Oneindia Telugu
బీహార్ సంక్షోభం: నేనే ముఖ్యమంత్రినంటున్న మంఝీ
Oneindia Telugu
పాట్నా: బీహార్ రాజకీయం ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతోంది. జేడీ(యూ)శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నితీశ్కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తూ సోమవారం గవర్నర్నను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. కాగా, అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీ సిద్ధమవుతున్నారు. దీంతో మాంఝీకి జేడీ(యూ) ...
బీహార్ లో రాజకీయ సంక్షోభం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న నితీశ్వెబ్ దునియా
జేడీయూ ఎమ్మెల్యేలకుగవర్నర్ ఆహ్వానంAndhraprabha Daily
బిహార్లో ముదిరిన సంక్షోభం!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: బీహార్ రాజకీయం ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతోంది. జేడీ(యూ)శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నితీశ్కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తూ సోమవారం గవర్నర్నను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. కాగా, అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీ సిద్ధమవుతున్నారు. దీంతో మాంఝీకి జేడీ(యూ) ...
బీహార్ లో రాజకీయ సంక్షోభం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న నితీశ్
జేడీయూ ఎమ్మెల్యేలకుగవర్నర్ ఆహ్వానం
బిహార్లో ముదిరిన సంక్షోభం!
వెబ్ దునియా
స్కూల్ టీచర్పై అత్యాచారయత్నం.. ప్రిన్సిపాల్ అరెస్టు..!
వెబ్ దునియా
దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఓ స్కూల్ల్లో 30 ఏళ్ల టీచర్పై అదే పాఠశాల ప్రిన్సిపాల్ అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా నందగ్రామ్ ప్రాంతంలో జరిగింది.
ట్యూషన్ చెప్పాలని పిలిపించి, టీచర్పై ప్రిన్సిపల్ రేప్ యత్నంOneindia Telugu
టీచర్ పై ప్రిన్సిపల్ అత్యాచారయత్నంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో ఓ స్కూల్ల్లో 30 ఏళ్ల టీచర్పై అదే పాఠశాల ప్రిన్సిపాల్ అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా నందగ్రామ్ ప్రాంతంలో జరిగింది.
ట్యూషన్ చెప్పాలని పిలిపించి, టీచర్పై ప్రిన్సిపల్ రేప్ యత్నం
టీచర్ పై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం
Andhraprabha Daily
నీతి ఆయోగ్ తొలి అడుగులు
Andhraprabha Daily
న్యూఢిల్లి : దశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు తమ విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్రాలు కలసికట్టుగా ఉపాధి కల్పన, పెట్టుబడుల సాధనకు కృషిి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రాలు పెండింగులో ఉన్న ప్రాజెక్టులపై నిఘా వేసి అవి అమల య్యందుకు ఒక అధికారిని నియమించాలని ...
నిధుల వ్యయంలో స్వేచ్ఛనివ్వండిసాక్షి
నీతి ఆయోగ్ - సీఎంలతో మూడు ఉపసంఘాలుNews4Andhra
నీతి ఆయోగ్ లో కీలక నిర్ణయాలు..10tv
వెబ్ దునియా
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 32 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : దశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్రాలు తమ విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పిలుపునిచ్చారు. రాష్ట్రాలు కలసికట్టుగా ఉపాధి కల్పన, పెట్టుబడుల సాధనకు కృషిి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రాలు పెండింగులో ఉన్న ప్రాజెక్టులపై నిఘా వేసి అవి అమల య్యందుకు ఒక అధికారిని నియమించాలని ...
నిధుల వ్యయంలో స్వేచ్ఛనివ్వండి
నీతి ఆయోగ్ - సీఎంలతో మూడు ఉపసంఘాలు
నీతి ఆయోగ్ లో కీలక నిర్ణయాలు..
సాక్షి
కేజ్రీవాల్ ను నక్సలైట్ అన్న స్వామి
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి డిల్లీ ఆమ్ ఆద్మిపార్టీ నేత కేజ్రీవాల్ ను నక్సలైట్ తో పోల్చుతున్నారు.కేజ్రీవాల్ విజయం సాదించినా, సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండరని ,మళ్లీ పదవిని వదలివేస్తారని ఆయన అన్నారు.కేజ్రీవాల్ నక్సలైట్ స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆయన సహచరులు అందరూ నక్సలైట్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు కావడంతో ...
'కేజ్రీవాల్ ఓ నక్సలైట్.. గెలిచినా పదవిలో ఉండలేరు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి డిల్లీ ఆమ్ ఆద్మిపార్టీ నేత కేజ్రీవాల్ ను నక్సలైట్ తో పోల్చుతున్నారు.కేజ్రీవాల్ విజయం సాదించినా, సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండరని ,మళ్లీ పదవిని వదలివేస్తారని ఆయన అన్నారు.కేజ్రీవాల్ నక్సలైట్ స్వభావం కలిగిన వ్యక్తి అని, ఆయన సహచరులు అందరూ నక్సలైట్ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు కావడంతో ...
'కేజ్రీవాల్ ఓ నక్సలైట్.. గెలిచినా పదవిలో ఉండలేరు'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నీతి అయోగ్ తొలి భేటీ హైలైట్స్...
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 'నీతిఅయోగ్' కార్యక్రమం జరిగింది. నీతిఅయోగ్ విధివిధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపిన కొన్ని హైలైట్స్: ఈ సమావేశంలో ప్రధాని మానస పుత్రికలైన జన్ ధన్ యోజన కార్యక్రమం ప్రజలందరి సహకారంతో ఏ విధంగా విజయవంతమందీ వివరించారు. అదేవిధంగా ...
ప్రధాని మోదీ నివాసంలో నీతి అయోగ్ తొలి భేటీ హాజరమైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన నీతిఅయోగ్ తొలి సమావేశంNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 'నీతిఅయోగ్' కార్యక్రమం జరిగింది. నీతిఅయోగ్ విధివిధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపిన కొన్ని హైలైట్స్: ఈ సమావేశంలో ప్రధాని మానస పుత్రికలైన జన్ ధన్ యోజన కార్యక్రమం ప్రజలందరి సహకారంతో ఏ విధంగా విజయవంతమందీ వివరించారు. అదేవిధంగా ...
ప్రధాని మోదీ నివాసంలో నీతి అయోగ్ తొలి భేటీ హాజరమైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ ...
ముగిసిన నీతిఅయోగ్ తొలి సమావేశం
సాక్షి
తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సారి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులను, సీఎస్టీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ శనివారం ఉదయం ...
బకాయిలు చెల్లిస్తాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మిషన్ కాకతీయకు ప్రోత్సాహకాలివ్వండిAndhraprabha Daily
బకాయిలు చెల్లించండి: అరుణ్ జైట్లీతో తెలంగాణ సిఎం కెసిఆర్Oneindia Telugu
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సారి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులను, సీఎస్టీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ శనివారం ఉదయం ...
బకాయిలు చెల్లిస్తాం
మిషన్ కాకతీయకు ప్రోత్సాహకాలివ్వండి
బకాయిలు చెల్లించండి: అరుణ్ జైట్లీతో తెలంగాణ సిఎం కెసిఆర్
వెబ్ దునియా
మాజీ ఎంపీ కుమారులకు యావజ్జీవం.. 25 యేళ్ల జైలు
వెబ్ దునియా
తమ చెల్లెలను ప్రేమలోకి దింపాడన్న కసితో ఆయనను హత్య చేసిన మాజీ ఎంపీ డిపి యాదవ్ కుమారులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పట్లో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు కోర్టు 30 యేళ్ల జైలు విధించింది. మొదట కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది. దీనిపై అప్పీలు చేసుకోవడంతో వారి శిక్షను తగ్గిస్తూ 25 ...
'కటారా' దోషులకు 25 ఏళ్ల జైలుసాక్షి
నితీశ్ కటారా హత్య కేసులో హైకోర్టు తీర్పు: మరణశిక్ష కాదు జీవిత ఖైదుOneindia Telugu
నితీశ్ కటారా హత్య కేసులో కోర్టు తీర్పుVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమ చెల్లెలను ప్రేమలోకి దింపాడన్న కసితో ఆయనను హత్య చేసిన మాజీ ఎంపీ డిపి యాదవ్ కుమారులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పట్లో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు కోర్టు 30 యేళ్ల జైలు విధించింది. మొదట కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది. దీనిపై అప్పీలు చేసుకోవడంతో వారి శిక్షను తగ్గిస్తూ 25 ...
'కటారా' దోషులకు 25 ఏళ్ల జైలు
నితీశ్ కటారా హత్య కేసులో హైకోర్టు తీర్పు: మరణశిక్ష కాదు జీవిత ఖైదు
నితీశ్ కటారా హత్య కేసులో కోర్టు తీర్పు
వెబ్ దునియా
బుఖారీ మద్దతును ఆప్ తిరస్కరించడానికి కారణమేంటి?
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లింలంతా ఓటు వేయాలని, తాను కేజ్రీవాల్ కు మద్దతు ఇస్తానని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ బుఖారి చేసిన ప్రకటనను ఆ పార్టీ నేతలు తిరస్కరించారు. సయ్యద్ బుఖారితో తమకు ఎటువంటి బంధమూ లేదని, అలాంటి ప్రకటన ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. తాము మత రాజకీయాలకు చరమగీతం పాడేందుకే ...
బుఖారీ మద్దతు మాకేమీ అక్కరలేదు: ఆమాద్మీతెలుగువన్
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీNews Articles by KSR
బుఖారీ మద్దతుకు ఆప్ నోసాక్షి
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లింలంతా ఓటు వేయాలని, తాను కేజ్రీవాల్ కు మద్దతు ఇస్తానని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ బుఖారి చేసిన ప్రకటనను ఆ పార్టీ నేతలు తిరస్కరించారు. సయ్యద్ బుఖారితో తమకు ఎటువంటి బంధమూ లేదని, అలాంటి ప్రకటన ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. తాము మత రాజకీయాలకు చరమగీతం పాడేందుకే ...
బుఖారీ మద్దతు మాకేమీ అక్కరలేదు: ఆమాద్మీ
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీ
బుఖారీ మద్దతుకు ఆప్ నో
సాక్షి
తిరుగుబాటుకు పురస్కారం
సాక్షి
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ నవల 'మధోరుబగన్' (అర్ధనారీశ్వర) పాఠకుల చేతికి వచ్చిన 2010 సంవత్సరంలోనే, 'హిందు' పేరుతో మరాఠీ నవల ఒకటి పుస్తకాల దుకాణాలలో దర్శనమిచ్చింది. బాలచంద్ర నెమాడె రాసిన 'హిందు' మీద అప్పుడు పెద్ద దుమారమే రేగింది. పుణేలో ఈ నవలను విక్రయి స్తున్న పుస్తకోత్సవం దగ్గర శివసేన, బీజేపీ, హిందూ ఏక్తా ఆందో ళన్ వంటి సంస్థలు నిరసన ...
బాలచంద్రకు జ్ఞానపీఠ్ అవార్డుNews4Andhra
మరాఠీ నవలా రచయిత భాల్ చంద్రకు జ్ఞానపీఠ్ అవార్డుOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ నవల 'మధోరుబగన్' (అర్ధనారీశ్వర) పాఠకుల చేతికి వచ్చిన 2010 సంవత్సరంలోనే, 'హిందు' పేరుతో మరాఠీ నవల ఒకటి పుస్తకాల దుకాణాలలో దర్శనమిచ్చింది. బాలచంద్ర నెమాడె రాసిన 'హిందు' మీద అప్పుడు పెద్ద దుమారమే రేగింది. పుణేలో ఈ నవలను విక్రయి స్తున్న పుస్తకోత్సవం దగ్గర శివసేన, బీజేపీ, హిందూ ఏక్తా ఆందో ళన్ వంటి సంస్థలు నిరసన ...
బాలచంద్రకు జ్ఞానపీఠ్ అవార్డు
మరాఠీ నవలా రచయిత భాల్ చంద్రకు జ్ఞానపీఠ్ అవార్డు
వెబ్ దునియా
లవర్స్ డే గిఫ్ట్ కోసం శంకర్ దాదాగా మారిన యువకుడు!
వెబ్ దునియా
లవర్స్ డే గిఫ్ట్ కోసం తన ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఓ యువకుడు శంకర్ దాదాగా మారిపోయాడు. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. రూ.5వేలకు ఆశపడి జైపూర్కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి శైలేంద్ర పరిహార్ మరో వ్యక్తి పేరుతో పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డాడు. బుధవారంనాడు జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షల్లోని రెండో దశ వైద్య పరీక్షను ...
ప్రేమ కోసమై జైల్లో పడెనే పాపం పసివాడు..Teluguwishesh
ప్రేయసి మొబైల్ కోసం 'శంకర్ దాదా'గా మారిన యువకుడుOneindia Telugu
ప్రియురాలి గిప్ట్ కోసం...రిస్క్ తీసుకున్నాడుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లవర్స్ డే గిఫ్ట్ కోసం తన ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఓ యువకుడు శంకర్ దాదాగా మారిపోయాడు. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. రూ.5వేలకు ఆశపడి జైపూర్కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి శైలేంద్ర పరిహార్ మరో వ్యక్తి పేరుతో పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డాడు. బుధవారంనాడు జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షల్లోని రెండో దశ వైద్య పరీక్షను ...
ప్రేమ కోసమై జైల్లో పడెనే పాపం పసివాడు..
ప్రేయసి మొబైల్ కోసం 'శంకర్ దాదా'గా మారిన యువకుడు
ప్రియురాలి గిప్ట్ కోసం...రిస్క్ తీసుకున్నాడు
沒有留言:
張貼留言