2015年2月9日 星期一

2015-02-10 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఫ్రాన్స్ లో పోలీసులు దుండగులకు మధ్య కాల్పుల హోరు   
వెబ్ దునియా
ఫ్రాన్సు దద్దరిల్లింది. ఒకవైపు దుండగులు మరోవైపు పోలీసులు. ఇరువురి మధ్య తుపాకీ కాల్పులు ఒకటి కాదు రెండు కాదు వందల రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్పెలీ పర్యటనకు నిరసనగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు చివరకు పోలీసులపై కూడా తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్సెలీ పర్యటన సందర్భంగా ...

ఫ్రాన్స్‌లో మరోసారి కాల్పుల మోత: పోలీసులపై దాడి   Oneindia Telugu
ఫ్రాన్స్ లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడి   సాక్షి
ఫ్రాన్స్ లో తుపాకుల కలకలం   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మాజీ భార్య, ప్రియుడితో పాటు ఇద్దరు కుమార్తెలపై కాల్పులు!   
వెబ్ దునియా
అమెరికాలోని అట్లాంటాకు సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురిపై కాల్పులు జరిపాడు. మాజీ భార్య, ఆమె ప్రియుడితో పాటు తన ఇద్దరు కుమార్తెలపై, మరో ఇద్దరు చిన్నారులపై సెడ్రిక్ ఫ్రాథర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, మాజీ భార్య, ఆమె ప్రియుడు మరణించారని, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు పిల్లలకు ...

మాజీ భార్యను, ఆమె ప్రియుడ్ని, పిల్లలను కాల్చేశాడు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇద్దరు భారతీయులకు గ్రామీ అవార్డులు   
సాక్షి
లాస్‌ఏంజిల్స్: సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'గ్రామీ' అవార్డులను ఇద్దరు భారతీయులు సొంతం చేసుకున్నారు. 57వ 'గ్రామీ' అవార్డుల ప్రధానోత్సవం సోమవారమిక్కడ అట్టహాసంగా జరిగింది. బెంగళూరుకు చెందిన సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ తన 'విండ్స్ ఆఫ్ సంసారా' ఆల్బమ్‌కు ఈ అవార్డు గెలుచుకున్నాడు. అదే విధంగా నీలా వాస్వాని.. మలాలా ...

'గ్రామీ'లో సామ్‌స్మిత్ సంచలనం   Andhrabhoomi
అట్టహాసంగా గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రోబోలు స్టాఫ్‌గా జపాన్ హోటల్   
తెలుగువన్
ఏది ఏమైనా జపాన్ వాడి బుర్రేబుర్ర. సాంకేతికంగా ఏ విప్లవం తేవాలన్న జపాన్ వాడి తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా రోబోలను అడ్డదిడ్డంగా వాడుకోవడంలో జపాన్ వాడి తెలివితేటలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. జపాన్ రోబో సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఒక కొత్త పుంతను తొక్కింది. అది స్టాఫ్ అంతా రోబోలతో ఒక హోటల్ నిర్మాణం. అప్పుడెప్పుడో ఆటంబాబు పడి సర్వనాశనం ...

అక్కడ అంతా వాళ్లే..!   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


లండన్ అమ్మాయి.. నిజామాబాద్ అబ్బాయి   
సాక్షి
లింగంపేట : ముస్తాపూర్ గ్రామానికి చెందిన ముక్కర అర్జున్‌రెడ్డి లండన్‌కు చెందిన హెలెన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన వీరి వివాహానికి హైదరాబాద్‌లోని గోల్డెన్ ఆర్కిడ్ రిసార్ట్స్ వేదికైంది. వారి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముస్తాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్‌రెడ్డి కుమారుడు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
అవిభక్త కవలలు వీణ - వాణిలను వేరు చేయవచ్చు... లండన్ వైద్యులు ధీమా..!   
వెబ్ దునియా
హైదరాబాద్‌కు చెందిన అవిభక్త కవలలు వీణ - వాణిలను వేరు చేయగలమని లండన్ వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వైద్యులు వీణ - వాణీలను శనివారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అవిభక్త కవలలను వేరు చేయడానికి అవకాశాలు ఉన్నాయో లేవో క్షుణ్ణంగా అధ్యయనం చేశాక.. వీళ్లిద్దరినీ వేరు చేయొచ్చని తెలిపారు.
వీణా-వాణీలను విడదీసేందుకు: సక్సెస్ రేట్ 80 శాతం (పిక్చర్స్)   Oneindia Telugu
వీణ, వాణిని వేరు చేయొచ్చు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు   సాక్షి
Andhrabhoomi   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 25 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అసాంజే కాపలా ఖర్చు రూ.94 కోట్లు   
Namasthe Telangana
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు కాపలా కాసేందుకు బ్రిటన్ విపరీతంగా ఖర్చు పెడుతుంది. రెండేళ్ళ క్రితం లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో శరణార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి అయిన కాపలా ఖర్చు దాదాపు రూ.94 కోట్ల 60 లక్షలు. లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న అసాంజే దౌత్య కార్యాలయం బయటకు వస్తే అరెస్టు చేసేందుకు ...

అసాంజే భద్రత కోసం రూ.94 కోట్లు ఖర్చు చేసిన బ్రిటన్!   వెబ్ దునియా
'అతని' కాపలా ఖర్చు రూ.94 కోట్లు..   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆప్ఘనిస్థాన్ లో ఐఎస్ కమాండర్ హతం   
సాక్షి
కాబూల్: ఆప్ఘనిస్థాన్ లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కీలక నేతను హతమార్చారు. సోమవారం జరిపిన డ్రోన్ దాడుల్లో ఐఎస్ కమాండర్ ముల్లా అబ్దుల్లా రవూఫ్ మరణించాడు. రవూఫ్ చనిపోయినట్టు ఆప్ఘనిస్థాన్ పోలీసులు ధ్రువీకరించారు. టాగ్లు: ISIS commander, Afghanistan, ఆప్ఘనిస్థాన్ , ఐఎస్ కమాండర్ ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
మంగోలియాలో బయల్పడ్డ ధ్యానంలో ఉన్న మమ్మి   
Namasthe Telangana
ఉలన్ బటోర్: మంగోలియాలో ధ్యాన ముద్రలో ఉన్న మమ్మీ బయల్పడింది. ధ్యానం చేస్తూ నిర్వాణం చెందిన ఓ బౌద్ధ గురువుకు చెందినదిగా దీన్ని పరిశోధకులు భావిస్తున్నారు. స్థానికులు మాత్రం దీనిలో ఇంకా జీవం ఉందంటున్నారు. రాజధాని ఉలన్ బటోర్‌లోని సోంగినో ఖైర్ఖాన్ జిల్లాలో ఓ స్థానికుడు సమీపంలోని గుహలో దీన్ని కనుగొన్నాడు. దీన్ని ఇంటికి ...

ధ్యాన ముద్రలో మమ్మీ.. 200 యేళ్లనాటిదిగా గుర్తింపు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు:13మంది మృతి   
Andhrabhoomi
హైదరాబాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. రెండు వేర్వేరు బాంబు దాడుల్లో 13మంది మృతిచెందగా 46మంది తీవ్రంగా గాయపడ్డారు. Related Article. ఫుట్‌బాల్ స్టేడియంలో ఘర్షణ:25మంది మృతి · ఘనంగా గ్రామీ పురస్కార ప్రదానోత్సవం · ఇరాక్‌లో జంట బాంబు పేలుళ్లు · ఈసారి దాడి జరిగితే.. పాక్‌పై సైనిక చర్యే · గాంధీజీ విలువలే స్ఫూర్తి ...

కూతురు చదివే పాఠశాలకు బాంబు పెడతానని తల్లి బెదిరింపు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言