Oneindia Telugu
కైరో ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణలు: 22 మంది దుర్మరణం
Oneindia Telugu
కైరో: ఈజిప్టులోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియంలో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ తీవ్ర రూపం దాల్చి దాదాపు 22 మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. అభిమానులు, భద్రతా దళాల సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. లీగ్ క్లబ్ జమేలక్, ఈఎన్పిపిఐ మధ్య మ్యాచ్ సందర్బంగా అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియంలోకి వెళ్లేందుకు ...
మితిమీరిన ఫుట్ బాల్ అభిమానం.. భద్రతా దళాల కాల్పులు.. 25 మంది మృతివెబ్ దునియా
ఫుట్ బాల్ స్టేడియంలో ఘర్షణ, 25మంది మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కైరో: ఈజిప్టులోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియంలో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ తీవ్ర రూపం దాల్చి దాదాపు 22 మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. అభిమానులు, భద్రతా దళాల సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. లీగ్ క్లబ్ జమేలక్, ఈఎన్పిపిఐ మధ్య మ్యాచ్ సందర్బంగా అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియంలోకి వెళ్లేందుకు ...
మితిమీరిన ఫుట్ బాల్ అభిమానం.. భద్రతా దళాల కాల్పులు.. 25 మంది మృతి
ఫుట్ బాల్ స్టేడియంలో ఘర్షణ, 25మంది మృతి
సాక్షి
ధోనీ-'సాక్షిల చిట్టి తల్లికి భలే పేరు!
సాక్షి
ముంబై: ప్రపంచకప్ టోర్నీలో బిజీగా ఉంటూనే మరోవైపు భారత క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్, ధోని తన ముద్దుల కూతురుకు పేరు పెట్టాడు. గత శుక్రవారం గుర్గావ్లోని ఆస్పత్రిలో జన్మించిన ఈ పాపకు మిస్టర్ కూల్ దంపతులు 'జిబా' అనే పేరును నిర్ణయించారు. పర్షియన్ భాషకు చెందిన ఈ పదానికి అర్థం 'అందం'. మరోవైపు జీవితంలో తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ముంబై: ప్రపంచకప్ టోర్నీలో బిజీగా ఉంటూనే మరోవైపు భారత క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్, ధోని తన ముద్దుల కూతురుకు పేరు పెట్టాడు. గత శుక్రవారం గుర్గావ్లోని ఆస్పత్రిలో జన్మించిన ఈ పాపకు మిస్టర్ కూల్ దంపతులు 'జిబా' అనే పేరును నిర్ణయించారు. పర్షియన్ భాషకు చెందిన ఈ పదానికి అర్థం 'అందం'. మరోవైపు జీవితంలో తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ ...
ఉపాధి కరువు !
సాక్షి
చిత్తూరు: సీఎం సొంత జిల్లా చిత్తూరులో ప్రభుత్వం పనులు కల్పించకపోవడంతో ఉపాధి కూలీలు వలస బాట పడుతున్నారు. అరకొర పనులు జరుగుతున్నా కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కొక్కరికి రూ.169 వరకు కూలి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రూ.105కు మించి లభించడం లేదు. కొందరు రూ.60 నుంచి 80తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
ఇంకా మరిన్ని »
సాక్షి
చిత్తూరు: సీఎం సొంత జిల్లా చిత్తూరులో ప్రభుత్వం పనులు కల్పించకపోవడంతో ఉపాధి కూలీలు వలస బాట పడుతున్నారు. అరకొర పనులు జరుగుతున్నా కూలీలకు కూలి గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కొక్కరికి రూ.169 వరకు కూలి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రూ.105కు మించి లభించడం లేదు. కొందరు రూ.60 నుంచి 80తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
సాక్షి
అదే కథ...అదే వ్యథ!
సాక్షి
బ్యాటరీలు చార్జ్ అయ్యాయి... కొత్త ఉత్సాహంతో ఉన్నాం... వార్మప్ మ్యాచ్కు 24 గంటల ముందు భారత కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్య ఇది. గెలవాలంటే ఏం చేయాలో తెలుసన్న భారత జట్టు... దానిని ఆచరణలో మాత్రం పెట్టలేక పో యింది. మొత్తం బ్యాట్స్మెన్ అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం... బౌలర్లందరికీ బౌలింగ్ చేసే అవకాశం వచ్చినా ఆస్ట్రేలియాకు కనీసం పోటీ ...
వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిthatsCricket Telugu
వార్మప్ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా విజయంNamasthe Telangana
క్రికెట్ ప్రపంచ కప్ : 8న తొలి వార్మప్ మ్యాచ్.. భారత్ - ఆస్ట్రేలియా ఢీ!వెబ్ దునియా
TV5
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
బ్యాటరీలు చార్జ్ అయ్యాయి... కొత్త ఉత్సాహంతో ఉన్నాం... వార్మప్ మ్యాచ్కు 24 గంటల ముందు భారత కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్య ఇది. గెలవాలంటే ఏం చేయాలో తెలుసన్న భారత జట్టు... దానిని ఆచరణలో మాత్రం పెట్టలేక పో యింది. మొత్తం బ్యాట్స్మెన్ అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం... బౌలర్లందరికీ బౌలింగ్ చేసే అవకాశం వచ్చినా ఆస్ట్రేలియాకు కనీసం పోటీ ...
వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
వార్మప్ మ్యాచ్లో భారత్పై ఆస్ట్రేలియా విజయం
క్రికెట్ ప్రపంచ కప్ : 8న తొలి వార్మప్ మ్యాచ్.. భారత్ - ఆస్ట్రేలియా ఢీ!
thatsCricket Telugu
పాకిస్తాన్ పైనే ఎక్కువ ఒత్తిడి, అదే.. : రోహిత్ ఫిట్
thatsCricket Telugu
అడిలైడ్: తాను గాయం నుంచి పూర్తిగా కోలకున్నానని, ఫిట్నెస్ సమస్య లేదని భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. వామప్ మ్యాచ్లు ఆడతానన్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే మొదటి వామప్ మ్యాచ్కి తాను సిద్ధంగా ఉన్నట్టు శనివారం విలేకరుల సమావేశంలో చెప్పాడు. ఇటీవల జరిగిన వన్డేల్లో శ్రీలంకపై 264, ఆస్ట్రేలియాపై 138 చొప్పున పరుగులు ...
పాక్పైనే ఒత్తిడి: రోహిత్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
thatsCricket Telugu
అడిలైడ్: తాను గాయం నుంచి పూర్తిగా కోలకున్నానని, ఫిట్నెస్ సమస్య లేదని భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. వామప్ మ్యాచ్లు ఆడతానన్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే మొదటి వామప్ మ్యాచ్కి తాను సిద్ధంగా ఉన్నట్టు శనివారం విలేకరుల సమావేశంలో చెప్పాడు. ఇటీవల జరిగిన వన్డేల్లో శ్రీలంకపై 264, ఆస్ట్రేలియాపై 138 చొప్పున పరుగులు ...
పాక్పైనే ఒత్తిడి: రోహిత్
సాక్షి
టెక్నాలజీతో దోస్తీ
సాక్షి
టెక్నాలజీతో దోస్తీ కట్టిన ప్రపంచంలో కంప్యూటర్ కామన్ నీడ్గా మారిపోయింది. ఆధునికతను అందిపుచ్చుకోవడంలో కాస్త అటుఇటుగా ఉన్నవాళ్లూ ఇప్పుడు కంప్యూటర్తో కుస్తీ పడుతున్నారు. డే టు డే లైఫ్లో కంప్యూటర్తో ఇంత రిలేషన్ ఉన్నా... దాన్ని సరిగా మెయింటెయిన్ చేయరు. అందుకే ఏడాదికి ఒక్కసారైనా కంప్యూటర్ శుభ్రపరచాలనే ఉద్దేశంతో ఏటా ఫిబ్రవరి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
టెక్నాలజీతో దోస్తీ కట్టిన ప్రపంచంలో కంప్యూటర్ కామన్ నీడ్గా మారిపోయింది. ఆధునికతను అందిపుచ్చుకోవడంలో కాస్త అటుఇటుగా ఉన్నవాళ్లూ ఇప్పుడు కంప్యూటర్తో కుస్తీ పడుతున్నారు. డే టు డే లైఫ్లో కంప్యూటర్తో ఇంత రిలేషన్ ఉన్నా... దాన్ని సరిగా మెయింటెయిన్ చేయరు. అందుకే ఏడాదికి ఒక్కసారైనా కంప్యూటర్ శుభ్రపరచాలనే ఉద్దేశంతో ఏటా ఫిబ్రవరి ...
Andhraprabha Daily
ఆసీస్కు భారీ ప్రాక్టీస్
Andhraprabha Daily
అడిలైట్: ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఆదివారం నాడు జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ జట్టుపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ముంచి ప్రాక్టీస్ లభించింది. ఆసీస్ ఆటగాళ్లు వార్నర్, మాక్స్వెల్ సెంచరీలతో అదరగొట్టారు. ముఖ్యంగా మాక్స్వెల్ కేవలం 57 బంతుల్లోనే 8 సిక్సులు, 11 ఫోర్లతో 122 పరుగులు చేయడం ...
ప్రాక్టీస్ లో టీమిండియా చిత్తుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhraprabha Daily
అడిలైట్: ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఆదివారం నాడు జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ జట్టుపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ముంచి ప్రాక్టీస్ లభించింది. ఆసీస్ ఆటగాళ్లు వార్నర్, మాక్స్వెల్ సెంచరీలతో అదరగొట్టారు. ముఖ్యంగా మాక్స్వెల్ కేవలం 57 బంతుల్లోనే 8 సిక్సులు, 11 ఫోర్లతో 122 పరుగులు చేయడం ...
ప్రాక్టీస్ లో టీమిండియా చిత్తు
తెలుగు యువత కన్వీనర్గా వీరేందర్ గౌడ్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగుయువత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా పార్టీ నేత, ఎంపీ దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిపినట్లు ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ కన్వీనర్ పెద్దిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభా స్థానం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగుయువత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా పార్టీ నేత, ఎంపీ దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిపినట్లు ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ కన్వీనర్ పెద్దిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభా స్థానం ...
వెబ్ దునియా
ధోనీ ఫాదరయ్యాడోచ్.. సాక్షికి పండంటి పాప.. స్వదేశానికి వస్తాడా?
వెబ్ దునియా
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రి అయ్యాడు. ధోనీ సతీమణి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎప్పుడూ ధోనీ వెంటే క్రికెట్ ...
సాక్షినీ, బిడ్డనూ చూడను, క్రికెట్ ముఖ్యం: ధోనీOneindia Telugu
ధోనీకి బంతి లాంటి పాపతెలుగువన్
తండ్రి అయిన ధోనీ... సాక్షికి బుల్లి బేబీ పుట్టిందిPalli Batani
Namasthe Telangana
News4Andhra
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రి అయ్యాడు. ధోనీ సతీమణి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎప్పుడూ ధోనీ వెంటే క్రికెట్ ...
సాక్షినీ, బిడ్డనూ చూడను, క్రికెట్ ముఖ్యం: ధోనీ
ధోనీకి బంతి లాంటి పాప
తండ్రి అయిన ధోనీ... సాక్షికి బుల్లి బేబీ పుట్టింది
సాక్షి
ముగ్గురు పాస్... ఇషాంత్ ఔట్
సాక్షి
అడిలైడ్: ప్రపంచకప్కు ముందు భారత్కు ఊహిం చని ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. శనివారం నిర్వహించిన ఈ ఫిట్నెస్ టెస్టులో రోహిత్, భువనేశ్వర్, రవీంద్ర జడేజా మాత్రం పాసయ్యారు. మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు ఆడిన ఇషాంత్ ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్నెస్ను ...
ఇషాంత్ శర్మ అవుట్-మోహిత్కు చోటు: గాయంతో..!వెబ్ దునియా
వరల్డ్ కప్ నుంచి లంబూ అవుట్Namasthe Telangana
ప్రపంచ కప్: ఇషాంత్ ఔట్.. మోహిత్ ఇన్thatsCricket Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
అడిలైడ్: ప్రపంచకప్కు ముందు భారత్కు ఊహిం చని ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. శనివారం నిర్వహించిన ఈ ఫిట్నెస్ టెస్టులో రోహిత్, భువనేశ్వర్, రవీంద్ర జడేజా మాత్రం పాసయ్యారు. మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు ఆడిన ఇషాంత్ ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్నెస్ను ...
ఇషాంత్ శర్మ అవుట్-మోహిత్కు చోటు: గాయంతో..!
వరల్డ్ కప్ నుంచి లంబూ అవుట్
ప్రపంచ కప్: ఇషాంత్ ఔట్.. మోహిత్ ఇన్
沒有留言:
張貼留言