2015年2月6日 星期五

2015-02-07 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
22 హత్య కేసుల్లో నిందితుడు... పోలీసుల కాల్పుల్లో హతం..!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో 22 హత్య కేసుల్లో సంబంధం ఉన్న కరడుగట్టిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో శుక్రవారం హతమయ్యాడు. ఈ మేరకు అతడని హతమార్చినట్టు పోలీసులు మీడియాకు వెల్లడించారు. నలుగురు డాక్టర్లు, ఎనిమిది మంది పోలీసులు, కరాచీలోని కొంతమంది రాజకీయ నాయకుల హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడని తెలిపారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ...

22 హత్య కేసుల్లో నిందితుడు హతం   సాక్షి
22 మందిని చంపాడు: కాల్పుల్లో మరణించాడు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌ది కానేరదు.. ఎప్పటికీ..!: భారత్ రిపీట్!   
వెబ్ దునియా
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. జమ్మూను వదులుకునేది లేదని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సాలిడారిటీ డే పేరుతో పాక్‌లో పాటించడంపై స్పందించారు. జమ్ము ...

కాశ్మీర్ ఎప్పటికీ పాక్‌ది కాబోదు.. ఎప్పటికి కూడా: షరీఫ్‌కు కౌంటర్   Oneindia Telugu
కాశ్మీర్‌ను వీడం   Andhrabhoomi
కశ్మీర్...మా జీవనాడి   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్‌ను పీడిస్తున్న మత అసహనం.. ఒబామా   
వెబ్ దునియా
మత అసహనం భారత దేశాన్ని పీడిస్తోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీజీ బతికుంటే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేవారని ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా ఇటీవల భారత పర్యటన ముగింపు సమయంలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఈ మేరకు మత సహనం ...

గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామా   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇరాక్‌ నుంచి సురక్షింతంగా తిరిగొచ్చిన కేరళ నర్సులు..!   
వెబ్ దునియా
ఇరాక్‌లో బంధీలుగా ఉన్న కేరళ నర్సులు సురక్షితంగా తిరిగొచ్చారు. కేరళకు చెందిన నర్సులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వైద్య సేవలు అందిస్తూ వుంటారు. అందులో భాగంగా ఇరాక్‌లో వైద్య సేవల నిమిత్తం వెళ్లిన కొందరు కేరళ నర్సులు అక్కడ బందీలుగా మారారు. వారిలో కొంత మంది బందీలుగా మారిన కొంతమంది నర్సులకు విముక్తి కలిగింది. కాగా ఇరాక్‌లో ఇంకా ...

కేరళ నర్సులు సేఫ్...   తెలుగువన్
ఇరాక్‌లోని 11 మంది కేరళ నర్సులకు విముక్తి   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంటర్నెట్ వ్యసనానికి విరుగుడుగా చేయినే నరికేసుకున్నాడు!   
వెబ్ దునియా
ఇంటర్నెట్ వ్యసనానికి విరుగుడుగా చైనా యువకుడు ఒకతను ఏకంగా చేయినే కోసేసుకున్నాడు. చైనాలోనీ జియాంగ్జు ప్రాంతంలోని యువకుడు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాలామంది యువతీ యువకులు వివిధ రకాలైన వ్యసనాలకు బానిసలవుతుంటారు. ఇలాంటి వారు ఆ రుగ్మతల నుంచి బయటపడేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో ఓట్టు వేయడం, ...

నెట్ వ్యసనానికి విరుగుడుగా చేయి కోసుకున్న యువకుడు   Oneindia Telugu
నెట్‌ వ్యసనం వీడేందుకు ... చేయి నరుక్కున్న చైనా పిల్లాడు   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఒబామా యూ టర్న్?: మత వ్యాఖ్యలపై గట్టిగా స్పందించిన భారత్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన మత వ్యాఖ్యలకు భారత దేశం ధీటుగా స్పందించింది. భారత్‌లో ఇప్పుడు ఉన్న మత అసహనాన్ని చూసి ఉంటే జాతిపిత మహాత్మా గాంధీ దిగ్భ్రాంతి చెంది ఉండేవారని ఒబామా గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీని పైన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్‌లు స్పందించారు.
మత విద్వేషాలు గాంధీని షాక్‌కు గురి చేసేవే: ఒబామా   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్‌లో పాక్ ఉగ్రదాడి జరిగితే మోడీ ఊరుకోరమ్మా!?   
వెబ్ దునియా
భారత్‌లో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదులు మరోసారి టెర్రర్ అటాక్ చేస్తే ఆ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఊరుకోరని మాజీ టాప్ యూఎస్ దౌత్యవేత్త రాబర్ట్ బ్లాక్ విల్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ ప్రేరేపిత దాడులు భారత్‌లో జరిగితే మోడీ సరైన గుణపాఠం చెప్తారని బ్లాక్ విల్ చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ మిలటరీ, ఐఎస్ఐ తదితరాల ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
చంపుడు పందెం!   
సాక్షి
గత కొన్నేళ్లుగా అత్యంత అమానుషమైన, హృదయవిదారకమైన ఉదంతాలు చోటు చేసుకుంటున్న పశ్చిమాసియాలో ఉన్మాదానికి పరాకాష్ట అనదగ్గ మరో ఘటన జరిగింది. డిసెంబర్ నెలలో తమకు బందీగా చిక్కిన జోర్డాన్ పైలట్‌ను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు పంజరంలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రాణాలు తీశారు. ఆ ఉదంతం మొత్తాన్ని వీడియో తీసి సైబర్ ...

ఇసిస్ చర్యలు ఆటవికం : అరబ్ ప్రపంచం ధ్వజం!   వెబ్ దునియా
ఇద్దరు జిహాదీలను ఉరితీసిన జోర్డాన్   Andhrabhoomi
మంటల్లో మానవత్వం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
Teluguwishesh   
Vaartha   
అన్ని 24 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
న్యూయార్క్ శివార్లలో ఘోర రైలు ప్రమాదం   
Andhrabhoomi
న్యూయార్క్, ఫిబ్రవరి 4: న్యూయార్క్ నగర శివార్లలో ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ఓ రైలు పట్టాలపై నిలిచిపోయిన ఓ ఎస్‌యువిని ఢీకొని ఆ తర్వాత మంటలు చెలరేగడంతో ఓ మహిళ సహా కనీసం ఏడుగురు చనిపోగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో మన్‌హట్టన్‌లోని రద్దీగా ఉండే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్‌నుంచి బయలుదేరిన ...

న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి..!   వెబ్ దునియా
న్యూయార్క్ లో కారును ఢీకొన్న రైలు   సాక్షి
న్యూయార్కు లో కూడా ఇలాంటి రైలు ప్రమాదమా!   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీవీ టవర్‌ను ఢీకొట్టి అమెరికాలో కూలిన మరో విమానం!   
వెబ్ దునియా
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు సర్వసాధారణమై పోతున్నాయి. బుధవారం తైవాన్ దేశంలోని తైపే నదిలో ట్రాన్స్ ఏసియా విమానం కూలిన ప్రమాదం మరిచిపోకముందే... తాజాగా అమెరికాలో మరో చిన్న సైజు విమానం కూలింది. ఈ ఘటన పశ్చిమ టెక్సాస్‌లో చోటు చేసుకుంది. టీవీ టవర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఓ ...

మరో ప్రమాదం: అమెరికాలో టీవీ టవర్‌ను ఢీకొట్టిన విమానం   Oneindia Telugu
టీవీ టవర్ ను ఢీకొట్టి కూలిన మరో విమానం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言