వెబ్ దునియా
అవిభక్త కవలలు వీణ - వాణిలను వేరు చేయవచ్చు... లండన్ వైద్యులు ధీమా..!
వెబ్ దునియా
హైదరాబాద్కు చెందిన అవిభక్త కవలలు వీణ - వాణిలను వేరు చేయగలమని లండన్ వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వైద్యులు వీణ - వాణీలను శనివారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అవిభక్త కవలలను వేరు చేయడానికి అవకాశాలు ఉన్నాయో లేవో క్షుణ్ణంగా అధ్యయనం చేశాక.. వీళ్లిద్దరినీ వేరు చేయొచ్చని తెలిపారు.
వీణా-వాణీలను విడదీసేందుకు: సక్సెస్ రేట్ 80 శాతం (పిక్చర్స్)Oneindia Telugu
వీణ, వాణిని వేరు చేయొచ్చుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులుసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్కు చెందిన అవిభక్త కవలలు వీణ - వాణిలను వేరు చేయగలమని లండన్ వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వైద్యులు వీణ - వాణీలను శనివారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అవిభక్త కవలలను వేరు చేయడానికి అవకాశాలు ఉన్నాయో లేవో క్షుణ్ణంగా అధ్యయనం చేశాక.. వీళ్లిద్దరినీ వేరు చేయొచ్చని తెలిపారు.
వీణా-వాణీలను విడదీసేందుకు: సక్సెస్ రేట్ 80 శాతం (పిక్చర్స్)
వీణ, వాణిని వేరు చేయొచ్చు
వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు
సాక్షి
అమెరికాలో కాల్పులు- నలుగురు మృతి
News Articles by KSR
అమెరికాలో సామాజిక సంబందాలు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో చెప్పడానికి ఇది ఉదాహరణ కావచ్చు. తూర్పు అట్టాంటాలోని డగ్లాన్ కౌంటీలో ఒక దుండగుడు ఒక ఆపార్ట్ మెంట్ లోకి ప్రవేశించి ఇష్టారాజ్యం గా కాల్పులు జరిపాడు. దాంతో ఒక మహిళ, ముగ్గురు పిల్లలపై మరణించాడు.మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ దుండగుడికి ఆ మహిళ మాజీ భార్య కావచ్చని ...
యూఎస్ లో కాల్పులు: ఐదుగురు మృతిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
అమెరికాలో సామాజిక సంబందాలు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో చెప్పడానికి ఇది ఉదాహరణ కావచ్చు. తూర్పు అట్టాంటాలోని డగ్లాన్ కౌంటీలో ఒక దుండగుడు ఒక ఆపార్ట్ మెంట్ లోకి ప్రవేశించి ఇష్టారాజ్యం గా కాల్పులు జరిపాడు. దాంతో ఒక మహిళ, ముగ్గురు పిల్లలపై మరణించాడు.మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ దుండగుడికి ఆ మహిళ మాజీ భార్య కావచ్చని ...
యూఎస్ లో కాల్పులు: ఐదుగురు మృతి
Namasthe Telangana
అసాంజే కాపలా ఖర్చు రూ.94 కోట్లు
Namasthe Telangana
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు కాపలా కాసేందుకు బ్రిటన్ విపరీతంగా ఖర్చు పెడుతుంది. రెండేళ్ళ క్రితం లండన్లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో శరణార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి అయిన కాపలా ఖర్చు దాదాపు రూ.94 కోట్ల 60 లక్షలు. లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న అసాంజే దౌత్య కార్యాలయం బయటకు వస్తే అరెస్టు చేసేందుకు ...
అసాంజే భద్రత కోసం రూ.94 కోట్లు ఖర్చు చేసిన బ్రిటన్!వెబ్ దునియా
'అతని' కాపలా ఖర్చు రూ.94 కోట్లు..సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు కాపలా కాసేందుకు బ్రిటన్ విపరీతంగా ఖర్చు పెడుతుంది. రెండేళ్ళ క్రితం లండన్లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో శరణార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి అయిన కాపలా ఖర్చు దాదాపు రూ.94 కోట్ల 60 లక్షలు. లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న అసాంజే దౌత్య కార్యాలయం బయటకు వస్తే అరెస్టు చేసేందుకు ...
అసాంజే భద్రత కోసం రూ.94 కోట్లు ఖర్చు చేసిన బ్రిటన్!
'అతని' కాపలా ఖర్చు రూ.94 కోట్లు..
వెబ్ దునియా
కేరళ నర్సులు సేఫ్... హమ్మయ్య...
తెలుగువన్
కేరళకు చెందిన నర్సులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వైద్య సేవలు అందిస్తూ వుంటారు. ఈమధ్య తీవ్రవాదం బాగా ప్రబలిపోయిన, అంతర్యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో కూడా కేరళ నర్సులు సేవలు అందిస్తూ వున్నారు. గతంలో ఇరాక్లో బందీలుగా మారిన కొంతమంది నర్సులకు విముక్తి కలిగింది. ఇంకా 11 మంది నర్సులు మాత్రం అప్పటి నుంచి బందీలుగానే ...
ఇరాక్ నుంచి సురక్షింతంగా తిరిగొచ్చిన కేరళ నర్సులు..!వెబ్ దునియా
ఇరాక్లోని 11 మంది కేరళ నర్సులకు విముక్తిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
తెలుగువన్
కేరళకు చెందిన నర్సులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వైద్య సేవలు అందిస్తూ వుంటారు. ఈమధ్య తీవ్రవాదం బాగా ప్రబలిపోయిన, అంతర్యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో కూడా కేరళ నర్సులు సేవలు అందిస్తూ వున్నారు. గతంలో ఇరాక్లో బందీలుగా మారిన కొంతమంది నర్సులకు విముక్తి కలిగింది. ఇంకా 11 మంది నర్సులు మాత్రం అప్పటి నుంచి బందీలుగానే ...
ఇరాక్ నుంచి సురక్షింతంగా తిరిగొచ్చిన కేరళ నర్సులు..!
ఇరాక్లోని 11 మంది కేరళ నర్సులకు విముక్తి
వెబ్ దునియా
22 హత్య కేసుల్లో నిందితుడు... పోలీసుల కాల్పుల్లో హతం..!
వెబ్ దునియా
పాకిస్థాన్లో 22 హత్య కేసుల్లో సంబంధం ఉన్న కరడుగట్టిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో శుక్రవారం హతమయ్యాడు. ఈ మేరకు అతడని హతమార్చినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. నలుగురు డాక్టర్లు, ఎనిమిది మంది పోలీసులు, కరాచీలోని కొంతమంది రాజకీయ నాయకుల హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడని తెలిపారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ...
22 హత్య కేసుల్లో నిందితుడు హతంసాక్షి
22 మందిని చంపాడు: కాల్పుల్లో మరణించాడుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లో 22 హత్య కేసుల్లో సంబంధం ఉన్న కరడుగట్టిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో శుక్రవారం హతమయ్యాడు. ఈ మేరకు అతడని హతమార్చినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. నలుగురు డాక్టర్లు, ఎనిమిది మంది పోలీసులు, కరాచీలోని కొంతమంది రాజకీయ నాయకుల హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడని తెలిపారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ...
22 హత్య కేసుల్లో నిందితుడు హతం
22 మందిని చంపాడు: కాల్పుల్లో మరణించాడు
వెబ్ దునియా
భారత్ను పీడిస్తున్న మత అసహనం.. ఒబామా
వెబ్ దునియా
మత అసహనం భారత దేశాన్ని పీడిస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీజీ బతికుంటే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేవారని ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా ఇటీవల భారత పర్యటన ముగింపు సమయంలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఈ మేరకు మత సహనం ...
గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామాసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మత అసహనం భారత దేశాన్ని పీడిస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీజీ బతికుంటే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేవారని ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా ఇటీవల భారత పర్యటన ముగింపు సమయంలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఈ మేరకు మత సహనం ...
గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామా
వెబ్ దునియా
కాశ్మీర్పై పాకిస్థాన్ వాదన వినేవారే లేరు : పాక్ మీడియా
వెబ్ దునియా
భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తమకు జీవనాడి అని, అలాంటి దాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మీడియా తనదైనశైలిలో స్పందించింది. గత పాక్ పాలకులు, ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కారణంగా, కాశ్మీర్పై పాకిస్థాన్ వాదనను వినేవారే లేకుండా పోయారని ప్రముఖ పాక్ దినపత్రిక ...
కాశ్మీర్ ఎప్పటికీ పాక్ది కాబోదు.. ఎప్పటికి కూడా: షరీఫ్కు కౌంటర్Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తమకు జీవనాడి అని, అలాంటి దాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మీడియా తనదైనశైలిలో స్పందించింది. గత పాక్ పాలకులు, ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కారణంగా, కాశ్మీర్పై పాకిస్థాన్ వాదనను వినేవారే లేకుండా పోయారని ప్రముఖ పాక్ దినపత్రిక ...
కాశ్మీర్ ఎప్పటికీ పాక్ది కాబోదు.. ఎప్పటికి కూడా: షరీఫ్కు కౌంటర్
Oneindia Telugu
ఒబామా యూ టర్న్?: మత వ్యాఖ్యలపై గట్టిగా స్పందించిన భారత్
Oneindia Telugu
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన మత వ్యాఖ్యలకు భారత దేశం ధీటుగా స్పందించింది. భారత్లో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారని ఒబామా గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీని పైన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్లు స్పందించారు.
మత విద్వేషాలు గాంధీని షాక్కు గురి చేసేవే: ఒబామావెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన మత వ్యాఖ్యలకు భారత దేశం ధీటుగా స్పందించింది. భారత్లో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారని ఒబామా గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీని పైన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్లు స్పందించారు.
మత విద్వేషాలు గాంధీని షాక్కు గురి చేసేవే: ఒబామా
వెబ్ దునియా
బస్సుపై పెట్రోల్ బాంబులు... ఐదు మంది మృతి. ఎక్కడ? ఎప్పుడు?
వెబ్ దునియా
ఆ బస్సు పోలీసుల రక్షణలో ఉంది. అయినా దానిపై దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఎందుకు విసరారో తెలియదు. అయితే అందులోని ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే జరిగింది. క్షతగాత్రులలో మరో ఇద్దరు మరణించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది.? ఎలా జరగింది? వివరాలు చూడాలంటే ఇది చదవాల్సిందే. బంగ్లా దేశ్ లోని గాయ్ బంధా జిల్లాలో నపు పరిబహన్ అనే బస్సు ...
బస్సుపై బాంబు దాడి.. ఐదుగురు మృతిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆ బస్సు పోలీసుల రక్షణలో ఉంది. అయినా దానిపై దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఎందుకు విసరారో తెలియదు. అయితే అందులోని ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే జరిగింది. క్షతగాత్రులలో మరో ఇద్దరు మరణించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది.? ఎలా జరగింది? వివరాలు చూడాలంటే ఇది చదవాల్సిందే. బంగ్లా దేశ్ లోని గాయ్ బంధా జిల్లాలో నపు పరిబహన్ అనే బస్సు ...
బస్సుపై బాంబు దాడి.. ఐదుగురు మృతి
Namasthe Telangana
మంగోలియాలో బయల్పడ్డ ధ్యానంలో ఉన్న మమ్మి
Namasthe Telangana
ఉలన్ బటోర్: మంగోలియాలో ధ్యాన ముద్రలో ఉన్న మమ్మీ బయల్పడింది. ధ్యానం చేస్తూ నిర్వాణం చెందిన ఓ బౌద్ధ గురువుకు చెందినదిగా దీన్ని పరిశోధకులు భావిస్తున్నారు. స్థానికులు మాత్రం దీనిలో ఇంకా జీవం ఉందంటున్నారు. రాజధాని ఉలన్ బటోర్లోని సోంగినో ఖైర్ఖాన్ జిల్లాలో ఓ స్థానికుడు సమీపంలోని గుహలో దీన్ని కనుగొన్నాడు. దీన్ని ఇంటికి ...
ధ్యాన ముద్రలో మమ్మీ.. 200 యేళ్లనాటిదిగా గుర్తింపువెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఉలన్ బటోర్: మంగోలియాలో ధ్యాన ముద్రలో ఉన్న మమ్మీ బయల్పడింది. ధ్యానం చేస్తూ నిర్వాణం చెందిన ఓ బౌద్ధ గురువుకు చెందినదిగా దీన్ని పరిశోధకులు భావిస్తున్నారు. స్థానికులు మాత్రం దీనిలో ఇంకా జీవం ఉందంటున్నారు. రాజధాని ఉలన్ బటోర్లోని సోంగినో ఖైర్ఖాన్ జిల్లాలో ఓ స్థానికుడు సమీపంలోని గుహలో దీన్ని కనుగొన్నాడు. దీన్ని ఇంటికి ...
ధ్యాన ముద్రలో మమ్మీ.. 200 యేళ్లనాటిదిగా గుర్తింపు
沒有留言:
張貼留言