2015年2月3日 星期二

2015-02-04 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
కడియం దళితుడే కదా: టిడిపి నేతలతో గవర్నర్   
Oneindia Telugu
హైదరాబాద్: దళితుల నుంచి ఒక్కరికీ ప్రాతినిధ్యం లేని కె. చంద్రశేఖర రావు మంత్రివర్గాన్ని బర్తరఫ్‌ చేయాలని కోరుతూ మంగళవారం రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌, టిడిపి నేతల మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ...

సచివాలయాన్ని తరలించొద్దు   Andhraprabha Daily
నేను సీఎంతో మాట్లాడతా!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'సచివాలయాన్ని తరలిస్తే ఒప్పుకోం'   సాక్షి
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణకు 'టాటా' పవర్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంద మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనకు టాటా పవర్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. నిరర్థక భూముల ద్వారా పునరుత్పాదక విద్యుదుత్పత్తి కోసం బయోమాస్ అభివృద్ధికీ ఆసక్తిని కనబరించింది. పవన విద్యుత్‌ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలను కూడా పరిశీలి స్తోంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను ...

కెటిఆర్ చేసింది మంచి ప్రయత్నమే   News Articles by KSR
పెట్టుబడులకు టాటా ఓకే   Andhrabhoomi
స్వదేశీ ఇన్వెస్టర్లపై కేటీఆర్ కన్ను.. టాటా గ్రూపే టార్గెట్!   వెబ్ దునియా
Vaartha   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
కారుకు స్టీరింగ్!   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 3: టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీని రద్దు చేశారు. దీని స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి కన్వీనర్‌గా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం కొంపల్లిలో జరిగిన టిఆర్‌ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర కమిటీని రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి ...

టీఆర్‌ఎస్ బలోపేతమే లక్ష్యం   సాక్షి
టీఆర్‌ఎస్‌ కమిటీలన్నీ రద్దు   Andhraprabha Daily
టిఆర్ఎస్ కమిటీలురద్దు- స్టీరింగ్ కమిటీ   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
చంద్రబాబు కాదు.. దుబారా బాబు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టడం చూస్తే ఆయన చంద్రబాబు కాదు, దుబారా బాబు అనిపిస్తోందని విమర్శించారు. విభజన ...

దుబారా బాబు   Andhrabhoomi
దుబారా బాబు ఖర్చుమానుకో: అంబటి రాంబాబు   Namasthe Telangana
చంద్రబాబు.. దుబారా బాబే : అంబటి రాంబాబు విసుర్లు!   వెబ్ దునియా
News4Andhra   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
లాయర్ల ఆందోళనతో స్తంభించిన హైకోర్టు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) మంగళవారం చేపట్టిన 'చలో హైకోర్టు' ఆందోళనతో హైకోర్టు స్తంభించింది. హైకోర్టును వెంటనే విభజించాలని, అప్పటివరకూ న్యాయ వ్యవస్థలో ఎటువంటి పోస్టులను భర్తీ చేయొద్దని డిమాండ్‌చేస్తూ లాయర్లు విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు, క్రిమినల్, సివిల్, ...

ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలి   Andhrabhoomi
ఊపందుకున్న హైకోర్టు విభజన డిమాండ్‌   10tv
హైకోర్టును విభజించండి: ఏఐఎల్‌యూ   Namasthe Telangana
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చక్రి స్టూడియోలో అగ్ని ప్రమాదం   
సాక్షి
హైదరాబాద్: దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రి స్టూడియోలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన స్టూడియోను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఈ ఘటనపై చక్రి భార్య శ్రావణి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కమలాపురి కాలనీలో చక్రి పేరుతో సీ-స్టూడియో ఉంది. దీని తాళం చెవి శ్రావణి ...

చక్రి ఆఫీసులో కాలిపోయిన ఫర్నిచర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చక్రి కార్యాలయంపై దాడి: పోలీసులకు భార్య, బ్రదర్ ఫిర్యాదు!   వెబ్ దునియా
చక్రి కార్యాలయంపై దుండగులు దాడి   Andhrabhoomi
తెలుగువన్   
FIlmiBeat Telugu   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజధాని అన్యాయంపై స్పందించండి: పవన్ కళ్యాణ్‌కి రైతుల వినతి   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రతీయేటా మూడు పంటలు పండే తమ విలువైన భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని, దీనిపై తమకు న్యాయం జరిగేలా చూడాలని ఏపి రాజధాని ప్రాంత రైతులు కోరారు. భూములు ఇవ్వబోమన్న రైతులను ...

పవన్.. రాజధాని అన్యాయంపై స్పందించండి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
జూన్ 2న అమరవీరుల సంస్మరణ దినం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జూన్ రెండో తేదీని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక నుంచి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో అమ రుల స్మారకస్థూపాల ఏర్పాటుకు కలెక్టర్లు చర్య లు ...

జూన్‌2న తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం   Andhraprabha Daily
జూన్ 2 అమరవీరుల సంస్మరణ దినం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
తెలంగాణలో వేరే పార్టీకి భవిష్యత్‌ లేదు: కేసీఆర్‌ (03-Feb-2015)   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఫిబ్రవరి 03: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి భవిష్యత్‌ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. మంగళవారం రాజధాని శివారులోని కొంపల్లిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రతీ ఇంటికి మంచినీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ...

టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం కొంపల్లిలో   Vaartha
టీఆర్‌ఎస్‌కు తప్ప మరోపార్టీకి భవిష్యత్ లేదు:సీఎం   Namasthe Telangana
తెరాస విస్తృత స్థాయి సమావేశం నేడే   తెలుగువన్
10tv   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
వేల కోట్లు గుమ్మరిస్తున్నా అన్నీ లోపాలే   
సాక్షి
వేల కోట్లు గుమ్మరిస్తున్నా అన్నీ లోపాలే మంగళవారం హైదరాబాద్‌లో ఐఐపీహెచ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన కేసీఆర్. చిత్రంలో టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు, మంత్రి మహేందర్ రెడ్డి, ఇన్ఫోసిస. close. The content may have been removed, or is temporarily unavailable. We apologize for the inconvenience. Please try again later. సాక్షి, హైదరాబాద్: వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు ...

ఐఐపీహెచ్‌ఎస్ క్యాంపస్‌కు సీఎం కేసీఆర్ భూమి పూజ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言