సాక్షి
వారెవ్వా... పేస్
సాక్షి
మెల్బోర్న్: ఉత్సాహానికి అనుభవం తోడైతే అద్భుత ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి నిరూపించాడు.34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి 41 ఏళ్ల లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో ...
ఆస్ర్టేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన పేస్ జోడీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లియాండర్ పేస్ కు ప్రధాని అభినందనలుTeluguwishesh
ఆస్టేలియన్ ఓపెన్: పేస్ జోడి విజయం, 15వ గ్రాండ్ స్లామ్Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
మెల్బోర్న్: ఉత్సాహానికి అనుభవం తోడైతే అద్భుత ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరోసారి నిరూపించాడు.34 ఏళ్ల మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి 41 ఏళ్ల లియాండర్ పేస్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ పేస్-హింగిస్ ద్వయం 6-4, 6-3తో ...
ఆస్ర్టేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన పేస్ జోడీ
లియాండర్ పేస్ కు ప్రధాని అభినందనలు
ఆస్టేలియన్ ఓపెన్: పేస్ జోడి విజయం, 15వ గ్రాండ్ స్లామ్
సాక్షి
ఆసీస్ దే ట్రై సిరీస్
సాక్షి
పెర్త్:ముక్కోణపు సిరీస్ ను ఆస్ట్రేలియా కైవశం చేసుకుంది. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 112 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 278 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 39.1 ఓవర్లో 166 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బొపారా(33),మొయిన్ ఆలీ(26) ...
ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు ముక్కోణపు టోర్నీ ఫైనల్Andhraprabha Daily
పెర్త్ వన్డేలో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియా అవుట్.. ఫైనల్లోకి ఇంగ్లండ్!వెబ్ దునియా
Namasthe Telangana
Vaartha
thatsCricket Telugu
అన్ని 58 వార్తల కథనాలు »
సాక్షి
పెర్త్:ముక్కోణపు సిరీస్ ను ఆస్ట్రేలియా కైవశం చేసుకుంది. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 112 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 278 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 39.1 ఓవర్లో 166 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బొపారా(33),మొయిన్ ఆలీ(26) ...
ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు ముక్కోణపు టోర్నీ ఫైనల్
పెర్త్ వన్డేలో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియా అవుట్.. ఫైనల్లోకి ఇంగ్లండ్!
సాక్షి
శ్రీనివాసరావుకు స్వర్ణం
సాక్షి
త్రిసూర్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం సోమవారం జరిగిన వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో ఏపీ ఆటగాళ్లు మూడు పతకాలు సాధించారు. పురుషుల 56 కేజీల విభాగంలో వల్లూరి శ్రీనివాస రావు (243 కేజీలు) స్వర్ణం సాధించగా... మహిళల 48 కేజీల విభాగంలో బంగారు ఉష (161 కేజీలు), 53 కేజీల విభాగంలో వెంకట లక్ష్మి (168 కేజీలు) మూడో ...
జాతీయ క్రీడల్లో జిల్లాకు పతకాల పంటAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
త్రిసూర్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తొలి రోజే స్వర్ణ పతకంతో మెరిసింది. ఆదివారం సోమవారం జరిగిన వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో ఏపీ ఆటగాళ్లు మూడు పతకాలు సాధించారు. పురుషుల 56 కేజీల విభాగంలో వల్లూరి శ్రీనివాస రావు (243 కేజీలు) స్వర్ణం సాధించగా... మహిళల 48 కేజీల విభాగంలో బంగారు ఉష (161 కేజీలు), 53 కేజీల విభాగంలో వెంకట లక్ష్మి (168 కేజీలు) మూడో ...
జాతీయ క్రీడల్లో జిల్లాకు పతకాల పంట
Namasthe Telangana
సెర్బియా యోధుని రికార్డు
Namasthe Telangana
మెల్బోర్న్: అద్భుతమైన ఆటతీరుతో, అలుపెరుగని పోరాటంతో, క్లిష్ట సమయాల్లో విజయానికి పర్యాయపదంగా మారుతూ, ప్రపంచ టెన్నిస్లో తన గుత్తాధిపత్యాన్ని చాటుకుంటున్న సెర్బియా యోధుడు హార్డ్కోర్టులో మరోసారి విజృంభించాడు. ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గి ఓపెన్ శకంలో ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రెండేండ్ల క్రితం జొకోవిచ్ ...
ఒక్కడే 'ఐదు'సాక్షి
జొకోవిచ్ 'పాంచ్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్TV5
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్బోర్న్: అద్భుతమైన ఆటతీరుతో, అలుపెరుగని పోరాటంతో, క్లిష్ట సమయాల్లో విజయానికి పర్యాయపదంగా మారుతూ, ప్రపంచ టెన్నిస్లో తన గుత్తాధిపత్యాన్ని చాటుకుంటున్న సెర్బియా యోధుడు హార్డ్కోర్టులో మరోసారి విజృంభించాడు. ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గి ఓపెన్ శకంలో ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రెండేండ్ల క్రితం జొకోవిచ్ ...
ఒక్కడే 'ఐదు'
జొకోవిచ్ 'పాంచ్'
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్
సాక్షి
'మోండా'ను ఆధునీకరిస్తాం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన మోండా మార్కెట్ను సకల సదుపాయాలతో ఆధునీకరిస్తామని... అక్కడి వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అందులోని ఇరుకు గల్లీల గుండా నడుస్తూ ...
'నిజాం నిర్మించిన మోండామార్కెట్ చెక్కుచెదరలేదు'Namasthe Telangana
మోండా మార్కెట్లో పర్యటించిన సీఎం కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోండా మార్కెట్ను సందర్శించిన సిఎం కెసిఆర్Oneindia Telugu
Andhrabhoomi
Vaartha
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన మోండా మార్కెట్ను సకల సదుపాయాలతో ఆధునీకరిస్తామని... అక్కడి వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అందులోని ఇరుకు గల్లీల గుండా నడుస్తూ ...
'నిజాం నిర్మించిన మోండామార్కెట్ చెక్కుచెదరలేదు'
మోండా మార్కెట్లో పర్యటించిన సీఎం కేసీఆర్
మోండా మార్కెట్ను సందర్శించిన సిఎం కెసిఆర్
సాక్షి
అట్టహాసంగా జాతీయ క్రీడలు ప్రారంభం
సాక్షి
తిరువనంతపురం: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా 35వ జాతీయ క్రీడలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజధాని శివారు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ది గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రత్యేక అతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు క్రీడల ...
నేటి నుంచి జాతీయ క్రీడలుAndhrabhoomi
నేటినుంచే జాతీయక్రీడలుNamasthe Telangana
ఆటల పండుగకు వేళాయె!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
తిరువనంతపురం: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా 35వ జాతీయ క్రీడలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజధాని శివారు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ది గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రత్యేక అతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు క్రీడల ...
నేటి నుంచి జాతీయ క్రీడలు
నేటినుంచే జాతీయక్రీడలు
ఆటల పండుగకు వేళాయె!
Namasthe Telangana
సచిన్ లేకుండా భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్!
Namasthe Telangana
హైదరాబాద్: తన అనుభవం, ప్రతిభతో ముందుండి జట్టుని నడిపిన సచిన్ లేకుండానే వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారిగా పాక్తో భారత జట్టు తలపడుతుంది. భారత్, పాక్లు ప్రపంచకప్లో ఇప్పటికి ఐదు సార్లు తలపడ్డాయి. ప్రతీసారి భారత్దే పైచేయి అయింది. ఇరు జట్లు 1992 వరల్డ్ కప్లోనే మొదటిసారిగా తలపడితే, సచిన్కది తొలి వరల్డ్ కప్. వచ్చే నెల్లో జరిగే వరల్డ్ కప్లో ఇరు జట్లు ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
హైదరాబాద్: తన అనుభవం, ప్రతిభతో ముందుండి జట్టుని నడిపిన సచిన్ లేకుండానే వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారిగా పాక్తో భారత జట్టు తలపడుతుంది. భారత్, పాక్లు ప్రపంచకప్లో ఇప్పటికి ఐదు సార్లు తలపడ్డాయి. ప్రతీసారి భారత్దే పైచేయి అయింది. ఇరు జట్లు 1992 వరల్డ్ కప్లోనే మొదటిసారిగా తలపడితే, సచిన్కది తొలి వరల్డ్ కప్. వచ్చే నెల్లో జరిగే వరల్డ్ కప్లో ఇరు జట్లు ...
సాక్షి
వెల్లింగ్టన్ (వెస్ట్పాక్ స్టేడియం)
సాక్షి
బహుళ ప్రయోజన క్రీడలకు అనుకూలంగా 1999లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్, ఫుట్బాల్, రగ్బీ మ్యాచ్లను నిర్వహిస్తారు. ఆఫ్ ఫీల్డ్ సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. న్యూజిలాండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, వెల్లింగ్టన్ స్కూల్ ఆఫ్ క్రికెట్ ఇందులోనే నడుస్తుంటాయి. నగరంలో ఎక్కడి నుంచైనా నడుచుకుంటూ ఈ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
బహుళ ప్రయోజన క్రీడలకు అనుకూలంగా 1999లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్, ఫుట్బాల్, రగ్బీ మ్యాచ్లను నిర్వహిస్తారు. ఆఫ్ ఫీల్డ్ సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. న్యూజిలాండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, వెల్లింగ్టన్ స్కూల్ ఆఫ్ క్రికెట్ ఇందులోనే నడుస్తుంటాయి. నగరంలో ఎక్కడి నుంచైనా నడుచుకుంటూ ఈ ...
సాక్షి
కేఎల్ రాహుల్ 337
సాక్షి
బెంగళూరు: కర్ణాటక బ్యాట్స్మన్ లోకేశ్ రాహుల్ (448 బంతుల్లో 337; 47 ఫోర్లు, 4 సిక్సర్లు) రంజీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు శుక్రవారం అతను ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. కర్ణాటక తరఫున రంజీ ట్రోఫీల్లోనే కాకుండా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ ...
337 పరుగులు చేసిన టీమిండియా టెస్టు ఓపెనర్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు: కర్ణాటక బ్యాట్స్మన్ లోకేశ్ రాహుల్ (448 బంతుల్లో 337; 47 ఫోర్లు, 4 సిక్సర్లు) రంజీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు శుక్రవారం అతను ట్రిపుల్ సెంచరీని అందుకున్నాడు. కర్ణాటక తరఫున రంజీ ట్రోఫీల్లోనే కాకుండా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ ...
337 పరుగులు చేసిన టీమిండియా టెస్టు ఓపెనర్
Teluguwishesh
వాహనాల రిజిస్ట్రేషన్లకు రవాణాశాఖ మెలిక..
Teluguwishesh
నూతన వాహనాల రిజిస్ట్రేషన్లకు రవాణా శాఖ అధికారులు కొత్త మెలిక పెట్టారు. మీ కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇక మీదట హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఖచ్చితంగా కోనుగోలు చేయాల్సిందే. లేని పక్షంలో మీ వాహనాల రిజిస్ట్రేషన్ వాయిదా పడుతుంది. అంటే హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ) ప్రాజెక్టును అధికారులు ...
నంబర్ ప్లేట్ కొంటేనే వాహన రిజిస్ట్రేషన్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Teluguwishesh
నూతన వాహనాల రిజిస్ట్రేషన్లకు రవాణా శాఖ అధికారులు కొత్త మెలిక పెట్టారు. మీ కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇక మీదట హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఖచ్చితంగా కోనుగోలు చేయాల్సిందే. లేని పక్షంలో మీ వాహనాల రిజిస్ట్రేషన్ వాయిదా పడుతుంది. అంటే హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ) ప్రాజెక్టును అధికారులు ...
నంబర్ ప్లేట్ కొంటేనే వాహన రిజిస్ట్రేషన్
沒有留言:
張貼留言