2015年1月15日 星期四

2015-01-16 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
అబద్ధాలు చెప్పడం చిన్నాన్న కేసీఆర్‌ నైజం : అన్న కుమార్తె రమ్య!   
వెబ్ దునియా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె రేగులపాటి రమ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ అభద్రత వల్లనే ఇతర పార్టీల నుంచి చేరికలను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం ...

కాంగ్రెస్‌లో చేరిన కేసీఆర్ అన్న కూతురు   సాక్షి
హరీష్‌.. అనుచిత వాఖ్యలు తగదు   Andhraprabha Daily
కేసీఆర్ బాబాయ్ అబద్ధాల పుట్ట బాబోయ్...   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తిరుపతి బైపోల్.. తెదేపా అభ్యర్థిగా వెంకటరమణ   
వెబ్ దునియా
వచ్చే నెలలో జరుగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. సంక్రాంతి సంబరాల కోసం బుధవారం చిత్తూరు జిల్లాలోని తన సొంత గ్రామానికి వచ్చిన ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు ...

తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ... 70 వేల మెజార్టీ టార్గెట్   Palli Batani
తిరుపతి అభ్యర్థి సుగుణమ్మ   Andhrabhoomi
స్వగ్రామంలో సీఎం సంబరాలు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విజయవాడ నుంచి ఢిల్లీకి డైరక్ట్ విమాన సర్వీసులు...   
వెబ్ దునియా
నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ నుంచి న్యూఢిల్లీకి డైరక్ట్ విమాన సర్వీసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సర్వీసులను ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించింది. ఈ సర్వీసును ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ‌లు లాంఛనంగా ప్రారంభించారు. మరిన్ని విమాన ...

డి్లీ - విజయవాడ కు కొత్త విమాన సర్వీస్   News Articles by KSR
గన్నవరం నుంచి ఢిల్లీకి ఏయిరిండియా సర్వీసు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


మెదక్‌ : పోలీసులపై దుండగుల కాల్పులు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్‌, జనవరి 15 : జిల్లాలోని చేగుంట మండలం రెడ్డిపల్లిలో కొందరు దుండగులు పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యారు. రామాయంపేట మండలం కోనాపూర్‌ గ్రామంలో 10 మంది దుండగులు ఆరు ఎడ్లను దొంగలించుకుని డీసీఎంలో వెళ్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను వెంబడించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా రెడ్డిపల్లి ...

పోలీసులపై దొంగల రాళ్లదాడి.. గాల్లోకి కాల్పులు   Namasthe Telangana
ఆవుల దొంగలపై పోలీసులు కాల్పులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
చక్రి... అనుమానాస్పద మృతి కేసు   
తెలుగువన్
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం విషయంలో ఇంతవరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. చక్రి మరణించిన సమయంలో అది సహజ మరణంగా అందరూ భావించారు. భారీ కాయం కావడం వల్లే ఆయన గుండెపోటుతో మరణించారని అందరూ అనుకున్నారు. అయితే చక్రిని ఆయన భార్య శ్రావణి విషం పెట్టి చంపి వుంటుందన్న అనుమానం చక్రి తల్లి, సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ ...

చక్రిని చంపుతానని బెదిరించి అదే పని చేసింది... చక్రి తల్లి ఫిర్యాదు!   వెబ్ దునియా
చక్రి కేసు కొత్త మలుపు తిరుగుతుందా!   News Articles by KSR
చక్రి మరణంపై పోలీసుల నోటీసులు   Namasthe Telangana
News4Andhra   
సాక్షి   
Andhraprabha Daily   
అన్ని 27 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'కంటోన్మెంట్'పై నాగం: టీడీపీవల్లే బీజేపీ నష్టపోయిందా   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కంటెన్మెంట్ ఎన్నికల ఫలితాల పైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం స్పందించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుంటే ఫలితాలు మరో రకంగా ఉండేవని వ్యాఖ్యానించారు. తద్వారా టీడీపీతో పొత్తు వల్లే తాము నష్టపోయామని అభిప్రాయపడ్డారు.
ఇల్లలకగానే పండుగ కాదు   తెలుగువన్
గులాబీ గుబాళింపు   Andhrabhoomi
'కారు' ఎక్కిన కంటోన్మెంట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhraprabha Daily   
సాక్షి   
వెబ్ దునియా   
అన్ని 48 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
నిమ్మకూరులో బాలయ్య 'భోగి' సందడి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నందమూరి అందగాడు.. హిందూపురం ఎమ్మెల్యే.. బాలకృష్ణ కృష్ణాల్లా నిమ్మకూరులో.. ఇదుగో ఇలా సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకొంటున్నారు. గ్రామస్థులు, అభిమానులతో కలిసి సరదాగా గడిపేస్తున్నారు. బుధవారం ఆయన ఊరిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గోదాదేవి కల్యాణవేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినా.. తెలుగు మాట్లాడే ...

బాబు ఇక్కడ.. బాలయ్య అక్కడ   News4Andhra
బాలయ్య గ్రీటింగ్స్: వైజాగ్ రైల్వే‌స్టేషన్ కిటకిట(పిక్చర్స్)   Oneindia Telugu
నిమ్మకూరులో బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు...   వెబ్ దునియా
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భోగి పండుగలో విషాదం: మహిళ మృతి, పల్సర్‌కు నిప్పు!   
వెబ్ దునియా
భోగి పండుగలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా భోగి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తడ మండలం తడ కండ్రిగ భోగి వేడుకల్లో మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ మహిళ మృతి చెందింది. భోగి మంటల సందర్భంగా నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో మహిళల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో మునెమ్మ అనే మహిళ మృతి ...

భోగి ఘర్షణ, మహిళ మృతి: పల్సర్‌కు నిప్పు   Oneindia Telugu
భోగిమంటలు- మహిళల కొట్లాల- ఒకరి మృతి   News Articles by KSR
భోగి వేడుకలో ఘర్షణ, మహిళ మృతి   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాబు మార్నింగ్ టు ఈవినింగ్, వారు హ్యాపీ (పిక్చర్స్)   
Oneindia Telugu
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సింగపూర్ ప్రతినిధులతో కలిసి బిజీబిజీగా గడిపారు. విశాఖలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం విశాఖలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సింగపూర్ ప్రతినిధులకు తెలుగు వంటకాలు రుచి చూపించారు. సాయంత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ...

సంక్రాంతి సంబరాలు: విశాఖలో చంద్రబాబు పర్యటన!   వెబ్ దునియా
ఆఖరి క్షణంలో రద్దయన 'రాజధాని' పర్యటన   Andhrabhoomi
పండగ చంద్రుడు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhraprabha Daily   
సాక్షి   
తెలుగువన్   
అన్ని 26 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆస్తి కోసం భర్తను హత్య చేయించిన భార్య   
Namasthe Telangana
హైదరాబాద్ : మనీ కోసం ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ముషీరాబాద్ ఠాణా పరిధిలో గత నెలలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన సెంట్రల్ జోన్ పోలీసులు కోట్ల రూపాయల ఆస్తి దక్కించుకోవడానికి సుఫారీ గ్యాంగ్‌తో ఓ మహిళ తన భర్తను హత్య చేయించిందని తేల్చారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు, సుఫారీ ...

ప్రియుడి మత్తు... ఆస్తితో అవసరాలు... భర్తను హత్య చేయించిన భార్య   వెబ్ దునియా
బిటెక్ విద్యార్థితో అఫైర్: భర్త హత్యకు కిరాయి హంతకులు   Oneindia Telugu
భార్యే కాంట్రాక్టు ఇచ్చి భర్తను హత్య చేయించింది   News Articles by KSR
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言