వెబ్ దునియా
సర్పంచి ముందు రూ. 2 కోట్ల ఉద్యోగాన్ని వదిలేసిన ఎన్ ఆర్ ఐ
వెబ్ దునియా
తండ్రి మాట... గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన అతణ్ణి కట్టిపడేశాయి. కోట్ల రూపాయల ఉద్యోగాన్ని సయిత తృణప్రాయంగా వదిలేసి వచ్చేశారు. తన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో చిన్న గ్రామానికి సర్పించ్ అయి ప్రజాసేవలో ఓనమాలు దిద్దుకుంటున్నాడు.. సేవలో తరిస్తున్న ఓ ఎన్ఆర్ఐ సంఘటన ఇది. రాజస్థాన్ రాష్ట్రం నగౌరీకి చెందిన 27 ఏళ్ల హనుమాన్ చౌదరి ...
సర్పంచ్ పదవి కోసం 2కోట్ల ఉద్యోగానికి బైబైNamasthe Telangana
సర్పంచ్ పదవి కోసం రూ.2 కోట్ల ఉద్యోగాన్ని వదిలాడుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తండ్రి మాట... గ్రామానికి సేవ చేయాలనే ఆలోచన అతణ్ణి కట్టిపడేశాయి. కోట్ల రూపాయల ఉద్యోగాన్ని సయిత తృణప్రాయంగా వదిలేసి వచ్చేశారు. తన గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో చిన్న గ్రామానికి సర్పించ్ అయి ప్రజాసేవలో ఓనమాలు దిద్దుకుంటున్నాడు.. సేవలో తరిస్తున్న ఓ ఎన్ఆర్ఐ సంఘటన ఇది. రాజస్థాన్ రాష్ట్రం నగౌరీకి చెందిన 27 ఏళ్ల హనుమాన్ చౌదరి ...
సర్పంచ్ పదవి కోసం 2కోట్ల ఉద్యోగానికి బైబై
సర్పంచ్ పదవి కోసం రూ.2 కోట్ల ఉద్యోగాన్ని వదిలాడు
వెబ్ దునియా
కుప్పకూలిన ట్యాంకు.. నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే... 10 మంది మృతి
వెబ్ దునియా
వారికి ఏ పాపం తెలియదు.. శ్రమించి పని చేయడం.. రాత్రయితే కష్టాన్ని మరచి నిద్రపోవడం.. అలాంటి వారు నిద్రలో ఉండగానే తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. ట్యాంకు కూలి పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఘోరమైన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రాణిపేట్ సిప్కాట్లోని తోళ్ల పరిశ్రమలకు చెందిన కలుషిత నీటి ...
బతుకు బలిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వారికి ఏ పాపం తెలియదు.. శ్రమించి పని చేయడం.. రాత్రయితే కష్టాన్ని మరచి నిద్రపోవడం.. అలాంటి వారు నిద్రలో ఉండగానే తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. ట్యాంకు కూలి పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఘోరమైన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో రాణిపేట్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రాణిపేట్ సిప్కాట్లోని తోళ్ల పరిశ్రమలకు చెందిన కలుషిత నీటి ...
బతుకు బలి
వెబ్ దునియా
జోధ్పూర్లో రెండు లారీలు ఢీ : 11 మంది మృతి
వెబ్ దునియా
రాజస్థాన్ లో ఆదివారం దారుణమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. జోధ్పూర్ హైవే మీద వెళుతున్న రెండు లారీలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ...
జోధ్పూర్లో రోడ్డు ప్రమాదం : 11 మంది మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జోధ్పూర్లో రెండు లారీ ఢీ: 11మంది మృతిOneindia Telugu
రోడ్డు ప్రమాదం... 11 మంది మృతితెలుగువన్
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజస్థాన్ లో ఆదివారం దారుణమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. జోధ్పూర్ హైవే మీద వెళుతున్న రెండు లారీలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ...
జోధ్పూర్లో రోడ్డు ప్రమాదం : 11 మంది మృతి
జోధ్పూర్లో రెండు లారీ ఢీ: 11మంది మృతి
రోడ్డు ప్రమాదం... 11 మంది మృతి
వెబ్ దునియా
అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు స్వైన్ ఫ్లూ.. విశాఖలో చికిత్స!
వెబ్ దునియా
అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో ఆమెను విశాఖకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు గతంలో స్వైన్ ఫ్లూ సోకిందన్న వార్తలు కలకలం రేపిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె తల్లి, కేసీఆర్ సతీమణి కూడా అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరారు. ఇక కేసీఆర్ కూడా కొన్ని ...
లోక్ సభ సభ్యురాలికి స్వైన్ ఫ్లూసాక్షి
మాజీ ముఖ్యమంత్రికి స్వైన్ ఫ్లూNews Articles by KSR
రాజస్థాన్ మాజీ సీఎంకి స్వైన్ ఫ్లూAndhraprabha Daily
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో ఆమెను విశాఖకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు గతంలో స్వైన్ ఫ్లూ సోకిందన్న వార్తలు కలకలం రేపిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె తల్లి, కేసీఆర్ సతీమణి కూడా అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరారు. ఇక కేసీఆర్ కూడా కొన్ని ...
లోక్ సభ సభ్యురాలికి స్వైన్ ఫ్లూ
మాజీ ముఖ్యమంత్రికి స్వైన్ ఫ్లూ
రాజస్థాన్ మాజీ సీఎంకి స్వైన్ ఫ్లూ
వెబ్ దునియా
అమ్మకానికి ఓ యువతి... రూ. 50 వేలకు విక్రయించి.. వ్యభిచారంలోకి దించి
వెబ్ దునియా
ఆమెకు కుటుంబం గడవాలంటే డబ్బులు కావాలి. కొన్నాళ్లు ఏదోక ఇంట్లో పని చేస్తే ఆ తరువాత హాయిగా బతికేయవచ్చునని భావించింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. ఉద్యోగం పేరిట మధ్యవర్తలు ఆమెను మరో నరకకూపంలో రూ. 50 అమ్మేశారు. అక్కడ పగలే యమపురిని చూసింది. మగపురుగులు గంటకొకటి వళ్లంతా పాకుతుంటే నరాలు తెగి పోయాయి. శరీరం రోగాల పుట్టలా ...
50 వేలకు యువతి అమ్మకంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆమెకు కుటుంబం గడవాలంటే డబ్బులు కావాలి. కొన్నాళ్లు ఏదోక ఇంట్లో పని చేస్తే ఆ తరువాత హాయిగా బతికేయవచ్చునని భావించింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. ఉద్యోగం పేరిట మధ్యవర్తలు ఆమెను మరో నరకకూపంలో రూ. 50 అమ్మేశారు. అక్కడ పగలే యమపురిని చూసింది. మగపురుగులు గంటకొకటి వళ్లంతా పాకుతుంటే నరాలు తెగి పోయాయి. శరీరం రోగాల పుట్టలా ...
50 వేలకు యువతి అమ్మకం
Namasthe Telangana
మే నెలలో ప్రధాని మోదీ చైనా పర్యటన: సుష్మా
Namasthe Telangana
బీజింగ్: ఈ సంవత్సరం మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా దేశంలో పర్యటిస్తారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. రేపు బీజింగ్లో జరుగనున్న రష్యా, ఇండియా, చైనా (ఆర్ఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు ఇవాళ ఆమె చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నారు. అక్కడ ఆమెకు చైనా ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. మోదీ ప్రధానిగా ...
వేసవిలో చైనా పర్యటనకు ప్రధాని మోడీ... సుష్మ స్వరాజ్ వెల్లడి!వెబ్ దునియా
సుష్మాస్వరాజ్ చైనా పర్యటనVaartha
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
బీజింగ్: ఈ సంవత్సరం మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా దేశంలో పర్యటిస్తారని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. రేపు బీజింగ్లో జరుగనున్న రష్యా, ఇండియా, చైనా (ఆర్ఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు ఇవాళ ఆమె చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నారు. అక్కడ ఆమెకు చైనా ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. మోదీ ప్రధానిగా ...
వేసవిలో చైనా పర్యటనకు ప్రధాని మోడీ... సుష్మ స్వరాజ్ వెల్లడి!
సుష్మాస్వరాజ్ చైనా పర్యటన
Namasthe Telangana
35 మంది విద్యార్థుల సస్సెన్షన్
సాక్షి
ఖమ్మం: పాలేరు నవోదయ విద్యాలయంలో తెలుగు-బీహార్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం కోసం ఏటా ఇక్కడి విద్యార్థులను కొంతమందిని బీహార్కు, అక్కడి వారిని ఇక్కడికి బదిలీ చేస్తుంటారు. ఇలా గత ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్ధులు 16 మందిని బీహార్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం వారికి, స్థానిక ...
బీహార్, తెలుగు విద్యార్థులకు మధ్య వాగ్వాదంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
ఖమ్మం: పాలేరు నవోదయ విద్యాలయంలో తెలుగు-బీహార్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం కోసం ఏటా ఇక్కడి విద్యార్థులను కొంతమందిని బీహార్కు, అక్కడి వారిని ఇక్కడికి బదిలీ చేస్తుంటారు. ఇలా గత ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్ధులు 16 మందిని బీహార్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం వారికి, స్థానిక ...
బీహార్, తెలుగు విద్యార్థులకు మధ్య వాగ్వాదం
Namasthe Telangana
ఢిల్లీలో కిరణ్బేడీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం:అనుపమ్ఖేర్
Namasthe Telangana
న్యూఢిల్లీ: రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్బేడీ తప్పక విజయం సాధిస్తుందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. ఇవాళ రాజస్థాన్ లోని జైపూర్లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని అనుపమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. Key Tags. kiranbedi ...
'కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అవుతారు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్బేడీ తప్పక విజయం సాధిస్తుందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. ఇవాళ రాజస్థాన్ లోని జైపూర్లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని అనుపమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. Key Tags. kiranbedi ...
'కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అవుతారు'
Teluguwishesh
ఢిల్లీ ఓటర్లకు మరోమారు కేజ్రీవాల్ క్షమాపణలు..
Teluguwishesh
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లకు ఆయన క్షమాపణలు చెప్పారు. గతంలో తనకు అధికారం అందివచ్చినా.. జన్ లోక్ పాల్ బిల్లు అమోదం కోసం ఢిల్లీలో ప్రజాపాలనను వదలిపెట్టానని, మరోమారు అలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడబోనంటూ ఆయన ఢిల్లీ వాసులకు క్షమాపణలు చెప్పారు.
ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణలు... 'మళ్లీ అలా చేయను'Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లకు ఆయన క్షమాపణలు చెప్పారు. గతంలో తనకు అధికారం అందివచ్చినా.. జన్ లోక్ పాల్ బిల్లు అమోదం కోసం ఢిల్లీలో ప్రజాపాలనను వదలిపెట్టానని, మరోమారు అలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడబోనంటూ ఆయన ఢిల్లీ వాసులకు క్షమాపణలు చెప్పారు.
ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణలు... 'మళ్లీ అలా చేయను'
సాక్షి
ప్రచారక్ మోదీ.. ధర్నేబాజ్ కేజ్రీవాల్
సాక్షి
''దేశం నినాదాలతో నడవదు. దేశ నిర్మాణంలో త్యాగాలు ఉంటాయి. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల్లో ఇది లేదు. ఒకరు ప్రచారక్.. (మోదీని ఉద్దేశించి) ఇంకొకరు ధర్నేబాజ్ (కేజ్రీవాల్ ధర్నాలను ఉద్దేశించి). వారితో ఏమీ జరగదు. ఢిల్లీకి అభివృద్ధి కావాలి. సుపరిపాలన కావాలి. తప్పుడు హామీలు కాదు. అందుకోసం కాంగ్రెస్కే ఓటు వేయండి. తప్పుడు హామీలు ఇచ్చేవారి నుంచి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
''దేశం నినాదాలతో నడవదు. దేశ నిర్మాణంలో త్యాగాలు ఉంటాయి. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల్లో ఇది లేదు. ఒకరు ప్రచారక్.. (మోదీని ఉద్దేశించి) ఇంకొకరు ధర్నేబాజ్ (కేజ్రీవాల్ ధర్నాలను ఉద్దేశించి). వారితో ఏమీ జరగదు. ఢిల్లీకి అభివృద్ధి కావాలి. సుపరిపాలన కావాలి. తప్పుడు హామీలు కాదు. అందుకోసం కాంగ్రెస్కే ఓటు వేయండి. తప్పుడు హామీలు ఇచ్చేవారి నుంచి ...
沒有留言:
張貼留言