2015年2月7日 星期六

2015-02-08 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
వీణ, వాణిని వేరు చేయొచ్చు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అతుక్కున్న తలలతో జన్మించిన చిన్నారులు వీణా,వాణిలను శస్త్రచికిత్సతో విడదీయవచ్చని లండన్‌లోని గ్రేట్‌ అర్మండ్‌ సీ్ట్రట్‌ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు డేవిడ్‌, జిలానీ స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. రిపోర్ట్స్‌ను విశ్లేషించి వారి ...

అవిభక్త కవలలు వీణావాణీలకు శుభవార్త: లండన్‌లో ఆపరేషన్   Oneindia Telugu
వీణా వాణిలను వేరు చేస్తాం.. కానీ 80 శాతమే ఛాన్సెస్ : లండన్‌ వైద్యులు వెల్లడి!   వెబ్ దునియా
వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు   సాక్షి
Andhrabhoomi   
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 22 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అసాంజే కాపలా ఖర్చు రూ.94 కోట్లు   
Namasthe Telangana
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు కాపలా కాసేందుకు బ్రిటన్ విపరీతంగా ఖర్చు పెడుతుంది. రెండేళ్ళ క్రితం లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో శరణార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అతనికి అయిన కాపలా ఖర్చు దాదాపు రూ.94 కోట్ల 60 లక్షలు. లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న అసాంజే దౌత్య కార్యాలయం బయటకు వస్తే అరెస్టు చేసేందుకు ...

అసాంజే భద్రత కోసం రూ.94 కోట్లు ఖర్చు చేసిన బ్రిటన్!   వెబ్ దునియా
'అతని' కాపలా ఖర్చు రూ.94 కోట్లు..   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మంగోలియాలో బయల్పడ్డ ధ్యానంలో ఉన్న మమ్మి   
Namasthe Telangana
ఉలన్ బటోర్: మంగోలియాలో ధ్యాన ముద్రలో ఉన్న మమ్మీ బయల్పడింది. ధ్యానం చేస్తూ నిర్వాణం చెందిన ఓ బౌద్ధ గురువుకు చెందినదిగా దీన్ని పరిశోధకులు భావిస్తున్నారు. స్థానికులు మాత్రం దీనిలో ఇంకా జీవం ఉందంటున్నారు. రాజధాని ఉలన్ బటోర్‌లోని సోంగినో ఖైర్ఖాన్ జిల్లాలో ఓ స్థానికుడు సమీపంలోని గుహలో దీన్ని కనుగొన్నాడు. దీన్ని ఇంటికి ...

ధ్యాన ముద్రలో మమ్మీ.. 200 యేళ్లనాటిదిగా గుర్తింపు   వెబ్ దునియా
ధ్యానముద్రలో మమ్మీ   Vaartha

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బస్సుపై పెట్రోల్ బాంబులు... ఐదు మంది మృతి. ఎక్కడ? ఎప్పుడు?   
వెబ్ దునియా
ఆ బస్సు పోలీసుల రక్షణలో ఉంది. అయినా దానిపై దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఎందుకు విసరారో తెలియదు. అయితే అందులోని ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే జరిగింది. క్షతగాత్రులలో మరో ఇద్దరు మరణించారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది.? ఎలా జరగింది? వివరాలు చూడాలంటే ఇది చదవాల్సిందే. బంగ్లా దేశ్ లోని గాయ్ బంధా జిల్లాలో నపు పరిబహన్ అనే బస్సు ...

బస్సుపై బాంబు దాడి.. ఐదుగురు మృతి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీర్‌పై పాకిస్థాన్ వాదన వినేవారే లేరు : పాక్ మీడియా   
వెబ్ దునియా
భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌ తమకు జీవనాడి అని, అలాంటి దాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మీడియా తనదైనశైలిలో స్పందించింది. గత పాక్ పాలకులు, ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కారణంగా, కాశ్మీర్‌పై పాకిస్థాన్ వాదనను వినేవారే లేకుండా పోయారని ప్రముఖ పాక్ దినపత్రిక ...

కాశ్మీర్ ఎప్పటికీ పాక్‌ది కాబోదు.. ఎప్పటికి కూడా: షరీఫ్‌కు కౌంటర్   Oneindia Telugu
కాశ్మీర్‌ను వీడం   Andhrabhoomi
కశ్మీర్...మా జీవనాడి   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీవీ టవర్‌ను ఢీకొట్టి అమెరికాలో కూలిన మరో విమానం!   
వెబ్ దునియా
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు సర్వసాధారణమై పోతున్నాయి. బుధవారం తైవాన్ దేశంలోని తైపే నదిలో ట్రాన్స్ ఏసియా విమానం కూలిన ప్రమాదం మరిచిపోకముందే... తాజాగా అమెరికాలో మరో చిన్న సైజు విమానం కూలింది. ఈ ఘటన పశ్చిమ టెక్సాస్‌లో చోటు చేసుకుంది. టీవీ టవర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఓ ...

మరో ప్రమాదం: అమెరికాలో టీవీ టవర్‌ను ఢీకొట్టిన విమానం   Oneindia Telugu
టీవీ టవర్ ను ఢీకొట్టి కూలిన మరో విమానం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
22 హత్య కేసుల్లో నిందితుడు... పోలీసుల కాల్పుల్లో హతం..!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో 22 హత్య కేసుల్లో సంబంధం ఉన్న కరడుగట్టిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో శుక్రవారం హతమయ్యాడు. ఈ మేరకు అతడని హతమార్చినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. నలుగురు డాక్టర్లు, ఎనిమిది మంది పోలీసులు, కరాచీలోని కొంతమంది రాజకీయ నాయకుల హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడని తెలిపారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ...

22 హత్య కేసుల్లో నిందితుడు హతం   సాక్షి
22 మందిని చంపాడు: కాల్పుల్లో మరణించాడు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్‌ను పీడిస్తున్న మత అసహనం.. ఒబామా   
వెబ్ దునియా
మత అసహనం భారత దేశాన్ని పీడిస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీజీ బతికుంటే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేవారని ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా ఇటీవల భారత పర్యటన ముగింపు సమయంలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఈ మేరకు మత సహనం ...

గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామా   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేరళ నర్సులు సేఫ్... హమ్మయ్య...   
తెలుగువన్
కేరళకు చెందిన నర్సులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వైద్య సేవలు అందిస్తూ వుంటారు. ఈమధ్య తీవ్రవాదం బాగా ప్రబలిపోయిన, అంతర్యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో కూడా కేరళ నర్సులు సేవలు అందిస్తూ వున్నారు. గతంలో ఇరాక్‌లో బందీలుగా మారిన కొంతమంది నర్సులకు విముక్తి కలిగింది. ఇంకా 11 మంది నర్సులు మాత్రం అప్పటి నుంచి బందీలుగానే ...

ఇరాక్‌ నుంచి సురక్షింతంగా తిరిగొచ్చిన కేరళ నర్సులు..!   వెబ్ దునియా
ఇరాక్‌లోని 11 మంది కేరళ నర్సులకు విముక్తి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంటర్నెట్ వ్యసనానికి విరుగుడుగా చేయినే నరికేసుకున్నాడు!   
వెబ్ దునియా
ఇంటర్నెట్ వ్యసనానికి విరుగుడుగా చైనా యువకుడు ఒకతను ఏకంగా చేయినే కోసేసుకున్నాడు. చైనాలోనీ జియాంగ్జు ప్రాంతంలోని యువకుడు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాలామంది యువతీ యువకులు వివిధ రకాలైన వ్యసనాలకు బానిసలవుతుంటారు. ఇలాంటి వారు ఆ రుగ్మతల నుంచి బయటపడేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో ఓట్టు వేయడం, ...

నెట్ వ్యసనానికి విరుగుడుగా చేయి కోసుకున్న యువకుడు   Oneindia Telugu
నెట్‌ వ్యసనం వీడేందుకు ... చేయి నరుక్కున్న చైనా పిల్లాడు   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言