వెబ్ దునియా
ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం... ఆప్ ముందంజ
వెబ్ దునియా
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. రాజకీయపార్టీలు ఉదయమే కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు అక్కడ వాలిపోయాయి. తమ ఏజెంట్లకు సూచనలు సలహాలు ఇచ్చి పంపేశారు. మరోవైపు ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. మరోవైపు ...
కౌంటింగ్ కు ముందు ఎవరేమన్నారు ?సాక్షి
ఒంటిగంటకల్లా జాతకం తేలిపోతుందితెలుగువన్
ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపుNamasthe Telangana
10tv
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అందరూ ఎదురు చూస్తున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల లెక్కింపు ప్రారంభమైంది. రాజకీయపార్టీలు ఉదయమే కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు అక్కడ వాలిపోయాయి. తమ ఏజెంట్లకు సూచనలు సలహాలు ఇచ్చి పంపేశారు. మరోవైపు ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. మరోవైపు ...
కౌంటింగ్ కు ముందు ఎవరేమన్నారు ?
ఒంటిగంటకల్లా జాతకం తేలిపోతుంది
ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు
వెబ్ దునియా
ఇచ్చిన అప్పు అడిగినందుకు కిరోసిన్ పోసి నిప్పింటించాడు..! ఆ... అప్పు రూ. 60లే
వెబ్ దునియా
ఆపదలో ఉన్నాను.. ఓ రూ. 60 ఇవ్వూ అంటే మారు మాట్లాడుకుండా ఇచ్చాడు బల్కా.. తీసుకున్న హరవీర్ .. ఆ తరువాత ఏం చేశాడో తెలుసా.. అప్పు అడిగిన పాపానికి హరవీర్ పై కిరోసిన్ పోసి హతమార్చే ప్రయత్నం చేశాడు. బల్కా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహారాష్ట్ర రాష్ట్రం బోపాల్ లో జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. అందుకు సంబంధించిన విరాలిలా ...
దారుణం: తానిచ్చిన రూ. 60 అడిగినందుకు నిప్పంటించాడుOneindia Telugu
రూ.60 అడిగినందుకు నిప్పంటించాడు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆపదలో ఉన్నాను.. ఓ రూ. 60 ఇవ్వూ అంటే మారు మాట్లాడుకుండా ఇచ్చాడు బల్కా.. తీసుకున్న హరవీర్ .. ఆ తరువాత ఏం చేశాడో తెలుసా.. అప్పు అడిగిన పాపానికి హరవీర్ పై కిరోసిన్ పోసి హతమార్చే ప్రయత్నం చేశాడు. బల్కా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహారాష్ట్ర రాష్ట్రం బోపాల్ లో జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. అందుకు సంబంధించిన విరాలిలా ...
దారుణం: తానిచ్చిన రూ. 60 అడిగినందుకు నిప్పంటించాడు
రూ.60 అడిగినందుకు నిప్పంటించాడు!
వెబ్ దునియా
వెంకయ్య మన అదృష్టం: కేసీఆర్, విందుభేష్(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం ఉంటుందని, అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సోమవారం హామీ ఇచ్చారు. జేఎన్ఎన్యూఆర్ఎం అమలు బాగుందని, జలహారం అద్భుతమని, సహకరిస్తామని మరో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. కేసీఆర్ ...
వెంకయ్యతో కేసీఆర్ చెట్టాపట్టాల్..వెబ్ దునియా
కేసీఆర్ బ్యాక్ టు హైదరాబాద్..10tv
వెంకయ్యనాయుడుపై కేసీఆర్ ప్రశంసలుNews4Andhra
సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం ఉంటుందని, అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సోమవారం హామీ ఇచ్చారు. జేఎన్ఎన్యూఆర్ఎం అమలు బాగుందని, జలహారం అద్భుతమని, సహకరిస్తామని మరో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. కేసీఆర్ ...
వెంకయ్యతో కేసీఆర్ చెట్టాపట్టాల్..
కేసీఆర్ బ్యాక్ టు హైదరాబాద్..
వెంకయ్యనాయుడుపై కేసీఆర్ ప్రశంసలు
Vaartha
ఆమె అబ్బాయి ..ఇద్దరి కవలలకు జన్మనిచ్చింది
Vaartha
తల్లి కావాలన్న కోరికతో ఆ అబ్బాయిని డాక్లర్లు మహిళగా మార్చారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చి ఇద్దరు పండంటి పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మీరట్లో చోటు చేసుకుంది. గతంలో మహిళగా మారిన మాయ ఇద్దరు కవలలను ప్రసవించిందని ఆయన కు వైద్యం అందించిన డాక్టర్ సునీల్ జిందాల్ తెలిపారు.
అతను తల్లయ్యాడు... ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు..!వెబ్ దునియా
ఆమె-అబ్బాయి.. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
తల్లి కావాలన్న కోరికతో ఆ అబ్బాయిని డాక్లర్లు మహిళగా మార్చారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చి ఇద్దరు పండంటి పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మీరట్లో చోటు చేసుకుంది. గతంలో మహిళగా మారిన మాయ ఇద్దరు కవలలను ప్రసవించిందని ఆయన కు వైద్యం అందించిన డాక్టర్ సునీల్ జిందాల్ తెలిపారు.
అతను తల్లయ్యాడు... ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు..!
ఆమె-అబ్బాయి.. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది!
Vaartha
ఢిల్లీలో అత్యాచార ఘాతుకం
Vaartha
ఢిల్లీ శివార్లలో కదులుతున్న బస్సులో ఒక వివాహితపై బస్సు డ్రైవర్, సహాయకుడు అత్యాచారానికి ఒడిగట్టారు. దాద్రి వెళ్లడానికి కన్నాజ్లో బస్సు ఎక్కిన ఒక వివాహిత తాను దిగాల్సిన స్టేషన్ను గుర్తించలేదు. దీంతో రాత్రికి బస్సు ఢిల్లీ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో మళ్ళీ అదే సీన్... కదిలే బస్సులో గ్యాంగ్ రేప్వెబ్ దునియా
మరో దారుణం: కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్రేప్Oneindia Telugu
ఢిల్లీలో ఘోరం.. కదిలే బస్సులో వివాహితపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఢిల్లీ శివార్లలో కదులుతున్న బస్సులో ఒక వివాహితపై బస్సు డ్రైవర్, సహాయకుడు అత్యాచారానికి ఒడిగట్టారు. దాద్రి వెళ్లడానికి కన్నాజ్లో బస్సు ఎక్కిన ఒక వివాహిత తాను దిగాల్సిన స్టేషన్ను గుర్తించలేదు. దీంతో రాత్రికి బస్సు ఢిల్లీ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో మళ్ళీ అదే సీన్... కదిలే బస్సులో గ్యాంగ్ రేప్
మరో దారుణం: కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్రేప్
ఢిల్లీలో ఘోరం.. కదిలే బస్సులో వివాహితపై గ్యాంగ్ రేప్
వెబ్ దునియా
రేప్ కేసును ఛేదించిన పోలీసులు... హరియానాలో 8 మంది అరెస్టు
వెబ్ దునియా
మతిస్థిమితంలేని ఓ నేపాలి మహిళపై క్రూరంగా వ్యవహరించి, రేప్ చేసిన కేసును పోలీసులు చాలా వేగంగా స్పందించారు. నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు. వారిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అయితే ఇప్పటికే ఈ సంఘటనపై హరియానా అంతటా ఆందోళనలు మిన్నంటిని విషయం తెలిసిందే. వివరాలిలా ఉన్నాయి.
నేపాలీ మహిళపై అత్యాచారం, హత్య కేసులో..8 మంది అరెస్ట్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మతిస్థిమితంలేని ఓ నేపాలి మహిళపై క్రూరంగా వ్యవహరించి, రేప్ చేసిన కేసును పోలీసులు చాలా వేగంగా స్పందించారు. నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు. వారిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అయితే ఇప్పటికే ఈ సంఘటనపై హరియానా అంతటా ఆందోళనలు మిన్నంటిని విషయం తెలిసిందే. వివరాలిలా ఉన్నాయి.
నేపాలీ మహిళపై అత్యాచారం, హత్య కేసులో..8 మంది అరెస్ట్
Namasthe Telangana
దేశంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ నిర్మాణం
Namasthe Telangana
జైపూర్/ముంబై : దేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. పది వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో నేడు అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నది. రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ ప్లాంట్ వచ్చే పదేండ్లలో పూర్తి కానున్నదని కంపెనీ ...
దేశంలోనే అతిపెద్ద సోలార్ పార్కుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
జైపూర్/ముంబై : దేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. పది వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో నేడు అంగీకార ఒప్పందం కుదుర్చుకున్నది. రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న ఈ ప్లాంట్ వచ్చే పదేండ్లలో పూర్తి కానున్నదని కంపెనీ ...
దేశంలోనే అతిపెద్ద సోలార్ పార్కు
వెబ్ దునియా
అందరికీ అందుబాటులో వైఫై సేవలు.. కేవలం రూ. 70కే..!
వెబ్ దునియా
దినదినాభివద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం తాజాగా మరో మెట్టు పైకెక్కింది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో టెలికాం సంస్థలు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సేవలు అందరికీ అందుబాటులో ఉండే రీతిలో వైఫై సేవలను రూ. 70లకే అందించేందుకు నిర్ణయించారు. ఈనేపథ్యంలో వారణాసిలోని ...
కాశిలో రూ.70 లకే వైఫైNamasthe Telangana
ఇక 'వైఫై' కేవలం రూ.70లకే!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దినదినాభివద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం తాజాగా మరో మెట్టు పైకెక్కింది. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో టెలికాం సంస్థలు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సేవలు అందరికీ అందుబాటులో ఉండే రీతిలో వైఫై సేవలను రూ. 70లకే అందించేందుకు నిర్ణయించారు. ఈనేపథ్యంలో వారణాసిలోని ...
కాశిలో రూ.70 లకే వైఫై
ఇక 'వైఫై' కేవలం రూ.70లకే!
వెబ్ దునియా
హెచ్ఎస్బీసీలో నల్లధనం.. మార్చి 31లోగా పూర్తి!: అరుణ్ జైట్లీ
వెబ్ దునియా
హెచ్ఎస్బీసీలోని బ్లాక్ మనీ లిస్ట్ మదింపును మార్చి 31లోగా పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విదేశాలల్లో మగ్గుతున్న భారతీయ నల్లధనంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇప్పటివరకు 350 మంది ఖాతాల మదింపు పూర్తి చేశామని తెలిపారు. మిగతా ఖాతాల మదింపును మార్చి 31 లోగా పూర్తి ...
నల్లధనం ఖాతాల మదింపు:అరుణ్జైట్లీAndhrabhoomi
'350 మంది ఖాతాల మదుపు పూర్తి చేశాం'సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హెచ్ఎస్బీసీలోని బ్లాక్ మనీ లిస్ట్ మదింపును మార్చి 31లోగా పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విదేశాలల్లో మగ్గుతున్న భారతీయ నల్లధనంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇప్పటివరకు 350 మంది ఖాతాల మదింపు పూర్తి చేశామని తెలిపారు. మిగతా ఖాతాల మదింపును మార్చి 31 లోగా పూర్తి ...
నల్లధనం ఖాతాల మదింపు:అరుణ్జైట్లీ
'350 మంది ఖాతాల మదుపు పూర్తి చేశాం'
Namasthe Telangana
జమ్మూకాశ్మీర్లో పాక్ కాల్పులు
Andhrabhoomi
శ్రీనగర్:జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్ పురాలో పాక్సైన్యం కాల్పులకు తెగబడింది. ఆర్ఎస్ పురాలో పాక్సైన్యం ఎనిమిది బీఎస్ఎఫ్ స్థావరాలపై దాదాపు మూడు గంటలపాటు కాల్పులు జరిపిందని భారత్ సైనికాధికారులు తెలిపారు. Related Article. భారత్లో సింగపూర్ అధ్యక్షుడి పర్యటన · గవర్నర్ను కలిసిన నితీశ్కుమార్ · ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం:కిరణ్ బేడీ ...
సరిహద్దు గ్రామాలపై పాక్ దాడులుNamasthe Telangana
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘనసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
శ్రీనగర్:జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్ పురాలో పాక్సైన్యం కాల్పులకు తెగబడింది. ఆర్ఎస్ పురాలో పాక్సైన్యం ఎనిమిది బీఎస్ఎఫ్ స్థావరాలపై దాదాపు మూడు గంటలపాటు కాల్పులు జరిపిందని భారత్ సైనికాధికారులు తెలిపారు. Related Article. భారత్లో సింగపూర్ అధ్యక్షుడి పర్యటన · గవర్నర్ను కలిసిన నితీశ్కుమార్ · ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం:కిరణ్ బేడీ ...
సరిహద్దు గ్రామాలపై పాక్ దాడులు
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
沒有留言:
張貼留言