Oneindia Telugu
రెండో బందీ శిరచ్ఛేనం: ఐఎస్ఐఎస్ ఘాతుకం, ప్రధాని కంటతడి
Oneindia Telugu
టోక్యో: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ అదుపులో ఉన్న జపాన్కు చెందిన రెండో బందీని కూడా అత్యంత కిరాతకంగా తల నరికి చంపేశారు. ఇద్దరు జపాన్ పౌరులను బందీలుగా పట్టుకొని వారి విడుదలకు భారీగా డబ్బు డిమాండ్ చేసిన ఉగ్రవాదులు, కొద్దిరోజుల క్రితమే ఒక బందీని చంపేశారు. తాజాగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన కెంజీ గోటో(47)ను కూడా హత్యచేశారు. తల లేని గోటో ...
జపాన్ జర్నలిస్టు తల నరికిన ఐఎస్వెబ్ దునియా
జపాన్ పాత్రికేయుడికి శిరచ్ఛేదంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
టోక్యో: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ అదుపులో ఉన్న జపాన్కు చెందిన రెండో బందీని కూడా అత్యంత కిరాతకంగా తల నరికి చంపేశారు. ఇద్దరు జపాన్ పౌరులను బందీలుగా పట్టుకొని వారి విడుదలకు భారీగా డబ్బు డిమాండ్ చేసిన ఉగ్రవాదులు, కొద్దిరోజుల క్రితమే ఒక బందీని చంపేశారు. తాజాగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన కెంజీ గోటో(47)ను కూడా హత్యచేశారు. తల లేని గోటో ...
జపాన్ జర్నలిస్టు తల నరికిన ఐఎస్
జపాన్ పాత్రికేయుడికి శిరచ్ఛేదం
సాక్షి
సరిహద్దుల పరిష్కారానికి కట్టుబడ్డాం
సాక్షి
బీజింగ్: చైనాతో సరిహద్దు వివాదం విషయంలో త్వర లోనే తగిన పరిష్కారం కనుక్కునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆ దేశంలో తొలిసారి పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఇరు దేశాల 'ఏషియన్ శతాబ్దం' కల సాకారం దిశగా సైనో-ఇండియా బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆరు అంశాల నమూనాను ఆమె ప్రతిపాదించారు. తన నాలుగు రోజుల ...
భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్లు తెరవాలిAndhraprabha Daily
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: చైనాతో సరిహద్దు వివాదం విషయంలో త్వర లోనే తగిన పరిష్కారం కనుక్కునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆ దేశంలో తొలిసారి పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఇరు దేశాల 'ఏషియన్ శతాబ్దం' కల సాకారం దిశగా సైనో-ఇండియా బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆరు అంశాల నమూనాను ఆమె ప్రతిపాదించారు. తన నాలుగు రోజుల ...
భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్లు తెరవాలి
వెబ్ దునియా
జాన్ కెర్రీకి 50 డాలర్ల జరిమానా: ఇంటిముందు పేరుకుపోయిన...
వెబ్ దునియా
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీకి 50 డాలర్ల జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడంతో సాక్షాత్తూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రైనప్పటికీ అగ్రరాజ్యం అమెరికా జరిమానా విధించింది. తన ఇంటిముందు పేరుకుపోయిన మంచును తొలగించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై ఆగ్రహించిన అధికారులు ఆయనపై 50 ...
ఇంటిముందు మంచు కెర్రీకి జరిమానాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంత్రికి జరిమానాతెలుగువన్
మంచు తొలగించనందుకు జాన్ కెర్రీపై జరిమానాNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీకి 50 డాలర్ల జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడంతో సాక్షాత్తూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రైనప్పటికీ అగ్రరాజ్యం అమెరికా జరిమానా విధించింది. తన ఇంటిముందు పేరుకుపోయిన మంచును తొలగించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై ఆగ్రహించిన అధికారులు ఆయనపై 50 ...
ఇంటిముందు మంచు కెర్రీకి జరిమానా
మంత్రికి జరిమానా
మంచు తొలగించనందుకు జాన్ కెర్రీపై జరిమానా
సాక్షి
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చు!
సాక్షి
లండన్: భవిష్యత్తు గురించే కాదు మరణం ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనిషి డీఎన్ఏలో రసాయన మార్పులను బట్టి అవయవాల పనితీరు, వాటి వయసును తెలిపే జీవగడియారాన్ని ఎడిన్బరో వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా మనిషి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: భవిష్యత్తు గురించే కాదు మరణం ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది. శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనిషి డీఎన్ఏలో రసాయన మార్పులను బట్టి అవయవాల పనితీరు, వాటి వయసును తెలిపే జీవగడియారాన్ని ఎడిన్బరో వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా మనిషి ...
కృష్ణ పదార్థం అన్వేషణలో ముందడుగు
సాక్షి
లండన్: విశ్వంలో మిస్టరీగా ఉన్న కృష్ణపదార్థం జాడను కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ఆంప్టన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త సూక్ష్మకణాన్ని ప్రతిపాదించారు. కృష్ణపదార్థం ఉనికిని ఈ ప్రాథమిక చీకటి కణంతో కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. నక్షత్రాలు, పాలపుంతలపై ఏర్పడే గురుత్వాకర్షణ బలానికి ఈ చీకటి పదార్థమే కారణమని శాస్త్రవేత్తల భావన. ఆధారాలు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: విశ్వంలో మిస్టరీగా ఉన్న కృష్ణపదార్థం జాడను కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ఆంప్టన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త సూక్ష్మకణాన్ని ప్రతిపాదించారు. కృష్ణపదార్థం ఉనికిని ఈ ప్రాథమిక చీకటి కణంతో కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. నక్షత్రాలు, పాలపుంతలపై ఏర్పడే గురుత్వాకర్షణ బలానికి ఈ చీకటి పదార్థమే కారణమని శాస్త్రవేత్తల భావన. ఆధారాలు ...
గాంధీ విగ్రహానికి చద్దా భారీ విరాళం
సాక్షి
లండన్: బ్రిటన్కు చెందిన ప్రవాస భారతీయుడు, యువ పారిశ్రామికవేత్త జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. లండన్లో పార్లమెంటు స్క్వేర్లో ఏర్పాటుచేయనున్న ఈ విగ్రహానికి నైన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ డెరైక్టర్, హోటళ్ల యజమాని వివేక్ చద్దా (26) రూ.93 లక్షలు (లక్ష పౌండ్లు) ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఇన్ఫోసిస్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
లండన్: బ్రిటన్కు చెందిన ప్రవాస భారతీయుడు, యువ పారిశ్రామికవేత్త జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. లండన్లో పార్లమెంటు స్క్వేర్లో ఏర్పాటుచేయనున్న ఈ విగ్రహానికి నైన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ డెరైక్టర్, హోటళ్ల యజమాని వివేక్ చద్దా (26) రూ.93 లక్షలు (లక్ష పౌండ్లు) ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఇన్ఫోసిస్ ...
Teluguwishesh
మేం అత్మహత్య చేసుకుంటున్నాం..
Teluguwishesh
హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ వ్యాపారి వదిలిన లేఖ కలకలం రేపుతోంది. వ్యాపారి కుటుంబ సమేతంగా అదృశ్యమైయ్యాడు. ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బరావు అనే వ్యాపారి తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరునికి సూసైడ్ నోట్ రాసి వెళ్లడంతో వనస్థలిపురంలో కలకలం రుగుతోంది.
బాపట్లలో అంజలి : కోన వెంకట్ను మరిచిపోనని కామెంట్!వెబ్ దునియా
కోన వెంకట్ రెస్టారెంట్ బిజినెస్.... టేస్ట్ అదుర్స్ అన్న అంజలిPalli Batani
'వావ్' అంజలి...సాక్షి
అన్ని 21 వార్తల కథనాలు »
Teluguwishesh
హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ వ్యాపారి వదిలిన లేఖ కలకలం రేపుతోంది. వ్యాపారి కుటుంబ సమేతంగా అదృశ్యమైయ్యాడు. ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బరావు అనే వ్యాపారి తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరునికి సూసైడ్ నోట్ రాసి వెళ్లడంతో వనస్థలిపురంలో కలకలం రుగుతోంది.
బాపట్లలో అంజలి : కోన వెంకట్ను మరిచిపోనని కామెంట్!
కోన వెంకట్ రెస్టారెంట్ బిజినెస్.... టేస్ట్ అదుర్స్ అన్న అంజలి
'వావ్' అంజలి...
వెబ్ దునియా
ఏడుస్తున్న పిల్లలను చంపేయాలనుకున్న కన్నతల్లి!
వెబ్ దునియా
ఏడుస్తున్న పిల్లలను సముదాయించలేని ఓ తల్లి తన ముగ్గురు పిల్లల్ని చంపేయాలనుకుంది. కన్నతల్లే తన పిల్లలను హత్యచేయడానికి పూనుకున్న ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో చోటుచేసుకుంది. వివరాలకెళితే... 28 ఏళ్ల క్రిస్టియానా బూత్, థామస్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఒకరికి రెండేళ్ల వయసు కాగా మరో కవలజంటకు ఆరు నెలలు.
గొంతు నులిమి కన్న పిల్లలను చంపే యత్నం చేసిన తల్లిOneindia Telugu
కన్నపిల్లలనే చంపేయత్నం చేసిన తల్లిNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏడుస్తున్న పిల్లలను సముదాయించలేని ఓ తల్లి తన ముగ్గురు పిల్లల్ని చంపేయాలనుకుంది. కన్నతల్లే తన పిల్లలను హత్యచేయడానికి పూనుకున్న ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో చోటుచేసుకుంది. వివరాలకెళితే... 28 ఏళ్ల క్రిస్టియానా బూత్, థామస్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఒకరికి రెండేళ్ల వయసు కాగా మరో కవలజంటకు ఆరు నెలలు.
గొంతు నులిమి కన్న పిల్లలను చంపే యత్నం చేసిన తల్లి
కన్నపిల్లలనే చంపేయత్నం చేసిన తల్లి
వెబ్ దునియా
పెళ్లి ప్రపోజల్.. గంతేసిన ప్రియురాలు.. కొండపై నుంచి పడి..!
వెబ్ దునియా
తన ప్రియురాలికి ఎంతో ఉత్సాహంగా పెళ్లి ప్రతిపాదన చేశాడు ఓ యువకుడు. అంతుపట్టని ఆనందంతో ఎగిరి గంతేసిన ప్రియురాలు కొండపైనుంచి పడి మృతి చెందింది. వివరాల్లోకెళితే... సదరు యువకుడు దిమిత్రినా దిమిత్రోవా అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత ప్రియురాలిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు తన మనసులో మాటను ...
పెళ్లి ప్రతిపాదన: ఆనందమే ప్రియురాలి ప్రాణం తీసిందిOneindia Telugu
ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన ప్రియురాలికి ఎంతో ఉత్సాహంగా పెళ్లి ప్రతిపాదన చేశాడు ఓ యువకుడు. అంతుపట్టని ఆనందంతో ఎగిరి గంతేసిన ప్రియురాలు కొండపైనుంచి పడి మృతి చెందింది. వివరాల్లోకెళితే... సదరు యువకుడు దిమిత్రినా దిమిత్రోవా అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత ప్రియురాలిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు తన మనసులో మాటను ...
పెళ్లి ప్రతిపాదన: ఆనందమే ప్రియురాలి ప్రాణం తీసింది
ఓ ప్రేమ కబురు ప్రాణం తీసింది!
వెబ్ దునియా
నిరుద్యోగి.. అయినా 15మంది భార్యలు, 26 మంది పిల్లల్ని కన్నాడు.!
వెబ్ దునియా
బ్రిటన్కు చెందిన నిరుద్యోగి రికార్డు సృష్టించాడు. పీటర్ రోల్ఫీ అనే బ్రిటిషర్కి ఉద్యోగం చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు. పనిలో పనిగా బ్రిటన్ చట్టాలను ఆసరాగా చేసుకుని ఓ నిరుద్యోగి 15 మంది భార్యలతో 26 మంది పిల్లల్ని కన్నాడు. వారిలో 14 మంది ఆడపిల్లలు కాగా, 12 మంది మగపిల్లలు కావడం గమనార్హం. వారి వయసు నాలుగేళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉంటుంది ...
15 మంది భార్యలతో 26 పిల్లల్ని కన్నా నిరుద్యోగి!Teluguwishesh
ఉద్యోగం లేదని.. 26 మందిని కన్నాడు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బ్రిటన్కు చెందిన నిరుద్యోగి రికార్డు సృష్టించాడు. పీటర్ రోల్ఫీ అనే బ్రిటిషర్కి ఉద్యోగం చేయడం అంటే అస్సలు ఇష్టం లేదు. పనిలో పనిగా బ్రిటన్ చట్టాలను ఆసరాగా చేసుకుని ఓ నిరుద్యోగి 15 మంది భార్యలతో 26 మంది పిల్లల్ని కన్నాడు. వారిలో 14 మంది ఆడపిల్లలు కాగా, 12 మంది మగపిల్లలు కావడం గమనార్హం. వారి వయసు నాలుగేళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉంటుంది ...
15 మంది భార్యలతో 26 పిల్లల్ని కన్నా నిరుద్యోగి!
ఉద్యోగం లేదని.. 26 మందిని కన్నాడు!
沒有留言:
張貼留言