TV5
ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో ఇంగ్లాండ్ అదరగొట్టింది
TV5
ఎవడు కొడితే....బౌలర్ల దిమ్మ తిరిగిపోతుందో వాడే వరల్డ్ కప్ హీరో! వన్డే క్రికెట్ పరిణామ క్రమంలో బిగ్ హిట్టర్స్ పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడుతోంది. మరి కొద్ది రోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్లో బ్యాటింగ్ మెరుపులు మెరిపించేందుకు మన కోహ్లీ సహా మరో అరడను మంది విధ్వంసక బ్యాట్స్మెన్ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్ ...
వరల్డ్ వార్మప్ మ్యాచ్: వెస్టిండీస్పై ఇంగ్లండ్ గెలుపు!వెబ్ దునియా
వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘనవిజయంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
ఎవడు కొడితే....బౌలర్ల దిమ్మ తిరిగిపోతుందో వాడే వరల్డ్ కప్ హీరో! వన్డే క్రికెట్ పరిణామ క్రమంలో బిగ్ హిట్టర్స్ పైనే మ్యాచ్ ఫలితం ఆధారపడుతోంది. మరి కొద్ది రోజుల్లో మొదలయ్యే వరల్డ్ కప్లో బ్యాటింగ్ మెరుపులు మెరిపించేందుకు మన కోహ్లీ సహా మరో అరడను మంది విధ్వంసక బ్యాట్స్మెన్ ఉవ్విళ్లూరుతున్నారు. ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్ ...
వరల్డ్ వార్మప్ మ్యాచ్: వెస్టిండీస్పై ఇంగ్లండ్ గెలుపు!
వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘనవిజయం
Oneindia Telugu
ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ:25మంది మృతి
Andhrabhoomi
కైరో:ఈజిప్టులోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియం బయట అభిమానులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల ఘటనలో 25మంది మృతి చెందారు. మరో 35మందికి గాయాలయ్యాయి. టిక్కెట్లు లేకుండా వచ్చిన 10వేల మంది అభిమానులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలు వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో 25మంది ...
ఈజిప్ట్ కైరో ఫుట్ బాల్ స్టేడియంలో ఘర్షణ: 25 మంది మృతివెబ్ దునియా
స్టేడియంలో ఘర్షణ... 25 మంది మృతితెలుగువన్
కైరో ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణలు: 22 మంది దుర్మరణంOneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
కైరో:ఈజిప్టులోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియం బయట అభిమానులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల ఘటనలో 25మంది మృతి చెందారు. మరో 35మందికి గాయాలయ్యాయి. టిక్కెట్లు లేకుండా వచ్చిన 10వేల మంది అభిమానులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలు వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో 25మంది ...
ఈజిప్ట్ కైరో ఫుట్ బాల్ స్టేడియంలో ఘర్షణ: 25 మంది మృతి
స్టేడియంలో ఘర్షణ... 25 మంది మృతి
కైరో ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణలు: 22 మంది దుర్మరణం
వెబ్ దునియా
రంజీ సీజన్: హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా వసీమ్ అక్రమ్!
వెబ్ దునియా
హైదరాబాద్ జట్టుకు వసీమ్ అక్రమ్ బౌలింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ టీమ్కు పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ బౌలింగ్ పాఠాలు చెప్పనున్నాడు. ఈ మేరకు అక్రమ్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సంప్రదించినట్టు సమాచారం. అక్రమ్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని హెచ్సీఏ మీడియా మేనేజర్ విక్రమ్ ...
హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా పాక్ పేసర్ అక్రమ్!thatsCricket Telugu
హెచ్సీఏ బౌలింగ్ కన్సల్టెంట్గా అక్రమ్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ జట్టుకు వసీమ్ అక్రమ్ బౌలింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ టీమ్కు పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ బౌలింగ్ పాఠాలు చెప్పనున్నాడు. ఈ మేరకు అక్రమ్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సంప్రదించినట్టు సమాచారం. అక్రమ్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని హెచ్సీఏ మీడియా మేనేజర్ విక్రమ్ ...
హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా పాక్ పేసర్ అక్రమ్!
హెచ్సీఏ బౌలింగ్ కన్సల్టెంట్గా అక్రమ్!
Namasthe Telangana
ముద్దుల కూతురుకు పేరు పెట్టిన ధోని
Namasthe Telangana
హైదరాబాద్: ధోని-సాక్షి దంపతుల ముద్దుల కూతురుకు నామకరణం జరిగింది. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెట్ కెప్టెన్ ధోని తన కూతురుకు 'జీవా' అనే పేరును పెట్టాడు. ఈ పేరుకు పర్షియన్ భాషలో 'అందం' అనే అర్థం. గడిచిన శుక్రవారం గుర్గావ్లోని ఆస్పత్రిలో సాక్షి పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం విధితమే. ఈ సందర్భాన్ని ...
మిస్టర్ కూల్ కుమార్తెకు నామకరణం... వెరైటీ పేరు ఖరారు...!వెబ్ దునియా
ధోనీ-సాక్షిల చిట్టి తల్లికి భలే పేరు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: ధోని-సాక్షి దంపతుల ముద్దుల కూతురుకు నామకరణం జరిగింది. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెట్ కెప్టెన్ ధోని తన కూతురుకు 'జీవా' అనే పేరును పెట్టాడు. ఈ పేరుకు పర్షియన్ భాషలో 'అందం' అనే అర్థం. గడిచిన శుక్రవారం గుర్గావ్లోని ఆస్పత్రిలో సాక్షి పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం విధితమే. ఈ సందర్భాన్ని ...
మిస్టర్ కూల్ కుమార్తెకు నామకరణం... వెరైటీ పేరు ఖరారు...!
ధోనీ-సాక్షిల చిట్టి తల్లికి భలే పేరు!
Namasthe Telangana
నేడు అఫ్ఘనిస్థాన్తో భారత్ వార్మప్ మ్యాచ్
Namasthe Telangana
అడిలైడ్: ఎన్నో సవాళ్లు. దొరకని సమాధానం. బ్యాట్స్మెన్ చేతులెత్తేస్తున్నారు.. బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నారు. మొత్తంగా ఎన్నడూలేనిస్థాయిలో జట్టుగా విఫలమవుతున్నారు. తుది జట్టు కూర్పు అయితే ఓ బ్రహ్మపదార్థంగా మారిపోయింది. వీటన్నింటి నుంచి బయటపడేందుకు భారత్కు ఒకే ఒక్క చాన్స్! టీమ్ ఇండియా రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ...
ఇదే చివరి అవకాశంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
అడిలైడ్: ఎన్నో సవాళ్లు. దొరకని సమాధానం. బ్యాట్స్మెన్ చేతులెత్తేస్తున్నారు.. బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నారు. మొత్తంగా ఎన్నడూలేనిస్థాయిలో జట్టుగా విఫలమవుతున్నారు. తుది జట్టు కూర్పు అయితే ఓ బ్రహ్మపదార్థంగా మారిపోయింది. వీటన్నింటి నుంచి బయటపడేందుకు భారత్కు ఒకే ఒక్క చాన్స్! టీమ్ ఇండియా రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ...
ఇదే చివరి అవకాశం
'కార్పొరేట్'కు సీఎం దాసోహం
సాక్షి
అనంతపురం: ఎన్నికలప్పుడు బూటకపు హామీలిచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేసిన చంద్రబాబు ఇపుడు విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలామ్బాబా ధ్వజమెత్తారు. అనంతపురంలో సోమవారం జిల్లా విభాగం అధ్యక్షుడు బండి పరుశరా ఆధ్వర్యంలో నిర్వహించిన 'విద్యార్థి మహా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
అనంతపురం: ఎన్నికలప్పుడు బూటకపు హామీలిచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేసిన చంద్రబాబు ఇపుడు విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలామ్బాబా ధ్వజమెత్తారు. అనంతపురంలో సోమవారం జిల్లా విభాగం అధ్యక్షుడు బండి పరుశరా ఆధ్వర్యంలో నిర్వహించిన 'విద్యార్థి మహా ...
సాక్షి
'భూదాన్' జీవో రద్దు హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జి.రాజేందర్రెడ్డి చైర్మన్గా ఉన్న భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన జీవో 11ను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో ఏర్పాటు చేసిన ఏపీ భూదాన్ బోర్డు పాలక మండలి కాల పరిమితి 2016 వరకు ఉందని, ప్రభుత్వం ఏకపక్షంగా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జి.రాజేందర్రెడ్డి చైర్మన్గా ఉన్న భూదాన్ బోర్డును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 20న జారీ చేసిన జీవో 11ను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012లో ఏర్పాటు చేసిన ఏపీ భూదాన్ బోర్డు పాలక మండలి కాల పరిమితి 2016 వరకు ఉందని, ప్రభుత్వం ఏకపక్షంగా ...
సాక్షి
ముగ్గురు పాస్... ఇషాంత్ ఔట్
సాక్షి
అడిలైడ్: ప్రపంచకప్కు ముందు భారత్కు ఊహిం చని ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. శనివారం నిర్వహించిన ఈ ఫిట్నెస్ టెస్టులో రోహిత్, భువనేశ్వర్, రవీంద్ర జడేజా మాత్రం పాసయ్యారు. మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు ఆడిన ఇషాంత్ ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్నెస్ను ...
ఇషాంత్ శర్మ అవుట్-మోహిత్కు చోటు: గాయంతో..!వెబ్ దునియా
వరల్డ్ కప్ నుంచి లంబూ అవుట్Namasthe Telangana
ప్రపంచ కప్: ఇషాంత్ ఔట్.. మోహిత్ ఇన్thatsCricket Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
అడిలైడ్: ప్రపంచకప్కు ముందు భారత్కు ఊహిం చని ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. శనివారం నిర్వహించిన ఈ ఫిట్నెస్ టెస్టులో రోహిత్, భువనేశ్వర్, రవీంద్ర జడేజా మాత్రం పాసయ్యారు. మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు ఆడిన ఇషాంత్ ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్నెస్ను ...
ఇషాంత్ శర్మ అవుట్-మోహిత్కు చోటు: గాయంతో..!
వరల్డ్ కప్ నుంచి లంబూ అవుట్
ప్రపంచ కప్: ఇషాంత్ ఔట్.. మోహిత్ ఇన్
వెబ్ దునియా
ధోనీ: బ్యాట్స్మెన్ క్లిక్కయితే బౌలర్లు చేతులెత్తేస్తున్నారు!
వెబ్ దునియా
వరల్డ్ కప్ ధోనీకి తలనొప్పిగా మారింది. వరల్డ్ కప్లో పాకిస్థాన్తో మ్యాచ్కు తుది జట్టు ఎంపిక కెప్టెన్ ధోనీకి తలనొప్పిగా మారింది. ఆసీస్తో సన్నాహక మ్యాచ్ కూడా ఓడిపోవడంతో కష్టాలు మరింత పెరిగాయి. తొలి మ్యాచే పాకిస్థాన్తో ఆడాల్సి రావడంతో ధోనీ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. ఆసీస్ పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన నేపథ్యంలో, వరల్డ్ ...
మరింత గందరగోళంసాక్షి
వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిthatsCricket Telugu
వార్మప్ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా విజయంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరల్డ్ కప్ ధోనీకి తలనొప్పిగా మారింది. వరల్డ్ కప్లో పాకిస్థాన్తో మ్యాచ్కు తుది జట్టు ఎంపిక కెప్టెన్ ధోనీకి తలనొప్పిగా మారింది. ఆసీస్తో సన్నాహక మ్యాచ్ కూడా ఓడిపోవడంతో కష్టాలు మరింత పెరిగాయి. తొలి మ్యాచే పాకిస్థాన్తో ఆడాల్సి రావడంతో ధోనీ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. ఆసీస్ పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన నేపథ్యంలో, వరల్డ్ ...
మరింత గందరగోళం
వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
వార్మప్ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా విజయం
Oneindia Telugu
భరత్ 'ట్రిపుల్' సెంచరీ
సాక్షి
ఒంగోలు: నిలకడైన బ్యాటింగ్... నాణ్యమైన షాట్లతో చెలరేగిన ఆంధ్ర బ్యాట్స్మన్ శ్రీకర్ భరత్ (311 బంతుల్లో 308; 38 ఫోర్లు, 6 సిక్సర్లు) గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్లో 'ట్రిపుల్' సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం రెండో రోజు ఆంధ్ర తొలి ఇన్నిం గ్స్లో 123 ఓవర్లలో 5 వికెట్లకు 548 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 408/1 ఓవర్నైట్ స్కోరుతో ఆంధ్ర రెండో రోజు ఆట ...
భరత్ ట్రిపుల్ సెంచరీAndhraprabha Daily
రంజీ మ్యాచ్: ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ 300తో రికార్డ్!వెబ్ దునియా
ట్రిపుల్ సెంచరీ: తొలిసారి రంజీ ట్రోఫీలో ఆంధ్రా ఆటగాడి రికార్డుOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ఒంగోలు: నిలకడైన బ్యాటింగ్... నాణ్యమైన షాట్లతో చెలరేగిన ఆంధ్ర బ్యాట్స్మన్ శ్రీకర్ భరత్ (311 బంతుల్లో 308; 38 ఫోర్లు, 6 సిక్సర్లు) గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్లో 'ట్రిపుల్' సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం రెండో రోజు ఆంధ్ర తొలి ఇన్నిం గ్స్లో 123 ఓవర్లలో 5 వికెట్లకు 548 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 408/1 ఓవర్నైట్ స్కోరుతో ఆంధ్ర రెండో రోజు ఆట ...
భరత్ ట్రిపుల్ సెంచరీ
రంజీ మ్యాచ్: ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ 300తో రికార్డ్!
ట్రిపుల్ సెంచరీ: తొలిసారి రంజీ ట్రోఫీలో ఆంధ్రా ఆటగాడి రికార్డు
沒有留言:
張貼留言