వెబ్ దునియా
కేంద్రియ విద్యాలయలో బయట పడ్డ బంగారు కడ్డీలు.. కోటి నగదు
వెబ్ దునియా
ఏ పుస్తకాలో... విద్యార్థుల రికార్డులో ఉండాల్సిన లాకర్లలో బంగారు కడ్డీలు.. కోటి రూపాయల నగదు బయట పడ్డాయి. దీన్ని చూసిన ప్రిన్సిపల్ మొదలు అక్కడున్నఅధికారులందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటని విస్తుబోయారు. పాఠశాలలోనా.. అందునా ప్రభుత్వ పాఠశాలలోనా.. ఇక్కడకు ఇది ఎలా వచ్చిందనే అంశాన్ని కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు. ఇంతకీ ఈ సంఘన ఎక్కడ ...
స్కూల్ లాకర్లో బంగారు కడ్డీలు లభ్యంNamasthe Telangana
స్కూల్ లాకర్లలో బంగారపు కడ్డీలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏ పుస్తకాలో... విద్యార్థుల రికార్డులో ఉండాల్సిన లాకర్లలో బంగారు కడ్డీలు.. కోటి రూపాయల నగదు బయట పడ్డాయి. దీన్ని చూసిన ప్రిన్సిపల్ మొదలు అక్కడున్నఅధికారులందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటని విస్తుబోయారు. పాఠశాలలోనా.. అందునా ప్రభుత్వ పాఠశాలలోనా.. ఇక్కడకు ఇది ఎలా వచ్చిందనే అంశాన్ని కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు. ఇంతకీ ఈ సంఘన ఎక్కడ ...
స్కూల్ లాకర్లో బంగారు కడ్డీలు లభ్యం
స్కూల్ లాకర్లలో బంగారపు కడ్డీలు
వెబ్ దునియా
మావో-పోలీసులకు మధ్య కాల్పులు-ఆరుగురు మృతి!
వెబ్ దునియా
మావోయిస్టులకు-పోలీసులకు మధ్య ఛత్తీస్గఢ్లో మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మరణించారు. కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలోని పారల్ కోట్ గ్రామం సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో స్టేషన్ ...
ఛత్తీస్ గఢ్ లో ఎదురుకాల్పులు, ఆరుగురు మృతిసాక్షి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: సీఐ సహా ఆరుగురు పోలీసులు మృతిOneindia Telugu
చత్తీస్గఢ్లో ఎదురు కాల్పులుAndhrabhoomi
Namasthe Telangana
News Articles by KSR
TV5
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మావోయిస్టులకు-పోలీసులకు మధ్య ఛత్తీస్గఢ్లో మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మరణించారు. కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలోని పారల్ కోట్ గ్రామం సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో స్టేషన్ ...
ఛత్తీస్ గఢ్ లో ఎదురుకాల్పులు, ఆరుగురు మృతి
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: సీఐ సహా ఆరుగురు పోలీసులు మృతి
చత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు
వెబ్ దునియా
కేరళ జాతీయ క్రీడల్లో అపశ్రుతి: క్రీడాకారుడి మృతి
వెబ్ దునియా
కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన నెట్ బాల్ ఆటగాడు మయురిష్ పవార్ (21) గుండెపోటుతో మృతిచెందాడు. మధ్యాహ్నం సాధన చేసిన అనంతరం తన గదికి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, సహచరులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం ...
జాతీయ క్రీడల్లో... విషాదంTV5
జాతీయ క్రీడల్లో అపశ్రుతి, ఆటగాడి మృతిNamasthe Telangana
మైదానంలోనే ప్రాణాలు వదిలాడుసాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన నెట్ బాల్ ఆటగాడు మయురిష్ పవార్ (21) గుండెపోటుతో మృతిచెందాడు. మధ్యాహ్నం సాధన చేసిన అనంతరం తన గదికి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, సహచరులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం ...
జాతీయ క్రీడల్లో... విషాదం
జాతీయ క్రీడల్లో అపశ్రుతి, ఆటగాడి మృతి
మైదానంలోనే ప్రాణాలు వదిలాడు
Oneindia Telugu
బేడీ సహాయకుడి రాజీనామా, వాపస్
సాక్షి
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీ బీజేపీకి కిరణ్ బేడీ ప్రచార సహాయకుడు నరేంద్ర టాండన్ ఝలక్ ఇచ్చారు! బేడీ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించి చివరికి ఆయనతో రాజీనామా ఉపసంహరించుకునేలా చేశారు. ఇంతకుముందు పార్టీ నగర విభాగానికి కార్యదర్శిగా పనిచేసిన టాండన్.. సోమవారం ...
కిరణ్ బేడీకి ఎదురు దెబ్బNews Articles by KSR
కిరణ్బేదీ సహాయకుడు నరేంద్ర టాండన్ రాజీనామాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భాజపా నుంచి తప్పుకున్న టాండన్Andhrabhoomi
Oneindia Telugu
Vaartha
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీ బీజేపీకి కిరణ్ బేడీ ప్రచార సహాయకుడు నరేంద్ర టాండన్ ఝలక్ ఇచ్చారు! బేడీ నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించి చివరికి ఆయనతో రాజీనామా ఉపసంహరించుకునేలా చేశారు. ఇంతకుముందు పార్టీ నగర విభాగానికి కార్యదర్శిగా పనిచేసిన టాండన్.. సోమవారం ...
కిరణ్ బేడీకి ఎదురు దెబ్బ
కిరణ్బేదీ సహాయకుడు నరేంద్ర టాండన్ రాజీనామా
భాజపా నుంచి తప్పుకున్న టాండన్
Oneindia Telugu
కేజ్రీవాల్, ఈసీలకు నోటీసులు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ నేత కేజ్రీవాల్ తన అఫిడవిట్లో సమాచారాన్ని దాచారంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి వేసిన నామినేషన్లో కేజ్రీవాల్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ సమాచారాన్ని దాచిపెట్టడం నేరమని ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ ...
కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసు.. ఈసీకి కూడా...వెబ్ దునియా
అరవింద్ కేజ్రీవాల్ కి కోర్టు నోటీసులు!తెలుగువన్
కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులుVaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ నేత కేజ్రీవాల్ తన అఫిడవిట్లో సమాచారాన్ని దాచారంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆయనకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి వేసిన నామినేషన్లో కేజ్రీవాల్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ సమాచారాన్ని దాచిపెట్టడం నేరమని ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ ...
కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసు.. ఈసీకి కూడా...
అరవింద్ కేజ్రీవాల్ కి కోర్టు నోటీసులు!
కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సాక్షి
మహిళకు స్వైన్ ఫ్లూ నిర్ధారణ
సాక్షి
మంచిర్యాల టౌన్ : స్వైన్ ఫ్లూ జిల్లానూ చుట్టుముట్టింది. ఒక్కొక్కరిగా కేసులు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే వ్యాధి లక్షణాలతో బాసరలో ఓ యువతి చనిపోగా.. ఇటీవల ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా సోమవారం కాసిపేట మండలానికి చెందిన మరో మహిళకు కూడా స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. కాసిపేట మండలం రొట్టపల్లి గ్రామానికి ...
స్వైన్ ఫ్లూపై సమరం!Andhrabhoomi
'స్వైన్ఫ్లూపై ఖైదీల బంధువులు ఆందోళన చెందొద్దు'Namasthe Telangana
అరకు ఎంపీకి స్వైన్ ఫ్లూVaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 39 వార్తల కథనాలు »
సాక్షి
మంచిర్యాల టౌన్ : స్వైన్ ఫ్లూ జిల్లానూ చుట్టుముట్టింది. ఒక్కొక్కరిగా కేసులు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే వ్యాధి లక్షణాలతో బాసరలో ఓ యువతి చనిపోగా.. ఇటీవల ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా సోమవారం కాసిపేట మండలానికి చెందిన మరో మహిళకు కూడా స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. కాసిపేట మండలం రొట్టపల్లి గ్రామానికి ...
స్వైన్ ఫ్లూపై సమరం!
'స్వైన్ఫ్లూపై ఖైదీల బంధువులు ఆందోళన చెందొద్దు'
అరకు ఎంపీకి స్వైన్ ఫ్లూ
సాక్షి
ఢిల్లీలో మరో చర్చిపై దాడి
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో మరో చర్చి విధ్వంసానికి గురైంది. దక్షిణ ఢిల్లీలోని వసంత్కుంజ్లో ఉన్న సెయింట్ ఆల్ఫోన్సా చర్చిలోకి ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి విధ్వంసం సృష్టించారు. నగరంలో గత నవంబర్ నుంచి చర్చీలపై ఇలాంటి దాడి జరగడం ఇది ఐదోసారి.
ఢిల్లీలో చర్చిపై దుండగుల దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీలో చర్చి ధ్వంసం: సోమవారం ఉదయం 3 గంటలకే...వెబ్ దునియా
డిల్లీలో చర్చిపై దాడిNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో మరో చర్చి విధ్వంసానికి గురైంది. దక్షిణ ఢిల్లీలోని వసంత్కుంజ్లో ఉన్న సెయింట్ ఆల్ఫోన్సా చర్చిలోకి ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి విధ్వంసం సృష్టించారు. నగరంలో గత నవంబర్ నుంచి చర్చీలపై ఇలాంటి దాడి జరగడం ఇది ఐదోసారి.
ఢిల్లీలో చర్చిపై దుండగుల దాడి
ఢిల్లీలో చర్చి ధ్వంసం: సోమవారం ఉదయం 3 గంటలకే...
డిల్లీలో చర్చిపై దాడి
Andhrabhoomi
ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఒరవడి
Andhrabhoomi
బీజింగ్, ఫిబ్రవరి 2: భారత్లో పటిష్టమైన సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇక్కడ జిన్పింగ్తో సమవేశమయ్యారు. భారత్- చైనా సంబంధాలు కొత్తఒరడిని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడానికి కృషి ...
గుజరాత్ గుర్తుండిపోతుందిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొత్త ఏడాదిలో నూతన పురోగతిసాక్షి
అమెరికా-భారత్ సంబంధాలపై చైనాకు భయమొద్దు: ఒబామావెబ్ దునియా
Oneindia Telugu
Andhraprabha Daily
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
బీజింగ్, ఫిబ్రవరి 2: భారత్లో పటిష్టమైన సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇక్కడ జిన్పింగ్తో సమవేశమయ్యారు. భారత్- చైనా సంబంధాలు కొత్తఒరడిని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడానికి కృషి ...
గుజరాత్ గుర్తుండిపోతుంది
కొత్త ఏడాదిలో నూతన పురోగతి
అమెరికా-భారత్ సంబంధాలపై చైనాకు భయమొద్దు: ఒబామా
వెబ్ దునియా
ముడిచమురు ధరల పుణ్యం: విమాన ఇంధనం ధరల పెంపు!
వెబ్ దునియా
విమాన ఇంధనం ధరలు భారీగా తగ్గాయి. ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో ప్రస్తుతం విమాన ఇంధన ధర డీజిల్ కన్నా చౌకగా ఉంది. విమానయాన సంస్థల నిర్వహణా ఖర్చులో సుమారు 40 శాతంగా ఉన్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) ధరను 11.3 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు ప్రకటించాయి. ప్రతి నెలా నిర్వహించే ధరల సమీక్షలో భాగంగా ...
డీజిల్ కంటే విమాన ఇంధనమే చౌకVaartha
విమాన ఇంధనం..డీజిల్ కంటే చౌకNamasthe Telangana
విమాన ఇంధనం.. డీజిల్ కన్నా చౌక!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విమాన ఇంధనం ధరలు భారీగా తగ్గాయి. ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో ప్రస్తుతం విమాన ఇంధన ధర డీజిల్ కన్నా చౌకగా ఉంది. విమానయాన సంస్థల నిర్వహణా ఖర్చులో సుమారు 40 శాతంగా ఉన్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) ధరను 11.3 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు ప్రకటించాయి. ప్రతి నెలా నిర్వహించే ధరల సమీక్షలో భాగంగా ...
డీజిల్ కంటే విమాన ఇంధనమే చౌక
విమాన ఇంధనం..డీజిల్ కంటే చౌక
విమాన ఇంధనం.. డీజిల్ కన్నా చౌక!
Vaartha
గాంధీ లో స్వైన్ఫ్లూతో ఇద్దరి మృతి
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: స్వైన్ఫ్లూ మహమ్మారి మరో ఇద్దరిని బలితీసుకుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లోను ఈ వ్యాధి స్వైర విహారం చేస్తోంది. మృతుల్లో ఒకరిది కీసర కాగా మరొకరు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 9 మంది చిన్నారులతో సహా 33 మందికి పాజిటీవ్ గా నిర్దారించారు. మరో 36 మందికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు తెలిపారు.
స్వైన్ఫ్లూతో ఇద్దరి మృతిAndhrabhoomi
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఇద్దరి మృతిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: స్వైన్ఫ్లూ మహమ్మారి మరో ఇద్దరిని బలితీసుకుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లోను ఈ వ్యాధి స్వైర విహారం చేస్తోంది. మృతుల్లో ఒకరిది కీసర కాగా మరొకరు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 9 మంది చిన్నారులతో సహా 33 మందికి పాజిటీవ్ గా నిర్దారించారు. మరో 36 మందికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు తెలిపారు.
స్వైన్ఫ్లూతో ఇద్దరి మృతి
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఇద్దరి మృతి
沒有留言:
張貼留言