News4Andhra
ధోనీ తండ్రయ్యాడు
News4Andhra
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తండ్రయ్యాడు. భార్య సాక్షి శుక్రవారం సాయంత్రం గుర్గావ్లోని ఫార్టిస్ ఆసుపత్రిలో ఆడపాపకు జన్మనిచ్చింది. 2010 జులై లో ధోని తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇదే మొదటి సంతానం. ప్రస్తుతం ధోనీ వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియాలో వున్నారు.ఈ వార్త తెలియగానే.. ధోని తన ...
తండ్రి అయిన ధోనీ: ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య సాక్షిOneindia Telugu
తండ్రి అయిన ధోనీNamasthe Telangana
ధోనీకి ప్రమోషన్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
News4Andhra
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తండ్రయ్యాడు. భార్య సాక్షి శుక్రవారం సాయంత్రం గుర్గావ్లోని ఫార్టిస్ ఆసుపత్రిలో ఆడపాపకు జన్మనిచ్చింది. 2010 జులై లో ధోని తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇదే మొదటి సంతానం. ప్రస్తుతం ధోనీ వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియాలో వున్నారు.ఈ వార్త తెలియగానే.. ధోని తన ...
తండ్రి అయిన ధోనీ: ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య సాక్షి
తండ్రి అయిన ధోనీ
ధోనీకి ప్రమోషన్
వెబ్ దునియా
2015 వరల్డ్ కప్లో గెలిచేదెవరో చెప్పలేం.. కష్టమే: గవాస్కర్
వెబ్ దునియా
ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా టైటిల్ రేసులో అనేక జట్లున్నాయని అందుకే ప్రపంచకప్ 2015 పోటీ ఎక్కువని చెప్తున్నానని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సారి వరల్డ్ కప్ను ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అన్ని జట్లు ...
2015 వరల్డ్ కప్లో పోటీ ఎక్కవగా ఉంది: గవాస్కర్thatsCricket Telugu
2015 వరల్డ్ కప్లో మెరిసే ఆ పదిమందీ వీరే...Andhraprabha Daily
వరల్డ్ కప్ క్రికెట్లో జరిగిన ఆసక్తికర విషయాలు.... తెలుసుకోండిOneindia Telugu
Vaartha
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా టైటిల్ రేసులో అనేక జట్లున్నాయని అందుకే ప్రపంచకప్ 2015 పోటీ ఎక్కువని చెప్తున్నానని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సారి వరల్డ్ కప్ను ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అన్ని జట్లు ...
2015 వరల్డ్ కప్లో పోటీ ఎక్కవగా ఉంది: గవాస్కర్
2015 వరల్డ్ కప్లో మెరిసే ఆ పదిమందీ వీరే...
వరల్డ్ కప్ క్రికెట్లో జరిగిన ఆసక్తికర విషయాలు.... తెలుసుకోండి
వెబ్ దునియా
విద్యుత్ చార్జీలను ఈఆర్సీ ఆరు శాతం పెంచొచ్చు : చంద్రబాబు
వెబ్ దునియా
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను విద్యుత్ రెగ్యులేరటీ కమిషన్ (ఈఆర్సి) ఆరు శాతం మేరకు పెంచవచ్చనే అభిప్రాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చార్జీలు పెంపు భారం తప్పదని ఆయన చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... విద్యుత్ చార్జీలను 6 శాతం పెంచాలని ఏపీ ...
100 యూనిట్లలోపు చార్జీల వడ్డన ఉండదు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యుత్ ఛార్జీలు 6 శాతం పెంచే అవకాశం: బాబుసాక్షి
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం10tv
Andhrabhoomi
TV5
News Articles by KSR
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను విద్యుత్ రెగ్యులేరటీ కమిషన్ (ఈఆర్సి) ఆరు శాతం మేరకు పెంచవచ్చనే అభిప్రాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చార్జీలు పెంపు భారం తప్పదని ఆయన చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... విద్యుత్ చార్జీలను 6 శాతం పెంచాలని ఏపీ ...
100 యూనిట్లలోపు చార్జీల వడ్డన ఉండదు!
విద్యుత్ ఛార్జీలు 6 శాతం పెంచే అవకాశం: బాబు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధం
వెబ్ దునియా
వీడియో గేమ్ వరల్డ్ కప్ 2015
Namasthe Telangana
సిడ్నీ: వరల్డ్ కప్పై వీడియో గేమ్ రూపొందింది. డిస్నీ ఇండియా-ఐసీసీ వీడియో గేమ్ వరల్డ్ కప్ 2015ను అధికారికంగా ప్రారంభించాయి. ఈ కార్యక్రమానికి క్రికెటర్ బ్రెట్ లీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఐ ఫోన్లతో పాటు, ఆండ్రాయిడ్ ఫీచర్లు కలిగిన ప్రతీ ఫోన్లోనూ ఈ గేమ్ను వీక్షించొచ్చు. Key Tags. world cup, video gama, world cup 2015, bret lee, disney india-icc, sydney. Share on ...
వరల్డ్ కప్ 2015పై వీడియో గేమ్: బ్రెట్ లీ చీఫ్ గెస్ట్!వెబ్ దునియా
క్రికెట్ వరల్డ్ కప్ పై వీడియో గేమ్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
సిడ్నీ: వరల్డ్ కప్పై వీడియో గేమ్ రూపొందింది. డిస్నీ ఇండియా-ఐసీసీ వీడియో గేమ్ వరల్డ్ కప్ 2015ను అధికారికంగా ప్రారంభించాయి. ఈ కార్యక్రమానికి క్రికెటర్ బ్రెట్ లీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఐ ఫోన్లతో పాటు, ఆండ్రాయిడ్ ఫీచర్లు కలిగిన ప్రతీ ఫోన్లోనూ ఈ గేమ్ను వీక్షించొచ్చు. Key Tags. world cup, video gama, world cup 2015, bret lee, disney india-icc, sydney. Share on ...
వరల్డ్ కప్ 2015పై వీడియో గేమ్: బ్రెట్ లీ చీఫ్ గెస్ట్!
క్రికెట్ వరల్డ్ కప్ పై వీడియో గేమ్
వెబ్ దునియా
50 లక్షల ఫాలోవర్లు.. సచిన్ ట్విట్టర్ హిట్...!
వెబ్ దునియా
ఇటీవల సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాలలో తమ అభిమానులు చేర్చుకోవడంలో రికార్డులు సాధిస్తున్నారు. ఆ కోవలో క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా చేరుకున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో చేరే అభిమానుల సంఖ్య 50 లక్షలకు చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా మాస్టర్ నిలిచాడు. ఇంతకు ముందు జనవరిలో తొలిసారిగా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ఈ ...
50 లక్షలు దాటిన సచిన్ ట్విట్టర్ అభిమానులుTelangana99
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాలలో తమ అభిమానులు చేర్చుకోవడంలో రికార్డులు సాధిస్తున్నారు. ఆ కోవలో క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా చేరుకున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో చేరే అభిమానుల సంఖ్య 50 లక్షలకు చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా మాస్టర్ నిలిచాడు. ఇంతకు ముందు జనవరిలో తొలిసారిగా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ఈ ...
50 లక్షలు దాటిన సచిన్ ట్విట్టర్ అభిమానులు
Oneindia Telugu
ప్రపంచ కప్: భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లు 20 నిమిషాల్లోనే..
Oneindia Telugu
అడిలైడ్: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ కంటే ఎక్కువేనని పాకిస్తాన్కు చెందిన షోయబ్ అక్తర్ రెండు రోజుల క్రితమే చెప్పాడు. ఈ ప్రపంచ కప్లో కూడా దాయాదులు మ్యాచ్ పైనే డిబేట్ సాగుతోంది. 14న మొదలయ్యే మెగా ఈవెంట్ కోసం ఆయా జట్లు వ్యూహరచనల్లో మునిగిపోయాయి. అయితే అందరి ...
23 ఏళ్ల తర్వాత సచిన్ లేకుండా..Andhrabhoomi
వరల్డ్కప్ :15న ఇండియా వర్సెస్ పాక్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సచిన్ లేకుండా తొలిసారి...సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
అడిలైడ్: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ కంటే ఎక్కువేనని పాకిస్తాన్కు చెందిన షోయబ్ అక్తర్ రెండు రోజుల క్రితమే చెప్పాడు. ఈ ప్రపంచ కప్లో కూడా దాయాదులు మ్యాచ్ పైనే డిబేట్ సాగుతోంది. 14న మొదలయ్యే మెగా ఈవెంట్ కోసం ఆయా జట్లు వ్యూహరచనల్లో మునిగిపోయాయి. అయితే అందరి ...
23 ఏళ్ల తర్వాత సచిన్ లేకుండా..
వరల్డ్కప్ :15న ఇండియా వర్సెస్ పాక్
సచిన్ లేకుండా తొలిసారి...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మ్యాచ్లో సమతుల్యం తెచ్చేందుకు...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెల్బోర్న్ ఫిబ్రవరి 6 : వన్డేల్లో బ్యాట్ సైజ్ పై హాట్ డిబేట్ సాగుతోంది. మ్యాచ్ ఆసక్తికరంగా సాగేందుకు బ్యాట్ సైజ్ను కుదించాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ నిర్ణయాన్ని విండీస్ ఓపెనర్ గేల్ తప్పుపట్టాడు. ఐసీసీ నిర్ణయం సరైందికాదన్నాడు. వరల్డ్కప్ ముందు ఆసక్తికర చర్చకు ఐసీసీ తెరలేపింది. క్రికెట్లో బ్యాట్స్మెన్ ఆధిపత్యం సాగుతుండటంతో.
బంగ్లాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన క్లార్క్సాక్షి
వరల్డ్ కప్ : ఫిట్ నెస్ కోసం క్లార్క్ తంటాలు.. బేస్ బాల్ బ్యాట్తో..!వెబ్ దునియా
బేస్బాల్ బ్యాట్తో మైకేల్ క్లార్క్ నెట్ ప్రాక్టీస్Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెల్బోర్న్ ఫిబ్రవరి 6 : వన్డేల్లో బ్యాట్ సైజ్ పై హాట్ డిబేట్ సాగుతోంది. మ్యాచ్ ఆసక్తికరంగా సాగేందుకు బ్యాట్ సైజ్ను కుదించాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ నిర్ణయాన్ని విండీస్ ఓపెనర్ గేల్ తప్పుపట్టాడు. ఐసీసీ నిర్ణయం సరైందికాదన్నాడు. వరల్డ్కప్ ముందు ఆసక్తికర చర్చకు ఐసీసీ తెరలేపింది. క్రికెట్లో బ్యాట్స్మెన్ ఆధిపత్యం సాగుతుండటంతో.
బంగ్లాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన క్లార్క్
వరల్డ్ కప్ : ఫిట్ నెస్ కోసం క్లార్క్ తంటాలు.. బేస్ బాల్ బ్యాట్తో..!
బేస్బాల్ బ్యాట్తో మైకేల్ క్లార్క్ నెట్ ప్రాక్టీస్
వెబ్ దునియా
జూన్ నెలలో రాజధాని నిర్మాణానికి పునాది
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో ఐదు నెలలో జూన్ 11 లేదా 12 తేదీలలో రాజధానికి పునాది రాయి వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తేదీలు దశమి, ఏకాదశి కావటంతో మంచి రోజులని జ్యోతిష్యులు సూచించడంతో ఈ ముహూర్తం ఖరారు చేశారు. కృష్ణా నదిని ఆనుకుని గ్రామాలలో పాలనా రాజధాని నిర్మాణానికి ...
జూన్ 11న పునాదిరాయి?Andhrabhoomi
జూన్లో పునాది రాయిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో ఐదు నెలలో జూన్ 11 లేదా 12 తేదీలలో రాజధానికి పునాది రాయి వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తేదీలు దశమి, ఏకాదశి కావటంతో మంచి రోజులని జ్యోతిష్యులు సూచించడంతో ఈ ముహూర్తం ఖరారు చేశారు. కృష్ణా నదిని ఆనుకుని గ్రామాలలో పాలనా రాజధాని నిర్మాణానికి ...
జూన్ 11న పునాదిరాయి?
జూన్లో పునాది రాయి
Oneindia Telugu
బౌలింగే బలహీనం
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: బ్యాటింగ్లో బలంగా ఉన్నప్పటికీ, బౌలింగే చాలా బలహీనంగా ఉందని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ హీరోలు ఉంటేగానీ వరల్డ్ కప్ను నిలబెట్టుకోలేమని వ్యాఖ్యానించాడు. బుధవారం అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, ఆజింక్య రహానే ...
భారత్పైనే ఒత్తిడిAndhraprabha Daily
వరల్డ్ కప్: 'భారత బౌలర్లు జహీర్ లాగా ఫెర్ఫామ్ చేయాలి'Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: బ్యాటింగ్లో బలంగా ఉన్నప్పటికీ, బౌలింగే చాలా బలహీనంగా ఉందని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ హీరోలు ఉంటేగానీ వరల్డ్ కప్ను నిలబెట్టుకోలేమని వ్యాఖ్యానించాడు. బుధవారం అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, ఆజింక్య రహానే ...
భారత్పైనే ఒత్తిడి
వరల్డ్ కప్: 'భారత బౌలర్లు జహీర్ లాగా ఫెర్ఫామ్ చేయాలి'
వెబ్ దునియా
జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన టీ విజేతలకు కేసీఆర్ అభినందన...!
వెబ్ దునియా
కేరళలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రాష్ట్రంలో క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ పోటీల్లో రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ...
నేషనల్ గేమ్స్ విజేతలకు సీఎం అభినందనలుసాక్షి
రోయింగ్లో రెండు స్వర్ణాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు స్వర్ణాలుVaartha
Andhrabhoomi
Andhraprabha Daily
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రాష్ట్రంలో క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ పోటీల్లో రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ...
నేషనల్ గేమ్స్ విజేతలకు సీఎం అభినందనలు
రోయింగ్లో రెండు స్వర్ణాలు
జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు స్వర్ణాలు
沒有留言:
張貼留言