2015年2月3日 星期二

2015-02-04 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
జపాన్ క్లినికల్ స్టడీ సెంటర్లో 100 మహిళలపై అత్యాచారం!   
వెబ్ దునియా
మహిళలపై దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. జపాన్ క్లినికల్ స్టడీ సెంటర్ వందలాది మహిళలపై అత్యాచారానికి నిలయమైంది. వివరాలకెళితే.. ఒక క్లినికల్ స్టడీ సెంటర్లో వాలంటీర్లగా పనిచేసేందుకు జాయిన్ అయిన 100 మందికిపైగా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన జపాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
100 మందికి పైగా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం   TV5
డ్రగ్స్ ఇచ్చి 100 మందిపై అత్యాచారం!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీచర్లకు తుపాకుల వాడకంపై శిక్షణ...! పాక్ ప్రభుత్వం సూచన...!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌లో టీచర్లకు తుపాకుల వాడకంపై శిక్షణ కల్పించాలని ప్రభుత్వం సూచనలిచ్చింది. పాఠశాలలపై ఉగ్ర దాడులు జరిపిన నేపథ్యంలో టీచర్లను తమను తాము కాపాడుకోవడంతో పాటు విద్యార్థులనూ రక్షించే విధంగా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు భద్రత కల్పించలేమని, కనుక ఉపాధ్యాయులకే తుపాకులను ...

తుపాకులు పట్టిన టీచర్లు!   సాక్షి
పెషావర్: పాఠశాలకు తుపాకులు తెచ్చుకుంటున్న టీచర్లు   Oneindia Telugu
తుపాకులు పట్టిన పాక్ టీచర్లు   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మోడీని చంపేస్తామంటూ ట్విట్టర్ పోస్టు: ఇండియా టీవీ వెల్లడి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐసీస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామంటూ ట్విట్టర్‌లో పోస్టు చేసారని ఇండియా టీవీ పేర్కొంది. ముంబై నుంచి ఐసీస్‌లో చేరిన నలుగురిలో ఒకరు ఈ ట్విటర్ ఖాతాను నడుపుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ట్విటర్ ఖాతా కలిగిన వ్యక్తి టర్కీకి చెందిన వాడిగా ...

మోదీని టార్గెట్ చేసిన ఐఎస్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దుబాయి ఎయిర్ పోర్టు అరుదైన రికార్డు   
Namasthe Telangana
దుబాయి: అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుగా దుబాయి విమానాశ్రయం అరుదైన రికార్డు సాధించింది. తర్వాత స్థానంలో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నిలిచింది. 2013తో పోలిస్తే 6.1% వృద్ధితో గత ఏడాది 7 కోట్ల 4 లక్షల మంది దుబాయి విమానాశ్రయం మీదుగా రాకపోకలు నెరిపారు. అదే హీత్రూ ఎయిర్‌పోర్టు మీదుగా ఎటువంటి వృద్ధి లేకుండా 6.8 కోట్ల మంది రాకపోకలు ...

దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఘనత   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భారత్‌కు సుష్మాస్వరాజ్‌   
Andhraprabha Daily
బీజింగ్‌: బారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ చైనాలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం స్వదేశానికి బయలుదేరారు. ఆమె వెంట విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ కూడా ఉన్నారు. తన నాలుగు రోజుల పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో సమావేశ మయ్యారు. సుష్మాతో చర్చల సందర్భంగా జిన్‌పింగ్‌ భారత్‌ - చైనా సంబంధాలు ఈ కొత్త సంవత్సరంలొ ప్రగతి ...

చైనా వైపు మోదీ చూపు   సాక్షి
ముగిసిన సుష్మా చైనా పర్యటన   Namasthe Telangana
చైనాతో చెలిమి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
Andhrabhoomi   
వెబ్ దునియా   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మైత్రీపాల భారత్‌కు.. మోడీ శ్రీలంకకు... పర్యటన ఖరారు..!   
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షడు మైత్రీపాల సిరిసేన ఈ నెల 16వ తేదిన భారత్‌ పర్యటనకు రానున్నారు. అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 13న శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. మైత్రీపాల శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టిన తర్వాత మొట్ట మొదటి పర్యటనగా భారత్‌కు రావాలనుకోవడం విశేషం. దీన్నిబట్టి భారత్ పట్ల శ్రీలంక వైఖరిలో చోటు చేసుకున్న మార్పులు ...

మైత్రీపాల తొలి విదేశీ పర్యటనకు భారత్‌!   Vaartha
మైత్రీపాల ఇక్కడికీ..మోడీ అక్కడికీ!   Namasthe Telangana
మోడీ విదేశీ విధానం సత్ఫలితాలు ఇస్తున్నట్లే ఉంది   తెలుగువన్
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టెర్రరిస్టుల చర్య కిరాతకం, దురదృష్టకరం: నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) టెర్రరిస్టులు తమ చెరలో బందీలుగా ఉన్న ఇద్దరు జపాన్ పౌరుల్ని హతమార్చడాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య కిరాతకం, దురదృష్టకమని ట్విటర్‌లో మోడీ తెలిపారు. అలాగే తమ పౌరుల ప్రాణాలు తీసిన ఐఎస్ ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించబోనని జపాన్ ప్రధాని షింజో అబే ...

జర్నలిస్టు హత్యకు జపాన్‌ దిగ్ర్భాంతి ఉగ్రవాదంపై పోరు ఉధృతం చేస్తాం: జపాన్‌ ప్రధాని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'కిరాతకం, దురదృష్టకరం'   సాక్షి
మళ్లీ ఐఎస్‌ఐఎస్‌ కలకలం   10tv
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దలైలామాను కలిస్తే అంగీకరించం: అమెరికాను హెచ్చరించిన చైనా   
Oneindia Telugu
బీజింగ్: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఎవరు కలిసినా, దేని కోసం కలిసినా అంగీకరించేది లేదని చైనా సోమవారం నాడు అమెరికాను హెచ్చరించింది. ఫిబ్రవరి ఐదో తేదీన వాషింగ్టన్‌లో మత సంబంధమైన స్వేచ్ఛ పైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగిస్తారు. దీనికి దలైలామా హాజరు కానున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనా యూఎస్‌ను ...


ఇంకా మరిన్ని »   


జోర్డాన్ పైలట్‌ను సజీవ దహనం చేసిన ఐఎస్!   
సాక్షి
బీరుట్: డిసెంబర్‌లో తాము నిర్బంధించిన జోర్డాన్‌కు చెందిన పైలట్‌ను సజీవంగా దహనం చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ మంగళవారం వీడియో దృశ్యాలను విడుదల చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగాసిరియాలో చేపట్టిన సంకీర్ణ చర్యల్లో పాల్గొన్న జోర్డాన్‌కు చెందిన ఎఫ్-16 జెట్ విమానం డిసెంబర్ 24న కుప్పకూలింది. ఆ విమాన పైలట్ మాజ్ అల్ కస్సాస్బేను ఐఎస్ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
జనవరి నెలలో 1375 మందిని హతమార్చిన ఐఎస్!   
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు మరింతగా పెట్రేగి పోతున్నారు. 2015 సంవత్సరంలో ఒక్క జనవరి నెలలోనే 1375 మందిని హతమార్చారు. ఐఎస్ఐఎస్ దురాగతాలపై ఐక్యరాజ్యసమితి ఒక అధికారిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాస్టీకాలకు 790 మంది సాధారణ ప్రజలు మరణించగా సుమారు 600 మంది భద్రతా దళాలకు ...

అక్కడ ఒక్క జనవరిలోనే వెయ్యి మంది మృతి   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言