Oneindia Telugu
ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండానే: రాజయ్యకు కెసిఆర్ ఓదార్పు
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన టి. రాజయ్యకు ఓదార్పు మాటలు చెప్పారు. తప్పనిసరి పరిస్థితిలోనే తొలగించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దాంతో తాను కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని టి. రాజయ్య కెసిఆర్తో భేటీ తర్వాత ప్రకటించారు. వివాదం ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండా కెసిఆర్ ...
కేసీఆర్తో రాజయ్య భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సీఎం కేసీఆర్తో రాజయ్య భేటీసాక్షి
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా: రాజయ్యNamasthe Telangana
వెబ్ దునియా
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన టి. రాజయ్యకు ఓదార్పు మాటలు చెప్పారు. తప్పనిసరి పరిస్థితిలోనే తొలగించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. దాంతో తాను కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని టి. రాజయ్య కెసిఆర్తో భేటీ తర్వాత ప్రకటించారు. వివాదం ప్రతిపక్షాల చేతికి వెళ్లకుండా కెసిఆర్ ...
కేసీఆర్తో రాజయ్య భేటీ
సీఎం కేసీఆర్తో రాజయ్య భేటీ
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా: రాజయ్య
వెబ్ దునియా
రూ. 14 వేల కోసం... రిటైర్డు వాచ్ మెన్ హత్య
వెబ్ దునియా
పైసా కోసం ఎంతటి దారుణానికైనా తెగించే కర్కోటకమైన దుండగులు తయారవుతున్నారు. ఏ మాత్రం మానవత్వం లేకుండా హత్యలకు తెగబడుతున్నారు. 14 వేలంటే రూ. 14 వేల కోసం హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీరన్న ట్రాన్స్కోలో లైన్మన్గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. జేఎన్టీయూ సమీపంలోని ఇందిరమ్మకాలనీలో నివాసం ...
రూ. 14 వేల కోసం ప్రేయసితో కలిసి వ్యక్తి హత్యOneindia Telugu
రూ.14 వేల కోసం హత్యసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పైసా కోసం ఎంతటి దారుణానికైనా తెగించే కర్కోటకమైన దుండగులు తయారవుతున్నారు. ఏ మాత్రం మానవత్వం లేకుండా హత్యలకు తెగబడుతున్నారు. 14 వేలంటే రూ. 14 వేల కోసం హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వీరన్న ట్రాన్స్కోలో లైన్మన్గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. జేఎన్టీయూ సమీపంలోని ఇందిరమ్మకాలనీలో నివాసం ...
రూ. 14 వేల కోసం ప్రేయసితో కలిసి వ్యక్తి హత్య
రూ.14 వేల కోసం హత్య
Andhrabhoomi
రుద్రమదేవి పాటల లహరి
Andhrabhoomi
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు తొమ్మిది సంవత్సరాలు పరిశోధన చేసి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ సినిమా 'రుద్రమదేవి'. దేశంలో తొలిసారిగా గుణశేఖర్ స్టీరియోస్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక 3డి చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని పాటల విడుదల ...
మూడోవారంలో 'రుద్రమదేవి' ఆడియో విడుదలకు సన్నాహాలు...!వెబ్ దునియా
'రుద్రమదేవి' ఆడియోకి హైయ్యెస్ట్ రేట్FIlmiBeat Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు తొమ్మిది సంవత్సరాలు పరిశోధన చేసి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ సినిమా 'రుద్రమదేవి'. దేశంలో తొలిసారిగా గుణశేఖర్ స్టీరియోస్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక 3డి చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని పాటల విడుదల ...
మూడోవారంలో 'రుద్రమదేవి' ఆడియో విడుదలకు సన్నాహాలు...!
'రుద్రమదేవి' ఆడియోకి హైయ్యెస్ట్ రేట్
Oneindia Telugu
'గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఎప్పుడో చెప్పండి!'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): 'గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఎప్పుడో చెప్పండి!' అని తెలంగాణ రాష్ట్ర సర్కారును హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగ ధర్మాన్ని విస్మరించడమేమిటని నిలదీసింది. 'రాష్ట్రపతి పాలనలో లేం కదా!' అని వ్యాఖ్యానించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ...
జీహెచ్ఎంసీ ఎన్నికల వాయిదాపై హైకోర్టు ఆగ్రహం.. నిర్వహణపై జాప్యమేలా?వెబ్ దునియా
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహాంAndhrabhoomi
జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహంసాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): 'గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు ఎప్పుడో చెప్పండి!' అని తెలంగాణ రాష్ట్ర సర్కారును హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగ ధర్మాన్ని విస్మరించడమేమిటని నిలదీసింది. 'రాష్ట్రపతి పాలనలో లేం కదా!' అని వ్యాఖ్యానించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ...
జీహెచ్ఎంసీ ఎన్నికల వాయిదాపై హైకోర్టు ఆగ్రహం.. నిర్వహణపై జాప్యమేలా?
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహాం
జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం
Oneindia Telugu
ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి 15 వీధిపోట్లు...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దక్షిణాన 8, పడమర 7 వీధి పోట్లు.. ఒక్కటి మినహా అన్నీ దోషాలే ప్రస్తుత సచివాలయానికి రెండు పోట్లు.. వాస్తు నిపుణుల విశ్లేషణ రెండింటినే తట్టుకోలేని వారు 15 పోట్లు తట్టుకునేదెలా? సచివాలయంలో సీఎం మార్గానికి 10 లక్షలతో వాస్తు మార్పు . రెండు వీధి పోట్ల సచివాలయం ఇది... ఇప్పుడున్న సచివాలయం మ్యాప్! ఇలా ఒక పక్క నుంచి తన మానాన తాను వెళ్తున్న ఈ
ఐఎస్బీలా: సింధుతో బాబు బ్యాడ్మింటన్, కేసీఆర్పై ముప్పేటదాడిOneindia Telugu
'వాస్తు దోషం అంటున్న కేసీఆర్ కే దోషం'సాక్షి
సచివాలయానికి దోషం లేదు.. అదంతా కేసీఆర్కే : మోత్కుపల్లివెబ్ దునియా
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దక్షిణాన 8, పడమర 7 వీధి పోట్లు.. ఒక్కటి మినహా అన్నీ దోషాలే ప్రస్తుత సచివాలయానికి రెండు పోట్లు.. వాస్తు నిపుణుల విశ్లేషణ రెండింటినే తట్టుకోలేని వారు 15 పోట్లు తట్టుకునేదెలా? సచివాలయంలో సీఎం మార్గానికి 10 లక్షలతో వాస్తు మార్పు . రెండు వీధి పోట్ల సచివాలయం ఇది... ఇప్పుడున్న సచివాలయం మ్యాప్! ఇలా ఒక పక్క నుంచి తన మానాన తాను వెళ్తున్న ఈ
ఐఎస్బీలా: సింధుతో బాబు బ్యాడ్మింటన్, కేసీఆర్పై ముప్పేటదాడి
'వాస్తు దోషం అంటున్న కేసీఆర్ కే దోషం'
సచివాలయానికి దోషం లేదు.. అదంతా కేసీఆర్కే : మోత్కుపల్లి
వెబ్ దునియా
అబ్బే అలాంటిదేమీ లేదు: క్వార్టర్స్ కబ్జాపై చెవిరెడ్డి
వెబ్ దునియా
ఆనంద్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్ట్స్లో భూమిని కబ్జాచేసి అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నట్టు వార్తలను వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఖండించారు. ఇప్పటికే తమ ఇంటిని ఏపీ సచివాలయ అధికారులు ఇంటిని పరిశీలించారు. ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించిన చెవిరెడ్డి.. తాను నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించడం లేదని, ...
అబ్బే.. అదేం లేదు..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎమ్మెల్యే ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులుAndhrabhoomi
ఐదేళ్ల తర్వాత నాక్కాదు: ఎమ్మెల్యే క్వార్టర్స్పై చెవిరెడ్డిOneindia Telugu
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆనంద్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్ట్స్లో భూమిని కబ్జాచేసి అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నట్టు వార్తలను వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఖండించారు. ఇప్పటికే తమ ఇంటిని ఏపీ సచివాలయ అధికారులు ఇంటిని పరిశీలించారు. ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించిన చెవిరెడ్డి.. తాను నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని నిర్మించడం లేదని, ...
అబ్బే.. అదేం లేదు..!
ఎమ్మెల్యే ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు
ఐదేళ్ల తర్వాత నాక్కాదు: ఎమ్మెల్యే క్వార్టర్స్పై చెవిరెడ్డి
సాక్షి
రైలు ఢీకొని తల్లీకూతుళ్ల మృతి
సాక్షి
హైదరాబాద్ : పట్టాలు దాటుతున్న తల్లీకూతుళ్లను రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని బోరబండ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది.వివరాలిలా ఉన్నాయి.. జహీరాబాద్ పట్టణం ఆర్యానగర్కు చెందిన తల్లీకూతుళ్లు లింగమ్మ (55), తుల్జామ్మ (35)లు శుక్రవారం ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్ ...
రైలు ఢీకొని తల్లీకూతురు మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బోరబండ రైల్వే స్టేషన్లో విషాదం: రైలు ఢీకొని తల్లి, కూతుళ్లు దుర్మరణంవెబ్ దునియా
బోరబండలో విషాదం: పట్టాలు దాటుతూ రైలు ఢీకొని తల్లి, కూతురు మృతిOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : పట్టాలు దాటుతున్న తల్లీకూతుళ్లను రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని బోరబండ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది.వివరాలిలా ఉన్నాయి.. జహీరాబాద్ పట్టణం ఆర్యానగర్కు చెందిన తల్లీకూతుళ్లు లింగమ్మ (55), తుల్జామ్మ (35)లు శుక్రవారం ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్ ...
రైలు ఢీకొని తల్లీకూతురు మృతి
బోరబండ రైల్వే స్టేషన్లో విషాదం: రైలు ఢీకొని తల్లి, కూతుళ్లు దుర్మరణం
బోరబండలో విషాదం: పట్టాలు దాటుతూ రైలు ఢీకొని తల్లి, కూతురు మృతి
వెబ్ దునియా
త్రిషకు కాబోయే భర్తకు హత్యాబెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు..!
వెబ్ దునియా
చెన్నై బ్యూటీ త్రిషకు కాబోయే భర్త వరుణ్ మణియన్. ఈయన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త. పైగా తమిళ చిత్ర నిర్మాత. అయితే, వరుణ్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాస్కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేస్తే తల తీస్తామంటూ బెదిరించారు. దీంతో త్రిష ...
త్రిష బర్తకు బెదిరింపు ఫోన్ లుNews Articles by KSR
ఐపీఎల్కు రావద్దు లేపేస్తాం... వరుణ్కు వార్నింగ్..త్రిష ఆందోళనPalli Batani
చంపేస్తాం: త్రిషకు కాబోయే భర్తకు బెదిరింపులుFIlmiBeat Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చెన్నై బ్యూటీ త్రిషకు కాబోయే భర్త వరుణ్ మణియన్. ఈయన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త. పైగా తమిళ చిత్ర నిర్మాత. అయితే, వరుణ్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాస్కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేస్తే తల తీస్తామంటూ బెదిరించారు. దీంతో త్రిష ...
త్రిష బర్తకు బెదిరింపు ఫోన్ లు
ఐపీఎల్కు రావద్దు లేపేస్తాం... వరుణ్కు వార్నింగ్..త్రిష ఆందోళన
చంపేస్తాం: త్రిషకు కాబోయే భర్తకు బెదిరింపులు
వెబ్ దునియా
ఎంపీ మురళీ మోహన్ కుమారుని ఇంట్లో చోరీ... రూ.6 లక్షల....
వెబ్ దునియా
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి తెలుగుదేశం ఎంపీ మురళీ మోహన్ కుమారుడు రామ్మోహన్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీలో రామ్మోహన్ స్నేహితురాలు శ్రీలంక దేశానికి చెందిన యువతి నాచియాకు చెందిన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు సమాచారం. ఈ చోరీలో మొత్తం ఆరు లక్షల రూపాయల విలువ చేసే నగలు, ఇతర విలువైన వస్తువులు మాయమైపట్టు తెలుస్తోంది. దీంతో ...
ఎంపీ ఇంట్లో చోరీVaartha
మురళీమోహన్ కొడుకు ఇంటిలో చోరిNews Articles by KSR
ఎంపీ మురళీమోహన్ ఇంట్లో చోరీసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి తెలుగుదేశం ఎంపీ మురళీ మోహన్ కుమారుడు రామ్మోహన్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీలో రామ్మోహన్ స్నేహితురాలు శ్రీలంక దేశానికి చెందిన యువతి నాచియాకు చెందిన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు సమాచారం. ఈ చోరీలో మొత్తం ఆరు లక్షల రూపాయల విలువ చేసే నగలు, ఇతర విలువైన వస్తువులు మాయమైపట్టు తెలుస్తోంది. దీంతో ...
ఎంపీ ఇంట్లో చోరీ
మురళీమోహన్ కొడుకు ఇంటిలో చోరి
ఎంపీ మురళీమోహన్ ఇంట్లో చోరీ
Oneindia Telugu
విడిగా ఎంసెట్ నిర్వహణకు నిర్ణయం
Andhrabhoomi
హైదరాబాద్:ఎంసెట్ను విడిగా నిర్వహించాలని ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సోమవారం నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో విద్యుత్చార్జీల వాడీవేడి చర్చ జరిగింది. విద్యుత్ చార్జీలను 10శాతం పెంచాలని ఈఆర్సీ సిఫార్స్ను మంత్రివర్గం వ్యతిరేకించింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలుNamasthe Telangana
సొంతగా ఎంసెట్, కాకినాడ జేఎన్టీయూకు: హోదాపై..Oneindia Telugu
విడిగానే ఎంసెట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్:ఎంసెట్ను విడిగా నిర్వహించాలని ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సోమవారం నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో విద్యుత్చార్జీల వాడీవేడి చర్చ జరిగింది. విద్యుత్ చార్జీలను 10శాతం పెంచాలని ఈఆర్సీ సిఫార్స్ను మంత్రివర్గం వ్యతిరేకించింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
సొంతగా ఎంసెట్, కాకినాడ జేఎన్టీయూకు: హోదాపై..
విడిగానే ఎంసెట్
沒有留言:
張貼留言