2015年2月1日 星期日

2015-02-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం   
వెబ్ దునియా
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజానగరం నుంచి పొదలకూరుకు వెళుతున్న ఓ బస్సు జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజమండ్రిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ...

దూసుకువచ్చిన మృత్యువు   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సర్పంచి ముందు రూ. 2 కోట్ల ఉద్యోగాన్ని వదిలేసిన ఎన్ ఆర్ ఐ   
వెబ్ దునియా
తండ్రి మాట... గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన అతణ్ణి కట్టిపడేశాయి. కోట్ల రూపాయల ఉద్యోగాన్ని సయిత తృణప్రాయంగా వదిలేసి వచ్చేశారు. తన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో చిన్న గ్రామానికి సర్పించ్ అయి ప్రజాసేవలో ఓనమాలు దిద్దుకుంటున్నాడు.. సేవలో తరిస్తున్న ఓ ఎన్ఆర్ఐ సంఘటన ఇది. రాజస్థాన్ రాష్ట్రం నగౌరీకి చెందిన 27 ఏళ్ల హనుమాన్ చౌదరి ...

సర్పంచ్ పదవి కోసం 2కోట్ల ఉద్యోగానికి బైబై   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు స్వైన్ ఫ్లూ.. విశాఖలో చికిత్స!   
వెబ్ దునియా
అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో ఆమెను విశాఖకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు గతంలో స్వైన్ ఫ్లూ సోకిందన్న వార్తలు కలకలం రేపిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె తల్లి, కేసీఆర్ సతీమణి కూడా అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరారు. ఇక కేసీఆర్ కూడా కొన్ని ...

లోక్ సభ సభ్యురాలికి స్వైన్ ఫ్లూ   సాక్షి
మాజీ ముఖ్యమంత్రికి స్వైన్ ఫ్లూ   News Articles by KSR
రాజస్థాన్‌ మాజీ సీఎంకి స్వైన్‌ ఫ్లూ   Andhraprabha Daily

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రెండో బందీ శిరచ్ఛేనం: ఐఎస్ఐఎస్ ఘాతుకం, ప్రధాని కంటతడి   
Oneindia Telugu
టోక్యో: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ అదుపులో ఉన్న జపాన్‌కు చెందిన రెండో బందీని కూడా అత్యంత కిరాతకంగా తల నరికి చంపేశారు. ఇద్దరు జపాన్ పౌరులను బందీలుగా పట్టుకొని వారి విడుదలకు భారీగా డబ్బు డిమాండ్ చేసిన ఉగ్రవాదులు, కొద్దిరోజుల క్రితమే ఒక బందీని చంపేశారు. తాజాగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన కెంజీ గోటో(47)ను కూడా హత్యచేశారు. తల లేని గోటో ...

జపాన్ జర్నలిస్టు తల నరికిన ఐఎస్   వెబ్ దునియా
జపాన్ పాత్రికేయుడికి శిరచ్ఛేదం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమ్మకానికి ఓ యువతి... రూ. 50 వేలకు విక్రయించి.. వ్యభిచారంలోకి దించి   
వెబ్ దునియా
ఆమెకు కుటుంబం గడవాలంటే డబ్బులు కావాలి. కొన్నాళ్లు ఏదోక ఇంట్లో పని చేస్తే ఆ తరువాత హాయిగా బతికేయవచ్చునని భావించింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. ఉద్యోగం పేరిట మధ్యవర్తలు ఆమెను మరో నరకకూపంలో రూ. 50 అమ్మేశారు. అక్కడ పగలే యమపురిని చూసింది. మగపురుగులు గంటకొకటి వళ్లంతా పాకుతుంటే నరాలు తెగి పోయాయి. శరీరం రోగాల పుట్టలా ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
జోధ్‌పూర్‌లో రెండు లారీలు ఢీ : 11 మంది మృతి   
వెబ్ దునియా
రాజస్థాన్ లో ఆదివారం దారుణమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. జోధ్‌పూర్ హైవే మీద వెళుతున్న రెండు లారీలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ...

జోధ్‌పూర్‌లో రోడ్డు ప్రమాదం : 11 మంది మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జోధ్‌పూర్‌లో రెండు లారీ ఢీ: 11మంది మృతి   Oneindia Telugu
రోడ్డు ప్రమాదం... 11 మంది మృతి   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


హైదరాబాద్‌లో కేరళ భవన్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మలయాళీ అసోసియేషన్ భవనం కోసం మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని సీఎం హామీ ఇచ్చారు. కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్‌ఎంఏ) ...


ఇంకా మరిన్ని »   


Teluguwishesh
   
రంభ ఆభరణాలు అపహరణ..ఇంటిదోంగలపై పిర్యాదు   
Teluguwishesh
ఈ మధ్య అవకాశాలు మరీ మందగించడంతో.. వున్న ఆస్తిపాస్థులను సక్రమంగా కనిపెట్టుకునే పనిలో పడింది సినీ నటి రంభ. అందుకనేనేమో తన బంగారు, వజ్రాల నగల అపహరణకు గురయ్యాయని తెలుసుకుని ఏకంగా దొంగలపై పిర్యాదు చూడా చేసింది. చిత్రమేమిటంటే రంభ బంగారు, వజ్రాల నగలు దోచుకెళ్లింది ఏ ఘరణా దోంగో కాదట.. ఇంటి దొంగలేనట. రంభ అక్క, వదినలు తన నగలు కాజేశారని ...

రంభ నగల చోరీ.. కుటుంబ గొడవ...   తెలుగువన్
నటి రంభ నుంచి కోట్ల ఆభరణాలు కొట్టేశారా   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం   
సాక్షి
అనంతపురం: జిల్లాలోని రొద్దం ఘాట్ రోడ్డు వద్ద సోమవారం ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిలవడంతో ఘాట్ రోడ్డులో నిలిచిపోయింది. డ్రైవర్ బస్సును ఒక్కసారిగా నిలిపివేయడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన మడకశిర నుంచి హైదరాబాద్ కు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కుప్పకూలిన ట్యాంకు.. నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే... 10 మంది మృతి   
వెబ్ దునియా
వారికి ఏ పాపం తెలియదు.. శ్రమించి పని చేయడం.. రాత్రయితే కష్టాన్ని మరచి నిద్రపోవడం.. అలాంటి వారు నిద్రలో ఉండగానే తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. ట్యాంకు కూలి పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఘోరమైన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రాణిపేట్ సిప్‌కాట్‌లోని తోళ్ల పరిశ్రమలకు చెందిన కలుషిత నీటి ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言