2014年11月30日 星期日

2014-12-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
'బర్ద్వాన్'కు శారదా స్కాం డబ్బు!  సాక్షి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...

2014-12-01 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
ఫార్మా సిటీకి 4 వేల ఎకరాలు!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రంగారెడ్డి అర్బన్‌/మహబూబ్‌నగర్‌/అమన్‌గల్‌, నవంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాచకొండ గుట్టల్లో సీఎం కేసీఆర్‌ టూర్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఫార్మాసిటీకి 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉందని ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. ఆదివారం రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఉన్నతాధికారుల బృందం పర్యటించి, ...

2014-12-01 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్   
Oneindia Telugu
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు తొలగించాల్సిందేనని, లేని పక్షంలో రైల్ రోకో నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతురావు కేంద్రానికి హెచ్చరించాడు. ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే... రైల్ రోకో: విహెచ్. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎంఐఎంకు ...

2014-12-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చైనా ఆహ్వానం!   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. విద్యుత్ ఉపకరణాల తయారీలో పేరొందిన తమ దేశ సంస్థ డాంగ్ పాంగ్‌ను సందర్శించాలని ఆ ఆహ్వాన పత్రంలో పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి శనివారం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. తెలంగాణకు అవసరమైన విద్యుత్ ఉపకరణాలను సరఫరా చేసేందుకు ...

2014-12-01 తెలుగు (India) ఇండియా

  సాక్షి   
'బర్ద్వాన్'కు శారదా స్కాం డబ్బు!  సాక్షి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్‌సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ...

2014-12-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు   
సాక్షి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి ద ర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులో ...

2014年11月29日 星期六

2014-11-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
హిట్‌ సినిమాలంత వీజీ కాదు రాజకీయాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వస్తే రావాలి లేకపోతే లేదు.. కుప్పిగంతులెందుకు.. రజనీకాంత్‌కు ఖుష్బూ చురకలు. చెన్నై, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు హిట్‌ సినిమాల్లో నటించినంత ఈజీ కాదని తమిళ తలైవా రజనీకాంత్‌నుద్దేశించి నటి ఖుష్బూ చురకలంటించారు. శనివారం టీఎన్‌సీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 'రజనీ రాజకీయ అరంగేట్రం'పై మీడియా అడిగిన ...

2014-11-30 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
పవర్ స్టార్ పై అభిమానం అదుర్స్... పెనుగొండ బ్రదర్స్‌చే విగ్రహం తయారీ  వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అభిమానుల వీరాభిమానం కుమ్మరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా, గరువు(పెనుమంట్ర) నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్‌లో సినీహీరో, జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్ శిలా విగ్రహాన్ని శిల్పులు పెనుగొండ అరుణప్రసాద్, పెనుగొండ కరుణాకర్ సోదరులు ...

2014-11-30 తెలుగు (India) క్రీడలు

  Namasthe Telangana   
ఎన్టీఆర్ మృతిపై విచారణ జరిపించాలి  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 29: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు మృతికి దారి తీసిన పరిస్థితులకు సంబంధించిన పూర్వాపరాలపై నిజానిజాలు బయట పడేందుకు ఒక సమగ్ర విచారణకు ఆదేశించవలసిందిగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డపై ఎన్టీఆర్ చనిపోయినందున తెలంగాణ ...

2014-11-30 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
నైజీరియాలోని మాస్క్ వద్ద భీకర కాల్పులు... భారీ పేలుళ్లు: 35 మంది మృతి  వెబ్ దునియా
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద శుక్రవారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది దారుణంగా మృతి చెందగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు ...

2014-11-30 తెలుగు (India) ఇండియా

  సాక్షి   
హిట్‌ సినిమాలంత వీజీ కాదు రాజకీయాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వస్తే రావాలి లేకపోతే లేదు.. కుప్పిగంతులెందుకు.. రజనీకాంత్‌కు ఖుష్బూ చురకలు. చెన్నై, నవంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు హిట్‌ సినిమాల్లో నటించినంత ఈజీ కాదని తమిళ తలైవా రజనీకాంత్‌నుద్దేశించి నటి ఖుష్బూ చురకలంటించారు. శనివారం టీఎన్‌సీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. 'రజనీ రాజకీయ అరంగేట్రం'పై మీడియా అడిగిన ...

2014-11-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
బలిదానాలు సోనియా వల్లే రికార్డుల సభ మరణించిన వారంతా ఎవరి పేరు రాశారు? బర్త్‌డే ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సమావేశాల తొలిరోజే బడ్జెట్‌.. పద్దులపై 15.17 గంటలపాటు చర్చ 19 రోజుల్లో 88 గంటలు సభ.. అత్యధిక సమయం అధికారపక్షానికే టీఆర్‌ఎస్‌: 40.03.. కాంగ్రెస్‌: 17.33.. టీడీపీ: 7.52 గంటలు సభలో మాట్లాడనిది ఏడుగురే.. అర్ధరాత్రి దాటాకా కొనసాగిన సభ ముగిసిన బడ్జెట్‌ సమావేశాలు.. ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ ఓకే తెలంగాణ శాసనసభ తొలి బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఓవర్: రాజయ్య కామెంట్స్..   వెబ్ దునియా
రాజయ్య వ్యాఖ్యలు... అసెంబ్లీలో దుమారం..   తెలుగువన్
జానా వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి   సాక్షి
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
పోలవరంతో తెలంగాణకు ఒక్క శాతమైనా నష్టం లేదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజయవాడ/తాడేపల్లిగూడెం, నవంబర్‌ 29, (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్క శాతం కూడా నష్టం జరగదని, ఒకవేళ నష్టమే ఉంటే ముందు తానే అడ్డుపడేవాడినని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో పోలవరం ప్రాజెక్టు' పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...

2014年11月28日 星期五

2014-11-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  సాక్షి   
ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి...  తెలుగువన్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య బంధుత్వం పెనవేసుకోబోతోంది. మొన్నటి వరకూ ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడేది కాదు. నరేంద్రమోడీ పుణ్యమా అని వీరిద్దరూ ఈమధ్య ఫ్రెండ్సయ్యారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బంధుత్వంగా కూడా మారబోతోంది. ములాయం మనవడు తేజ్ ...

2014-11-29 తెలుగు (India) వినోదం

  సాక్షి   
బతికుండగానే పవన్ కళ్యాణ్ విగ్రహం  తెలుగువన్
ఈ అభిమానులనేవాళ్ళున్నారే.. ఒక్కోసారి వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియదు. సాధారణంగా ఎవరైనా పోయాక విగ్రహాలు పెడతారు. అభిమానం ముదిరిపోయిన అభిమానులు తాము అభిమానించే వారికి బతికుండగానే విగ్రహాలు పెట్టేస్తారు. మొన్నామధ్య ఉత్తరప్రదేశ్‌లో మాయవతి విగ్రహాలు అలాగే పెట్టారు. అలాగే తెలంగాణ దేవత సోనియాకి గుడి కట్టించి, అందులో ఆమె ...

2014-11-29 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
ఒక్కటైన భారత్‌-ఆసీస్‌ హ్యూస్‌ మరణంతో దగ్గరైన బంధం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అడిలైడ్‌: భారత్‌-ఆసీస్‌ క్రికెట్‌ సిరీస్‌ అంటేనే ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఫిల్‌ హ్యూస్‌ ఆకస్మిక మరణం ఆటగాళ్లతో పాటు ఇరు దేశాలనూ ఒక్కటి చేసింది. ఆసీస్‌ వర్ధమాన ఆటగాడు మరణించాడన్న వార్త భారత్‌లోని అన్ని ప్రముఖ దిన పత్రికల్లో మొదటి పేజీలో దర్శనమిచ్చింది. ఈ దుర్ఘటనపై సంపాదకీయం వెలువరించిన కొన్ని ...

2014-11-29 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఇరాక్‌లో భారతీయులు హత్యకు గురయ్యారనే ఆధారాలు లేవు : సుష్మా స్వరాజ్  వెబ్ దునియా
ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులు హత్యకు గురైనట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వార్తలపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్ ...

2014-11-29 తెలుగు (India) ఇండియా

  సాక్షి   
ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి...  తెలుగువన్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య బంధుత్వం పెనవేసుకోబోతోంది. మొన్నటి వరకూ ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడేది కాదు. నరేంద్రమోడీ పుణ్యమా అని వీరిద్దరూ ఈమధ్య ఫ్రెండ్సయ్యారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బంధుత్వంగా కూడా మారబోతోంది. ములాయం మనవడు తేజ్ ...

2014-11-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
భార్యపై అనుమానంతో కూతుర్ని చంపిన రాక్షస తండ్రి  తెలుగువన్
ఆ రాక్షసుడికి తన భార్య మీద అనుమానం. తన భార్యకి పుట్టిన చిన్నారి తన సంతానం కాదన్న సందేహం.. ఆ అనుమానం పెనుభూతమైంది. అంతే.. ఐదు నెలల వయసున్న ఆ చిన్నారిని హత్యచేశాడు. మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం డప్పూర్ గ్రామానికి చెందిన స్రవంతికి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్‌కు చెందిన దశరథ్‌తో 2013 డిసెంబర్‌లో వివాహం ...

2014年11月27日 星期四

2014-11-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కొనసాగుతున్న చంద్రబాబు జపాన్‌ పర్యటన...ఐదో రోజు షెడ్యూల్   
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. ఆయన శుక్రవారం ఆ దేశ ప్రధాని షిజోతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల తీరు తెన్నులు, పరిశ్రమల పెట్టబడులపైనే ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంకు సహకరించాల్సిందిగా జపాన్ ప్రధానికి విజ్ఞప్తి ...

2014-11-28 తెలుగు (India) వినోదం

  సాక్షి   
కెమెరా ముందుకు శ్వేతాబసు ప్రసాద్  తెలుగువన్
సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి తన నట జీవితాన్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించబోతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న ఒక డాక్యుమెంటరీలో శ్వేతాబసు ఇప్పుడు నటించబోతోంది. ఒక స్టార్ హోటల్లో అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నామంటూ పోలీసులు ఆమెను ...

2014-11-28 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
హ్యూస్‌ ఇకలేడు బంతికి బలైన ఆసీస్‌ క్రికెటర్‌ క్రీడాలోకం దిగ్ర్భాంతి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జెంటిల్మన్‌ గేమ్‌లో పెను విషాదం. ఉవ్వెత్తున ఎగిసిన ఓ రాక్షస బంతి ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ క్రికెటర్‌ను అనంత లోకాలకు తీసుకెళ్లింది. రెండు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్‌ ఫిల్‌ హ్యూస్‌ (25) గురువారం మృతి చెందాడు. ఆదివారం 26వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఫిల్‌కు గురువారంతో నూరేళ్లు నిండిపోయాయి. మెడపై ...

2014-11-28 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అమెరికాలో తీవ్ర మంచు తుఫాను: 1000 విమానాల రద్దు   
వెబ్ దునియా
అమెరికాను తీవ్ర మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. తూర్పుతీరాన్ని పూర్తిగా మంచు తుఫాను కమ్మేసింది. రోడ్లపై సుమారు 4 -10 అంగుళాల మందం మంచు పేరుకుంది. రెండు కోట్ల అమెరికన్‌లపై తుఫాను ఎఫెక్ట్ పడింది. నిరంతరంగా కురుస్తున్న మంచుతో రవాణా సౌకర్యాలపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాను దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. మరో ఐదువేల ...

2014-11-28 తెలుగు (India) ఇండియా

  Andhrabhoomi   
కాశ్మీర్‌లో భీకర కాల్పులు  Andhrabhoomi
జమ్మూ, నవంబర్ 27: జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడిన మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ముగ్గురు పౌరులు సహా 8 మంది చనిపోయారు. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో తెల్లవారు జామున ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. జమ్మూ జిల్లాలోని అర్నియా ప్రాంతంలో జరిగిన ఈ పోరులో నలుగురు మిలిటెంట్లు, ...

2014-11-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కొనసాగుతున్న చంద్రబాబు జపాన్‌ పర్యటన...ఐదో రోజు షెడ్యూల్   
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఐదో రోజుకు చేరుకుంది. ఆయన శుక్రవారం ఆ దేశ ప్రధాని షిజోతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాల తీరు తెన్నులు, పరిశ్రమల పెట్టబడులపైనే ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణంకు సహకరించాల్సిందిగా జపాన్ ప్రధానికి విజ్ఞప్తి ...

2014年11月26日 星期三

2014-11-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
విపక్ష నేత లేకున్నా 'సీబీఐ' చీఫ్‌ ఎంపిక!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మమ్మల్ని పక్కన పెట్టేందుకే: కాంగ్రెస్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 26 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్‌ ఎంపికకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఉద్దేశించిన 'ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లు, 2014'ను బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇప్పటి వరకు ప్రధాని ...

2014-11-27 తెలుగు (India) వినోదం

  Oneindia Telugu   
వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇస్లామాబాద్‌ /దుబాయ్‌, నవంబర్‌ 26: మహమ్మద్‌ ప్రవక్త కుటుంబంపై అభ్యంతరకర పదజాలంతో దైవదూషణ చేసినట్లు అభియోగాలు వచ్చిన కేసులో పాకిస్థాన్‌ నటి వీణా మాలిక్‌ దంపతులకు, పాక్‌లోని అతిపెద్ద మీడియా గ్రూప్‌ అధిపతి మీర్‌ షకీలూర్‌ రెహ్మాన్‌లకు 26 ఏళ్ల జైలు శిక్ష పడింది. గిల్గిట్‌-బాల్తిస్థాన్‌లోని ఉగ్రవా ద వ్యతిరేక కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. నలుగురు ...

2014-11-27 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
కపిల్.. ఇప్పుడైనా తెలుసుకోండి: బాక్సర్ మనోజ్ ఆగ్రహం   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కోర్టులో న్యాయ పోరాటాన్ని గెలిచి, బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ నుంచి అర్జున అవార్డును స్వీకరించిన బాక్సర్ మనోజ్ కుమార్ ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే మరోవైపు అవార్డుల కమిటీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌పై విమర్శలు కురిపించాడు. అర్జున అవార్డుకు అన్నివిధాలా ...

2014-11-27 తెలుగు (India) ప్రపంచం


చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్.. 24 మంది మృతి   
తెలుగువన్
చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్ లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ...

2014-11-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం..!   
వెబ్ దునియా
హెచ్ఐవి వచ్చినా బుద్ధి గడ్డి తిని.. కన్న కూతురిపైనే అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. తద్వారా సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుడైన ఓ తండ్రి. తనకు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ ఉన్నప్పటికీ ఆ తండ్రి బుద్ధి మారలేదు. కన్న కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సూరత్‌లోని సచిన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది.
ఘోరం: హెచ్ఐవీ ఉన్న తండ్రి కూతురిపై మూడేళ్లపాటు రేప్   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
విపక్ష నేత లేకున్నా 'సీబీఐ' చీఫ్‌ ఎంపిక!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. మమ్మల్ని పక్కన పెట్టేందుకే: కాంగ్రెస్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 26 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చీఫ్‌ ఎంపికకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఉద్దేశించిన 'ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లు, 2014'ను బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇప్పటి వరకు ప్రధాని ...

2014-11-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Andhrabhoomi   
అసైన్డ్‌పై సభా సంఘం  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 26: దళితులకు కేటాయించిన భూముల అన్యాక్రాంతంపై, దేవాదాయ, భూదాన్, వక్ఫ్ తదితర అసైన్డ్ భూముల ఆక్రమణలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు 'సభా సంఘం' (హౌస్ కమిటీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ...

2014年11月25日 星期二

2014-11-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


10tv
   
మన్మోహన్ సింగ్ మెడకు కోల్ స్కాం ఉచ్చు   
10tv
ఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మాజీ ప్రధాని, మౌనముని మన్మోహన్‌సింగ్‌ ను విచారించడం తప్పనిసరి అయ్యేట్టుంది. ఒడిషాలోని తాలాబిర బొగ్గుబ్లాకుల కేటాయింపులను విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తన ప్రశ్నలతో సీబీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ ...

2014-11-26 తెలుగు (India) వినోదం

  సాక్షి   
కనుల పండుగ!  సాక్షి
'జులాయి' సినిమాతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న కాంబినేషన్ అల్లు అర్జున్, తివిక్రమ్. 'జులాయి' తర్వాత వీరిద్దరూ విడివిడిగా కూడా విజయాలను అందుకొని మంచి జోష్ మీదున్నారు. త్రివిక్రమ్ 'అత్తారింటికి దారేది' అంటూ... ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, బన్నీ 'రేసుగుర్రం'లా రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం ...

2014-11-26 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
'ఈ దేశంలో సానియాలా ఉండటం కష్టం'   
సాక్షి
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడలపట్ల మరింత మంది మహిళలు ఆకర్షితులు కావాలంటే... ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిప్రాయపడింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సానియాను ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఐ) దక్షిణాసియా మహిళల విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించారు. దక్షిణాసియా నుంచి ఈ గౌరవం ...

2014-11-26 తెలుగు (India) ప్రపంచం

  Andhrabhoomi   
సార్క్‌లోకి చైనా!.. నేపాల్‌ ముమ్మర ప్రయత్నాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖాట్మండు, నవంబర్‌ 25: 'సార్క్‌'లోకి చైనాను తీసుకువచ్చే ప్రతిపాదనపై సభ్య దేశాలతో చర్చకు చొరవ తీసుకుంటామని నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలా తెలిపారు. ప్రస్తుతం చైనా పర్యవేక్షక పాత్ర పోషిస్తోందనీ, ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేస్తామని ఆయన ఖాట్మండులో చెప్పారు. 'సార్క్‌'తో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ...

2014-11-26 తెలుగు (India) ఇండియా


10tv
   
మన్మోహన్ సింగ్ మెడకు కోల్ స్కాం ఉచ్చు   
10tv
ఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో మాజీ ప్రధాని, మౌనముని మన్మోహన్‌సింగ్‌ ను విచారించడం తప్పనిసరి అయ్యేట్టుంది. ఒడిషాలోని తాలాబిర బొగ్గుబ్లాకుల కేటాయింపులను విచారిస్తున్న ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తన ప్రశ్నలతో సీబీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ ...

2014-11-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  సాక్షి   
రేవంత్.. అసెంబ్లీకే కళంకం  సాక్షి
సాక్షి, హైదరాబాద్: పచ్చిఅబద్దాలను చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శాసనసభకే కళంకమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మంగళవా రం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం లో వారు విలేకరులతో మాట్లాడారు. మెట్రో రైలు భూములను ప్రభుత్వం ...

2014年11月24日 星期一

2014-11-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
భద్రతపై ప్రధాని మోడీ భార్య జశోదా బెన్ అసంతృప్తి  Oneindia Telugu
అహ్మదాబాద్: తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మోడీకి, జశోదా బెన్‌కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్న ...

2014-11-25 తెలుగు (India) వినోదం

  Oneindia Telugu   
చెక్‌బౌన్స్‌ కేసులో.. సినీ నటి జీవితకు జైలు శిక్ష  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు రాజశేఖర్‌ భార్య, నటి జీవితకు చెక్‌బౌన్స్‌ కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాఽధితుడు చంద్రశేఖర్‌రెడ్డి 'ఎవడైతే నాకేంటి' సినిమా నిర్మాణ వ్యవహారంలో డబ్బు ఖర్చు చేసినట్లు సమాచారం. ఆ సినిమా విషయంలో జీవితకు, చంద్రశేఖర్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు ...

2014-11-25 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
అధ్యక్షుడికి ఐపిఎల్ జట్టా?  Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 24: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో క్లీన్ చిట్ లభించిందని శ్రీనివాసన్ అనుకుంటున్నాడే తప్ప వాస్తవానికి అలాంటిదేమీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఒక జట్టును కొనడం ఏమిటంటూ మండిపడింది. ఈ రకంగా ఐపిఎల్‌లో ...

2014-11-25 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
మరో ఏడుగురి మృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోస్ట్‌: అఫ్ఘానిస్థాన్‌లో వాలీబాల్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అఫ్ఘానిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఆదివారం ఈ ఘోర సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. బైక్‌పై వచ్చిన అగంతకుడు తనను తాను పేల్చుకోగా.. 50 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. నాటో దళాలు అఫ్ఘాన్‌లో మరో ఏడాది కొనసాగాలని ...

2014-11-25 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
భద్రతపై ప్రధాని మోడీ భార్య జశోదా బెన్ అసంతృప్తి  Oneindia Telugu
అహ్మదాబాద్: తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మోడీకి, జశోదా బెన్‌కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్న ...

2014-11-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
తెలంగాణ ప్రభుత్వం మీద అక్బరుద్దీన్ ఆగ్రహం  తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మిత్రపక్షమైన తమ పార్టీ నాయకులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం సభ్యులను అదుపుచేసే ఉద్దేశంతో వుందని ...

2014年11月23日 星期日

2014-11-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  10tv   
బాబు జపాన్ షెడ్యూల్...  10tv
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఆదివారం రాత్రి రెండు గంటలకు ఫ్లైట్ ఎక్కారు. చంద్రబాబుతో పాటు 18 మంది ప్రభుత్వ ప్రతినిధులున్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఆయన జపాన్ లోని పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. ఆరు రోజుల్లో ఏపీ సీఎం ఎవరెవర్ని కలువనున్నారు ?
జపాన్ కు చంద్రబాబు   News Articles by KSR
నేడు జపాన్‌కు చంద్రబాబు   Andhrabhoomi
ఏపీకి పెట్టుబడులే టార్గెట్‌!జపాన్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తెలంగాణ మంత్రివర్గం: ఇక కొత్త పారిశ్రామిక విధానం  Oneindia Telugu
హైదరాబాద్:నూతన పారిశ్రామిక విధానానానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి పచ్చజెండా ఊపారు. దానికితోడు ఇసుక తవ్వకం విధానం, వాటర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, సాంస్కృతిక సారథిలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతర పలు కీలక విధానాలకు ...

2014-11-24 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
ప్రిన్స్‌ను కలవాలంటే నమ్రత పర్మిషన్ తప్పనిసరి... సెక్యూరిటీకి క్లాస్  వెబ్ దునియా
ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పటిష్ఠ భద్రతను ఏర్పాట చేసింది. అనుమతి లేకుండా ఆయన్ను కలిసేందుకు ఎవరినీ అనుమతించరాదని ఆమె సెక్యూరిటీకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు విషయానికి వస్తే ఇటీవల మహేష్ బాబు నటించిన 'ఆగడు' చిత్రం బాక్సాఫీసు ముందు బోల్తాకొట్టడంతో నమత్రా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ...

2014-11-24 తెలుగు (India) క్రీడలు


Andhrabhoomi
   
సోలార్ టెండర్లు రద్దు   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 23: సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) ద్వారా వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు సరఫరా చేయడానికి ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈమేరకు టెండర్లను రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదివారం ఆదేశించారు. టెండర్ల ...

2014-11-24 తెలుగు (India) ప్రపంచం


వాలీబాల్ టోర్నీపై నెత్తుటి పంజా  సాక్షి
కాబూల్/ఖోస్ట్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి నెత్తుటి పంజా విసిరారు. వాలీబాల్ టోర్నమెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వచ్చిన సమయంలో ఈ దాడి జరగడంతో సుమారు 50 మంది మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్‌పై ...

2014-11-24 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
టాయ్‌లెట్‌కీ కాపురానికీ లింకు... పాట్నా మహిళ కండిషన్  వెబ్ దునియా
భారతదేశంలో టాయ్‌లెట్ లేని ఇళ్ళ సంఖ్య కొన్ని కోట్లలో వుంటుందని సర్వేలు చెబుతున్న విషయం మనకు తెలిసిన విషయమే. ప్రతి ఇంట్లో టాయ్‌లెట్ వుండటం ఆరోగ్యకరం. ఇది మేలు చేసే అంశం మాత్రమే కాదు.. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినది. ఈ టాయిలెట్ సమస్యపై ఓ మహిళ బీహార్‌లో తిరుగుబాటు చేస్తూ ఇంట్లో టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికొస్తానంటూ ...

2014-11-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


10tv
   
బాబు జపాన్ షెడ్యూల్...   
10tv
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఆదివారం రాత్రి రెండు గంటలకు ఫ్లైట్ ఎక్కారు. చంద్రబాబుతో పాటు 18 మంది ప్రభుత్వ ప్రతినిధులున్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఆయన జపాన్ లోని పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. ఆరు రోజుల్లో ఏపీ సీఎం ఎవరెవర్ని కలువనున్నారు ?
జపాన్ కు చంద్రబాబు   News Articles by KSR
నేడు జపాన్‌కు చంద్రబాబు   Andhrabhoomi
ఏపీకి పెట్టుబడులే టార్గెట్‌!జపాన్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ మంత్రివర్గం: ఇక కొత్త పారిశ్రామిక విధానం   
Oneindia Telugu
హైదరాబాద్:నూతన పారిశ్రామిక విధానానానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి పచ్చజెండా ఊపారు. దానికితోడు ఇసుక తవ్వకం విధానం, వాటర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, సాంస్కృతిక సారథిలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇతర పలు కీలక విధానాలకు ...