2015年2月11日 星期三

2015-02-12 తెలుగు (India) క్రీడలు


TV5
   
ఐపీఎల్ 2015 షెడ్యూల్ విడుదల: 3 మ్యాచ్‌లు వైజాగ్‌లో..   
వెబ్ దునియా
ఐపీఎల్ 2015 షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో భాగంగా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు వైజాగ్ వేదిక కానుంది. తాజా సీజన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుండగా, ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ...

హైదరాబాద్‌లో 5 ఐపీఎల్ మ్యాచ్‌లు   Namasthe Telangana
త్వరలో ఐపీఎల్ 2015   TV5
విశాఖలో 3: ఐపీఎల్ 8వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్   thatsCricket Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆప్ఘనిస్థాన్ జట్టే వరల్డ్ కప్ గెలుస్తుంది: రోబో జోస్యం!!   
వెబ్ దునియా
న్యూజిలాండ్‌కు చెందిన ఓ రోబో.. ఐసీసీ ప్రపంచ కప్ 2015లో విజేత ఆప్ఘనిస్తాన్ అని చెప్పింది. అయ్య బాబోయ్ క్రికెట్లో పసికూన అయిన ఆప్ఘనిస్థాన్ వరల్డ్ కప్‌ను గెలుచుకుంటుందా? అని షాక్ తిన్నారా..? నిజమేనని రోబో ఇక్రమ్ చెప్తోంది. అసలు విషయమేమిటంటే.. విరుచుకుపడే బ్యాట్స్‌మెన్లు, వేగంతో బెంబేలెత్తించే పేస్ బౌలర్లు, బంతిని గింగిరాలు తిప్పగల ...

ప్రపంచకప్ విజేత ఆప్ఘనిస్తాన్: రోబో జోస్యం, 5 ల్యాప్‌టాప్‌లు మిస్   Oneindia Telugu
ఈ ఏటి విశ్వవిజేత ఆఫ్ఘన్!   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వరల్డ్ కప్: బ్యాట్స్‌మెన్లకు సచిన్ వార్నింగ్... ఒక్క విషయంలో జాగ్రత్త   
Oneindia Telugu
దుబాయ్: ఐసీసీ వరల్డ్ కప్, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శనివారం నుంచి ప్రారంభం అవుతున్న ఐసీసీ టోర్నీలో ఆడే బ్యాట్స్ మెన్లకు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా అక్కడి వాతావరణ పరిస్ధితులతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ ఏడాది వరల్డ్ కప్‌ను ఆస్టేలియా-న్యూజిలాండ్ దేశాలు ఫిబ్రవరి ...

వరల్డ్ కప్‌లో టీమిండియా గెలుపు: సంథింగ్ స్పెషల్ అన్న సచిన్!   వెబ్ దునియా
మన జట్టుపై పూర్తి విశ్వాసం, నమ్మకం: సచిన్   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Vaartha
   
అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం   
Vaartha
ఆడిలైడ్‌: వరల్డ్‌ కప్‌ సన్నాహక మ్యాచ్‌లో భాగంగా ఇక్కడ అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా దూకుడుగా ఆడింది. టాస్‌ గెలిచిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 364 పరుగులు చేసింది.తరువాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘనిస్థాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో అప్ఘనిస్తాన్‌పై భారత్‌ 153 పరుగులతో ఘన విజయం సాధించింది. కాగా గత ...

ఆప్ కు నోటీసులు పంపిన ఆదాయ పన్ను శాఖ   సాక్షి
వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్: ఆప్ఘన్‌పై టీమిండియా విన్!   వెబ్ దునియా
సన్నాహక మ్యాచ్‌లో భారత్ విజయం   Namasthe Telangana
thatsCricket Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డీడీలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రసారం చేయాల్సిందే: సుప్రీం కోర్టు   
వెబ్ దునియా
ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లు దూరదర్శన్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి జరుగనున్న ఈ మ్యాచ్‌లను డీడీలో ప్రసారం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీడీలో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తే, కేబుల్ టీవీ ఆపరేటర్లు ఉచితంగా ఫీడ్ పొందుతారని... అందువల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోతామని స్టార్ టీవీ నెట్ ...

వర్డల్ కప్.. డీడీలో రావాల్సిందే !   News4Andhra

అన్ని 2 వార్తల కథనాలు »   


పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి   
సాక్షి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో బుధవారం సుష్మాస్వరాజ్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పిం చారు. అలాగే హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర ...

పాతబస్తీలో పాస్‌పోర్టు కార్యాలయం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ వార్మప్ మ్యాచ్: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ గెలుపు!   
వెబ్ దునియా
ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 22.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఇయాన్ బెల్(35 నాటౌట్), మొయిన్ అలీ(46) ...

ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అదరగొట్టింది   TV5
వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘనవిజయం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మూడు రోజులే..   
సాక్షి
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని భూ సమీకరణ ప్రక్రియ పూర్తికావడానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. గడుపు సమీపిస్తున్న కొద్దీ అభ్యంతర పత్రాలు (9.2 ఫారాలు) ఇచ్చే రైతుల సంఖ్య పెరుగు తోంది. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదంటూ అభ్యంతర పత్రాలను ఎక్కువగా ఇస్తున్నారు.

ఇంకా మరిన్ని »   


హైసెక్యూరిటీ కష్టాలు   
సాక్షి
నెల్లూరు (రవాణా) : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తయారైంది రవాణాశాఖలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల జారీ పరిస్థితి. ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాణాలతో కూడిన నంబర్లు ప్లేట్లను బిగించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ ప్రక్రియతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా, ఆర్టీసీ శాఖలమధ్య సమన్వయలోపం కారణంగా కాంట్రాక్టరు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఇదే మన సైన్యం   
సాక్షి
నాలుగేళ్ల నాడు వాంఖడేలో ధోని సిక్సర్‌తో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన నాటి జ్ఞాపకాలు అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉన్నాయి. ఆ క్షణాలు ప్రతీ భారతీయుడి మదిలో పదిలంగా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ప్రపంచ క్రికెట్ పండగ మన ముంగిటకు వచ్చింది. నూటా ఇరవై ఒక్క కోట్ల మంది ప్రజల ఆశల పల్లకిని మోస్తూ ఈ సారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీమిండియా ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言