2015年2月8日 星期日

2015-02-09 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
మురళీమోహన్ కుమారుడి ఇంట్లో మళ్లీ చోరీ...!   
వెబ్ దునియా
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ, నిర్మాత మురళీమోహన్ కుమారుడు మాగంటి రామ్మోహన్ ఇంటిలో మరోసారి చోరీ జరిగింది. ఆయన ఇంటిలో చోరి జరగడం ఇది రెండో సారి. పోలీసులు వివరాల మేరకు.. ఇటీవల మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు శ్రీలంక నుంచి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున ...

మురళీ మోహన్ కొడుకు ఇంట్లో మళ్ళీ చోరీ   తెలుగువన్
మురళీ మోహన్ కొడుకు ఇంట్లో మరోసారి చోరీ, ఖరీదైన టీవి..   Oneindia Telugu
మురళీమోహన్ తనయుడి ఇంట్లో మళ్లీ చోరీ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఛాతీ స్టీరింగ్‌కు నొక్కుకుని బద్రి: ఆస్పత్రిలో చిన్నకుమారుడి మృతి   
Oneindia Telugu
ఏలూరు: టీవీ9 చానెల్ న్యూస్ ప్రజెంటర్ బద్రి చిన్న కుమారుడు సాయి (8) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా, ద్వారకా తిరుమల వద్ద ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో టీవీ-9 న్యూస్‌ రీడర్‌ బద్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ద్వారకా తిరుమలలో బంధువుల వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా ఆయన కారు అదుపు తప్పి చెట్టును ఢీ ...

బద్రి చిన్న కుమారుడు సాయి దుర్మరణం... నేతల సంతాపం..!   వెబ్ దునియా
బద్రి మృతికి నేతల సంతాపం   సాక్షి
టీవీ9 బద్రి చిన్న కుమారుడి మృతి   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News4Andhra   
Namasthe Telangana   
అన్ని 29 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలపై వివాదం: రామ్ చరణ్ విందు గొడవ   
Oneindia Telugu
విజయవాడ/ హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల తొలగింపు కృష్ణా జిల్లాలో వివాదానికి దారి తీసింది. కృష్ణాజిల్లా గూడూరు మండలం రామన్నపేటలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్లెక్సీపై వివాదం చెలరేగింది. సంక్రాంతి సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక టీడీపీ నేతలు పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు ఉన్న ప్లెక్సీని ఏర్పాటు చేశారు. వీటిని గుర్తు ...

రామ్ చరణ్ తేజ పై కేసు నమోదు!   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


TV5
   
హుణసెకట్టె సమీపంలో టెంపో బోల్తా...ఐదుగురు దుర్మరణం   
TV5
ఈ మధ్య ప్రమాద రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అదీ పెళ్లి వాహనాలకు జరుగుతున్న ప్రమాదాలకు అంతే లేకుండా పోతున్నది. పెళ్లి బృందంతో వెళ్తున్నబోలెరో టెంపో వాహనం బోల్తా పడి ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం తాలూకాలోని హుణసెకట్టె సమీపంలో జాతీయ రహదారి-4పై చోటు ...

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
నెలాఖరున 'మిషన్‌ కాకతీయ' ప్రారంభం   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలఖారులోగా ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పథకాన్ని డిసెంబర్‌లోనే ప్రారంభించాలని ప్రభుత్వం యోచించింది. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తి కానందున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా ...

కరువుపై యుద్ధం..మిషన్ కాకతీయ   సాక్షి
మూడు వేల చెరువులకు టెండర్లు పూర్తి   Telangana99
నా జీవిత కాలంలో చూస్తాననుకోలేదు: ప్రొ.కోదండరాం   Namasthe Telangana
10tv   
Andhrabhoomi   
అన్ని 17 వార్తల కథనాలు »   


TV5
   
దురాజ్‌పల్లిలో ఘనంగా ప్రారంభమైన లింగమంతుల జాతర   
TV5
నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి శ్రీలింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవరపెట్టెను సంప్రదాయబద్ధంగా సూర్యాపేట మండలం కేసారం నుంచి పెద్దగట్టుకు అంగరంగ వైభవంగా తరలించారు. తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ...

పెద్దగట్టు జాతర ప్రారంభం   Andhrabhoomi
లింగా.. ఓ లింగా..!   సాక్షి
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
'మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం చేశారు'   
సాక్షి
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నసమయంలో తెలంగాణకు అన్నివిధాలా అన్యాయం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదివారం ఆరోపించారు. ఆదివారం మంత్రి తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ.. తన పదవిని కాపాడుకునేందుకే పొన్నాల లక్ష్మయ్య పాదయాత్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. పాదయాత్రలు చేసే నైతిక ...

కాంగ్రెస్‌ది అసూయ యాత్ర : తుమ్మల   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
'తూర్పు'లో విషాదం   
సాక్షి
మంచిర్యాల టౌన్ : తూర్పు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాలుగు దశాబ్దాలుగా క్రీయాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు(63) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన సతీమణి, 18వ వార్డు కౌన్సిలర్ మంజుల చేయి విరిగింది. గాయాలతో ఆమె హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స ...

రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మృతి   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విధులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : కవిత హెచ్చరిక   
వెబ్ దునియా
హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని, విధులను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆమె ఆదివారం రోజు మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్‌కు తప్ప మరే పార్టీకి మనుగడ లేదన్నారు. కేసీఆర్ అధికారం చేపట్టి ఎనిమిది నెలలే అవుతున్నా ఆయన 200 ...

బంగారు తెలంగాణను నిర్మిస్తాం : కవిత   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పార్టీలో కోటి లేరు కానీ: కేఈ, జగన్ పార్టీపై యనమల   
Oneindia Telugu
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో కోటి మంది కూడా లేరని, కానీ కోటి సంతకాల సేకరణ చేపట్టారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం ఎద్దేవా చేవారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఉనికి కోసమే కాంగ్రెస్‌ పాకులాడుతోందన్నారు. మరో ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ... ఫ్యాక్షనిజం ...

కోటి మంది లేరు.. కోటి సంతకాలట   News Articles by KSR
కాంగ్రెస్‌లో కోటి మంది లేరు.. కోటి సంతకాలా..? ఉనికి కోసం కాంగ్రెస్‌ పాకులాట : కేఈ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言