పిల్లలకు విముక్తి కలిగించారు. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ పార్కులో ఆదివారం రోజు ఆడుకుంటున్న ముగ్గురు ...
కిడ్నాప్ కలకలం
చిన్నారులను తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
పిల్లల బూచాడు దొరికాడు..
వెబ్ దునియా
నా ఇలాకాలో కాలు పెడితే... కాలు తీసేస్తా : రాజయ్య వార్నింగ్
వెబ్ దునియా
తాను ప్రాతినిథ్యం వహించే తన ఇలాకాలో ఎవరైనా కాలు పెడితే కాలు తీసేస్తానని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య వెల్లడించారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని ప్రకటించారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని తేల్చి చెప్పారు. నాపై వచ్చిన ఆరోపణల నుంచి కడిగిన ...
రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలుసాక్షి
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం రాజయ్యOneindia Telugu
బంగారు తెలంగాణ కోసం పాటుపడతా: రాజయ్యNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను ప్రాతినిథ్యం వహించే తన ఇలాకాలో ఎవరైనా కాలు పెడితే కాలు తీసేస్తానని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య వెల్లడించారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని ప్రకటించారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని తేల్చి చెప్పారు. నాపై వచ్చిన ఆరోపణల నుంచి కడిగిన ...
రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం రాజయ్య
బంగారు తెలంగాణ కోసం పాటుపడతా: రాజయ్య
Oneindia Telugu
అక్రమ మైనింగ్ కేసులో రూ. 32 కోట్ల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత ...
సాక్షి
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి డీకే అరుణ భర్త, కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డి పై హైకోర్టు సీరియస్ అయింది. కేసుకు సంబంధించి అధికారులు విధించిన రూ.32 కోట్ల జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ...
భరతసింహారెడ్డికి హైకోర్టు ఆదేశంAndhrabhoomi
DKభరతసింహారెడ్డికి 32 కోట్ల జరిమానాTelangana99
డికె అరుణ భర్త అక్రమ మైనింగ్కు హైకోర్టు చెక్Oneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి డీకే అరుణ భర్త, కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డి పై హైకోర్టు సీరియస్ అయింది. కేసుకు సంబంధించి అధికారులు విధించిన రూ.32 కోట్ల జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ...
భరతసింహారెడ్డికి హైకోర్టు ఆదేశం
DKభరతసింహారెడ్డికి 32 కోట్ల జరిమానా
డికె అరుణ భర్త అక్రమ మైనింగ్కు హైకోర్టు చెక్
వెబ్ దునియా
అది మా కుటుంబ విందు.. రామ్ చరణ్ వివరణ
తెలుగువన్
తాను తన ఇంట్లో తన స్నేహితులకు విందు ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించానని వచ్చిన వార్తలను సినీ హీరో రామ్చరణ్ సోషల్ మీడియాలో ఖండించారు. శనివారం రాత్రి తన ఇంట్లో తన ఫ్యామిలీ డిన్నర్ మాత్రమే జరిగిందని, ఫ్రెండ్స్తో డిన్నర్ చేసి చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించానని వార్తలు రావడం తనకు ఆశ్చర్యాన్ని ...
ఇట్స్ మై ఫ్యామిలీ డిన్నర్... ఎందుకంత ?వెబ్ దునియా
అన్ని 18 వార్తల కథనాలు »
తెలుగువన్
తాను తన ఇంట్లో తన స్నేహితులకు విందు ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించానని వచ్చిన వార్తలను సినీ హీరో రామ్చరణ్ సోషల్ మీడియాలో ఖండించారు. శనివారం రాత్రి తన ఇంట్లో తన ఫ్యామిలీ డిన్నర్ మాత్రమే జరిగిందని, ఫ్రెండ్స్తో డిన్నర్ చేసి చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించానని వార్తలు రావడం తనకు ఆశ్చర్యాన్ని ...
ఇట్స్ మై ఫ్యామిలీ డిన్నర్... ఎందుకంత ?
News4Andhra
జగన్ కేసు: ఇందూ గ్రూప్ ఆస్తుల జప్తు
News4Andhra
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఇందూ గ్రుప్ ఆస్తులను తాత్కాలికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది ఇందూ శ్యాంప్రసాద్రెడ్డికి చెందిన రూ. 53 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలోని 153 ఎకరాల స్థలం, జీడిమెట్లలో వాల్లన్ ప్రాపర్టీస్కు ...
జగన్ ఇల్లీగల్ ఎసెట్స్ కేసు... ఇందూ గ్రూప్ ఆస్తుల తాత్కాలిక జప్తువెబ్ దునియా
జగన్ అక్రమాస్తుల కేసు: ఇందూ గ్రూప్ ఆస్తుల జప్తుOneindia Telugu
జగన్ కేసు- ఇందూ ఆస్తుల జప్తుNews Articles by KSR
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
News4Andhra
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఇందూ గ్రుప్ ఆస్తులను తాత్కాలికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది ఇందూ శ్యాంప్రసాద్రెడ్డికి చెందిన రూ. 53 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలోని 153 ఎకరాల స్థలం, జీడిమెట్లలో వాల్లన్ ప్రాపర్టీస్కు ...
జగన్ ఇల్లీగల్ ఎసెట్స్ కేసు... ఇందూ గ్రూప్ ఆస్తుల తాత్కాలిక జప్తు
జగన్ అక్రమాస్తుల కేసు: ఇందూ గ్రూప్ ఆస్తుల జప్తు
జగన్ కేసు- ఇందూ ఆస్తుల జప్తు
వెబ్ దునియా
ఫ్రాన్స్ లో పోలీసులు దుండగులకు మధ్య కాల్పుల హోరు
వెబ్ దునియా
ఫ్రాన్సు దద్దరిల్లింది. ఒకవైపు దుండగులు మరోవైపు పోలీసులు. ఇరువురి మధ్య తుపాకీ కాల్పులు ఒకటి కాదు రెండు కాదు వందల రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్పెలీ పర్యటనకు నిరసనగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు చివరకు పోలీసులపై కూడా తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్సెలీ పర్యటన సందర్భంగా ...
ఫ్రాన్స్లో మరోసారి కాల్పుల మోత: పోలీసులపై దాడిOneindia Telugu
ఫ్రాన్స్ లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడిసాక్షి
ఫ్రాన్స్ లో తుపాకుల కలకలంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫ్రాన్సు దద్దరిల్లింది. ఒకవైపు దుండగులు మరోవైపు పోలీసులు. ఇరువురి మధ్య తుపాకీ కాల్పులు ఒకటి కాదు రెండు కాదు వందల రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్పెలీ పర్యటనకు నిరసనగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు చివరకు పోలీసులపై కూడా తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్సెలీ పర్యటన సందర్భంగా ...
ఫ్రాన్స్లో మరోసారి కాల్పుల మోత: పోలీసులపై దాడి
ఫ్రాన్స్ లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడి
ఫ్రాన్స్ లో తుపాకుల కలకలం
沒有留言:
張貼留言