వెబ్ దునియా
మేము కూడా అంతే 43% ఫిట్ మెంట్ ... పిఆర్సీ ప్రకటించిన ఏపి ప్రభుత్వం
వెబ్ దునియా
సేమ్ టు సేమ్ అదే ఫిట్మెంట్... తెలంగాణ ఉద్యోగులకు ఏమైతే ఆ ప్రభుత్వం ప్రకటించిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అదే చేసింది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఇది 2014 జూన్ 2 నుంచి పీఆర్సీ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త వేతనాలు ఈ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. అంటే మే 1న తీసుకొనే జీతంలో పెంపు కనిపిస్తుంది. బకాయీల ...
ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టారుసాక్షి
ఉద్యోగులకు 'చంద్రో'దయంNews4Andhra
ఎపి ఉద్యోగులకు శుభవార్త: కెసిఆర్ తరహాలోనే చంద్రబాబుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సేమ్ టు సేమ్ అదే ఫిట్మెంట్... తెలంగాణ ఉద్యోగులకు ఏమైతే ఆ ప్రభుత్వం ప్రకటించిందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అదే చేసింది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఇది 2014 జూన్ 2 నుంచి పీఆర్సీ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త వేతనాలు ఈ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. అంటే మే 1న తీసుకొనే జీతంలో పెంపు కనిపిస్తుంది. బకాయీల ...
ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టారు
ఉద్యోగులకు 'చంద్రో'దయం
ఎపి ఉద్యోగులకు శుభవార్త: కెసిఆర్ తరహాలోనే చంద్రబాబు
వెబ్ దునియా
వెంకయ్య మన అదృష్టం: కేసీఆర్, విందుభేష్(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం ఉంటుందని, అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సోమవారం హామీ ఇచ్చారు. జేఎన్ఎన్యూఆర్ఎం అమలు బాగుందని, జలహారం అద్భుతమని, సహకరిస్తామని మరో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. కేసీఆర్ ...
వెంకయ్యతో కేసీఆర్ చెట్టాపట్టాల్..వెబ్ దునియా
కేసీఆర్ బ్యాక్ టు హైదరాబాద్..10tv
వెంకయ్యనాయుడుపై కేసీఆర్ ప్రశంసలుNews4Andhra
సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం ఉంటుందని, అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సోమవారం హామీ ఇచ్చారు. జేఎన్ఎన్యూఆర్ఎం అమలు బాగుందని, జలహారం అద్భుతమని, సహకరిస్తామని మరో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. కేసీఆర్ ...
వెంకయ్యతో కేసీఆర్ చెట్టాపట్టాల్..
కేసీఆర్ బ్యాక్ టు హైదరాబాద్..
వెంకయ్యనాయుడుపై కేసీఆర్ ప్రశంసలు
వెబ్ దునియా
నా ఇలాకాలో కాలు పెడితే... కాలు తీసేస్తా : రాజయ్య వార్నింగ్
వెబ్ దునియా
తాను ప్రాతినిథ్యం వహించే తన ఇలాకాలో ఎవరైనా కాలు పెడితే కాలు తీసేస్తానని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య వెల్లడించారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని ప్రకటించారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని తేల్చి చెప్పారు. నాపై వచ్చిన ఆరోపణల నుంచి కడిగిన ...
రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలుసాక్షి
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం రాజయ్యOneindia Telugu
బంగారు తెలంగాణ కోసం పాటుపడతా: రాజయ్యNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాను ప్రాతినిథ్యం వహించే తన ఇలాకాలో ఎవరైనా కాలు పెడితే కాలు తీసేస్తానని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య వెల్లడించారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని ప్రకటించారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని తేల్చి చెప్పారు. నాపై వచ్చిన ఆరోపణల నుంచి కడిగిన ...
రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం రాజయ్య
బంగారు తెలంగాణ కోసం పాటుపడతా: రాజయ్య
Oneindia Telugu
అక్రమ మైనింగ్ కేసులో రూ. 32 కోట్ల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత ...
సాక్షి
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి డీకే అరుణ భర్త, కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డి పై హైకోర్టు సీరియస్ అయింది. కేసుకు సంబంధించి అధికారులు విధించిన రూ.32 కోట్ల జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ...
భరతసింహారెడ్డికి హైకోర్టు ఆదేశంAndhrabhoomi
DKభరతసింహారెడ్డికి 32 కోట్ల జరిమానాTelangana99
డికె అరుణ భర్త అక్రమ మైనింగ్కు హైకోర్టు చెక్Oneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి డీకే అరుణ భర్త, కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డి పై హైకోర్టు సీరియస్ అయింది. కేసుకు సంబంధించి అధికారులు విధించిన రూ.32 కోట్ల జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ...
భరతసింహారెడ్డికి హైకోర్టు ఆదేశం
DKభరతసింహారెడ్డికి 32 కోట్ల జరిమానా
డికె అరుణ భర్త అక్రమ మైనింగ్కు హైకోర్టు చెక్
వెబ్ దునియా
పోలీసుల చేతికి చిక్కిన చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా.. పలువురికి విముక్తి
వెబ్ దునియా
తెనాలిలో కనిపించకుండా పోయిన పిల్లలు ఏమయ్యారు. మరి చీరాలోని పిల్లలు.. అలాగే గుంటూరు.. ఇలా ప్రతీ చోట కనిపించకుండా పోయిన పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా పోలీసుల చేతికి చిక్కింది. వారి అరెస్టు చేసిన పోలీసులు పిల్లలకు విముక్తి కలిగించారు. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ పార్కులో ఆదివారం రోజు ఆడుకుంటున్న ముగ్గురు ...
కిడ్నాప్ కలకలంAndhrabhoomi
చిన్నారులను తరలిస్తున్న వ్యక్తి అరెస్టుసాక్షి
పిల్లల బూచాడు దొరికాడు..తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెనాలిలో కనిపించకుండా పోయిన పిల్లలు ఏమయ్యారు. మరి చీరాలోని పిల్లలు.. అలాగే గుంటూరు.. ఇలా ప్రతీ చోట కనిపించకుండా పోయిన పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా పోలీసుల చేతికి చిక్కింది. వారి అరెస్టు చేసిన పోలీసులు పిల్లలకు విముక్తి కలిగించారు. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ పార్కులో ఆదివారం రోజు ఆడుకుంటున్న ముగ్గురు ...
కిడ్నాప్ కలకలం
చిన్నారులను తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
పిల్లల బూచాడు దొరికాడు..
News Articles by KSR
సిపిఎం కార్యదర్శిగా మధు
News Articles by KSR
ఆంద్రప్రదేశ్ సిపిఎం కార్యదర్శిగా పి.మధు మరోసారి ఎన్నికయ్యారు.విభజన తర్వాత మధును ఈ పదవికి నియమించారు. సుదీర్ఘకాలంగా పార్టీ లో పనిచేస్తున్న మధు ఒకసారి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు.హైదరాబాద్ పాతబస్తీలో ఎమ్.ఐ.ఎమ్.కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడానికి ఆయన విశేష కృషి చేశారు.కాగా ఎపి కార్యదర్శివర్గంలో ఎనిమిది నుంచి పదమూడు ...
సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మధుAndhrabhoomi
సీపీఎం కార్యదర్శిగా పి.మధుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
ఆంద్రప్రదేశ్ సిపిఎం కార్యదర్శిగా పి.మధు మరోసారి ఎన్నికయ్యారు.విభజన తర్వాత మధును ఈ పదవికి నియమించారు. సుదీర్ఘకాలంగా పార్టీ లో పనిచేస్తున్న మధు ఒకసారి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు.హైదరాబాద్ పాతబస్తీలో ఎమ్.ఐ.ఎమ్.కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడానికి ఆయన విశేష కృషి చేశారు.కాగా ఎపి కార్యదర్శివర్గంలో ఎనిమిది నుంచి పదమూడు ...
సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మధు
సీపీఎం కార్యదర్శిగా పి.మధు
సాక్షి
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 52 మంది పేకాట రాయుళ్ల అరెస్టు
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 9: ప్రజల సంక్షేమం కోసం శాసనాలు చేసే ప్రజాప్రతినిధులు నివసించే క్వార్టర్స్పై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 52 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అసాంఘిక ...
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డాసాక్షి
పేకాట ఆడుతున్న 50 మంది నాయకలు అరెస్ట్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 9: ప్రజల సంక్షేమం కోసం శాసనాలు చేసే ప్రజాప్రతినిధులు నివసించే క్వార్టర్స్పై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 52 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం హైదర్గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అసాంఘిక ...
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డా
పేకాట ఆడుతున్న 50 మంది నాయకలు అరెస్ట్
కోర్టు ధిక్కారంపై అలేఖ్య, కమిషనర్కు నోటీసులు
సాక్షి
కావలి: సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లఘించి మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు ఎలా తీసుకుంటారని అలేఖ్యకు, ఆమెను ఆ పదవిలో ఎలా ఉండనిచ్చారని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్కు సోమవారం కోర్టు ధిక్కారణ నోటీసులను జారీ చేసింది. వైఎస్సార్సీపీ నుంచి 13 వార్డు కౌన్సిలర్గా పి.అలేఖ్య, 3వ వార్డు నుంచి పోటీచేసిన తోట వెంకటేశ్వరావులు మున్సిపల్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
కావలి: సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లఘించి మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు ఎలా తీసుకుంటారని అలేఖ్యకు, ఆమెను ఆ పదవిలో ఎలా ఉండనిచ్చారని మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్కు సోమవారం కోర్టు ధిక్కారణ నోటీసులను జారీ చేసింది. వైఎస్సార్సీపీ నుంచి 13 వార్డు కౌన్సిలర్గా పి.అలేఖ్య, 3వ వార్డు నుంచి పోటీచేసిన తోట వెంకటేశ్వరావులు మున్సిపల్ ...
Vaartha
చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు
Vaartha
హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువుల ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తెలంగాణ నీటిపారుదల, గనుల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రికార్డులను అనుసరించి ప్రతిచెరువును సర్వే చేయిస్తున్నామని, ఆక్రమణ ఉందని తేలితే తక్షణమే చర్యలకు సిఫార్సు చేయాలని అధికారులను అదేశించామని వివ రించారు.
కరువుపై యుద్ధం..మిషన్ కాకతీయసాక్షి
నెలాఖరున 'మిషన్ కాకతీయ' ప్రారంభంAndhraprabha Daily
మూడు వేల చెరువులకు టెండర్లు పూర్తిTelangana99
10tv
అన్ని 18 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : రాష్ట్రంలో చెరువుల ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తెలంగాణ నీటిపారుదల, గనుల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రికార్డులను అనుసరించి ప్రతిచెరువును సర్వే చేయిస్తున్నామని, ఆక్రమణ ఉందని తేలితే తక్షణమే చర్యలకు సిఫార్సు చేయాలని అధికారులను అదేశించామని వివ రించారు.
కరువుపై యుద్ధం..మిషన్ కాకతీయ
నెలాఖరున 'మిషన్ కాకతీయ' ప్రారంభం
మూడు వేల చెరువులకు టెండర్లు పూర్తి
వెబ్ దునియా
కాంగ్రెస్ వల్లే తెలంగాణ.. మా నేతల చేతులకి సంకెళ్లా : గుత్తా సుఖేందర్ రెడ్డి
వెబ్ దునియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని, కానీ అధికారంలోకి వచ్చిన తెరాస.. తమ పార్టీ నేతలకే సంకెళ్లు వేయిస్తున్నారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయాలతో ముఖ్యమంత్రి కె ...
భ్రమపెడుతున్నారు: కెసిఆర్పై గుత్తా ఫైర్Oneindia Telugu
ప్రజలను వంచిస్తున్న ముఖ్యమంత్రిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని, కానీ అధికారంలోకి వచ్చిన తెరాస.. తమ పార్టీ నేతలకే సంకెళ్లు వేయిస్తున్నారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయాలతో ముఖ్యమంత్రి కె ...
భ్రమపెడుతున్నారు: కెసిఆర్పై గుత్తా ఫైర్
ప్రజలను వంచిస్తున్న ముఖ్యమంత్రి
沒有留言:
張貼留言