2015年2月8日 星期日

2015-02-09 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
బీహార్ సంక్షోభం: నేనే ముఖ్యమంత్రినంటున్న మంఝీ   
Oneindia Telugu
పాట్నా: బీహార్‌ రాజకీయం ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతోంది. జేడీ(యూ)శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నితీశ్‌కుమార్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తూ సోమవారం గవర్నర్‌నను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. కాగా, అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ సిద్ధమవుతున్నారు. దీంతో మాంఝీకి జేడీ(యూ) ...

బీహార్ లో రాజకీయ సంక్షోభం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న నితీశ్   వెబ్ దునియా
జేడీయూ ఎమ్మెల్యేలకుగవర్నర్‌ ఆహ్వానం   Andhraprabha Daily
బిహార్‌లో ముదిరిన సంక్షోభం!   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
నీతి ఆయోగ్‌ తొలి అడుగులు   
Andhraprabha Daily
న్యూఢిల్లి : దశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు తమ విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్రాలు కలసికట్టుగా ఉపాధి కల్పన, పెట్టుబడుల సాధనకు కృషిి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రాలు పెండింగులో ఉన్న ప్రాజెక్టులపై నిఘా వేసి అవి అమల య్యందుకు ఒక అధికారిని నియమించాలని ...

నిధుల వ్యయంలో స్వేచ్ఛనివ్వండి   సాక్షి
నీతి ఆయోగ్‌ - సీఎంలతో మూడు ఉపసంఘాలు   News4Andhra
నీతి ఆయోగ్ లో కీలక నిర్ణయాలు..   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 32 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఛాతీ స్టీరింగ్‌కు నొక్కుకుని బద్రి: ఆస్పత్రిలో చిన్నకుమారుడి మృతి   
Oneindia Telugu
ఏలూరు: టీవీ9 చానెల్ న్యూస్ ప్రజెంటర్ బద్రి చిన్న కుమారుడు సాయి (8) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా, ద్వారకా తిరుమల వద్ద ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో టీవీ-9 న్యూస్‌ రీడర్‌ బద్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ద్వారకా తిరుమలలో బంధువుల వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా ఆయన కారు అదుపు తప్పి చెట్టును ఢీ ...

బద్రి చిన్న కుమారుడు సాయి దుర్మరణం... నేతల సంతాపం..!   వెబ్ దునియా
టీవీ9 బద్రి చిన్న కుమారుడి మృతి   తెలుగువన్

అన్ని 29 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మురళీమోహన్ కుమారుడి ఇంట్లో మళ్లీ చోరీ...!   
వెబ్ దునియా
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ, నిర్మాత మురళీమోహన్ కుమారుడు మాగంటి రామ్మోహన్ ఇంటిలో మరోసారి చోరీ జరిగింది. ఆయన ఇంటిలో చోరి జరగడం ఇది రెండో సారి. పోలీసులు వివరాల మేరకు.. ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు శ్రీలంక నుంచి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున ...

మురళీ మోహన్ కొడుకు ఇంట్లో మళ్ళీ చోరీ   తెలుగువన్
మురళీ మోహన్ కొడుకు ఇంట్లో మరోసారి చోరీ, ఖరీదైన టీవి..   Oneindia Telugu
మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ట్యూషన్ చెప్పాలని పిలిపించి, టీచర్‌పై ప్రిన్సిపల్ రేప్ యత్నం   
Oneindia Telugu
ఘజియాబాద్: ముప్పై ఏళ్ల ఉపాధ్యాయురాలి పైన అత్యాచార యత్నం చేసిన ఓ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా నందగ్రామ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు నిందితుడిని శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. 40 ఏళ్ల దీప్ త్యాగి బాధిత ఉపాధ్యాయురాలిని ఓ ఇంటికి పిలిపించాడు.
టీచర్‌పై అత్యాచారయత్నం..ప్రిన్సిపాల్ అరెస్టు..!   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కైరో ఫుట్‌బాల్ స్టేడియంలో ఘర్షణలు: 22 మంది దుర్మరణం   
Oneindia Telugu
కైరో: ఈజిప్టులోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్‌బాల్ స్టేడియంలో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ తీవ్ర రూపం దాల్చి దాదాపు 22 మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. అభిమానులు, భద్రతా దళాల సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. లీగ్ క్లబ్ జమేలక్, ఈఎన్పిపిఐ మధ్య మ్యాచ్ సందర్బంగా అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియంలోకి వెళ్లేందుకు ...

మితిమీరిన ఫుట్ బాల్ అభిమానం.. భద్రతా దళాల కాల్పులు.. 25 మంది మృతి   వెబ్ దునియా
ఫుట్ బాల్ స్టేడియంలో ఘర్షణ, 25మంది మృతి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
హుణసెకట్టె సమీపంలో టెంపో బోల్తా...ఐదుగురు దుర్మరణం   
TV5
ఈ మధ్య ప్రమాద రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అదీ పెళ్లి వాహనాలకు జరుగుతున్న ప్రమాదాలకు అంతే లేకుండా పోతున్నది. పెళ్లి బృందంతో వెళ్తున్నబోలెరో టెంపో వాహనం బోల్తా పడి ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం తాలూకాలోని హుణసెకట్టె సమీపంలో జాతీయ రహదారి-4పై చోటు ...

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలపై వివాదం: రామ్ చరణ్ విందు గొడవ   
Oneindia Telugu
విజయవాడ/ హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల తొలగింపు కృష్ణా జిల్లాలో వివాదానికి దారి తీసింది. కృష్ణాజిల్లా గూడూరు మండలం రామన్నపేటలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్లెక్సీపై వివాదం చెలరేగింది. సంక్రాంతి సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక టీడీపీ నేతలు పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు ఉన్న ప్లెక్సీని ఏర్పాటు చేశారు. వీటిని గుర్తు ...

రామ్ చరణ్ తేజ పై కేసు నమోదు!   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


వీసీ సారూ.. స్నాతకోత్సవం మరిచారు   
సాక్షి
తిరుపతి తుడా: ఎస్వీ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతో వేలాది మంది విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏడాదికోసారి నిర్వహిం చాల్సిన స్నాతకోత్సవంపై నిర్లక్ష్య నీడలు అలుముకున్నాయి. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు సకాలంలో పట్టాలు ...


ఇంకా మరిన్ని »   


News Articles by KSR
   
జైట్లి వద్ద చంద్రబాబు గట్టి ప్రయత్నం   
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్టితో ఆర్ధిక ప్యాకేజీ, ప్రత్యేక హోదా గురించి గట్టిగానే ప్రస్తావించారనిపిస్తోంది.విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోతే ప్రజలకు ఏమి చెప్పగలమని ఆయన ప్రశ్నించారు.నాటి రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన, విపక్ష నేతగా అరుణ్ జైట్లి చేసిన ప్రసంగం తదితర ...

మావే కాదు.. మన్మోహన్‌ హామీలూ అమలు   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言