2015年2月1日 星期日

2015-02-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం   
వెబ్ దునియా
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్‌లో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజానగరం నుంచి పొదలకూరుకు వెళుతున్న ఓ బస్సు జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజమండ్రిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ...

దూసుకువచ్చిన మృత్యువు   సాక్షి
బాబు, జగన్‌ల బాధ్యత: రాజమండ్రి ఘోర ప్రమాదంపై శివాజీ ఆవేదన   Oneindia Telugu
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


TV5
   
హైదరాబాద్‌లో కేరళ భవన్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మలయాళీ అసోసియేషన్ భవనం కోసం మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని సీఎం హామీ ఇచ్చారు. కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్‌ఎంఏ) ...

హైదరాబాద్ లో కేరళ భవన్-కెసిఆర్   News Articles by KSR
హైదరాబాద్‌లో కేరళ భవన్: సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం   
సాక్షి
అనంతపురం: జిల్లాలోని రొద్దం ఘాట్ రోడ్డు వద్ద సోమవారం ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిలవడంతో ఘాట్ రోడ్డులో నిలిచిపోయింది. డ్రైవర్ బస్సును ఒక్కసారిగా నిలిపివేయడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన మడకశిర నుంచి హైదరాబాద్ కు ...


ఇంకా మరిన్ని »   


మళ్లీ 'డీ' ఎడ్యుకేషన్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య మరో 'విద్యా వివాదం' రాజుకుంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) మైనారిటీ కాలేజీల్లో సీట్ల భర్తీ వ్యవహారంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో మైనారిటీ హోదా ఉన్న కళాశాల జాబితాను డీఈఈసెట్ కన్వీనర్‌కు తెలంగాణ విద్యాశాఖ ఇవ్వకముందే ...

అక్రమ కాలేజీలకు ఆంధ్రా అండ   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తమ్మీ, హరీష్ నోరెలా వచ్చింది: డికె అరుణ ప్రశ్న   
Oneindia Telugu
మహబూబ్‌నగర్: "తమ్మీ హరీష్‌! ప్రాజెక్టులను మేం అభివృద్ధి చేయకుంటే ఇప్పుడీ దశలో ఉండేవా? మంత్రిగా పనులు పూర్తి చేయించడం మాని, నా హయాంలో పనులు జరగలేదంటూ విమర్శలు చేయడానికి నోరెలావచ్చింది?" అని కాంగ్రెసు శాసనసభ్యురాలు, మాజీ మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శనకు తనను కూడా ఆహ్వానించి ఉంటే వాటి అభివృద్ధికి ...

తమ్మీ హరీష్‌! నోరెలా వచ్చింది?: ఎమ్మెల్యే డీకే అరుణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బంగారు కడ్డీల్లోనే భక్తి: కెసిఆర్‌పై రిటైర్డ్ జస్టిస్ వ్యంగ్యాస్త్రాలు   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వాస్తు నమ్మకాలపై, దేవుళ్లకు మొక్కులు తీర్చుకునే విషయంపై హైకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన జస్టిస్ బి. చంద్రకుమార్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారంనాడు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ...

వాళ్ల భూములు అమ్ముకుని మొక్కులు తీర్చుకోవాలి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పీహెచ్‌సీలకు సోలార్ విద్యుత్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు సోలార్ విద్యు త్ సౌకర్యం కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ. 5 లక్షల చొప్పున 705 పీహెచ్‌సీలకు రూ. 35.25 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. అనుమతి లభించిన వెంటనే వేసవిలోగా పనుల పూర్తికి అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇకనుంచి ఆరోగ్య కేంద్రాల్లో సోలార్ చికిత్స   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
రుణమాఫీపై శ్వేతపత్రానికి సీపీఎం డిమాండ్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. తొలి విడత ఖాతాల్లో ఎంతమందికి రుణమాఫీ అమలు జరిగిందో వివరించాలని కోరింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ఇంతవరకు ఎంత మొత్తాన్ని బ్యాంకులకు జమ ...

'ఏపీలో రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి'   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


మురళీమోహన్ కొడుకు ఇంటిలో చోరి   
News Articles by KSR
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి ఎమ్.పి మురళీమోహన్ కుమారుడు రామ్ నివాసంలో చోరి జరిగింది. బంజారాహిల్స్ లోని ఆయన ఇంటిలో జరిగిన ఈ చోరీలో ఆరు లక్షల విలువైన నగలు అపహరణకు గురి అయ్యాయి.ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంపీ మురళీమోహన్ ఇంట్లో చోరీ   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
చంద్రబాబు వరంగల్ పర్యటన ఖరారు   
తెలుగువన్
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండో తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించ బోతున్నారు. ఆయనతో బాటు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా బయలుదేరే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఆరోజు ఉదయం పదకుండు గంటలకు వరంగల్ పట్టణం చేరుకొని అక్కడ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తరువాత పట్టణంలో ...

వరంగల్ జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారు   News Articles by KSR
చంద్రబాబు వరంగల్‌ పర్యటన తేదీ ఖరారు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言