వెబ్ దునియా
లైంగిక దాడి కేసు... విజయ్ సింగ్ సస్పెండ్... హైదరాబాద్ ఇన్స్పెక్టర్
వెబ్ దునియా
నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్స్పెక్టర్ విజయ్సింగ్ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. లైంగికదాడి కేసులో నిందితుడైన ఆదాయపన్ను శాఖ మాజీ అదనపు కమిషనర్ రవీంద్రను అక్రమంగా నిర్భంధించి, చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్స్పెక్టర్ విజయ్సింగ్ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. లైంగికదాడి కేసులో నిందితుడైన ఆదాయపన్ను శాఖ మాజీ అదనపు కమిషనర్ రవీంద్రను అక్రమంగా నిర్భంధించి, చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు.
వెబ్ దునియా
దిగి వస్తున్న ఎయిర్ టికెట్లు... రూ.599కే ఢిల్లీ ప్రయాణం
వెబ్ దునియా
ఆ మధ్యలో ఆకాశానికి ఎగిసిన విమానయాన చార్జీలు మెల్ల మెల్లగా దిగి వస్తున్నాయి. ఒకవైపు ముడిచమురు ధర తగ్గడం ఒకటి కారణం కాగా, విమానయాన సంస్థల మధ్య నెలకొన్న పోటీ మరో కారణం అవుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేయాలంటే కేవలం రూ.599 టికెట్టుతో ప్రయాణించ వచ్చునని స్పైస్ జెట్ తేల్చి చెప్పింది. స్పైస్జెట్ తాజాగా రూ.599కే టికెట్ను ...
రూ.599కే స్పైస్జెట్ టికెట్Namasthe Telangana
రైలు కంటే తక్కువ ఛార్జీకి స్పైస్ టిక్కెట్లుAndhraprabha Daily
రూ.599/- లకే విమాన ప్రయాణంTelangana99
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆ మధ్యలో ఆకాశానికి ఎగిసిన విమానయాన చార్జీలు మెల్ల మెల్లగా దిగి వస్తున్నాయి. ఒకవైపు ముడిచమురు ధర తగ్గడం ఒకటి కారణం కాగా, విమానయాన సంస్థల మధ్య నెలకొన్న పోటీ మరో కారణం అవుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేయాలంటే కేవలం రూ.599 టికెట్టుతో ప్రయాణించ వచ్చునని స్పైస్ జెట్ తేల్చి చెప్పింది. స్పైస్జెట్ తాజాగా రూ.599కే టికెట్ను ...
రూ.599కే స్పైస్జెట్ టికెట్
రైలు కంటే తక్కువ ఛార్జీకి స్పైస్ టిక్కెట్లు
రూ.599/- లకే విమాన ప్రయాణం
వెబ్ దునియా
డిల్లీలో వాడివేడీగా బీహార్ రాజకీయాలు.. రాష్ట్రపతిని కలిసిన నితీశ్
వెబ్ దునియా
బీహార్ రాజకీయా కుంపటి సెగలు ఢిల్లీని చేరాయి. గవర్నర్ పనిగట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో ఢిల్లీ చేరారు. సాయంత్రం తన ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. బీహార్లో నడుస్తున్న రాజకీయాలపై కలుగుజేసుకుని అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ...
బీహార్లో రాజకీయ సంక్షోభం కొత్తమలుపుNamasthe Telangana
బల నిరూపణ కోరండి: నితీశ్సాక్షి
ప్రణబ్ దా... మీరే శరణ్యంAndhraprabha Daily
Oneindia Telugu
అన్ని 28 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ రాజకీయా కుంపటి సెగలు ఢిల్లీని చేరాయి. గవర్నర్ పనిగట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో ఢిల్లీ చేరారు. సాయంత్రం తన ఎమ్మెల్యేలతో కలసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. బీహార్లో నడుస్తున్న రాజకీయాలపై కలుగుజేసుకుని అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ...
బీహార్లో రాజకీయ సంక్షోభం కొత్తమలుపు
బల నిరూపణ కోరండి: నితీశ్
ప్రణబ్ దా... మీరే శరణ్యం
వెబ్ దునియా
అమెరికాలో నెల్లూరు యువతి అనుమానస్పద మృతి.. భర్తపై అనుమానం
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు సాయిసింధు అనే యువతి అమెరికాలోని కాలిఫోర్నియాలో అనుమానస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయిసింధు భర్త ఉదయ్ కుమారే అదనపు కట్నం కోసం అల్లుడే చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన ...
అమెరికాలో నెల్లూరు యువతి మృతితెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు సాయిసింధు అనే యువతి అమెరికాలోని కాలిఫోర్నియాలో అనుమానస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయిసింధు భర్త ఉదయ్ కుమారే అదనపు కట్నం కోసం అల్లుడే చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన ...
అమెరికాలో నెల్లూరు యువతి మృతి
సాక్షి
పోరు షురూ
సాక్షి
ఖమ్మం జెడ్పీసెంటర్: శాసన మండలి పోరుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను వెల్లడించింది. దీంతో జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుత పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ స్థానంలో తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది.
ఏపీ, తెలంగాణ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్!వెబ్ దునియా
ఏపీ, తెలంగాణ మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలTeluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ఖమ్మం జెడ్పీసెంటర్: శాసన మండలి పోరుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను వెల్లడించింది. దీంతో జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుత పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ స్థానంలో తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది.
ఏపీ, తెలంగాణ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్!
ఏపీ, తెలంగాణ మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
వెబ్ దునియా
ఆప్కు ఐటీ నోటీసులు రాజకీయమే... కాంగ్రెస్ స్పందన...!
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ఐటీ నోటీసులు జారీచేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్జీ గెలుపును జీర్ణించుకోలేని బీజేపీ రాజకీయ దురుద్దేశంతో ఐటీ నోటీసులు జారీ చేయించినట్టు కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే బీజేపీ మాత్రం ఇందులో రాజకీయం ఏమీ లేదని తెలిపింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ...
రాజకీయ దురుద్దేశంతోనే ఆప్కు నోటీసులుNamasthe Telangana
ఆమ్ ఆద్మీకి నోటీసులుతెలుగువన్
ఆమ్ ఆద్మి విరాళాలపైనే ఐటి దర్యాప్తా!News Articles by KSR
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ఐటీ నోటీసులు జారీచేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్జీ గెలుపును జీర్ణించుకోలేని బీజేపీ రాజకీయ దురుద్దేశంతో ఐటీ నోటీసులు జారీ చేయించినట్టు కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే బీజేపీ మాత్రం ఇందులో రాజకీయం ఏమీ లేదని తెలిపింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ...
రాజకీయ దురుద్దేశంతోనే ఆప్కు నోటీసులు
ఆమ్ ఆద్మీకి నోటీసులు
ఆమ్ ఆద్మి విరాళాలపైనే ఐటి దర్యాప్తా!
వెబ్ దునియా
సెప్టెంబర్లో చైనా అధ్యక్షుని అమెరికా పర్యటన
సాక్షి
బీజింగ్/వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వచ్చే సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఇది ఆయనకు అధికారికంగా తొలి అమెరికా పర్యటన కానుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం చైనా అధ్యక్షునితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే ఇరు దేశాలమధ్య సంబంధాల్లో ...
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానం: ఢిల్లీ ఎన్నికలపై నో...వెబ్ దునియా
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానంAndhrabhoomi
చైనా అధ్యక్షునికి ఆహ్వానం పంపిన ఒబామాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్/వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వచ్చే సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఇది ఆయనకు అధికారికంగా తొలి అమెరికా పర్యటన కానుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం చైనా అధ్యక్షునితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే ఇరు దేశాలమధ్య సంబంధాల్లో ...
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానం: ఢిల్లీ ఎన్నికలపై నో...
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానం
చైనా అధ్యక్షునికి ఆహ్వానం పంపిన ఒబామా
వెబ్ దునియా
టీడీపీని పీడీపీగా మార్చుకోండి: కేటీఆర్ సూచన
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏపీని పరాయి దేశం నుంచి పాలిస్తున్నట్లు ఉందన్న చంద్రబాబు తన పార్టీ పేరును టీడీపీ నుంచి పీడీపీ(పక్క దేశం పార్టీ)గా మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు రాష్ట్రంలో ...
చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఫైర్Namasthe Telangana
పక్క దేశపు పార్టీ, వారిలాగే: బాబుకు కేటీఆర్ నిలదీతOneindia Telugu
'టీడీపీని.. పక్కదేశం పార్టీగా మార్చుకోండి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఏపీని పరాయి దేశం నుంచి పాలిస్తున్నట్లు ఉందన్న చంద్రబాబు తన పార్టీ పేరును టీడీపీ నుంచి పీడీపీ(పక్క దేశం పార్టీ)గా మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు రాష్ట్రంలో ...
చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఫైర్
పక్క దేశపు పార్టీ, వారిలాగే: బాబుకు కేటీఆర్ నిలదీత
'టీడీపీని.. పక్కదేశం పార్టీగా మార్చుకోండి'
వెబ్ దునియా
కర్నూల్లో ఎర్రచందనం డంప్ పై పోలీసులు దాడి.. 19 మంది అరెస్టు
వెబ్ దునియా
కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాలలో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనం డంపులపై పోలీసులు జరిపిన దాడుల్లో రూ.కోటి విలువైన 179 ఎర్రచందనం దుంగల్ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 19 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన డంపులపై చిత్తూరు జిల్లాలో తీగె లాగితే కర్నూలు జిల్లాలో డొంక కదిలింది. ఈ సంఘటనకు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాలలో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనం డంపులపై పోలీసులు జరిపిన దాడుల్లో రూ.కోటి విలువైన 179 ఎర్రచందనం దుంగల్ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 19 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన డంపులపై చిత్తూరు జిల్లాలో తీగె లాగితే కర్నూలు జిల్లాలో డొంక కదిలింది. ఈ సంఘటనకు ...
వెబ్ దునియా
హైదరాబాద్లో గుర్తు తెలియని యువతి శవం... అత్యాచారం, హత్య...
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని పాతబస్తీలో గల పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుబానగర్లో గుర్తు తెలియని ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ యువతి శవం కుబానగర్లో నిర్మానుష్యమైన ప్రదేశంలో పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతురాలికి 23 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు ...
హైదరాబాద్లో యువతి శవం: అత్యాచారం, ఆపై హత్య?Oneindia Telugu
యువతిపై అత్యాచారం..హత్య?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని పాతబస్తీలో గల పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుబానగర్లో గుర్తు తెలియని ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ యువతి శవం కుబానగర్లో నిర్మానుష్యమైన ప్రదేశంలో పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతురాలికి 23 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు ...
హైదరాబాద్లో యువతి శవం: అత్యాచారం, ఆపై హత్య?
యువతిపై అత్యాచారం..హత్య?
沒有留言:
張貼留言