వెబ్ దునియా
మైత్రీపాల భారత్కు.. మోడీ శ్రీలంకకు... పర్యటన ఖరారు..!
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షడు మైత్రీపాల సిరిసేన ఈ నెల 16వ తేదిన భారత్ పర్యటనకు రానున్నారు. అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 13న శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. మైత్రీపాల శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టిన తర్వాత మొట్ట మొదటి పర్యటనగా భారత్కు రావాలనుకోవడం విశేషం. దీన్నిబట్టి భారత్ పట్ల శ్రీలంక వైఖరిలో చోటు చేసుకున్న మార్పులు ...
మైత్రీపాల తొలి విదేశీ పర్యటనకు భారత్!Vaartha
మైత్రీపాల ఇక్కడికీ..మోడీ అక్కడికీ!Namasthe Telangana
శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల భారత్ పర్యటన ఖరారుతెలుగువన్
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్షడు మైత్రీపాల సిరిసేన ఈ నెల 16వ తేదిన భారత్ పర్యటనకు రానున్నారు. అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 13న శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు. మైత్రీపాల శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టిన తర్వాత మొట్ట మొదటి పర్యటనగా భారత్కు రావాలనుకోవడం విశేషం. దీన్నిబట్టి భారత్ పట్ల శ్రీలంక వైఖరిలో చోటు చేసుకున్న మార్పులు ...
మైత్రీపాల తొలి విదేశీ పర్యటనకు భారత్!
మైత్రీపాల ఇక్కడికీ..మోడీ అక్కడికీ!
శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల భారత్ పర్యటన ఖరారు
Oneindia Telugu
పెషావర్: పాఠశాలకు తుపాకులు తెచ్చుకుంటున్న టీచర్లు
Oneindia Telugu
పెషావర్: విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు తమకు ఎదురయ్యే ప్రతికూల పరిణామాలను కూడా ఎదుర్కొనేందుకు ఆ ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. పుస్తకాలు పట్టుకుని బడికి రావాల్సిన ఆ ఉపాధ్యాయులు తుపాకులు వెంట తెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్లోని పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 150మందికిపైగా ప్రాణాలను ...
తుపాకులు పట్టిన పాక్ టీచర్లుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
పెషావర్: విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు తమకు ఎదురయ్యే ప్రతికూల పరిణామాలను కూడా ఎదుర్కొనేందుకు ఆ ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. పుస్తకాలు పట్టుకుని బడికి రావాల్సిన ఆ ఉపాధ్యాయులు తుపాకులు వెంట తెచ్చుకుంటున్నారు. పాకిస్థాన్లోని పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 150మందికిపైగా ప్రాణాలను ...
తుపాకులు పట్టిన పాక్ టీచర్లు
వెబ్ దునియా
జనవరి నెలలో 1375 మందిని హతమార్చిన ఐఎస్!
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు మరింతగా పెట్రేగి పోతున్నారు. 2015 సంవత్సరంలో ఒక్క జనవరి నెలలోనే 1375 మందిని హతమార్చారు. ఐఎస్ఐఎస్ దురాగతాలపై ఐక్యరాజ్యసమితి ఒక అధికారిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాస్టీకాలకు 790 మంది సాధారణ ప్రజలు మరణించగా సుమారు 600 మంది భద్రతా దళాలకు ...
అక్కడ ఒక్క జనవరిలోనే వెయ్యి మంది మృతిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు మరింతగా పెట్రేగి పోతున్నారు. 2015 సంవత్సరంలో ఒక్క జనవరి నెలలోనే 1375 మందిని హతమార్చారు. ఐఎస్ఐఎస్ దురాగతాలపై ఐక్యరాజ్యసమితి ఒక అధికారిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దాస్టీకాలకు 790 మంది సాధారణ ప్రజలు మరణించగా సుమారు 600 మంది భద్రతా దళాలకు ...
అక్కడ ఒక్క జనవరిలోనే వెయ్యి మంది మృతి
వెబ్ దునియా
టెర్రరిస్టుల చర్య కిరాతకం, దురదృష్టకరం: నరేంద్ర మోడీ
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) టెర్రరిస్టులు తమ చెరలో బందీలుగా ఉన్న ఇద్దరు జపాన్ పౌరుల్ని హతమార్చడాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య కిరాతకం, దురదృష్టకమని ట్విటర్లో మోడీ తెలిపారు. అలాగే తమ పౌరుల ప్రాణాలు తీసిన ఐఎస్ ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించబోనని జపాన్ ప్రధాని షింజో అబే ...
మళ్లీ ఐఎస్ఐఎస్ కలకలం10tv
జర్నలిస్టు హత్యకు జపాన్ దిగ్ర్భాంతి ఉగ్రవాదంపై పోరు ఉధృతం చేస్తాం: జపాన్ ప్రధానిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'కిరాతకం, దురదృష్టకరం'సాక్షి
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) టెర్రరిస్టులు తమ చెరలో బందీలుగా ఉన్న ఇద్దరు జపాన్ పౌరుల్ని హతమార్చడాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య కిరాతకం, దురదృష్టకమని ట్విటర్లో మోడీ తెలిపారు. అలాగే తమ పౌరుల ప్రాణాలు తీసిన ఐఎస్ ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించబోనని జపాన్ ప్రధాని షింజో అబే ...
మళ్లీ ఐఎస్ఐఎస్ కలకలం
జర్నలిస్టు హత్యకు జపాన్ దిగ్ర్భాంతి ఉగ్రవాదంపై పోరు ఉధృతం చేస్తాం: జపాన్ ప్రధాని
'కిరాతకం, దురదృష్టకరం'
వైమానికి దాడులు... తిరుగుబాటుదారుల హతం
సాక్షి
డెమాస్కస్: సిరియా దక్షిణ ప్రావెన్స్ ప్రాంతమైన దార్రాలోని జస్సెమ్ పట్టణాన్ని అక్రమించిన తిరుబాటుదారులపై ఆ దేశం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ సైనికాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.... అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ...
ఇంకా మరిన్ని »
సాక్షి
డెమాస్కస్: సిరియా దక్షిణ ప్రావెన్స్ ప్రాంతమైన దార్రాలోని జస్సెమ్ పట్టణాన్ని అక్రమించిన తిరుబాటుదారులపై ఆ దేశం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ సైనికాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.... అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ...
Namasthe Telangana
45నిమిషాలపాటు ఆగిన నాడీస్పందన
Namasthe Telangana
మనిషికి గుండె స్పందనలానే నాడీ (పల్స్) పనిచేయడమూ అంతే ముఖ్యం. కానీ, చాలా విచ్రితంగా ఫ్లోరిడాకు చెందిన ఒక గర్భవతికి నిజంగానే సుమారు 45 నిముషాలపాటు నాడీస్పందన దాదాపుగా నిలిచిపోయింది. వైద్యులను నివ్వెరపరిచిన ఈ సంఘటన గతేడాది సెప్టెంబర్లో జరిగింది. రూబీ గ్రాపెరా క్యాసిమిరో (40)కు మామూలు ప్రవసం కష్టమవడంతో సిజేరియన్ (సి-సెక్షన్) ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
మనిషికి గుండె స్పందనలానే నాడీ (పల్స్) పనిచేయడమూ అంతే ముఖ్యం. కానీ, చాలా విచ్రితంగా ఫ్లోరిడాకు చెందిన ఒక గర్భవతికి నిజంగానే సుమారు 45 నిముషాలపాటు నాడీస్పందన దాదాపుగా నిలిచిపోయింది. వైద్యులను నివ్వెరపరిచిన ఈ సంఘటన గతేడాది సెప్టెంబర్లో జరిగింది. రూబీ గ్రాపెరా క్యాసిమిరో (40)కు మామూలు ప్రవసం కష్టమవడంతో సిజేరియన్ (సి-సెక్షన్) ...
Teluguwishesh
మేం అత్మహత్య చేసుకుంటున్నాం..
Teluguwishesh
హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ వ్యాపారి వదిలిన లేఖ కలకలం రేపుతోంది. వ్యాపారి కుటుంబ సమేతంగా అదృశ్యమైయ్యాడు. ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బరావు అనే వ్యాపారి తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరునికి సూసైడ్ నోట్ రాసి వెళ్లడంతో వనస్థలిపురంలో కలకలం రుగుతోంది.
బాపట్లలో అంజలి : కోన వెంకట్ను మరిచిపోనని కామెంట్!వెబ్ దునియా
కోన వెంకట్ రెస్టారెంట్ బిజినెస్.... టేస్ట్ అదుర్స్ అన్న అంజలిPalli Batani
అన్ని 21 వార్తల కథనాలు »
Teluguwishesh
హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ వ్యాపారి వదిలిన లేఖ కలకలం రేపుతోంది. వ్యాపారి కుటుంబ సమేతంగా అదృశ్యమైయ్యాడు. ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బరావు అనే వ్యాపారి తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరునికి సూసైడ్ నోట్ రాసి వెళ్లడంతో వనస్థలిపురంలో కలకలం రుగుతోంది.
బాపట్లలో అంజలి : కోన వెంకట్ను మరిచిపోనని కామెంట్!
కోన వెంకట్ రెస్టారెంట్ బిజినెస్.... టేస్ట్ అదుర్స్ అన్న అంజలి
సాక్షి
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చు!
సాక్షి
లండన్: భవిష్యత్తు గురించే కాదు మరణం ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనిషి డీఎన్ఏలో రసాయన మార్పులను బట్టి అవయవాల పనితీరు, వాటి వయసును తెలిపే జీవగడియారాన్ని ఎడిన్బరో వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా మనిషి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: భవిష్యత్తు గురించే కాదు మరణం ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనిషి డీఎన్ఏలో రసాయన మార్పులను బట్టి అవయవాల పనితీరు, వాటి వయసును తెలిపే జీవగడియారాన్ని ఎడిన్బరో వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా మనిషి ...
Vaartha
బంగ్లాదేష్ ప్రతి పక్ష నాయకురాలి ఇంట్లో విద్యుత్తు
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా రవాణా మార్గాలను దిగ్బంధించాల్సిందిగా కార్యకర్తలకు పిలుపు ఇవ్వడంతో బంగ్లాదేష్ ప్రతి పక్ష నాయకురాలి ఇంట్లో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఖలీదా జియా కార్యాలయం కూడా ఇంటి దగ్గరే ఉంది. ఇంటర్నెట్ , షాటిలైట్ టీవీ కనెక్షన్లను కూడా తొలగించారు. గ్బంధించాలని తన పార్టీ కార్యకర్తలను కోరింది. తాజాగా ...
ఖలీదా జియా ఇంట్లో పవర్ కట్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా రవాణా మార్గాలను దిగ్బంధించాల్సిందిగా కార్యకర్తలకు పిలుపు ఇవ్వడంతో బంగ్లాదేష్ ప్రతి పక్ష నాయకురాలి ఇంట్లో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఖలీదా జియా కార్యాలయం కూడా ఇంటి దగ్గరే ఉంది. ఇంటర్నెట్ , షాటిలైట్ టీవీ కనెక్షన్లను కూడా తొలగించారు. గ్బంధించాలని తన పార్టీ కార్యకర్తలను కోరింది. తాజాగా ...
ఖలీదా జియా ఇంట్లో పవర్ కట్
సాక్షి
అదే రేడియోలో ఇప్పుడు...
సాక్షి
బిగ్ బి అమితాబ్బచ్చన్ సినీ రంగానికి రాకముందు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని చోట్లా తిరస్కారాలే. రేడియో వ్యాఖ్యాత ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ''నీ గొంతు పనికిరాదు'' అని మూడు రేడియో సంస్థలు ఆయన ముఖం మీదే చెప్పాయి. కానీ, అదే అమితాబ్ గొంతు ఇప్పుడు రేడియోలో తొలిసారి వినిపించనుంది. క్రికెట్ వ్యాఖ్యానంలో దిగ్గజాలైన ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బిగ్ బి అమితాబ్బచ్చన్ సినీ రంగానికి రాకముందు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని చోట్లా తిరస్కారాలే. రేడియో వ్యాఖ్యాత ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ''నీ గొంతు పనికిరాదు'' అని మూడు రేడియో సంస్థలు ఆయన ముఖం మీదే చెప్పాయి. కానీ, అదే అమితాబ్ గొంతు ఇప్పుడు రేడియోలో తొలిసారి వినిపించనుంది. క్రికెట్ వ్యాఖ్యానంలో దిగ్గజాలైన ...
沒有留言:
張貼留言