వెబ్ దునియా
కేంద్రియ విద్యాలయలో బయట పడ్డ బంగారు కడ్డీలు.. కోటి నగదు
వెబ్ దునియా
ఏ పుస్తకాలో... విద్యార్థుల రికార్డులో ఉండాల్సిన లాకర్లలో బంగారు కడ్డీలు.. కోటి రూపాయల నగదు బయట పడ్డాయి. దీన్ని చూసిన ప్రిన్సిపల్ మొదలు అక్కడున్నఅధికారులందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటని విస్తుబోయారు. పాఠశాలలోనా.. అందునా ప్రభుత్వ పాఠశాలలోనా.. ఇక్కడకు ఇది ఎలా వచ్చిందనే అంశాన్ని కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు. ఇంతకీ ఈ సంఘన ఎక్కడ ...
స్కూల్ లాకర్లో బంగారు కడ్డీలు లభ్యంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏ పుస్తకాలో... విద్యార్థుల రికార్డులో ఉండాల్సిన లాకర్లలో బంగారు కడ్డీలు.. కోటి రూపాయల నగదు బయట పడ్డాయి. దీన్ని చూసిన ప్రిన్సిపల్ మొదలు అక్కడున్నఅధికారులందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటని విస్తుబోయారు. పాఠశాలలోనా.. అందునా ప్రభుత్వ పాఠశాలలోనా.. ఇక్కడకు ఇది ఎలా వచ్చిందనే అంశాన్ని కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు. ఇంతకీ ఈ సంఘన ఎక్కడ ...
స్కూల్ లాకర్లో బంగారు కడ్డీలు లభ్యం
వెబ్ దునియా
రూ. 14 వేల కోసం... రిటైర్డు వాచ్ మెన్ హత్య
వెబ్ దునియా
పైసా కోసం ఎంతటి దారుణానికైనా తెగించే కర్కోటకమైన దుండగులు తయారవుతున్నారు. ఏ మాత్రం మానవత్వం లేకుండా హత్యలకు తెగబడుతున్నారు. 14 వేలంటే రూ. 14 వేల కోసం హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీరన్న ట్రాన్స్కోలో లైన్మన్గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. జేఎన్టీయూ సమీపంలోని ఇందిరమ్మకాలనీలో నివాసం ...
రూ. 14 వేల కోసం ప్రేయసితో కలిసి వ్యక్తి హత్యOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పైసా కోసం ఎంతటి దారుణానికైనా తెగించే కర్కోటకమైన దుండగులు తయారవుతున్నారు. ఏ మాత్రం మానవత్వం లేకుండా హత్యలకు తెగబడుతున్నారు. 14 వేలంటే రూ. 14 వేల కోసం హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీరన్న ట్రాన్స్కోలో లైన్మన్గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. జేఎన్టీయూ సమీపంలోని ఇందిరమ్మకాలనీలో నివాసం ...
రూ. 14 వేల కోసం ప్రేయసితో కలిసి వ్యక్తి హత్య
Oneindia Telugu
ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండానే: రాజయ్యకు కెసిఆర్ ఓదార్పు
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన టి. రాజయ్యకు ఓదార్పు మాటలు చెప్పారు. తప్పనిసరి పరిస్థితిలోనే తొలగించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దాంతో తాను కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని టి. రాజయ్య కెసిఆర్తో భేటీ తర్వాత ప్రకటించారు. వివాదం ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండా కెసిఆర్ ...
కేసీఆర్తో రాజయ్య భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీఎం కేసీఆర్తో రాజయ్య భేటీసాక్షి
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా: రాజయ్యNamasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన టి. రాజయ్యకు ఓదార్పు మాటలు చెప్పారు. తప్పనిసరి పరిస్థితిలోనే తొలగించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దాంతో తాను కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని టి. రాజయ్య కెసిఆర్తో భేటీ తర్వాత ప్రకటించారు. వివాదం ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండా కెసిఆర్ ...
కేసీఆర్తో రాజయ్య భేటీ
సీఎం కేసీఆర్తో రాజయ్య భేటీ
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా: రాజయ్య
Andhrabhoomi
రుద్రమదేవి పాటల లహరి
Andhrabhoomi
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు తొమ్మిది సంవత్సరాలు పరిశోధన చేసి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ సినిమా 'రుద్రమదేవి'. దేశంలో తొలిసారిగా గుణశేఖర్ స్టీరియోస్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక 3డి చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని పాటల విడుదల ...
మూడోవారంలో 'రుద్రమదేవి' ఆడియో విడుదలకు సన్నాహాలు...!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు తొమ్మిది సంవత్సరాలు పరిశోధన చేసి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ సినిమా 'రుద్రమదేవి'. దేశంలో తొలిసారిగా గుణశేఖర్ స్టీరియోస్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక 3డి చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని పాటల విడుదల ...
మూడోవారంలో 'రుద్రమదేవి' ఆడియో విడుదలకు సన్నాహాలు...!
Oneindia Telugu
కేజ్రీవాల్, ఈసీలకు నోటీసులు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ నేత కేజ్రీవాల్ తన అఫిడవిట్లో సమాచారాన్ని దాచారంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి వేసిన నామినేషన్లో కేజ్రీవాల్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ సమాచారాన్ని దాచిపెట్టడం నేరమని ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ ...
కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసు.. ఈసీకి కూడా...వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీ స్ధానికుడు కాదంటూ పిటిషన్, కులాన్ని కూడా టార్గెట్ చేశారుOneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ నేత కేజ్రీవాల్ తన అఫిడవిట్లో సమాచారాన్ని దాచారంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి వేసిన నామినేషన్లో కేజ్రీవాల్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ సమాచారాన్ని దాచిపెట్టడం నేరమని ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ ...
కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసు.. ఈసీకి కూడా...
ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీ స్ధానికుడు కాదంటూ పిటిషన్, కులాన్ని కూడా టార్గెట్ చేశారు
బేడీ సహాయకుడి రాజీనామా, వాపస్
సాక్షి
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీ బీజేపీకి కిరణ్ బేడీ ప్రచార సహాయకుడు నరేంద్ర టాండన్ ఝలక్ ఇచ్చారు! బేడీ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించి చివరికి ఆయనతో రాజీనామా ఉపసంహరించుకునేలా చేశారు. ఇంతకుముందు పార్టీ నగర విభాగానికి కార్యదర్శిగా పనిచేసిన టాండన్.. సోమవారం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీ బీజేపీకి కిరణ్ బేడీ ప్రచార సహాయకుడు నరేంద్ర టాండన్ ఝలక్ ఇచ్చారు! బేడీ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించి చివరికి ఆయనతో రాజీనామా ఉపసంహరించుకునేలా చేశారు. ఇంతకుముందు పార్టీ నగర విభాగానికి కార్యదర్శిగా పనిచేసిన టాండన్.. సోమవారం ...
వెబ్ దునియా
మావో-పోలీసులకు మధ్య కాల్పులు-ఆరుగురు మృతి!
వెబ్ దునియా
మావోయిస్టులకు-పోలీసులకు మధ్య ఛత్తీస్గఢ్లో మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మరణించారు. కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలోని పారల్ కోట్ గ్రామం సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో స్టేషన్ ...
ఛత్తీస్ గఢ్ లో ఎదురుకాల్పులు, ఆరుగురు మృతిసాక్షి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: సీఐ సహా ఆరుగురు పోలీసులు మృతిOneindia Telugu
చత్తీస్గఢ్లో ఎదురు కాల్పులుAndhrabhoomi
Namasthe Telangana
News Articles by KSR
TV5
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మావోయిస్టులకు-పోలీసులకు మధ్య ఛత్తీస్గఢ్లో మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మరణించారు. కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలోని పారల్ కోట్ గ్రామం సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో స్టేషన్ ...
ఛత్తీస్ గఢ్ లో ఎదురుకాల్పులు, ఆరుగురు మృతి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: సీఐ సహా ఆరుగురు పోలీసులు మృతి
చత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు
వెబ్ దునియా
కేరళ జాతీయ క్రీడల్లో అపశ్రుతి: క్రీడాకారుడి మృతి
వెబ్ దునియా
కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన నెట్ బాల్ ఆటగాడు మయురిష్ పవార్ (21) గుండెపోటుతో మృతిచెందాడు. మధ్యాహ్నం సాధన చేసిన అనంతరం తన గదికి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, సహచరులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం ...
జాతీయ క్రీడల్లో... విషాదంTV5
జాతీయ క్రీడల్లో అపశ్రుతి, ఆటగాడి మృతిNamasthe Telangana
మైదానంలోనే ప్రాణాలు వదిలాడుసాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన నెట్ బాల్ ఆటగాడు మయురిష్ పవార్ (21) గుండెపోటుతో మృతిచెందాడు. మధ్యాహ్నం సాధన చేసిన అనంతరం తన గదికి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, సహచరులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం ...
జాతీయ క్రీడల్లో... విషాదం
జాతీయ క్రీడల్లో అపశ్రుతి, ఆటగాడి మృతి
మైదానంలోనే ప్రాణాలు వదిలాడు
Oneindia Telugu
'గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఎప్పుడో చెప్పండి!'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): 'గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఎప్పుడో చెప్పండి!' అని తెలంగాణ రాష్ట్ర సర్కారును హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగ ధర్మాన్ని విస్మరించడమేమిటని నిలదీసింది. 'రాష్ట్రపతి పాలనలో లేం కదా!' అని వ్యాఖ్యానించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ...
జీహెచ్ఎంసీ ఎన్నికల వాయిదాపై హైకోర్టు ఆగ్రహం.. నిర్వహణపై జాప్యమేలా?వెబ్ దునియా
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహాంAndhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): 'గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఎప్పుడో చెప్పండి!' అని తెలంగాణ రాష్ట్ర సర్కారును హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగ ధర్మాన్ని విస్మరించడమేమిటని నిలదీసింది. 'రాష్ట్రపతి పాలనలో లేం కదా!' అని వ్యాఖ్యానించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ...
జీహెచ్ఎంసీ ఎన్నికల వాయిదాపై హైకోర్టు ఆగ్రహం.. నిర్వహణపై జాప్యమేలా?
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహాం
Oneindia Telugu
ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి 15 వీధిపోట్లు...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దక్షిణాన 8, పడమర 7 వీధి పోట్లు.. ఒక్కటి మినహా అన్నీ దోషాలే ప్రస్తుత సచివాలయానికి రెండు పోట్లు.. వాస్తు నిపుణుల విశ్లేషణ రెండింటినే తట్టుకోలేని వారు 15 పోట్లు తట్టుకునేదెలా? సచివాలయంలో సీఎం మార్గానికి 10 లక్షలతో వాస్తు మార్పు . రెండు వీధి పోట్ల సచివాలయం ఇది... ఇప్పుడున్న సచివాలయం మ్యాప్! ఇలా ఒక పక్క నుంచి తన మానాన తాను వెళ్తున్న ఈ
ఐఎస్బీలా: సింధుతో బాబు బ్యాడ్మింటన్, కేసీఆర్పై ముప్పేటదాడిOneindia Telugu
'వాస్తు దోషం అంటున్న కేసీఆర్ కే దోషం'సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దక్షిణాన 8, పడమర 7 వీధి పోట్లు.. ఒక్కటి మినహా అన్నీ దోషాలే ప్రస్తుత సచివాలయానికి రెండు పోట్లు.. వాస్తు నిపుణుల విశ్లేషణ రెండింటినే తట్టుకోలేని వారు 15 పోట్లు తట్టుకునేదెలా? సచివాలయంలో సీఎం మార్గానికి 10 లక్షలతో వాస్తు మార్పు . రెండు వీధి పోట్ల సచివాలయం ఇది... ఇప్పుడున్న సచివాలయం మ్యాప్! ఇలా ఒక పక్క నుంచి తన మానాన తాను వెళ్తున్న ఈ
ఐఎస్బీలా: సింధుతో బాబు బ్యాడ్మింటన్, కేసీఆర్పై ముప్పేటదాడి
'వాస్తు దోషం అంటున్న కేసీఆర్ కే దోషం'
沒有留言:
張貼留言