2015年2月3日 星期二

2015-02-04 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఢిల్లీ పోల్స్... బీజేపీ విజన్ డాక్యుమెంట్.. ప్రపంచ స్థాయి సిటీగా...!   
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన అజెండా అని బీజేపీ ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్న తరుణంలో బీజేపీకి చెందిన నేతలు ఆ రాష్ట్రానికి తమ విజన్‌ డాక్యుమెంట్‌ను మంగళవారం విడుదల చేశారు. దేశమంతటికీ ఆదర్శప్రాయమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌గా తీర్చి దిద్దుతామని బీజేపీ స్పష్టం ...

ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీ...!   సాక్షి
ఢిల్లీ విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసిన బీజేపీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజేపీ విజన్ డాక్యుమెంట్: 'ప్రపంచ స్ధాయి సిటీగా ఢిల్లీ' (ఫోటోలు)   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బీహార్‌లో బ్యాంకు మేనేజర్ - అకౌంటెంట్ కిడ్నాప్.. రూ.20 లక్షలు డిమాండ్!   
వెబ్ దునియా
బీహార్ రాష్ట్రంలో ఓ బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్‌లను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిద్దరి విడుదలకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్‌లు ఓ జాతీయ బ్యాంకు ఉద్యోగులు కావడం గమనార్హం. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం విధులు ...

బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ కిడ్నాప్: రూ. 20 లక్షల డిమాండ్   Oneindia Telugu
బ్యాంకు అధికారులు కిడ్నాప్... రూ. 20 లక్షలు డిమాండ్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంటి ముంగిటకే రైలు టిక్కెట్ : ఇక క్యాష్ ఆన్ డెలివరీ విధానం!   
వెబ్ దునియా
రైలు ప్రయాణికులకు ఓ శుభవార్త. ఇకపై రైలు టిక్కెట్లను ఇంటి వద్దేకే అందించనున్నారు. ఇందుకోసం క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఇండియన్ రైల్ క్యాటరింగ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రవేశపెట్టనుంది. ఈ పద్ధతిలో ఎవరైనా ఇంటి వద్దే డబ్బు చెల్లించి టిక్కెట్ పొందవచ్చు. ఇప్పటివరకూ ఆన్ లైన్లో ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ ...

మనిషికి విశ్వసనీయ నేస్తం కుక్క, చంపే హక్కు ఎక్కడిది: సుప్రీం   Oneindia Telugu
డోర్ డెలివరీలో రైల్వే టిక్కెట్లు.. అప్పుడే చెల్లింపులు..   Teluguwishesh
ట్రైన్ టిక్కెట్ మీ ఇంటికే...   సాక్షి
Namasthe Telangana   
అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బెదిరింపు కేసులో దావూద్ తమ్ముడి అరెస్టు   
వెబ్ దునియా
ఓ వ్యక్తి బెరించిన కేసులో అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్బాల్ తన అనుచరులతో కలసి ఓ ఎస్టేట్ ఏజెంట్ ను బెదిరించి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఎస్టేట్ ఏజెంట్ సలీం షేక్ పోలీసులను ఆశ్రయించాడు. తనను బెదిరించిన విషయాన్ని ...

బలవంతపు వసూలు కేసులో దావూద్ సోదరుడి అరెస్ట్   సాక్షి
ముంబై పోలీసుల అదుపులో దావూద్ సోదరుడు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోహన్‌లాల్ ప్రతిపాదనపై నేడు నిర్ణయం   
సాక్షి
తిరువనంతపురం: జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లో మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 'లాలిసమ్' బ్యాండ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం అత్యంత చెత్తగా ఉందని ఆన్‌లైన్‌లో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇందులో మోహన్‌లాల్‌తో పాటు ఇతర గాయకులు స్టేజిపై పాడలేదని, అంతా ముందే ...

తిట్ల పురాణం ఆపండి.. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా!: లాల్   వెబ్ దునియా
వివాదంతో హీరో మోహన్‌లాల్ మనస్తాపం: ఫీజు వెనక్కి   Oneindia Telugu
పారితోషికాన్ని తిరిగిచ్చేందుకు సిద్ధమైన మోహన్ లాల్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆప్‌ అభ్యర్థి సరితాసింగ్‌ కారుపై దాడి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : ఢిల్లీలోని రోహ్‌తాస్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తున్న అమ్‌ అద్మీ పార్టీ అభ్యర్థి సరితా సింగ్‌ కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సరితా సింగ్‌ ప్రచార కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా సుమారు 12 మంది ఆగంతకులు ఆమె కారును నిలువరించారు. ఆమెను తీవ్ర పదజాలంతో ...

ఆప్ అభ్యర్థి పై దుండగుల దాడి   Vaartha
ఆప్ అభ్యర్థి కారుపై దాడి   Andhrabhoomi
ఢిల్లీ ఎన్నికలు: ఆప్ అభ్యర్ధి వాహనంపై దాడి, పలు అనుమానాలు   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
ఒబామా భారత పర్యటనకు ప్రతిగా పాక మిలటరీ పరేడ్‌కు జిన్‌పింగ్‌   
Andhraprabha Daily
ఇస్లామాబాద్‌: చైనా అధ్యక్షుడు జీ జి న్‌ పింగ్‌ వచ్చే నెల పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే మిలటరీ పరేడ్‌ వెెడుకల్లో పాల్లోనున్నారు. మార్చి 23వ తేదీన ఈ పరేడ్‌ జరగనుంది. పాకిస్థాన్‌ నేషనల్‌ పరేడ్‌కు ఇంకా స్థలం నిర్ణయించలేదని ఒక భద్రతా అధికారి తెలిపారు. అయితే దీనిని ఇస్లామాబాద్‌ పరిసరాల్లో నిర్వహించవచ్చని తెలిపారు. పాకిస్థాన్‌లో శాంతి ...

పాకిస్తాన్ వార్షిక మిలటరీ పరేడ్ వేడుకల్లో జింగ్‌పింగ్   TV5
భారత్ వేడుకలో ఒబామా: కౌంటర్‌గా పాక్ వేడుకల్లో చైనా అధ్యక్షుడు   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్వైన్ ఫ్లూ పంజా   
సాక్షి
తిరుపతి: జిల్లా లో స్వైన్ ఫ్లూ పంజా విసిరిం ది. పుంగనూరుకు చెందిన ఉపాధ్యాయుడు కోటస్వామిరాజు(48)ను పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరు చెన్నైలో చికిత్స పొందుతున్నారు. గత నవంబర్‌లో జిల్లాకు చెందిన వ్యక్తి స్వైన్ ఫ్లూ బారినపడి రా యవేలూరులో మరణించిన విషయం విధి తమే. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో వేల సంఖ్యలో భక్తులు ...

స్వైన్‌ఫ్లూతో ఉపాధ్యాయుడు మృతి   Andhrabhoomi
చిత్తూరు జిల్లాకు పాకిన స్వైన్ ఫ్లూ   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు.. మోడీ.. భార్యను ఇంటికి పిలిపించుకో!   
వెబ్ దునియా
సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీహెచ్‌పీ వంటి సంఘ్ పరివార్ శక్తులను చేపట్టే ఘర్ వాపసీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న నరేంద్ర మోడీ.. తన భార్యను కూడా ఇంటికి పిలిపించుకోవాలని నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, వీటిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ...

నారాయణ సంచలన వ్యాఖ్యలు: 'మోడీ.... భార్యను ఇంటికి తెచ్చుకో'   Oneindia Telugu
ప్రధాని మోడీకి నారాయణ సలహా బాగానే ఉందా   News Articles by KSR
మోదీ తన భార్యను ఇంటికి తెచ్చుకోవాలి: నారాయణ   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ : ఐబీ   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చేసిన హెచ్చరికల మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా దళాలు క్షుణ్ణంగా సోదాలు చేస్తోన్నాయి. అనుమానితులను పోలీసులు తనిఖీలు చేస్తోన్నారు.
పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరగొచ్చు: ఐబీ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言