2015年2月6日 星期五

2015-02-07 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ సూసైడ్ ఎటెంప్ట్... ఎందుకో తెలుసా?   
వెబ్ దునియా
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ విజయలక్ష్మి శుక్రవారం నాడు ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని తెలిసింది. ఖమ్మంలోని బస్టాండ్ సమీపంలో ఆమె రహదారిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసింది. వెంటనే స్థానికులు ఆమెను నిరోధించారు. గత కొంతకాలంగా ...

మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ సూసైడ్ ఎటెంప్ట్...   తెలుగువన్
మాజీ మిస్ ఆంధ్ర ఆత్మహత్య యత్నం!   News Articles by KSR
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యాయత్నం   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
బయ్యారంపై టాస్క్‌ ఫోర్స్‌   
Andhraprabha Daily
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా బయ్యారంలో అందుబాటులో ఉన్న ఆపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలను వినియోగించుకొని ప్రభుత్వ రంగంలో ఒక సమగ్ర ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పే విషయంలో రెండు మాసాలలో కేంద్రం తుది నిర్ణయం తీసుకొంటుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు ...

'బయ్యారం'పై టాస్క్ ఫోర్స్   సాక్షి
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాల్సిందే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
సునీత కృష్ణన్ కారుపై దాడి   
సాక్షి
హైదరాబాద్: వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళల పునరావాసానికి కృషిచేస్తున్న ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్ కారుపై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో ఆమె అందులో లేరు. చార్మినార్ సమీపంలోని సంస్థ కార్యాలయం సమీపంలో కారు పార్క్ చేసి ఉండగా ఈ ఘటన జరిగింది. సునీత కృష్ణన్ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
కొడుకుని కొట్టాడు.. జైల్లో వేశారు...   
తెలుగువన్
తాము కన్నవాళ్ళయినా సరే, పిల్లల్ని కొడితే అరెస్టు చేసి జైల్లో వేసే పద్ధతి విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి సంఘటన ఇండియాలో కూడా జరిగింది. అది కూడా ఎక్కడో కాకుండా హైదరాబాద్‌లోనే జరిగింది. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో వున్న బాబుల్ రెడ్డి నగర్ బస్తీకి చెందిన సురేందర్ అనే వ్యక్తి తన పదకొండేళ్ళ కొడుకు భార్గవ్‌ని ...

కన్నతండ్రిపై కొడుకు ఫిర్యాదు..తండ్రి అరెస్ట్   TV5

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టెక్నికల్ లోపం వల్లే తైవాన్ విమానం కూలింది.. ఆ ఫ్లైట్ పైలట్ రియల్ హీరోనే!   
వెబ్ దునియా
తైవాన్ దేశంలోని తైపీ నదిలో ట్రాన్స్‌ఏసియా విమానం కూలిపోవడానికి ప్రదాన కారణం సాంకేతిక లోపమేనని నిపుణులు స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆ విమాన పైలట్... భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తప్పించి తైవాన్ వాసుల్లో నిజమైన హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. మొత్తం 58 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం తైపీ ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
'బంగారు తెలంగాణతో మమేకమవుతాం'   
సాక్షి
హైదరాబాద్: ఉద్యోగులకు పీఆర్‌సీలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా రాష్ట్రాభివృద్ధిలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెంచడం ద్వారా, ...

9న ఏపీ పీఆర్సీ ప్రకటన   Andhraprabha Daily

అన్ని 35 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపి రాజధాని నిర్మాణానికి తొలి దశ రూ.20.9 వేల కోట్లు.. అంచనాలు కట్టిన మున్సిపల్ శాఖ   
వెబ్ దునియా
రాష్ట్ర రాజధానికి ఎంత ఖర్చు అవుతుందో పట్టణాభివృద్ధి శాఖ లెక్కలు కట్టేసింది. ఎంత భూమి అవసరం? ఏ ఏ మండలాలను కలుపుకోవాలి. ఏ ఏ దశలలో పనులు చేయాలి. తొలి దశలో చేయాల్సిన పనులు ఏమిటి? వాటికయ్యే ఖర్చు ఎంత? ఇలా రకరకాల లెక్కలు గట్టి ప్రభుత్వానికి సమర్పించింది. వాటిని సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజధానికి తొలిదశలో 30 వేల ఎకరాలు అవసరమని, ...

తొలి ధశ రాజధానికి 22వేల కోట్లు వ్యయం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
బుఖారీ మద్దతుకు ఆప్ నో   
సాక్షి
న్యూఢిల్లీ: మతతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచేందుకు ముస్లిం ఓటర్లంతా ఆప్‌కు ఓటేయాలని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పిలుపునిచ్చారు. అయితే ఆయన మద్దతు తీసుకునేందుకు ఆప్ నిరాకరించింది. తమ పార్టీ కుల, మత రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొంది. ''ఇమామ్ బుఖారీ ఆలోచనలు, ఆయన రాజకీయాలకు మా పార్టీ మద్దతివ్వబోదు.
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీ   News Articles by KSR

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కటారా' దోషులకు 25 ఏళ్ల జైలు   
సాక్షి
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నితీశ్ కటారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 594 పేజీల సుదీర్ఘ తీర్పులో నితీశ్‌ది పరువు హత్యేనని తేల్చి చెప్పింది. దోషులైన రాజకీయ నేత డీపీ యాదవ్ కుమారుడు వికాస్(39), ఆయన కజిన్ విశాల్(37), మరో అనుచరుడు సుఖదేవ్ పహిల్వాన్(40)లు పకడ్బందీ ప్రణాళికతో, కర్కశంగా హత్య చేశారని, అందుకు వారికి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
లవర్స్ డే గిఫ్ట్ కోసం శంకర్ దాదాగా మారిన యువకుడు!   
వెబ్ దునియా
లవర్స్ డే గిఫ్ట్ కోసం తన ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఓ యువకుడు శంకర్ దాదాగా మారిపోయాడు. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. రూ.5వేలకు ఆశపడి జైపూర్‌కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి శైలేంద్ర పరిహార్ మరో వ్యక్తి పేరుతో పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డాడు. బుధవారంనాడు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లోని రెండో దశ వైద్య పరీక్షను ...

ప్రేమ కోసమై జైల్లో పడెనే పాపం పసివాడు..   Teluguwishesh
ప్రేయసి మొబైల్ కోసం 'శంకర్ దాదా'గా మారిన యువకుడు   Oneindia Telugu
ప్రియురాలి గిప్ట్ కోసం...రిస్క్ తీసుకున్నాడు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言