2015年2月12日 星期四

2015-02-13 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా!   
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడుగురు మంత్రులతో ఆప్ సర్కారు కొలువుదీరబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు మనీష్ సిసోడియా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. 2013లో ఆప్ సర్కారులో మంత్రులుగా పనిచేసిన రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి, గిరీశ్ సోనీ స్థానాల్లో నలుగురు కొత్తవారికి ...

కేజ్రీవాల్ మంత్రివర్గం.. డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా.. భారతికి ఉద్వాసన!?   వెబ్ దునియా
సిద్ధమవుతోన్న కేజ్రీ కేబినేట్..   TV5
కేజ్రీవాల్ కేబినెట్: డిప్యూటీ సీఎంగా సిసోడియా, వీరికి చోటు   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ గుడిపై మోడీ ఆవేదన   
Kandireega
తనకు గుడి కట్టి పూజలు చేయడంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్ రాజ్ కోట్ లో అభిమానులు తనకు గుడి కట్టడాన్ని మోడీ తప్పుబట్టారు. వ్యక్తులకు ఆలయాలను నిర్మించడం భారత సంస్కృతికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు తనను బాధిస్తాయని మోడీ తెలిపారు. విలువైన సమయాన్ని దేశ అభివృద్ధి కోసం కృషి చేయమని సూచించారు.
గుడి కట్టారని మోడీ ఆవేదన   Namasthe Telangana
ఆలయ నిర్మాణం.. వ్యక్తిగతంగా బాధించింది : మోడీ ట్వీట్స్   వెబ్ దునియా
గుడి కట్టారు... మోడీ ఫీలయ్యారు...   తెలుగువన్
News Articles by KSR   
News4Andhra   
సాక్షి   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మద్యం మత్తులో విద్యార్థి.. మందలించిన టీచర్‌కు కత్తిపోట్లు..!   
వెబ్ దునియా
మణిపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు పాఠశాల ఆవరణలోనే క్లాస్ టీచర్‌ను ఓ విద్యార్థి ఐదుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ సంఘటనా స్థలంలోనే నేలపై కుప్పకూలారు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం...ఇంపాల్‌లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి మద్యం ...

మద్యం తాగొద్దన్నందుకు టీచర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి   Oneindia Telugu
టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
సంస్కరణలపై 'ఢిల్లీ' ప్రభావం ఉండదు: జైట్లీ   
సాక్షి
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల అమలు వేగంపై ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందినప్పటికీ.. ఆ ప్రభావంతో సంస్కరణల వేగం తగ్గబోదని ఆయన వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో ఓటమి వల్ల సంస్కరణల వేగం తగ్గించం   Andhraprabha Daily

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ట్విట్టర్‌లో మోడీ హవా: మూడో స్థానంలో నరేంద్రుడు!   
వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా హవా కొనసాగిస్తున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వినూత్న రీతిలో ప్రచారం సాగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకున్న మోడీ, ఆ తర్వాత కూడా సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో మిగిలినవారి కంటే ముందున్నారు. ప్రస్తుతం ఫేస్ బుక్‌లో మోడీకి 2.7 కోట్ల మంది ఫాలోయర్లు ...

ట్విట్టర్లో ప్రపంచంలోనే మోడీ సెకండ్, నాకు టెంపులా.. షాకైన ప్రధాని   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మైసూర్ వారసుడొచ్చాడు   
Namasthe Telangana
మైసూర్: మైసూరు రాజవంశానికి కొత్త వారసుడొచ్చాడు. ఈ మేరకు రాణి ప్రమోద దేవి అంబా విలాస్ ప్యాలెస్‌లో మైసూరు రాజవంశ పాలకునిగా యదువీర్ గోపాలరాజ్‌ను అధికారికంగా ప్రకటించారు. మైసూరు చివరి రాజు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ 2013లో చనిపోగా, అతనికి సంతానం లేకపోవడంతో వారసున్ని ఇంతవరకు ప్రకటించలేదు. యదువీర్ గోపాలరాజ్ అర్స్ నరసింహరాజు ...

వారసుని ప్రకటన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
కన్న కూతర్ని సజీవ దహనం చేసిన కసాయి తల్లి..   
Teluguwishesh
ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరువు పోతుందనే నెపంతో ఓ కసాయి తల్లి తన కన్నకూతురినే సజీవ దహనం చేసింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధురలోని అమీర్‌పూర్‌ గ్రామానికి చెందిన నీరజ్‌ కుమారి(20) అనే యువతిని ఆమె తల్లి, సోదరుడు దారుణంగా హత్య చేశారు. మృతురాలు ఓ యువకుడిని ఇష్టపడటం.. అది వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వారించారు.
పరువు హత్య: కన్న కూతుర్ని సజీవ దహనం చేసిన తల్లి   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నగరంలో 45 మంది బాల కార్మికులకు విముక్తి   
Namasthe Telangana
హైదరాబాద్: నగరంలోని పలు పరిశ్రమల యాజమాన్యాలపై కార్మిక శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇవాళ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి మరో 45 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు. పట్టుబడిన బాల కార్మికులు బీహార్, కోల్‌కటాకు చెందిన వారుగా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం సుమారు రెండు వందల ...

వెట్టి చాకిరీ నుంచి కార్మికులకు విముక్తి   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


ఇంటి నుంచే క్యారియర్   
సాక్షి
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ఎక్కడికెళ్లినా ఇంటి నుంచే క్యారియర్ పట్టుకెళతారు. ఆర్టీఐ చట్టం కోసం ఉద్యమించినా, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేతో పనిచేసినా, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీ వీధులన్నీ కలియతిరిగినా... కేజ్రీవాల్ సమయానికి భోజనం చేసేలా చూసుకుంటారు ఆయన భార్య సునీత. ఎందుకంటే కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సెతల్వాద్ అరెస్ట్‌పై స్టే   
సాక్షి
న్యూఢిల్లీ: సామాజికకార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్‌ఆనంద్‌లను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి ముందస్తు బెయిల్ దరఖాస్తును గుజరాత్ హైకోర్టు కొట్టేసిన కాసేపటికే సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. 2002 అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలోని మ్యూజియం ఏర్పాటు కోసం సేకరించిన నిధుల ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言