2015年2月6日 星期五

2015-02-07 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
'బంగారు తెలంగాణతో మమేకమవుతాం'   
సాక్షి
హైదరాబాద్: ఉద్యోగులకు పీఆర్‌సీలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా రాష్ట్రాభివృద్ధిలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెంచడం ద్వారా, ...

9న ఏపీ పీఆర్సీ ప్రకటన   Andhraprabha Daily
టీఎస్ ఉద్యోగులకు వరాల జల్లు   News4Andhra
తెలంగాణ ఉద్యోగులకు డబుల్ ధమాకా... పీఆర్సీ పేరుతో పండగ!   వెబ్ దునియా
తెలుగువన్   
10tv   
Namasthe Telangana   
అన్ని 35 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ సూసైడ్ ఎటెంప్ట్... ఎందుకో తెలుసా?   
వెబ్ దునియా
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ విజయలక్ష్మి శుక్రవారం నాడు ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని తెలిసింది. ఖమ్మంలోని బస్టాండ్ సమీపంలో ఆమె రహదారిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసింది. వెంటనే స్థానికులు ఆమెను నిరోధించారు. గత కొంతకాలంగా ...

మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ సూసైడ్ ఎటెంప్ట్...   తెలుగువన్
మాజీ మిస్ ఆంధ్ర ఆత్మహత్య యత్నం!   News Articles by KSR
ఒంటిపై కిరోసిన్ పోసుకున్న మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్   TV5
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కొడుకుని కొట్టాడు.. జైల్లో వేశారు...   
తెలుగువన్
తాము కన్నవాళ్ళయినా సరే, పిల్లల్ని కొడితే అరెస్టు చేసి జైల్లో వేసే పద్ధతి విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి సంఘటన ఇండియాలో కూడా జరిగింది. అది కూడా ఎక్కడో కాకుండా హైదరాబాద్‌లోనే జరిగింది. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో వున్న బాబుల్ రెడ్డి నగర్ బస్తీకి చెందిన సురేందర్ అనే వ్యక్తి తన పదకొండేళ్ళ కొడుకు భార్గవ్‌ని ...

కొడుకును కొట్టిన తండ్రి రిమాండ్‌కు..!   వెబ్ దునియా
కన్నతండ్రిపై కొడుకు ఫిర్యాదు..తండ్రి అరెస్ట్   TV5

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్‌ పాలనలో తెలంగాణ వచ్చినా వృథా అనిపిస్తోంది : కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నల్గొండ, ఫిబ్రవరి 06: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగుల సమస్యలు గాలికొదిలేశారని విమర్శించారు. గురువారం కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, తెలంగాణ ...

కోమటిరెడ్డ ఘాటుగా మాట్లాడారు   News Articles by KSR
తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చారబ్బా : కోమటిరెడ్డి వెంకటరెడ్డి!   వెబ్ దునియా
టీ ఎందుకొచ్చిందా అనిపిస్తోంది: కేసీఆర్‌పై కోమటిరెడ్డి రివర్స్, ఎర్రబెల్లి ఫైర్   Oneindia Telugu
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అంత ఇష్టం లేనప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవచ్చుగా!   
వెబ్ దునియా
ఏపీ సీం చంద్రబాబుపై ఎంపీ కవిత ధ్వజమెత్తారు. హైదరాబాద్ నుంచి పరిపాలిస్తుంటే విదేశాల నుంచి పాలిస్తున్నట్లు ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ నేత నిజామాబాద్‌ ఎం.పి. కవిత తీవ్రంగా తప్పు పట్టారు. అంత ఇష్టం లేనప్పుడు హైదరాబాద్‌ నుంచి ఆయన వెళ్లిపోవచ్చని ఆమె సూచించారు. రెండు రాష్ట్రాల్లో అధికారం ...

ఇష్టంలేకుంటే విజయవాడకు వెళ్లొచ్చు   Andhrabhoomi
తెలంగాణ రాష్ట్రాన్ని మరో దేశంతో పోలుస్తారా..?   TV5
చంద్రబాబు వెళ్లి పోవచ్చు - ఎం.పి. కవిత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
అంతర్జాతీయ స్థాయికి గన్నవరం విమానాశ్రయం   
Andhraprabha Daily
విజయవాడ, కెఎన్‌ఎన్‌ : ప్రయాణీకులకు సౌకర్యాలు పెంపొందించే దిశగా విమానాశ్రయ అభివృ ద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన శాఖా మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అధికారులకు సూచించారు. రూ.105 కోట్ల వ్యయంతో చేపట్టే గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి పనులను మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. ఈ సంద ర్భంగా కేంద్రమంత్రి ...

ఇప్పటికప్పుడు అంతర్జాతీయ విమానశ్రయం సాధ్యంకాదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పక్క రాష్ట్రాలతోనే..: ప్రత్యేక హోదాపై అశోక్ గుర్రు   Oneindia Telugu
ఎయిర్‌పోర్ట్ అధికారులతో మంత్రి అశోక్ చర్చలు   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పారిశ్రామిక విధానంపై తెలంగాణ సర్కార్ మౌనం.. ప్రకటన?   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ఇప్పట్లో ప్రకటించే ఛాన్స్ లేనట్లు తెలుస్తోంది. కేంద్రం మనోగతం బహిర్గతమయ్యే వరకూ ఈ విషయంలో మౌనంగా ఉండాలనే టి. సర్కార్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పారిశ్రామిక విధానంపై ఇప్పటివరకు చేసిన కసరత్తును కూడా మూలన పడేసింది. తాజా పరిణామాలతో పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర నిరాశ చోటు ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
విద్యుత్ చార్జీలను ఈఆర్సీ ఆరు శాతం పెంచొచ్చు : చంద్రబాబు   
వెబ్ దునియా
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను విద్యుత్ రెగ్యులేరటీ కమిషన్ (ఈఆర్‌సి) ఆరు శాతం మేరకు పెంచవచ్చనే అభిప్రాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చార్జీలు పెంపు భారం తప్పదని ఆయన చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... విద్యుత్ చార్జీలను 6 శాతం పెంచాలని ఏపీ ...

100 యూనిట్లలోపు చార్జీల వడ్డన ఉండదు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విద్యుత్ ఛార్జీలు 6 శాతం పెంచే అవకాశం: బాబు   సాక్షి
1261కోట్ల మేర వడ్డన యోచన వంద యూనిట్ల వరకూ మినహాయింపు 6455కోట్ల సబ్సిడీ భారానికి ...   Andhrabhoomi

అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాబు మారలేదు..   
సాక్షి
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ పెంచడంతో పాటు, విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబునాయుడు సన్నద్ధమవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబు మారలేదని, ఆయన నైజం మరోసారి బయట పెట్టుకున్నారని ప్రజలు భగ్గుమంటున్నారు. మరోసారి విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు భావిస్తున్నాయి. సాక్షి ...

వ్యాట్‌ వాత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌కు వ్యాట్ రూ.4   వెబ్ దునియా
మరోసారి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ పెంచిన టీ.సర్కారు   10tv
Andhrabhoomi   
TV5   
News Articles by KSR   
అన్ని 31 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపి రాజధాని నిర్మాణానికి తొలి దశ రూ.20.9 వేల కోట్లు.. అంచనాలు కట్టిన మున్సిపల్ శాఖ   
వెబ్ దునియా
రాష్ట్ర రాజధానికి ఎంత ఖర్చు అవుతుందో పట్టణాభివృద్ధి శాఖ లెక్కలు కట్టేసింది. ఎంత భూమి అవసరం? ఏ ఏ మండలాలను కలుపుకోవాలి. ఏ ఏ దశలలో పనులు చేయాలి. తొలి దశలో చేయాల్సిన పనులు ఏమిటి? వాటికయ్యే ఖర్చు ఎంత? ఇలా రకరకాల లెక్కలు గట్టి ప్రభుత్వానికి సమర్పించింది. వాటిని సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజధానికి తొలిదశలో 30 వేల ఎకరాలు అవసరమని, ...

తొలి ధశ రాజధానికి 22వేల కోట్లు వ్యయం   News Articles by KSR
రాజధాని తొలిదశకు 21వేల కోట్లు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言