Namasthe Telangana
శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు
Namasthe Telangana
పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు. రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ ...
శీలానికి ఖరీదు కట్టారు... బీహారులో దారుణం...వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు. రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ ...
శీలానికి ఖరీదు కట్టారు... బీహారులో దారుణం...
వెబ్ దునియా
కేసీఆర్కు వాస్తు పిచ్చి పట్టింది.. ఆయన్నే మార్చేయాలి : షబ్బీర్ అలీ
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు వాస్తు పిచ్చి పట్టిందని, అందువల్ల ఆయన్నే మార్చేయాలని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్కు రోజుకో కొత్త విధానం తాజాగా ఆయన కన్ను సెక్రెటేరియట్ మీదపై పడిందన్నారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ సొంత జాగీరా అని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్కు వాస్తు పిచ్చి పట్టిందిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొక్కులు తీర్చడానికే 8 నెలలు - షబ్బీర్ అలీVaartha
ఇది కేసిఆర్ జాగీరా!News Articles by KSR
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు వాస్తు పిచ్చి పట్టిందని, అందువల్ల ఆయన్నే మార్చేయాలని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్కు రోజుకో కొత్త విధానం తాజాగా ఆయన కన్ను సెక్రెటేరియట్ మీదపై పడిందన్నారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ సొంత జాగీరా అని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్కు వాస్తు పిచ్చి పట్టింది
మొక్కులు తీర్చడానికే 8 నెలలు - షబ్బీర్ అలీ
ఇది కేసిఆర్ జాగీరా!
సాక్షి
అగ్ని-5 సక్సెస్..
సాక్షి
బాలసోర్: ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని-5'ను సైన్యం మొబైల్ లాంచర్ నుంచి శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒక టన్ను బరువుగల అణ్వస్త్రాన్ని మోసుకుపోగల దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒడిశాలో వీలర్ ఐలాండ్స్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం ...
అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
బాలసోర్: ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని-5'ను సైన్యం మొబైల్ లాంచర్ నుంచి శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒక టన్ను బరువుగల అణ్వస్త్రాన్ని మోసుకుపోగల దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒడిశాలో వీలర్ ఐలాండ్స్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం ...
అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్
వెబ్ దునియా
గిన్నిస్ బుక్లో హనుమాన్ చాలీసా...
తెలుగువన్
హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో లక్షా 28 వేల 913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ పారాయణానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ పారాయణం ...
గిన్నిస్బుక్లో హనుమాన్ చాలీసా పారాయణంసాక్షి
హనుమాన్ చాలీసా గిన్నిస్ రికార్డ్... గుంటూరు జిల్లా తెనాలిలో...వెబ్ దునియా
హనుమాన్ చాలీసా- తెనాలిలో గిన్నిస్ రికార్డుNews Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
తెలుగువన్
హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో లక్షా 28 వేల 913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ పారాయణానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ పారాయణం ...
గిన్నిస్బుక్లో హనుమాన్ చాలీసా పారాయణం
హనుమాన్ చాలీసా గిన్నిస్ రికార్డ్... గుంటూరు జిల్లా తెనాలిలో...
హనుమాన్ చాలీసా- తెనాలిలో గిన్నిస్ రికార్డు
వెబ్ దునియా
ఆ జడ్జీలు ఫూల్స్.. ఇడియట్స్.. సీపీఎం నేతకు 4 నెలల జైలు
వెబ్ దునియా
న్యాయమూర్తులను ఫూల్స్, ఇడియట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళకు చెందిన ఓ సీపీఎం మాజీ ఎమ్మెల్యే కటకటాలపాలయ్యాడు. సుప్రీంకోర్టు అతనికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదాలను, ప్రజలకు ఇబ్బందులను కలకుండా ఉండాలనే ఉద్దేశంతో కేరళ హైకోర్టు.. రోడ్లు, రోడ్డు పక్కన బహిరంగ సభలను నిషేధించింది. ఈ తీర్పుపై సీపీఎం ...
జడ్జీలను ఫూల్స్ అన్నందుకు మాజీ ఎమ్మెల్యేకు 4 వారాల జైలుOneindia Telugu
న్యాయాధికారులపై పరుష పదజాలం వాడినందుకు -- 4 వారాVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
న్యాయమూర్తులను ఫూల్స్, ఇడియట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళకు చెందిన ఓ సీపీఎం మాజీ ఎమ్మెల్యే కటకటాలపాలయ్యాడు. సుప్రీంకోర్టు అతనికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదాలను, ప్రజలకు ఇబ్బందులను కలకుండా ఉండాలనే ఉద్దేశంతో కేరళ హైకోర్టు.. రోడ్లు, రోడ్డు పక్కన బహిరంగ సభలను నిషేధించింది. ఈ తీర్పుపై సీపీఎం ...
జడ్జీలను ఫూల్స్ అన్నందుకు మాజీ ఎమ్మెల్యేకు 4 వారాల జైలు
న్యాయాధికారులపై పరుష పదజాలం వాడినందుకు -- 4 వారా
వెబ్ దునియా
నిందితుడికి యువతితో జైల్లో వివాహం..!
వెబ్ దునియా
తప్పు చేయడం మానవ నైజం. అయితే ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే వాడే నిజమైన మనిషి. ఈ విధంగా ఓ వ్యక్తి తన తప్పును తెలుసుకుని తన వల్ల బాధితురాలైన యువతిని వివాహం చేసుకున్న సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని భవనేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి యువకుడు దిలీప్ బహేరా. ఒక రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న ...
నిందితుడు, బాధితురాలకి జైల్లో వివాహంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తప్పు చేయడం మానవ నైజం. అయితే ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే వాడే నిజమైన మనిషి. ఈ విధంగా ఓ వ్యక్తి తన తప్పును తెలుసుకుని తన వల్ల బాధితురాలైన యువతిని వివాహం చేసుకున్న సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని భవనేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి యువకుడు దిలీప్ బహేరా. ఒక రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న ...
నిందితుడు, బాధితురాలకి జైల్లో వివాహం
వెబ్ దునియా
రీయింబర్స్మెంట్పై త్రిసభ్య కమిటీ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి అధ్యక్షతన, విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డిలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సచివాలయంలో జరిగిన కేబినెట్భేటీలో నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయంపట్ల విద్యార్థుల హర్షంNamasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి అధ్యక్షతన, విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డిలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సచివాలయంలో జరిగిన కేబినెట్భేటీలో నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయంపట్ల విద్యార్థుల హర్షం
సాక్షి
జయంతిపై అవినీతి ఆరోపణలు
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాAndhraprabha Daily
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గ్రహణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జయంతి 'లెటర్ బాంబు'సాక్షి
అన్ని 39 వార్తల కథనాలు »
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గ్రహణం
జయంతి 'లెటర్ బాంబు'
వెబ్ దునియా
రేవంత్ రెడ్డి దమ్ముంటే 24 గంటల్లో నిరూపించుకో: హరీశ్ రావు
వెబ్ దునియా
తెలంగాణలో ఇసుక మాఫియాతో తనకు సంబంధాలున్నట్లు టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రముఖులను విమర్శిస్తే తాను పెద్దవాడినైపోతాననే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు. నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇసుక ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తెలంగాణలో ఇసుక మాఫియాతో తనకు సంబంధాలున్నట్లు టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రముఖులను విమర్శిస్తే తాను పెద్దవాడినైపోతాననే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు. నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇసుక ...
సాక్షి
స్వైన్ఫ్లూతో మరో ముగ్గరు మృతి
సాక్షి
హైదరాబాద్(గాంధీ ఆస్పత్రి): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు స్వైన్ఫ్లూ బాధితులు శనివారం మృతిచెందారు. దీంతో జనవరి నెలలో గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య 21కు పెరిగింది. నల్లకుంటకు చెందిన బాబురావు (77), చంచల్గూకు చెందిన మహతాకాతూన్ (65), ...
ప్రకాశంలో స్వైన్ ఫ్లూ... వృద్ధురాలి మృతివెబ్ దునియా
మరో ఇద్దరు స్వైన్ఫ్లూతో మృతిVaartha
వణికిస్తున్న స్వైన్ఫ్లూ: ఒక్కరోజే ఏపి, తెలంగాణలో ఆరుగురు మృతిOneindia Telugu
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 33 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్(గాంధీ ఆస్పత్రి): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు స్వైన్ఫ్లూ బాధితులు శనివారం మృతిచెందారు. దీంతో జనవరి నెలలో గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య 21కు పెరిగింది. నల్లకుంటకు చెందిన బాబురావు (77), చంచల్గూకు చెందిన మహతాకాతూన్ (65), ...
ప్రకాశంలో స్వైన్ ఫ్లూ... వృద్ధురాలి మృతి
మరో ఇద్దరు స్వైన్ఫ్లూతో మృతి
వణికిస్తున్న స్వైన్ఫ్లూ: ఒక్కరోజే ఏపి, తెలంగాణలో ఆరుగురు మృతి
沒有留言:
張貼留言